2015年9月17日 星期四

2015-09-18 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకు గుండెపోటు   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా, సెప్టెంబరు 18 : బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాకు గుండెపోటు రావటంతో ఆయన్ను కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రికి తరలించారు. దాల్మియా వెంట ఆయన కుమారుడు అభిషేక్‌ దాల్మియా ఉన్నారు. దాల్మియాకు ప్రత్యేక వైద్యులు బృందం వైద్యసేవలు అందిస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాల్మియా గుండెపోటు ...

జన్‌మోహన్ దాల్మియాకు హార్ట్‌ఎటాక్   Namasthe Telangana
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోడీ బర్త్ డే: బ్యాడ్మింటన్ రాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సైనా నెహ్వాల్   
వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రాకెట్‌ను అందించింది. మోడీ బర్త్ డేకి ఒకరోజు ముందుగా అంటే బుధవారం ప్రధానిని కలిసిన సైనా నెహ్వాల్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనకు రజత పతకాన్ని సాధించిపెట్టిన బ్యాడ్మింటన్ రాకెట్‌ను మోడీకి అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ జన్మదినం సందర్భంగా తన రాకెట్‌ను ...

ప్రధాని మోడీ బర్త్‌డేకి సైనా బహుమతి ఇదే (ఫోటో)   Oneindia Telugu
మోదీకి సైనా బహుమతి   Andhrabhoomi
ప్రధానికి సైనా 'రాకెట్'   సాక్షి
ఆంధ్రజ్యోతి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారత్, పాక్ సిరీస్ కోసం ప్రపంచమంతా ఎదురుచూపు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తున్నదని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగాలని కోరుకునే వారిలో నేను ఒకడినని అబ్బాస్ స్పష్టం చేశారు. ఇండియా సిమెంట్స్, ...

అందరూ కోరుకుంటున్నారు!   సాక్షి
పాక్‌తో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు: జహీర్ అబ్బాస్   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
గురుకీరత్ ఆల్‌రౌండ్ ప్రతిభ   
Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 16: గురుకీరత్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో బంగ్లాదేశ్ 'ఎ'తో జరిగిన తొలి అనధికార వనే్డలో భారత్ 96 పరుగుల తేడాతో విజయభేరి మోగించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించిం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 'ఎ' 50 ఓవర్లలో 7 వికెట్లు 322 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ (56), సంజూ శాంసన్ (73), ...

గురుకీరత్ ఆల్‌రౌండ్ 'షో'   సాక్షి
ఏమి ఆల్‌రౌండ్ షో గురూ..   Namasthe Telangana
భారత్‌ ఏ విజయభేరి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సర్దార్‌పైనే అందరి చూపు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) తాజా సిరీస్ కోసం ఆటగాళ్లకు వేలం గురువారం జరగనుండగా, భారత జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్‌పైనే అందరి చూపు కేంద్రీకృతమైంది. అతనికి ఎంత మొత్తం లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డ్రాగ్ ఫ్లికర్ రూపీందర్‌పాల్ సింగ్‌కు కూడా సర్దార్‌తో సమానంగా ధర పలుకుతుందని పరిశీలకులు అంచనా ...

వేలానికి వేళాయె!   ఆంధ్రజ్యోతి
నేడు హెచ్‌ఐఎల్ వేలం   సాక్షి
నేడు హాకీ లీగ్‌కు ఆటగాళ్ల వేలం పాటలు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం   
Andhrabhoomi
పుట్టపర్తి, సెప్టెంబర్ 15: అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం సాయంత్రం జరగ్గా మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుక్కపట్నంకు చెందిన హరిజన రమేష్, నారాయణమ్మ దంపతుల ఇద్దరు కూతుళ్లు పుట్టపర్తిలోని ...

నాల్గో తరగతి విద్యార్థినిపై అత్యాచారం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైనాపైనే అందరి దృష్టి   
సాక్షి
బెంగళూరు : కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోరుకుంటున్న సురేశ్ రైనాకు మంచి అవకాశం వచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా నేడు (బుధవారం) బంగ్లాదేశ్ 'ఎ'తో జరగనున్న తొలి వన్డేలో భారత్ 'ఎ' తలపడనుంది. దీంతో గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న రైనా... ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
శ్రీవారి ఆశీస్సులతోనే పట్టిసీమ సాధ్యమైంది   
ఆంధ్రజ్యోతి
తిరుమల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆశీర్వాదంతోనే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. బ్రహ్మోత్సవాల తొలి రోజున పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి తిరుమలలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాక రంగనాయకుల మండపంలో ఎస్వీబీసీతోను, ఆలయం వెలుపల మీడియాతోనూ సీఎం ...


ఇంకా మరిన్ని »   


వ్యూహాత్మకంగా ప్రాక్టీస్‌కు దూరం!   
Namasthe Telangana
న్యూఢిల్లీ: రంజీ సీజన్ మొదలయ్యేనాటికైనా ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో నెలకొన్న వివాదం సమసిపోయేనా? ఏమోగానీ సంఘంలో భేదాభిప్రాయాలు ఢిల్లీ కెప్టెన్ గంభీర్‌ను మంగళవారం ప్రాక్టీస్‌కు దూరం చేశాయి. స్పోర్ట్స్ కమిటీ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ప్రాక్టీస్ చేయకపోవడమే మంచిదని డీడీసీఏలోని ఓ వర్గం గంభీర్‌కు చెప్పినట్టు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'టాప్'లో సుమీత్, మనూ   
సాక్షి
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో ...

ఎట్టకేలకు 'టాప్' పథకంలో జ్వాలా, అశ్వినికి చోటు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言