2015年9月18日 星期五

2015-09-19 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మనిషి రక్తం మరిగిన కుక్కలు... తీవ్రంగా గాయపడి మరణించిన బాలుడు   
వెబ్ దునియా
విశాఖలో కుక్కలు మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. ఓ బాలుడిపై విరుచుకుపడ్డాయి. కుక్కలు కరుస్తాయి. అయితే ఇక్కడ కరవడం కాదు పీక్కుతిన్నాయి. రెండేళ్ళబాలుడిపై దాడికి దిగాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడు మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శివకేశవ్‌ విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
కుక్కల దాడిపై విచారణకు మంత్రి ఆదేశం   ఆంధ్రజ్యోతి
విశాఖలో కుక్కల దాడి.. బాలుడి మృతి   సాక్షి
కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేతాజీ 1945 తర్వాతా జీవించే ఉన్నాడు!   
సాక్షి
... * వారిపై భారత ప్రభుత్వం నిఘా.. నేతాజీ రహస్య ఫైళ్ల బహిర్గతంతో వెలుగులోకి * ఫైళ్లను బయటపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. కోల్‌కతా: సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదా? ఆ ఏడాది తర్వాత కొన్నేళ్లు ఆయన జీవించే ...

నేతాజీ రహస్య ఫైళ్ళు బహిర్గతం   ప్రజాశక్తి
నేతాజీ మరణం కీలక పత్రాలు..   NTVPOST
నేతాజీపై నిజాలు త్వరలో, ఆ ఫైళ్లూ బయటపెట్టండి: మమతా బెనర్జీ   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
తెలుగువన్   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గ్రేటర్‌లో 17 లక్షల ఓట్లు గల్లంతు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొందరు ఓటర్లను అన్యాయంగా జాబితా నుంచి తొలగిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 17 లక్షల మంది ఓటర్లను అప్రజాస్వామికంగా తొలగించారని, ఇందులో గ్రేటర్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ ప్రమేయం కూడా ఉందన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ...

సోమేశ్.. టీఆర్‌ఎస్ ఏజెంట్!   సాక్షి
కెటిఆర్ సహా మంత్రుల్ని దానం, ఆ తర్వాత టిఆర్ఎస్ ఏజెంట్ అని సోమేష్‌పై ఫైర్   Oneindia Telugu
ఓట్లను తొలగిస్తున్నారు   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మూకుమ్మడిగా కుక్కలు దాడి చేసి బాలుడ్ని పీక్కు తీన్నాయి   
Oneindia Telugu
విశాఖపట్నం: గుంటూరులోని ఆస్పత్రిలో ఓ చిన్నారిని ఎలుకలు కొరికి చంపేసిన సంఘటనను మరిచిపోక ముందే శుక్రవారంనాడు విశాఖపట్నంలో అంతకు మించిన ఘోరం జరిగింది. వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి ఓ రెండేళ్ల పసిగుడ్డును పీక్కు తినేశాయి.పిల్లాడి కడుపులో పేగులు కూడా బయటకు తీసి తిన్నాయి. విశాఖపట్నం బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న హార్బర్ ...

చిన్నారిని బలిగొన్న కుక్కలు   సాక్షి
కుక్కల దాడిలో చిన్నారి మృతి   ఆంధ్రజ్యోతి
పిల్లాణ్ని పీక్కుతిన్న కుక్కలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పొగాకు రైతుకు అండగా ఉంటాం: నిర్మలా సీతారామన్   
ఆంధ్రజ్యోతి
గుంటూరు/ఒంగోలు/విజయవాడ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు కిలోకు అదనంగా రూ.20 చెల్లిస్తామని, 2 వారాల్లో మొత్తం పొగాకు కొనుగోలు చేస్తామని సీఎ చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.15 కేంద్రం, రూ.5 రాష్ట్రం ఇస్తాయన్నారు. విజయవాడలోని సీఎం ...

నిర్మల పర్యటన నిష్ఫలం   ప్రజాశక్తి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రకాశం జిల్లాలో చేదు అనుభవం   Oneindia Telugu
'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన'   సాక్షి
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెహ్మాన్ తప్పేమి లేదు... హిందూమతంలోకి వస్తే రక్షించే బాధ్యత మాదే : వీహెచ్‌పీ   
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌పై ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రజా అకాడమీ ఫత్వా జారీ చేయడంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యలు ఆటవిక నాగరికతను గుర్తు చేస్తున్నాయని వీహెచ్‌పి మండిపడింది. ఎన్ని ఫత్వాలు జారీ చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరని వీహచ్‌పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు.
'ఏఆర్ రెహమాన్ తిరిగి హిందూమతంలోకి రావాలి'   Oneindia Telugu
రెహ్మాన్‌ ఫత్వాపై ట్విస్ట్‌లు   NTVPOST
'రెహ్మాన్.. మళ్లీ ఇంటికి వచ్చేయ్'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భేతాళ మాంత్రికుడు కెవిపి సలహా మేరకే మార్పులు: రేవంత్ రెడ్డి   
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బేతాళ మాంత్రికుడు కేవీపీ సలహా మేరకే తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు ఎలా వసూలు చెయ్యాలో కేవీపీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదని దుయ్యబట్టారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ - కాంగ్రెస్ సంయుక్త పోరు : రేవంత్ రెడ్డి   వెబ్ దునియా
రంగారెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నమంత్రి మహేందర్‌ రెడ్డి : రేవంత్‌   ఆంధ్రజ్యోతి
కాంగ్రెస్,టిడిపి కలిసి పనిచేయాలన్న టిడిపి నేత   News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విజయవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక తయారీతోపాటు ఇతర పనులు ప్రారంభించడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. రక్షణ, భద్రత, సేవలు, ప్రామాణికతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, ఆమేరకు ...

మెట్రోకు ప‌చ్చ జెండా   ప్రజాశక్తి
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: తొలివిడతలో 25 కి.మీ   Oneindia Telugu
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్   తెలుగువన్
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


NTVPOST
   
చారిత్రక ఘట్టానికి చంద్రబాబు శ్రీకారం..   
NTVPOST
నదుల అనుసంధానంలో ముందడుగు వేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. గోదావరి జలాలను కృష్ణా నదిలోకి వదలడం ద్వారా చరిత్ర సృష్టించింది. నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పాల్గొన్నారు. రైతులు భారీ సంఖ్యలో హాజరై నదీ జలాలకు ...

ఉండయ్యా.. బొట్టు పెడతా : సిఎం   ప్రజాశక్తి
ఈ ఘనత మనదే   Andhrabhoomi
కృష్ణా, గోదావరి పైలాన్‌ను ప్రారంభించిన చంద్రబాబు   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 29 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలుగులోనూ 'ఏఈఈ' పేపర్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల విజ్ఞప్తికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పందించింది. ఈ నెల 20న జరుగనున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ (ఏఈఈ) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను తెలుగు/ ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో దేనిలోనైనా రాసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు ఏపీ ...

తెలుగులోనూ ప్రశ్నపత్రం   సాక్షి
తెలుగులోనే జనరల్ స్టడీస్   Andhrabhoomi
టిఎస్పీఎస్సీ 'ఏఈఈ' తీపి కబురు: తెలుగులో జనరల్ స్టడీస్, రెండో పేపర్ ఇంగ్లీషే   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言