2015年9月20日 星期日

2015-09-21 తెలుగు (India) ఇండియా


Andhrabhoomi
   
మేక్ ఇన్ ఇండియా కాదు.. టేక్ ఇన్ ఇండియా   
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో తయారీ (మేక్ ఇన్ ఇండియా) పథకం పేరుతో విదేశీ పెట్టుబడి దారులు దేశం నుండి ధనాన్ని (టేక్ ఇన్ ఇండియా) ఎత్తుకుపోయేందుకు రంగం సిద్దం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాంలీలా ...

రాష్ట్రాల్లోనూ 'భూ'పోరు   సాక్షి
మేకిన్ ఇండియాలో రైతులు, కూలీలకు చోటెక్కడుంది: రాహుల్ గాంధీ   వెబ్ దునియా
ఇకపై రాష్ట్రాల్లో 'భూ' పోరు   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అప్పటి దాకా జీవించే! 1949లో రేడియోలో మాట్లాడాలనుకున్న నేతాజీ   
Oneindia Telugu
కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1949లో రేడియోలో ప్రసంగించాలనుకున్నారా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా వెల్లడి చేసిన రహస్య దస్త్రాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. మమత ప్రభుత్వం విడుదల చేసిన రహస్య ఫైళ్లలో పలు కీలక అంశాలు వెల్లడౌతున్నాయి. నేతాజీ 1945లో విమాన ప్రమాదంలో చనిపోలేదని ఎప్పటినుంచో చెప్తున్న ...

దాచేసిన నిజం కాల్చేసే నిప్పు   సాక్షి
కేంద్రాన్ని కంగుతినిపించిన మమత!   Andhrabhoomi
నేతాజీ ఫౖౖెళ్ల, నిరాధార కథనాలతో హడావుడి   ప్రజాశక్తి
Teluguwishesh   
Telugupopular   
NTVPOST   
అన్ని 38 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ డాక్టర్ దెబ్బకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ వణికిపోయారు .. ఎందుకని?   
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఎంతో మంచిపేరుంది. నిజాయితీపరులైన సీఎంల జాబితాలో ఆయనకు స్థానం ఉంది. అయితే, ఓ డాక్టర్ ఇచ్చిన షాక్‌తో ఆయన వణికిపోయారు. ఆ వెంటనే తేరుకుని ఆ డాక్టర్ దంపతుల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఒక సాధారణ డాక్టర్ దెబ్బకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అలా ...

వ్యామప్ స్కామ్: సీఎం సంభాషణ రహస్యంగా రికార్డు   Oneindia Telugu
సీఎంతో సంభాషణ రికార్డు చేశా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
9మంది కబడ్డీ క్రీడాకారుల మృతి   
Andhrabhoomi
భువనేశ్వర్, సెప్టెంబర్ 20: ఒడిశాలో కబడ్డీ క్రీడాకారులు ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు బోల్తాపడి తొమ్మిది క్రీడాకారులు మృతిచెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. సుందర్‌గఢ్ జిల్లాలోని సెంధ్‌పూర్‌లో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కబడ్డీ క్రీడాకారులను, వారి మద్దతుదారులను తీసుకువెళ్తున్న ఓ మినీ ట్రక్కు అదుపు తప్పడంతో ఈ ...

రోడ్డు ప్రమాదంలో 9 మంది కబడ్డీ క్రీడాకారులు మృతి   ప్రజాశక్తి
ట్రక్ బోల్తా: 9 మంది కబడ్డీ ఆటగాళ్ల మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సీబీఐ చేతికి షీనా బోరా హత్య కేసు : ఇంద్రాణి నోరు విప్పేనా.. చిక్కుముడి వీడేనా?   
వెబ్ దునియా
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు రావడంతో పాటు దర్యాప్తు అధికారిగా ఉన్న ముంబై పోలీసు కమిషనర్‌ను తప్పించడం అత్యంత ...

సీబీఐ చేతికి షీనాబోరా కేసు   NTVPOST
షీనా బోరా హత్యకేసు సీబీఐకి   సాక్షి
ముంబై మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో కీల‌క మ‌లుపు ?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Telugupopular
   
ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు: కాశ్మీర్ పాక్ లో ఎప్పటికీ అంతర్భాగం కాదు   
Telugupopular
లండన్‌: కాశ్మీర్ పై చేసే వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందుతాయి. అదీ లండన్ లో కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా లండన్ లో చేసిన కామెంట్ప్ హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్తాన్‌లో కాశ్మీర్‌ ఎప్పటికీ కలవబోదని జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు. శనివారం ...

కాశ్మీర్ పాక్‌లో ఎప్పటికీ భాగం కాదు: ఫరూక్ అబ్దుల్లా   Oneindia Telugu
కాశ్మీర్‌ ఎప్పటికీ పాక్‌లో భాగం కాబోదు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డెంగ్యూ వైరస్‌ నియంత్రణకు ఔషధాన్ని కనిపెట్టాం : బాబా రాందేవ్   
వెబ్ దునియా
దేశాన్ని వణికిస్తున్న డెంగ్యూ వైరస్‌ నియంత్రణకు సరిపడిన ఔషధాన్ని కనిపెట్టినట్టు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా వంటి వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన ఔషధాన్ని కనిపెట్టేందుకు రాందేవ్‌కు చెందిన పతంజలి ట్రస్ట్ పరిశోధనలు జరిపింది. baba ramdev. ఈ పరిశోధన ...

డెంగ్యూ జ్వరంపై రాందేవ్ సమరం   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జడ్పీ చైర్‌లో ఈదర   
Andhrabhoomi
ఒంగోలు,సెప్టెంబర్ 17:ప్రకాశం జిల్లా పరిషత్ రాజకీయాలు మళ్ళీ రచ్చకెక్కాయి. సుమారు 14నెలల కాలంనుండి జిల్లాపరిషత్ రాజకీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి. చివరకు తనకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ ఈదర హరిబాబు జిల్లాపరిషత్ చైర్మన్‌గా తన స్ధానంలో కూర్చున్నారు. ఇదిలాఉండగా ముందుగా జిల్లా పరిషత్ చాంబర్‌లోకి అడుగుపెట్టేందుకు ...

ఒంగోలు జడ్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భార్య నగ్న ఫోటోలు తీసి పోస్టర్లు ముద్రించి గోడలకు అంటించిన భర్త.. ఎక్కడ?   
వెబ్ దునియా
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు సహజం. అయితే, కొందరు భర్తలు తమ భార్యల పట్ల అత్యంత క్రూరంగా, కిరాతకంగా ప్రవర్తిస్తుంటారు. బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇలానే తన భార్య పట్ల హీనాతి హీనంగా ప్రవర్తించి.. కటకటాలపాలయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా బంగారుపేటకు ...

భార్యపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


కొనసాగుతున్న పాక్ ఉల్లంఘనలు   
Namasthe Telangana
న్యూఢిల్లీ: వరుసగా నాలుగవ రోజు కూడా పాకిస్థాన్ రేంజర్లు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. పూంఛ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను, ఒక గ్రామస్థుడు గాయపడ్డారు. 12 గంటల వ్యవధిలో నాలుగు సార్లు పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో చెప్పారు. శుక్రవారం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言