Oneindia Telugu
అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది దుర్మరణం
Oneindia Telugu
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఆర్తరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గండేపల్లి దగ్గర సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ బూడిద లారీ బోల్తా పడటంతో 16 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గండేపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం, 19మంది మృతిసాక్షి
లారీ బోల్తా 18 మంది సజీవ సమాధి... 16 మందిని వెలికి తీసిన స్థానికులువెబ్ దునియా
ఇసుక లారీ బోల్తా, 18 మంది మృతిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఆర్తరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గండేపల్లి దగ్గర సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ బూడిద లారీ బోల్తా పడటంతో 16 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గండేపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం, 19మంది మృతి
లారీ బోల్తా 18 మంది సజీవ సమాధి... 16 మందిని వెలికి తీసిన స్థానికులు
ఇసుక లారీ బోల్తా, 18 మంది మృతి
Oneindia Telugu
దారుణం: నడిరోడ్డుపై రేప్ బాధితుల హత్య
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు అత్యాచార బాధితులు ఆదివారం పట్ట పగలే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. వీరిలో మరో రెండు రోజుల్లో కోర్టుకు సాక్షిగా హాజరుకావాల్సిన ఓ యువతి కూడా ఉంది. మౌ జిల్లాలోని బైజాపూర్ గ్రామంలో 18 ఏళ్ల అత్యాచార బాధితురాలిని మోటారు బైక్పై వెళుతున్న ...
యూపీలో రేపిస్టుల కిరాతకంAndhrabhoomi
రేప్ బాధితురాలిని కాల్చి చంపిన దుండగులుప్రజాశక్తి
రేప్ కేసు పెట్టినందుకు కాల్చేశాడు..సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు అత్యాచార బాధితులు ఆదివారం పట్ట పగలే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. వీరిలో మరో రెండు రోజుల్లో కోర్టుకు సాక్షిగా హాజరుకావాల్సిన ఓ యువతి కూడా ఉంది. మౌ జిల్లాలోని బైజాపూర్ గ్రామంలో 18 ఏళ్ల అత్యాచార బాధితురాలిని మోటారు బైక్పై వెళుతున్న ...
యూపీలో రేపిస్టుల కిరాతకం
రేప్ బాధితురాలిని కాల్చి చంపిన దుండగులు
రేప్ కేసు పెట్టినందుకు కాల్చేశాడు..
వెబ్ దునియా
కోనలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి
మచిలీపట్నం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కృష్ణాజిల్లా బందరు మండలం కోన గ్రామంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకుని ఇసుక, కంకరరాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేసిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసిన ...
కోనలో రఘువీరాపై ఇసుక, కంకర దాడి.. టీడీపీ పనేనా..?వెబ్ దునియా
రఘువీరాకు చేదు అనుభవంఆంధ్రజ్యోతి
నిన్న మంత్రికి, నేడు రఘువీరా రెడ్డికి చేదు: మట్టితో దాడి చేశారుOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
మచిలీపట్నం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కృష్ణాజిల్లా బందరు మండలం కోన గ్రామంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకుని ఇసుక, కంకరరాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేసిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసిన ...
కోనలో రఘువీరాపై ఇసుక, కంకర దాడి.. టీడీపీ పనేనా..?
రఘువీరాకు చేదు అనుభవం
నిన్న మంత్రికి, నేడు రఘువీరా రెడ్డికి చేదు: మట్టితో దాడి చేశారు
Oneindia Telugu
ఫెదరర్ ఓటమి: యుఎస్ ఓపెన్ విజేతగా జకోవిచ్
Oneindia Telugu
న్యూయార్క్: 'ఫెడెక్స్' గా అభిమానులు ముద్దుగా పిచుకునే రోజర్ ఫెదరర్కు మరో ఓటమి. యుఎస్ ఓపెన్ - 2015 పురుషుల సింగిల్స్ టైటిల్ను ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్పై 6-4, 5-7, 6-4, 6-4 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్కు ఇది పదో గ్రాండ్ ...
నువ్వా..నేనా.. ఫెదరర్ vs జకోవిచ్NTVPOST
ఇటు జోకర్.. అటు ఫెదరర్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: 'ఫెడెక్స్' గా అభిమానులు ముద్దుగా పిచుకునే రోజర్ ఫెదరర్కు మరో ఓటమి. యుఎస్ ఓపెన్ - 2015 పురుషుల సింగిల్స్ టైటిల్ను ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్పై 6-4, 5-7, 6-4, 6-4 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్కు ఇది పదో గ్రాండ్ ...
నువ్వా..నేనా.. ఫెదరర్ vs జకోవిచ్
ఇటు జోకర్.. అటు ఫెదరర్
వెబ్ దునియా
రాజధానిలో ఓ యువకుడిని పట్టుకున్న స్థానికులు... సూదిగాడేనా..?
వెబ్ దునియా
సూదిగాడంటూ స్థానికులు అతనిని స్థానికులు చితకబాదారు. పాపకు సూది గుచ్చబోయాడని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇందిరానగర్లోని మైసమ్మదేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం సమయంలో గ్రేసీకావ్య అనే మూడేళ్ళ బాలిక ఆడుకుంటుంది. దారిన వెళ్లుతున్న ఓ యువకుడు చిన్నారికి సూది ...
ఇందిరానగర్లో సూదిగాడి కలకలంఆంధ్రజ్యోతి
సూదిగాడి అరెస్టుAndhrabhoomi
చిన్నారికి సూది గుచ్చేందుకు యత్నం: సైకోకు దేహశుద్ధి, పోలీసులకు అప్పగింతOneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సూదిగాడంటూ స్థానికులు అతనిని స్థానికులు చితకబాదారు. పాపకు సూది గుచ్చబోయాడని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇందిరానగర్లోని మైసమ్మదేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం సమయంలో గ్రేసీకావ్య అనే మూడేళ్ళ బాలిక ఆడుకుంటుంది. దారిన వెళ్లుతున్న ఓ యువకుడు చిన్నారికి సూది ...
ఇందిరానగర్లో సూదిగాడి కలకలం
సూదిగాడి అరెస్టు
చిన్నారికి సూది గుచ్చేందుకు యత్నం: సైకోకు దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
సాక్షి
27న ఫేస్బుక్ ఆఫీసుకు మోదీ
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల చివరి వారంలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఫేస్బుక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానం మేరకు మోదీ ఈనెల 27న కాలిఫోర్నియాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఒక దేశ ప్రధాని ఫేస్బుక్ ఆఫీసును ...
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న మోదీAndhrabhoomi
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి మోదీఆంధ్రజ్యోతి
ఫేస్బుక్ హెచ్ఓను సందర్శించనున్న మోడీOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల చివరి వారంలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఫేస్బుక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానం మేరకు మోదీ ఈనెల 27న కాలిఫోర్నియాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఒక దేశ ప్రధాని ఫేస్బుక్ ఆఫీసును ...
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న మోదీ
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి మోదీ
ఫేస్బుక్ హెచ్ఓను సందర్శించనున్న మోడీ
వెబ్ దునియా
సారూ... మీరు చెప్పి మూడు రోజుల కూడా కాలేదు.. అప్పుడే లడ్డూల కొరత
వెబ్ దునియా
లడ్డూలకు ఎటువంటి కొరత లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు చెప్పి మూడు రోజులు కూడా కాలేదు. తిరుమలలో లడ్డూల కొరత ఏర్పడింది. ఆరు లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సాధారణంగా ఇచ్చే లడ్డూలలోనే కోత విధించారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమలలో ఆదివారం చాలా మంది భక్తులకు లడ్డూలు లభించలేదు. అదనపు ...
భక్తులకు లడ్డూ కష్టాలుసాక్షి
లడ్డూ టోకెన్లలో కోత: భక్తుల ఆందోళనఆంధ్రజ్యోతి
ఇంట్లో ఉరి వేసుకొని, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లడ్డూలకు ఎటువంటి కొరత లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు చెప్పి మూడు రోజులు కూడా కాలేదు. తిరుమలలో లడ్డూల కొరత ఏర్పడింది. ఆరు లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సాధారణంగా ఇచ్చే లడ్డూలలోనే కోత విధించారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమలలో ఆదివారం చాలా మంది భక్తులకు లడ్డూలు లభించలేదు. అదనపు ...
భక్తులకు లడ్డూ కష్టాలు
లడ్డూ టోకెన్లలో కోత: భక్తుల ఆందోళన
ఇంట్లో ఉరి వేసుకొని, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
Oneindia Telugu
విశాఖ, బెజవాడ మెట్రో బాధ్యత డిఎంఆర్సీకి, విజయవాడపై నేను చూసుకుంటా.. వెంకయ్య ...
Oneindia Telugu
కోల్కతా/న్యూఢిల్లీ: విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థల నిర్మాణ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు అప్పగించినట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖ మెట్రో సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)ను డీఎంఆర్సీ శనివారం అందజేసిందన్నారు. త్వరలోనే దీనికి మంత్రివర్గ ఆమోదం లభిస్తుందన్నారు. విజయవాడ ...
వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లుసాక్షి
మెట్రోకి టెండర్లుAndhrabhoomi
26.03 కి.మీ.. రూ. 6769 కోట్లతో మెట్రో ప్రాజెక్టు: చంద్రబాబువెబ్ దునియా
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్కతా/న్యూఢిల్లీ: విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థల నిర్మాణ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు అప్పగించినట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖ మెట్రో సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)ను డీఎంఆర్సీ శనివారం అందజేసిందన్నారు. త్వరలోనే దీనికి మంత్రివర్గ ఆమోదం లభిస్తుందన్నారు. విజయవాడ ...
వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లు
మెట్రోకి టెండర్లు
26.03 కి.మీ.. రూ. 6769 కోట్లతో మెట్రో ప్రాజెక్టు: చంద్రబాబు
సాక్షి
అప్పు కొండంత... పరిహారం గోరంత
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆత్మహత్య చేసుకున్న రైతుల అప్పులు కొండంత ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం గోరంత ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పొగాకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి, ఆదివారం ఉదయం మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు రైతులను ...
అండగా ఉంటా.. ఆత్మహత్యలు వద్దుఆంధ్రజ్యోతి
ఉసురు తీస్తున్నారుప్రజాశక్తి
ఆత్మహత్యలు వద్దుAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆత్మహత్య చేసుకున్న రైతుల అప్పులు కొండంత ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం గోరంత ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పొగాకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి, ఆదివారం ఉదయం మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు రైతులను ...
అండగా ఉంటా.. ఆత్మహత్యలు వద్దు
ఉసురు తీస్తున్నారు
ఆత్మహత్యలు వద్దు
వెబ్ దునియా
రైతు ఆత్మహత్యపై ప్రభుత్వం తప్పుడు ప్రకటన
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11: రైతు లింబయ్య ఆత్మహత్యపై ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. లింబయ్యకు ఆర్థిక ఇబ్బందులు లేవని, కేవలం అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వం చేసిన ప్రకటనలో వాస్తవం లేదని అన్నారు. శుక్రవారం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ...
మంత్రులకూ వ్యాధులే.. వాళ్లెందుకు ఆత్మహత్య చేసుకోరు?సాక్షి
మంత్రులు ఆత్మహత్యలు చేసుకోలేదే-రేవంత్News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11: రైతు లింబయ్య ఆత్మహత్యపై ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. లింబయ్యకు ఆర్థిక ఇబ్బందులు లేవని, కేవలం అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వం చేసిన ప్రకటనలో వాస్తవం లేదని అన్నారు. శుక్రవారం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ...
మంత్రులకూ వ్యాధులే.. వాళ్లెందుకు ఆత్మహత్య చేసుకోరు?
మంత్రులు ఆత్మహత్యలు చేసుకోలేదే-రేవంత్
沒有留言:
張貼留言