సాక్షి
హార్దిక్ అరెస్ట్, విడుదల
సాక్షి
సూరత్: గుజరాత్లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, తర్వాత బెయిల్పై విడుదల చేశారు. సూరత్లో హార్దిక్, ఆయన మద్దతుదారులు శనివారం 'ఏక్తా ర్యాలీ' నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలు ...
హార్దిక్ పటేల్ అరెస్టుAndhrabhoomi
గుజరాత్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధంఆంధ్రజ్యోతి
హార్దిక్ పటేల్ నిర్బంధంప్రజాశక్తి
Teluguwishesh
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సూరత్: గుజరాత్లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, తర్వాత బెయిల్పై విడుదల చేశారు. సూరత్లో హార్దిక్, ఆయన మద్దతుదారులు శనివారం 'ఏక్తా ర్యాలీ' నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలు ...
హార్దిక్ పటేల్ అరెస్టు
గుజరాత్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం
హార్దిక్ పటేల్ నిర్బంధం
సాక్షి
పార్టీ మారే ప్రసక్తే లేదు
సాక్షి
హైదరాబాద్ : తాను వైఎస్ఆర్ సీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరామ్ ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో విలేకర్లతో కరణం బలరామ్ మాట్లాడుతూ... జీవితకాలం టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కొంతమంది కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం ...
జగన్ పార్టీలో చేరుతారని పుకార్లు: కొట్టేసిన కరణం బలరాంOneindia Telugu
వైసీపీలో చేరాల్సిన అవసరం..అగత్యం లేదు : కరణం బలరాంఆంధ్రజ్యోతి
ఒకప్పుడు టీడీపీలో పెద్దనాయకుడు....మరి ఇప్పుడు?NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : తాను వైఎస్ఆర్ సీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరామ్ ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో విలేకర్లతో కరణం బలరామ్ మాట్లాడుతూ... జీవితకాలం టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కొంతమంది కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం ...
జగన్ పార్టీలో చేరుతారని పుకార్లు: కొట్టేసిన కరణం బలరాం
వైసీపీలో చేరాల్సిన అవసరం..అగత్యం లేదు : కరణం బలరాం
ఒకప్పుడు టీడీపీలో పెద్దనాయకుడు....మరి ఇప్పుడు?
ఆంధ్రజ్యోతి
1945 తర్వాత కూడా నేతాజీ జీవించే ఉన్నారా?
Andhrabhoomi
కోల్కతా, సెప్టెంబర్ 19: 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారని నేతాజీ కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చినట్లు నేతాజీపై శుక్రవారం బహిరంగ పరిచిన రహస్య పత్రాలను బట్టి తెలుస్తోంది. నేతాజీ ఒక రేడియో చానల్లో ప్రసంగించనున్నట్లు ఆయన సోదరుడు శరత్చంద్ర బోస్కు ఆయన కుమారుడు ...
'నేతాజీ మాట్లాడాలనుకుంటున్నారు..'సాక్షి
ఆ ఫైళ్లను అధ్యయనం చేయాలి: వెంకయ్యఆంధ్రజ్యోతి
నేతాజీ మిస్టరీ: ఫైళ్లపై వెంకయ్య హర్షం, తెలియని వారి కోసం మరిన్ని విషయాలుOneindia Telugu
ప్రజాశక్తి
Teluguwishesh
వెబ్ దునియా
అన్ని 37 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్కతా, సెప్టెంబర్ 19: 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారని నేతాజీ కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చినట్లు నేతాజీపై శుక్రవారం బహిరంగ పరిచిన రహస్య పత్రాలను బట్టి తెలుస్తోంది. నేతాజీ ఒక రేడియో చానల్లో ప్రసంగించనున్నట్లు ఆయన సోదరుడు శరత్చంద్ర బోస్కు ఆయన కుమారుడు ...
'నేతాజీ మాట్లాడాలనుకుంటున్నారు..'
ఆ ఫైళ్లను అధ్యయనం చేయాలి: వెంకయ్య
నేతాజీ మిస్టరీ: ఫైళ్లపై వెంకయ్య హర్షం, తెలియని వారి కోసం మరిన్ని విషయాలు
వెబ్ దునియా
నేను రెడ్డి, రావు, శర్మ కాదనేగా.. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు..! మండిపడ్డ బాల్క ...
వెబ్ దునియా
ఆయన ఓ ఎంపీ... అట్లాంటి ఇట్లాంటి ఎంపీ కాదు. చాలా కాలంగా తిష్ట వేసిన నేత వివేక్ను ఓడించిన నేత.. ఇంతే కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.. సొంత పార్టీ ప్రభుత్వంలో ఆయన ప్రస్తుతం నిందించుకుంటూ బతుకుతున్నారు. తన వెనక రెడ్డి, రావు, శర్మ అనే తోకలు లేవని అధికారులు లెక్క చేయడం లేదని తెగ ఫీలయిపోతున్నారు. ఎవరాయన..? ఎందుకు ...
రావో, రెడ్డో, శర్మనో కాకపోవడమేనా.: అవమానించారంటూ శివమెత్తిన బాల్క సుమన్Oneindia Telugu
బాల్క సుమన్ కి కులం అడ్డు వచ్చిందా?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..సాక్షి
ఆంధ్రజ్యోతి
NTVPOST
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆయన ఓ ఎంపీ... అట్లాంటి ఇట్లాంటి ఎంపీ కాదు. చాలా కాలంగా తిష్ట వేసిన నేత వివేక్ను ఓడించిన నేత.. ఇంతే కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.. సొంత పార్టీ ప్రభుత్వంలో ఆయన ప్రస్తుతం నిందించుకుంటూ బతుకుతున్నారు. తన వెనక రెడ్డి, రావు, శర్మ అనే తోకలు లేవని అధికారులు లెక్క చేయడం లేదని తెగ ఫీలయిపోతున్నారు. ఎవరాయన..? ఎందుకు ...
రావో, రెడ్డో, శర్మనో కాకపోవడమేనా.: అవమానించారంటూ శివమెత్తిన బాల్క సుమన్
బాల్క సుమన్ కి కులం అడ్డు వచ్చిందా?
ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..
వెబ్ దునియా
సీబీఐ చేతికి షీనా బోరా హత్య కేసు : ఇంద్రాణి నోరు విప్పేనా.. చిక్కుముడి వీడేనా?
వెబ్ దునియా
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు రావడంతో పాటు దర్యాప్తు అధికారిగా ఉన్న ముంబై పోలీసు కమిషనర్ను తప్పించడం అత్యంత ...
షీనా బోరా హత్యకేసు సీబీఐకిసాక్షి
సీబీఐ చేతికి షీనాబోరా కేసుNTVPOST
షీనా బోరా హత్య కేసులో కీలక మలుపుOneindia Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు రావడంతో పాటు దర్యాప్తు అధికారిగా ఉన్న ముంబై పోలీసు కమిషనర్ను తప్పించడం అత్యంత ...
షీనా బోరా హత్యకేసు సీబీఐకి
సీబీఐ చేతికి షీనాబోరా కేసు
షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు
వెబ్ దునియా
చంద్రబాబు సింగపూర్ పర్యటన.. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పుల కోసమట...
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగే ఆయన పర్యటనలో సీఆర్డీఏ అధికారులు కూడా ఉంటారు. ఇందుకోసం సీఆర్డీఏ అధికారులు శుక్రవారమే సమాచారాన్నంతా క్రోఢీకరించారు. ఈ పర్యటనలో అమరావతికి సంబంధించిన వివిధ అంశాలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ...
రేపటి నుంచి 23 వరకు సింగపూర్లోనే బాబుఆంధ్రజ్యోతి
బాబు సింగపూర్ పర్యటనసాక్షి
ఈ నెల 23 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటన: అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు ...Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగే ఆయన పర్యటనలో సీఆర్డీఏ అధికారులు కూడా ఉంటారు. ఇందుకోసం సీఆర్డీఏ అధికారులు శుక్రవారమే సమాచారాన్నంతా క్రోఢీకరించారు. ఈ పర్యటనలో అమరావతికి సంబంధించిన వివిధ అంశాలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ...
రేపటి నుంచి 23 వరకు సింగపూర్లోనే బాబు
బాబు సింగపూర్ పర్యటన
ఈ నెల 23 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటన: అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు ...
Oneindia Telugu
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, లేదంటే...: బొత్స హెచ్చరిక
Oneindia Telugu
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ నెల 25వ తేదీ లోపు ప్రకటన చేయకపోతే 26వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతారని ఆయన చెప్పారు. ప్రత్యేక ...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేసాక్షి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. బొత్స :: హోదా కోసం ఎస్ఎంఎం ఉద్యమం.. రఘువీరావెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ నెల 25వ తేదీ లోపు ప్రకటన చేయకపోతే 26వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతారని ఆయన చెప్పారు. ప్రత్యేక ...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. బొత్స :: హోదా కోసం ఎస్ఎంఎం ఉద్యమం.. రఘువీరా
Oneindia Telugu
మాకు చెప్పనే లేదు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై నిర్మలా (పిక్చర్స్)
Oneindia Telugu
విజయవాడ: ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనమె చెప్పారు. రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు ...
వ్యాపారులు కొనకపోతే ఏం చేయాలి?ఆంధ్రజ్యోతి
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాంసాక్షి
నిర్మల పర్యటన నిష్ఫలంప్రజాశక్తి
NTVPOST
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనమె చెప్పారు. రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు ...
వ్యాపారులు కొనకపోతే ఏం చేయాలి?
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
నిర్మల పర్యటన నిష్ఫలం
సాక్షి
ఓట్ల తొలగింపులో కూకట్పల్లి టాప్ !
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ...
గ్రేటర్లో 17 లక్షల ఓట్లు గల్లంతుఆంధ్రజ్యోతి
కెటిఆర్ సహా మంత్రుల్ని దానం, ఆ తర్వాత టిఆర్ఎస్ ఏజెంట్ అని సోమేష్పై ఫైర్Oneindia Telugu
జీహెచ్ఎంసీ పరిధిలో 17 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర : ఉత్తమ కుమార్ రెడ్డివెబ్ దునియా
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ...
గ్రేటర్లో 17 లక్షల ఓట్లు గల్లంతు
కెటిఆర్ సహా మంత్రుల్ని దానం, ఆ తర్వాత టిఆర్ఎస్ ఏజెంట్ అని సోమేష్పై ఫైర్
జీహెచ్ఎంసీ పరిధిలో 17 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర : ఉత్తమ కుమార్ రెడ్డి
ఆంధ్రజ్యోతి
విజయవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక తయారీతోపాటు ఇతర పనులు ప్రారంభించడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. రక్షణ, భద్రత, సేవలు, ప్రామాణికతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, ఆమేరకు ...
మెట్రోకు పచ్చ జెండాప్రజాశక్తి
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: తొలివిడతలో 25 కి.మీOneindia Telugu
విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం పచ్చజెండాసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక తయారీతోపాటు ఇతర పనులు ప్రారంభించడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. రక్షణ, భద్రత, సేవలు, ప్రామాణికతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, ఆమేరకు ...
మెట్రోకు పచ్చ జెండా
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: తొలివిడతలో 25 కి.మీ
విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం పచ్చజెండా
沒有留言:
張貼留言