Oneindia Telugu
పెంటగాన్లో భారత్ కు ప్రత్యేక సెల్
సాక్షి
న్యూఢిల్లీ : అమెరికా రక్షణ శాఖ.. భారత్ కు ఒక అరుదైన గుర్తింపు నిచ్చింది. ఆదేశ రక్షణ కార్యాలయం పెంటగాన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒక దేశం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయడం.. పెంటగాన్ చరిత్రలోనే తొలిసారి. భారత్ తో తన రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ సంబంధాలను విసృత పరుచుకునే దిశగా.. ఈ సెల్ ఒక ముందడుగని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ ...
భారత్కు అరుదైన గౌరవం: పెంటగాన్లో ప్రత్యేక సెల్Oneindia Telugu
అమెరికాలో భారత్కు రెడ్కార్పెట్..NTVPOST
పెంటగాన్లో భారత్కోసం ప్రత్యేక విభాగంAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : అమెరికా రక్షణ శాఖ.. భారత్ కు ఒక అరుదైన గుర్తింపు నిచ్చింది. ఆదేశ రక్షణ కార్యాలయం పెంటగాన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒక దేశం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయడం.. పెంటగాన్ చరిత్రలోనే తొలిసారి. భారత్ తో తన రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ సంబంధాలను విసృత పరుచుకునే దిశగా.. ఈ సెల్ ఒక ముందడుగని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ ...
భారత్కు అరుదైన గౌరవం: పెంటగాన్లో ప్రత్యేక సెల్
అమెరికాలో భారత్కు రెడ్కార్పెట్..
పెంటగాన్లో భారత్కోసం ప్రత్యేక విభాగం
Vaartha
నదులు అనుసంధానం అభినందనీయం: వెంకయ్యనాయుడు
Vaartha
హైదరాబాద్: దేశంలో నదుల అనుసంధానం అభినందనీయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం కృష్ణాజిల్లాలో కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం ప్రక్రియ నుద్దేశించి ఆయన స్పందించారు. ఎపి ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని. ఇది శుభపరిణామని వ్యాఖ్యానించారు. దేశంలోని గంగా-కావేరి నదుల అనుసంధానం కావలనే చిరకాల కోరిక ఉందని, లోగడ వాజపే§్ు ...
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఏపీ ప్రజల చిరకాల కోరిక -కేంద్రమంత్రి ...ఆంధ్రజ్యోతి
నదుల అనుసంధానం శుభపరిణామం: వెంకయ్యనాయుడువెబ్ దునియా
నదుల అనుసంధానం శుభపరిణామం: వెంకయ్యAndhrabhoomi
తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్: దేశంలో నదుల అనుసంధానం అభినందనీయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం కృష్ణాజిల్లాలో కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం ప్రక్రియ నుద్దేశించి ఆయన స్పందించారు. ఎపి ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని. ఇది శుభపరిణామని వ్యాఖ్యానించారు. దేశంలోని గంగా-కావేరి నదుల అనుసంధానం కావలనే చిరకాల కోరిక ఉందని, లోగడ వాజపే§్ు ...
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఏపీ ప్రజల చిరకాల కోరిక -కేంద్రమంత్రి ...
నదుల అనుసంధానం శుభపరిణామం: వెంకయ్యనాయుడు
నదుల అనుసంధానం శుభపరిణామం: వెంకయ్య
Oneindia Telugu
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్: ఒకరు ఏపి, మరొకరు ఒడిశా
Oneindia Telugu
ట్రిపోలి: లిబియాలో మరో ఇద్దరు భారతీయులు అపహరణకు గురయ్యారు. ఇప్పటికే ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఉగ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగా శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా, ...
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్సాక్షి
లిబియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్ప్రజాశక్తి
లిబియాలో ఇండియన్స్ కిడ్నాప్News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ట్రిపోలి: లిబియాలో మరో ఇద్దరు భారతీయులు అపహరణకు గురయ్యారు. ఇప్పటికే ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఉగ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగా శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా, ...
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్
లిబియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్
లిబియాలో ఇండియన్స్ కిడ్నాప్
Andhrabhoomi
'మన్కీ బాత్'ను నిలిపివేయండి
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బిహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా ఆకాశవాణిపై దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్, జెడి(యు), ఆర్జెడి నాయకులు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. కాంగ్రెస్ మీడియా విభాగం అధ్యక్షుడు సుర్జేవాలా, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ ...
ప్రధాని 'మన్ కీ బాత్'ని నిషేధించలేం, కానీ: ఈసీOneindia Telugu
ప్రధాని మనసులో మాట ఆపండిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బిహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా ఆకాశవాణిపై దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్, జెడి(యు), ఆర్జెడి నాయకులు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. కాంగ్రెస్ మీడియా విభాగం అధ్యక్షుడు సుర్జేవాలా, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ ...
ప్రధాని 'మన్ కీ బాత్'ని నిషేధించలేం, కానీ: ఈసీ
ప్రధాని మనసులో మాట ఆపండి
Oneindia Telugu
ప్రేమించలేదని విద్యార్థిని మీద యాసిడ్ దాడి
Oneindia Telugu
కోల్ కత్తా: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడిన కిరాతకుడు చివరికి కాలేజ్ విద్యార్థిని ముఖం మీద యాసిడ్ తో దాడి చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృత్యువుతో పోరాడుతున్నది. సీనియర్ పోలీసు అధికారి ఎ. రవీంద్రనాథన్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ...
విద్యార్థిని మొహంపై యాసిడ్ పోశాడుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్ కత్తా: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడిన కిరాతకుడు చివరికి కాలేజ్ విద్యార్థిని ముఖం మీద యాసిడ్ తో దాడి చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృత్యువుతో పోరాడుతున్నది. సీనియర్ పోలీసు అధికారి ఎ. రవీంద్రనాథన్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ...
విద్యార్థిని మొహంపై యాసిడ్ పోశాడు
స్వైన్ఫ్లూతో భయం లేదు : మంత్రి లక్ష్మారెడ్డి
ఆంధ్రజ్యోతి
అడ్డగుట్ట : స్వైన్ఫ్లూ వైరస్తో ప్రజలు ఎవరు బయపడవద్దని ప్రభుత్వం అన్ని వైద్య సదుపాయాలు కల్పించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వైన్ప్లూ వార్డుతో పాటు ఇతర వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల స్వైన్ప్లూ ...
గాంధీని సందర్శించిన మంత్రిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అడ్డగుట్ట : స్వైన్ఫ్లూ వైరస్తో ప్రజలు ఎవరు బయపడవద్దని ప్రభుత్వం అన్ని వైద్య సదుపాయాలు కల్పించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వైన్ప్లూ వార్డుతో పాటు ఇతర వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల స్వైన్ప్లూ ...
గాంధీని సందర్శించిన మంత్రి
Oneindia Telugu
ర్యాంకులు: టాప్ 100లో ఒక్కటీ లేదు, 200లో రెండు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మొదటి 100 యూనివర్సిటీల్లో భారతదేశానికి చెందిన ఓ ఒక్క యూనివర్సిటీకి కూడా దక్కలేదు. క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2015 జాబితాను మంగళవారం విడుదల చేసింది. భారత్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)-బెంగళూరు 147వ ర్యాంకును సాధించగా, ఇండియన్ ...
టాప్ 100లో ఒక్కటీ లేదుసాక్షి
ఈ ఏడాదీ ప్రపంచ టాప్-100 వర్సిటీల్లో చోటుదక్కని భారత్Andhrabhoomi
200 ఉత్తమ వర్సిటీల్లో భారత్కు చోటుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మొదటి 100 యూనివర్సిటీల్లో భారతదేశానికి చెందిన ఓ ఒక్క యూనివర్సిటీకి కూడా దక్కలేదు. క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2015 జాబితాను మంగళవారం విడుదల చేసింది. భారత్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)-బెంగళూరు 147వ ర్యాంకును సాధించగా, ఇండియన్ ...
టాప్ 100లో ఒక్కటీ లేదు
ఈ ఏడాదీ ప్రపంచ టాప్-100 వర్సిటీల్లో చోటుదక్కని భారత్
200 ఉత్తమ వర్సిటీల్లో భారత్కు చోటు
సాక్షి
సరికొత్త శిఖరాలకు కంబోడియాతో సంబంధాలపై ఉప రాష్టప్రతి అన్సారీ
Andhrabhoomi
నాంఫెన్, సెప్టెంబర్ 16: భారత్-ఆసియాన్ మధ్య సంబంధాలకు వాణిజ్యం, పర్యాటకం, కనెక్టివిటీలే కీలకమని ఉప రాషష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. ఈ సంబంధాలు రాబోయే రోజుల్లో సరికొత్త శిఖరాలకు చేరుకోనున్నాయని ఆయన చెప్పారు. కంబోడియాలో మూడు రోజుల అధికారిక పర్యటనకోసం బుధవారం ఇక్కడికి వచ్చిన అన్సారీ కంబోడియా ప్రధాని హున్సేన్తో పీస్ ...
ఆసియాన్తో అనుబంధంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
నాంఫెన్, సెప్టెంబర్ 16: భారత్-ఆసియాన్ మధ్య సంబంధాలకు వాణిజ్యం, పర్యాటకం, కనెక్టివిటీలే కీలకమని ఉప రాషష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. ఈ సంబంధాలు రాబోయే రోజుల్లో సరికొత్త శిఖరాలకు చేరుకోనున్నాయని ఆయన చెప్పారు. కంబోడియాలో మూడు రోజుల అధికారిక పర్యటనకోసం బుధవారం ఇక్కడికి వచ్చిన అన్సారీ కంబోడియా ప్రధాని హున్సేన్తో పీస్ ...
ఆసియాన్తో అనుబంధం
Oneindia Telugu
లవ్ మ్యారేజ్: భర్తే వరుసకు సోదరుడయ్యాడు
Oneindia Telugu
అహమ్మదాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు అసలు విషయం తెలుసుకుని షాక్ కు గురైనారు. తన భర్త వరుసకు సోదరుడు అవుతాడని తెలుసుకున్న ఆమె ఇప్పుడు విడాకులు ఇప్పించి న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయించారు. గుజరాత్ లో జరిగిన ఈ వింత సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అహమ్మదాబాద్ సమీపంలోని అంబవడి ప్రాంతంలో నివాసం ఉంటున్న ...
ఆమెకు భర్తే సోదరుడయ్యాడు..!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
అహమ్మదాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు అసలు విషయం తెలుసుకుని షాక్ కు గురైనారు. తన భర్త వరుసకు సోదరుడు అవుతాడని తెలుసుకున్న ఆమె ఇప్పుడు విడాకులు ఇప్పించి న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయించారు. గుజరాత్ లో జరిగిన ఈ వింత సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అహమ్మదాబాద్ సమీపంలోని అంబవడి ప్రాంతంలో నివాసం ఉంటున్న ...
ఆమెకు భర్తే సోదరుడయ్యాడు..!
వెబ్ దునియా
368 ప్యూన్ ఉద్యోగాల కోసం... 1.5 బీ.టెక్, 25000 ఎమ్మెస్సీ, 255 మంది పీహెచ్డి ...
వెబ్ దునియా
నిరుద్యోగం ఏమేరకు ఉన్నదో, నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎంత ఆత్రుతతో ఎదురుచూస్తున్నారో తెలిపే విషయమే ఇది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ సచివాలయంలో 368 ప్యూన్(గుమస్తా) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అంతే... ఈ పోస్టుల కోసం 23 లక్షల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వీటిలో లక్షన్నర మంది బీటెక్, బీఎస్సీ, బీకామ్ డిగ్రీలు ...
368 ప్యూన్ ఉద్యోగాలకు.. 23 లక్షల దరఖాస్తులు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిరుద్యోగం ఏమేరకు ఉన్నదో, నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎంత ఆత్రుతతో ఎదురుచూస్తున్నారో తెలిపే విషయమే ఇది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ సచివాలయంలో 368 ప్యూన్(గుమస్తా) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అంతే... ఈ పోస్టుల కోసం 23 లక్షల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వీటిలో లక్షన్నర మంది బీటెక్, బీఎస్సీ, బీకామ్ డిగ్రీలు ...
368 ప్యూన్ ఉద్యోగాలకు.. 23 లక్షల దరఖాస్తులు!
沒有留言:
張貼留言