వెబ్ దునియా
ఉపరాష్ట్రపతివా.. ఫక్తు రాజకీయ నేతగా.. హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ మండిపాటు
వెబ్ దునియా
దేశ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మండిపడింది. హమీద్ అన్సారీ దేశానికి ఉపరాష్ట్రపతా లేక ఫక్తు రాజకీయనేతవా అని ప్రశ్నించింది. ఇటీవల జరిగిన ఆలిండియా మజ్లిస్-ఏ-ముషావరత్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న హమీద్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని ...
అన్సారీపై ఆర్ఎస్ఎస్ ధ్వజంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మండిపడింది. హమీద్ అన్సారీ దేశానికి ఉపరాష్ట్రపతా లేక ఫక్తు రాజకీయనేతవా అని ప్రశ్నించింది. ఇటీవల జరిగిన ఆలిండియా మజ్లిస్-ఏ-ముషావరత్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న హమీద్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని ...
అన్సారీపై ఆర్ఎస్ఎస్ ధ్వజం
వెబ్ దునియా
కేరళలో ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు అరెస్టు!
Oneindia Telugu
తిరువనంతపురం: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు మద్దతుదారులుగా అనుమానిస్తున్న నలుగురిని కేరళ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఇద్దరిని, కోజికొడ్ ఎయిర్ పోర్టులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. గతంలో వీరు ...
నలుగురు ఐఎస్ మద్దతుదారుల అరెస్టు!సాక్షి
భారత దేశంలో ఐఎస్ఐఎస్ ఆనవాళ్ళువెబ్ దునియా
ఐఎస్ఎస్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరువనంతపురం: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు మద్దతుదారులుగా అనుమానిస్తున్న నలుగురిని కేరళ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఇద్దరిని, కోజికొడ్ ఎయిర్ పోర్టులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. గతంలో వీరు ...
నలుగురు ఐఎస్ మద్దతుదారుల అరెస్టు!
భారత దేశంలో ఐఎస్ఐఎస్ ఆనవాళ్ళు
ఐఎస్ఎస్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులు
సాక్షి
ముంబైలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
ప్రజాశక్తి
ముంబై: ముంబయిలో మంగళవారం లోకల్ ట్రైన్ ఒకటి పట్టాలు తప్పింది. ఈ ప్రమా దంలో సబర్బన్ ట్రైన్కు చెందిన 7 కోచ్లు పట్టాలు తప్పడంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. అంధేరి నుంచి చర్చిగే ట్కు వెళ్తున్న ఈ ట్రైన్ విల్లే పార్లీ, అంధేరి స్టేషన్స్ మధ్య ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంంలో ఎవరికి ఎలాం టి గాయాలు కాలేదని వెస్ట్రన్ రైల్వే ...
ముంబై నగరంలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ (వీడియో)Oneindia Telugu
ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్సాక్షి
ముంబయిలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ముంబై: ముంబయిలో మంగళవారం లోకల్ ట్రైన్ ఒకటి పట్టాలు తప్పింది. ఈ ప్రమా దంలో సబర్బన్ ట్రైన్కు చెందిన 7 కోచ్లు పట్టాలు తప్పడంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. అంధేరి నుంచి చర్చిగే ట్కు వెళ్తున్న ఈ ట్రైన్ విల్లే పార్లీ, అంధేరి స్టేషన్స్ మధ్య ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంంలో ఎవరికి ఎలాం టి గాయాలు కాలేదని వెస్ట్రన్ రైల్వే ...
ముంబై నగరంలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ (వీడియో)
ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
ముంబయిలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
Andhrabhoomi
విచారణ 30కి వాయిదా
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కృష్ణా జలాల పంపకాలను కొత్తగా చేపట్టాలని, దీనికోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ 30కి వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యునల్లో ఖాళీ అయిన స్థానంలో న్యాయమూర్తి రామమోహన్ను నియమించాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ...
కృష్ణా ట్రైబ్యునల్పై విచారణ 30కి వాయిదాNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కృష్ణా జలాల పంపకాలను కొత్తగా చేపట్టాలని, దీనికోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ 30కి వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యునల్లో ఖాళీ అయిన స్థానంలో న్యాయమూర్తి రామమోహన్ను నియమించాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ...
కృష్ణా ట్రైబ్యునల్పై విచారణ 30కి వాయిదా
సాక్షి
'చికిత్స నిరాకరించిన ఆస్పత్రులపై కేసు పెట్టండి'
సాక్షి
న్యూఢిల్లీ: డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఆస్పత్రుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికిత్స నిరాకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై కేసులు పెట్టాలని కేజ్రీవాల్ సూచించారు. వివరాలు..ఒక్కగానొక్క కొడుకు డెంగీతో చనిపోవడం ...
ఢిల్లీ ఆసుపత్రులలో సీఎం కేజ్రీవాల్ తనిఖీలుAndhrabhoomi
కేజ్రీవాల్ ను కదలించిన ఘటన: డెంగీకి చికిత్స చేయకపోతే ఆస్పత్రి లైసెన్ప్ రద్దుTelugupopular
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఆస్పత్రుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికిత్స నిరాకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై కేసులు పెట్టాలని కేజ్రీవాల్ సూచించారు. వివరాలు..ఒక్కగానొక్క కొడుకు డెంగీతో చనిపోవడం ...
ఢిల్లీ ఆసుపత్రులలో సీఎం కేజ్రీవాల్ తనిఖీలు
కేజ్రీవాల్ ను కదలించిన ఘటన: డెంగీకి చికిత్స చేయకపోతే ఆస్పత్రి లైసెన్ప్ రద్దు
సాక్షి
బెంగాల్ సచివాలయానికి బాంబు బెదిరింపు
సాక్షి
కోల్ కతా : పశ్చిమబెంగాల్ సచివాలయం అయిన రైటర్స్ బిల్డింగ్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో మొత్తం సచివాలయంలో ఉద్యోగులందరినీ బయటకు పంపించేశారు. బాంబు ఏదైనా ఉందేమోనన్న అనుమానంతో బాంబు నిర్వీర్య దళాన్ని పిలిపించి తనిఖీలు చేయిస్తున్నారు. అయితే బాంబు ఉందో లేదో కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. భవనంలో బాంబు ఉన్నట్లు ఒక ...
కోల్కతా సచివాలయానికి బాంబు బెదిరింపుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కోల్ కతా : పశ్చిమబెంగాల్ సచివాలయం అయిన రైటర్స్ బిల్డింగ్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో మొత్తం సచివాలయంలో ఉద్యోగులందరినీ బయటకు పంపించేశారు. బాంబు ఏదైనా ఉందేమోనన్న అనుమానంతో బాంబు నిర్వీర్య దళాన్ని పిలిపించి తనిఖీలు చేయిస్తున్నారు. అయితే బాంబు ఉందో లేదో కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. భవనంలో బాంబు ఉన్నట్లు ఒక ...
కోల్కతా సచివాలయానికి బాంబు బెదిరింపు
Oneindia Telugu
అమెరికాలో షీనా సంతోషంగా ఉన్నట్లు..: ఇంద్రాణి 'ఫేక్'
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి గురించిన షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, పోలీసులు మరో విషయాన్ని గుర్తించారు. షీనా బోరాను ఏప్రిల్ 24, 2012న ఇంద్రాణి హత్య చేసింది. అనంతరం ఆమె బతికే ఉందని చెప్పేందుకు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. షీనా బోరా పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ది అని కేసును విచారణ చేస్తున్న ...
ఇంద్రాణి ముఖర్జీ ఓ పార్టీ గర్ల్, సెక్స్ బాంబ్... నావద్ద చాలా ఉంది... రాఖీ సావంత్ ...వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి గురించిన షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, పోలీసులు మరో విషయాన్ని గుర్తించారు. షీనా బోరాను ఏప్రిల్ 24, 2012న ఇంద్రాణి హత్య చేసింది. అనంతరం ఆమె బతికే ఉందని చెప్పేందుకు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. షీనా బోరా పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ది అని కేసును విచారణ చేస్తున్న ...
ఇంద్రాణి ముఖర్జీ ఓ పార్టీ గర్ల్, సెక్స్ బాంబ్... నావద్ద చాలా ఉంది... రాఖీ సావంత్ ...
Oneindia Telugu
తల్లినీ దోచాడు: ప్రవాస భారతీయుడికి ఆరేళ్ల జైలు
Oneindia Telugu
సిడ్నీ: వరుస మోసాలకు పాల్పడుతున్న ప్రవాస భారతీయుడికి న్యూజిలాండ్ న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. 33 ఏళ్ల సంజయ్ కుమార్ జోషి ఆటోమోటివ్ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు కోర్టు నిర్ధారించింది. అంతేకాదు, కన్నతల్లితో పాటు ఇరవై మందిని అతను మోసం చేశాడని కోర్టు నిర్ధారించింది.
'కన్నతల్లిని కూడా దోచుకున్నావ్'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిడ్నీ: వరుస మోసాలకు పాల్పడుతున్న ప్రవాస భారతీయుడికి న్యూజిలాండ్ న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. 33 ఏళ్ల సంజయ్ కుమార్ జోషి ఆటోమోటివ్ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు కోర్టు నిర్ధారించింది. అంతేకాదు, కన్నతల్లితో పాటు ఇరవై మందిని అతను మోసం చేశాడని కోర్టు నిర్ధారించింది.
'కన్నతల్లిని కూడా దోచుకున్నావ్'
Oneindia Telugu
సుష్మా కూతురుకు గుండెపోటు: ఎయిమ్స్లో చేరిక
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి కౌషల్కు స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆమెను ఎయిమ్స్లో చేర్చారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 31ఏళ్ల బన్సూరి బన్సూరి ప్రస్తుతం ఆస్పత్రి కార్డియో న్యూరో, న్యూరాలజీ విభాగం వైద్యుడు ఎంవి పద్మ శ్రీవాత్సవ పర్యవేక్షణలో ఉన్నారు. స్వల్ప గుండె పోటు ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి కౌషల్కు స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆమెను ఎయిమ్స్లో చేర్చారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 31ఏళ్ల బన్సూరి బన్సూరి ప్రస్తుతం ఆస్పత్రి కార్డియో న్యూరో, న్యూరాలజీ విభాగం వైద్యుడు ఎంవి పద్మ శ్రీవాత్సవ పర్యవేక్షణలో ఉన్నారు. స్వల్ప గుండె పోటు ...
ఈ ఏడాదీ ప్రపంచ టాప్-100 వర్సిటీల్లో చోటుదక్కని భారత్
Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 15: ఈ ఏడాదికి సంబంధించి తాజాగా ప్రకటించిన ప్రపంచంలోని టాప్-100 యూనివర్సిటీల్లో భారత దేశంనుంచి ఏ యూనివర్సిటీకి కూడా స్థానం దక్కలేదు. కాగా, మసాచుసెట్స్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. క్వాక్వారెల్లి సైమండ్స్ ప్రచురించిన తాజా జాబితాలో మన దేశానికి చెందిన 14 ...
200 ఉత్తమ వర్సిటీల్లో భారత్కు చోటుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 15: ఈ ఏడాదికి సంబంధించి తాజాగా ప్రకటించిన ప్రపంచంలోని టాప్-100 యూనివర్సిటీల్లో భారత దేశంనుంచి ఏ యూనివర్సిటీకి కూడా స్థానం దక్కలేదు. కాగా, మసాచుసెట్స్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. క్వాక్వారెల్లి సైమండ్స్ ప్రచురించిన తాజా జాబితాలో మన దేశానికి చెందిన 14 ...
200 ఉత్తమ వర్సిటీల్లో భారత్కు చోటు
沒有留言:
張貼留言