2015年9月13日 星期日

2015-09-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది దుర్మరణం   
Oneindia Telugu
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఆర్తరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గండేపల్లి దగ్గర సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ బూడిద లారీ బోల్తా పడటంతో 16 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
లారీ బోల్తా 18 మంది సజీవ సమాధి... 16 మందిని వెలికి తీసిన స్థానికులు   వెబ్ దునియా
గండేపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం, 19మంది మృతి   సాక్షి
ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోనలో రఘువీరాపై ఇసుక, కంకర దాడి.. టీడీపీ పనేనా..?   
వెబ్ దునియా
బందరు ప్రాంతంలోని కోన గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఆదివారం అవమానకర సంఘటన ఎదురయ్యింది. కొందరు వ్యక్తులు ఆయనపై ఇసుక, కంకర రాళ్ళతో దాడి చేశారు. ఇది తెలుగుదేశం సానుభూతిపరుల పనేనని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. బందరు పోర్టు కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది. ఇక్కడి రైతులకు నచ్చజెప్పేందుకు ...

కోనలో మళ్లీ ఉద్రిక్తత   సాక్షి
రఘువీరాకు చేదు అనుభవం   ఆంధ్రజ్యోతి
నిన్న మంత్రికి, నేడు రఘువీరా రెడ్డికి చేదు: మట్టితో దాడి చేశారు   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విశాఖ, బెజవాడ మెట్రో బాధ్యత డిఎంఆర్సీకి, విజయవాడపై నేను చూసుకుంటా.. వెంకయ్య ...   
Oneindia Telugu
కోల్‌కతా/న్యూఢిల్లీ: విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థల నిర్మాణ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు అప్పగించినట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖ మెట్రో సమగ్ర పథక నివేదిక(డీపీఆర్‌)ను డీఎంఆర్‌సీ శనివారం అందజేసిందన్నారు. త్వరలోనే దీనికి మంత్రివర్గ ఆమోదం లభిస్తుందన్నారు. విజయవాడ ...

వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లు   సాక్షి
మెట్రోకి టెండర్లు   Andhrabhoomi
- విశాఖలో 42.55 కి.మీ, విజయవాడలో 26.03 కి.మీ   ప్రజాశక్తి
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణలో ఇంటింటికీ నల్లాతోపాటు ఇంటర్నెట్ కూడా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలంగాణలో వాటర్ గ్రిడ్‌తో పాటు ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ కూడా వేయబోతున్నామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం అన్నారు. దీంతో ఇంటింటికి నల్లాతో పాటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందుతుందని చెప్పారు. శనివారం ఆయన సోషల్ మీడియా పైన నిర్వహించిన సదస్సులో ఢిల్లీలో మాట్లాడారు. దేశంలో ఇలాంటి సౌకర్యాన్ని ...

మొదటి రాష్ట్రంగా తెలంగాణ   Telangana99
ఫేస్‌బుక్‌ ఆదరణలో కేసీఆర్ ఫస్ట్: కేటీఆర్   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సర్కారు మద్యం వ్యాపారం!   
సాక్షి
... * పెరిగిన లెసైన్సు ఫీజుతో మద్యం వ్యాపారులు వెనకడగు వేస్తుండటం వల్లే.. * జీహెచ్‌ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో ఎ-4 షాపుల ఫీజు అధికం * నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారాన్ని సొంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలకు అనుమతిస్తూ ...

మద్యం పాలసీ ఖరారు   Vaartha
'మద్యం' ఫీజు పెంపు   ఆంధ్రజ్యోతి
మద్యం విధి విధానాలు ఖరారు   NTVPOST
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైతు ఆత్మహత్యపై ప్రభుత్వం తప్పుడు ప్రకటన   
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11: రైతు లింబయ్య ఆత్మహత్యపై ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. లింబయ్యకు ఆర్థిక ఇబ్బందులు లేవని, కేవలం అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వం చేసిన ప్రకటనలో వాస్తవం లేదని అన్నారు. శుక్రవారం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ...

మంత్రులకూ వ్యాధులే.. వాళ్లెందుకు ఆత్మహత్య చేసుకోరు?   సాక్షి
మంత్రులు ఆత్మహత్యలు చేసుకోలేదే-రేవంత్   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
అప్పు కొండంత... పరిహారం గోరంత   
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆత్మహత్య చేసుకున్న రైతుల అప్పులు కొండంత ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం గోరంత ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పొగాకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి, ఆదివారం ఉదయం మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు రైతులను ...

ఉసురు తీస్తున్నారు   ప్రజాశక్తి
అండగా ఉంటా.. ఆత్మహత్యలు వద్దు   ఆంధ్రజ్యోతి
ఆత్మహత్యలు వద్దు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)
   
అండమాన్‌లో ప్రచారానికి తెలుగుదేశం నేతలు   
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఈ నెల 14, 15 తేదీల్లో అండమాన్-నికోబార్ దీవుల్లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాసనమండలి సభ్యులు టి.డి.జనార్ధన్‌రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తున్న దశలో ఇతర పార్టీలతో పాటు ...

అండమాన్‌ స్థానిక ఎన్నికల బరిలో టీడీపీ   ఆంధ్రజ్యోతి
అండమాన్‌ ఎన్నికల్లో టిడిపి పోటీ   ప్రజాశక్తి
అండమాన్‌ ఎన్నికల ప్రచారానికి కిషన్‌రెడ్డి   News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)

అన్ని 5 వార్తల కథనాలు »   


అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య   
ఆంధ్రజ్యోతి
టంగుటూరు/వత్సవాయి, సెప్టెంబరు 11 : ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అప్పుల బాధతో శుక్రవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొదవారిపాలెంలో బొల్లినేని కృష్ణయ్య(40) నాలుగేళ్లుగా పొగాకు సాగులో వరుసనష్టాలు చవిచూస్తూ అప్పులపాలయ్యాడు. దాంతో తెల్లవారుజాము న తన ఇంట్లో పురుగుమందు తాగి మృతి ...

అప్పుల బాధతో పొగాకు రైతు ఆత్మహత్య   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
నడిరోడ్డుపై ఓటర్ కార్డులు   
సాక్షి
విజయవాడ (వన్‌టౌన్): ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ఆయుధం.. ఓటు హక్కు. ఈ హక్కును వినియోగించుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఎంతో విలువైన ఈ గుర్తింపు కార్డులు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది కార్డులు రోడ్డుపై పని ఉన్నాయి. విజయవాడలో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కొత్తపేట దూది ఫ్యాక్టరీ ...

విజయవాడ పాతబస్తీలో రోడ్డుపై ఓటర్‌ కార్డుల కలకలం   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言