2015年9月25日 星期五

2015-09-26 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
దుమారం సృష్టించిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్   
సాక్షి
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఓ పెయింటింగ్‌పై ఇచ్చిన ఆటోగ్రాఫ్ వివాదాస్పదమైంది. మోదీ జాతీయ పతాకాన్ని అవమానించారని సోషల్ మీడియాలో విమర్శకులు మండిపడుతుండగా, ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఓ వికలాంగ బాలిక.. వస్త్రంపై ఆ పెయింటింగ్‌ను రూపొందించిందని, గురువారం రాత్రి ప్రముఖ కంపెనీల సీఈవోలకు ...

త్రివర్ణ పతాకంపై మోడీ ఆటోగ్రాఫ్‌పై విమర్శలు   ప్రజాశక్తి
మోదీ ఆటోగ్రాఫ్‌పై సోషల్ మీడియాలో వివాదం   Andhrabhoomi
ఒబామాకు అరుదైన కానుక: 'మోడీనే బెస్ట్ లీడర్'   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మక్కా తొక్కిసలాటలో మృతి చెందిన భారతీయులు వీరే... తెలుగు యాత్రికులులేనట్టే!   
వెబ్ దునియా
పవిత్ర హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 14 మంది భారతీయులు మృత్యువాతపడినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సుష్మాస్వరాజ్ శుక్రవారం తన ట్విట్టర్ సందేశంలో వెల్లడించారు. అయితే ఈ మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే, ఈ తొక్కిసలాటలో మరో 13 మంది భక్తులు గాయపడ్డారు. సౌదీ అరేబియా, జెడ్డాలోని భారత్ ...

మక్కా మృతుల్లో మరో హైదరాబాదీ   ఆంధ్రజ్యోతి
మృతుల్లో 14 మంది భారతీయులు   సాక్షి
యాత్రా విషాదం   ప్రజాశక్తి
Vaartha   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 59 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కిడ్నాప్‌ డ్రామా... ఆపై హత్య   
ఆంధ్రజ్యోతి
యాప్రాల్‌: కిడ్నాప్‌ అయిన యువకుడు దారుణంగా హత్యకు గురయ్యా డు. పక్కా ప్రణాళికతో మర్డర్‌కు స్కెచ్‌ గీసిన ఆగంతుకులు కిడ్నాప్‌ డ్రా మాగా రక్తికట్టించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బండా రం బయటపడుతుందనే భయంతోనో.. ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోనే యువకుడ్ని హతమార్చారు. కీసర మండలం నాగారం శ్రీనివాసనగర్‌లో నివసించే ...

టిఆర్ఎస్ సమావేశానికి వెళ్తున్నానని, అనంత లోకాలకు టెక్కీ (పిక్చర్స్)   Oneindia Telugu
హైదరాబాద్‌ బీటెక్ పట్టభద్రుడి హత్య.. చెల్లి భర్తే హంతకుడా?   వెబ్ దునియా
లండన్ రిటర్న్ మర్డర్ మిస్టరీ..   NTVPOST
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఇండోనేసియాలో మరో భారీ భూకంపం   
సాక్షి
జకార్తా : ఇండోనేసియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. ఇండోనేసియాతో పాటు పశ్చిమ పపువా ప్రాంతంపై కూడా భూకంప ప్రభావం ఉంది. అయితే, సునామీ ముప్పు మాత్రం లేదని తెలిసింది. ఈ విషయాన్ని మెట్రాలజీ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. సొరోంగ్ పట్టణానికి ఈశాన్యంగా 31కిలోమీటర్ల దూరంలో ...

ఇండోనేషియాలో భూకంపం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


కాశ్మీర్‌ గురించి ప్రస్తావిస్తే జవాబిస్తాం   
ప్రజాశక్తి
న్యూయార్క్‌/ ఐక్యరాజ్య సమితి : పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తూ కాశ్మీర్‌ విషయాన్ని లేవనెత్తితే, తగిన విధంగా స్పందిస్తామని భారత్‌ స్పష్టీకరించింది. షరీఫ్‌ కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తే, దానికి ప్రతిగా తామూ స్పందిస్తామని విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ విలేఖరులకు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మక్కా:14మంది భారతీయుల వివరాలు, హైదరాబాదీల పేర్లు లేవు, హెల్ప్‌లైన్(పిక్చర్స్)   
Oneindia Telugu
మీనా/న్యూఢిల్లీ/హైదరాబాద్: మక్కాలో జరిగిన భారీ తొక్కిసలాటలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన బీబీజాన్‌, చాంద్రాయణగుట్ట గాజిమిల్లత్‌ కాలనీకి చెందిన సబతస్లీం(52) అనే మహిళలు మృతిచెందారు. ఎల్బీనగర్‌ సమీప మన్సూరాబాద్‌ కాస్మోపాలిటన్‌ కాలనీలో నివసించే షేక్‌ అబ్దుల్‌ మాజిద్‌, బీబీజాన్‌(62) దంపతులు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా ...

అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు   సాక్షి
హెల్ప్‌లైన్‌ నంబర్లు ప్ర‌క‌టించిన సౌదీ ప్ర‌భుత్వం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆయనే బెస్ట్ లీడర్: మర్డోక్   
సాక్షి
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ప్రశంసలు కురిపించారు. మోదీ ఉత్తమ నాయకుడు అని కితాబిచ్చారు. మంచి విధానాలు అవలంభిస్తున్నారని మెచ్చుకున్నారు. 'భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన నాయకుల్లో మోదీ బెస్ట్. మంచి విధానాలతో ఆయన బెస్ట్ ...

గ్రేట్ హవర్... బెస్ట్ లీడర్: మోడీకి రూపర్ట్ మర్డోక్ కితాబు   Telugupopular

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ నగరాలకు చైనా హంగులు: కెసిఆర్‌తో ప్రతినిధుల భేటీ   
Oneindia Telugu
హైదరాబాద్‌: నగరంలోపాటు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైనాకు చెందిన మౌలికవసతుల కల్పన సంస్థలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. చైనాలోని అంజు ఇన్‌ఫ్రా సంస్థ సంచాలకులు యోగేష్‌వా, మనోజ్‌గాంధీ, రాడిక్‌ ...

తెలంగాణ నగరాలకు చైనా మెరుగులు   Vaartha
నగరాలను అభివృద్ధి చేద్దాం రండి   సాక్షి
నగరాలకు నగిషీలు   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
యూఎస్‌లో మోదీ బిజీబిజీ   
సాక్షి
న్యూయార్క్: ఐర్లాండ్ నుంచి ఐదురోజుల పర్యటనకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం అమెరికా చేరుకున్నారు. ఈ ఐదు రోజుల్లో.. మొదటి రెండు రోజులు న్యూయార్క్‌లో, తరువాతి రెండు రోజులు కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఆయన ఊపిరి సలపని కార్యక్రమాల్తో బిజీబిజీగా గడపనున్నారు. చివరగా సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో అమెరికా ...

న్యూయార్క్‌లో మోదీ బిజీబిజీ   Andhrabhoomi
ఐర్లాండ్లో సంస్కృతం:భారత్ సెక్యులరిస్ట్‌లకి మోడీ చురక   Oneindia Telugu
అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ   ఆంధ్రజ్యోతి

అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేనొక శరణార్ధి కొడుకుని.. వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు : పోప్ ఫ్రాన్సిస్   
వెబ్ దునియా
సిరియా, టర్కీ, ఇరాన్ శరణార్ధుల కష్టాలపై క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. శరణార్ధులను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత అమెరికాపైనే ఎక్కువగా ఉందన్నారు. అంతేకాకుండా, ప్రపంచంలోని ప్రజల కష్టాలను తీర్చాలని అమెరికాకు ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా వలసదారులు, శరణార్థులను ఆదరించి అక్కున చేర్చుకోవాలని అమెరికన్లకు సూచించారు.
'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言