ఆంధ్రజ్యోతి
కలాం, కిష్టారెడ్డిలకు నివాళి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు ...
కలాం స్ఫూర్తితో ముందుకుఆంధ్రజ్యోతి
కలాంకు హైద్రాబాద్తో బంధం: కెసిఆర్, ఏపీలో పుట్టాలని ఎర్రబెల్లి తడబాటుOneindia Telugu
T అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29కి వాయిదాNTVPOST
Telugu Times (పత్రికా ప్రకటన)
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు ...
కలాం స్ఫూర్తితో ముందుకు
కలాంకు హైద్రాబాద్తో బంధం: కెసిఆర్, ఏపీలో పుట్టాలని ఎర్రబెల్లి తడబాటు
T అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29కి వాయిదా
Oneindia Telugu
ఢిల్లీలో బిజీగా బాబు: పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, వివరాలివే
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పులువురు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ...
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చంద్రబాబు భేటీఆంధ్రజ్యోతి
కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీసాక్షి
సమస్యలపై కేంద్ర మంత్రులకు బాబు విజ్ఞప్తిప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పులువురు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ...
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చంద్రబాబు భేటీ
కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ
సమస్యలపై కేంద్ర మంత్రులకు బాబు విజ్ఞప్తి
సాక్షి
కుట్ర సాగదు...దీక్ష ఆగదు
సాక్షి
గుంటూరు : ప్రత్యేక హోదా ప్రజల హక్కు అనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష నిర్ణీత ఉల్ఫ్హాలు స్థలంలోనే జరిగి తీరుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం ...
జగన్ దీక్షకు నోఆంధ్రజ్యోతి
షరతులతో జగన్ దీక్షకు అనుమతి?Andhrabhoomi
పవన్ కళ్యాణ్ మౌనం: చంద్రబాబుతో టగ్ ఆఫ్ వార్, జగన్కు కలిసొచ్చేనా?Oneindia Telugu
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు : ప్రత్యేక హోదా ప్రజల హక్కు అనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష నిర్ణీత ఉల్ఫ్హాలు స్థలంలోనే జరిగి తీరుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం ...
జగన్ దీక్షకు నో
షరతులతో జగన్ దీక్షకు అనుమతి?
పవన్ కళ్యాణ్ మౌనం: చంద్రబాబుతో టగ్ ఆఫ్ వార్, జగన్కు కలిసొచ్చేనా?
సాక్షి
చంద్రబాబు పాలనలో అందరికీ కష్టాలే
సాక్షి
తిరుపతి మంగళం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నన్ని రోజులూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనపెట్టేసి రాజధాని పేరుతో విదేశాలు తిరుగుతూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాధనంతో విదేశీయానం... చంద్రబాబు చేసిందేమిటి..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
తిరుపతి మంగళం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నన్ని రోజులూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనపెట్టేసి రాజధాని పేరుతో విదేశాలు తిరుగుతూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాధనంతో విదేశీయానం... చంద్రబాబు చేసిందేమిటి..?
Telugu Times
నవ్యాంధ్ర అభివృద్ధికి పూర్తి అండగా ఉంటాం : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా అండగా ఉంటామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో వెంకయ్యతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం : వెంకయ్య నాయుడుTelugu Times (పత్రికా ప్రకటన)
2019 నాటికి స్వచ్ఛభారత్ను నిర్మిస్తాం : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుఆంధ్రజ్యోతి
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం : వెంకయ్యAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా అండగా ఉంటామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో వెంకయ్యతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం : వెంకయ్య నాయుడు
2019 నాటికి స్వచ్ఛభారత్ను నిర్మిస్తాం : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం : వెంకయ్య
Oneindia Telugu
గవర్నర్ అధికార పార్టీ ప్రచారకర్త
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ''త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ముందు గవర్నర్ వెళ్ళి ప్రభుత్వానికి సర్టిఫికెట్లు ఇవ్వడమేమిటి? డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎన్ని కడతామన్నారు... ఎన్ని కట్టారు? అది గవర్నర్ అడగరా? ఆయన అధికార పార్టీ ప్రచార కార్యకర్తగా ఉన్నారు తప్ప గవర్నర్గా వ్యవహరించడం లేదు'' ...
గవర్నర్పై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్య: వీటి మాటేమిటని.. ప్రశ్నల వర్షంOneindia Telugu
ఫిరాయింపులపై గవర్నర్ స్పందన లేదు : ఎర్రబెల్లిTelugu Times (పత్రికా ప్రకటన)
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ స్పందించడం లేదు : ఎర్రబెల్లిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ''త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ముందు గవర్నర్ వెళ్ళి ప్రభుత్వానికి సర్టిఫికెట్లు ఇవ్వడమేమిటి? డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎన్ని కడతామన్నారు... ఎన్ని కట్టారు? అది గవర్నర్ అడగరా? ఆయన అధికార పార్టీ ప్రచార కార్యకర్తగా ఉన్నారు తప్ప గవర్నర్గా వ్యవహరించడం లేదు'' ...
గవర్నర్పై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్య: వీటి మాటేమిటని.. ప్రశ్నల వర్షం
ఫిరాయింపులపై గవర్నర్ స్పందన లేదు : ఎర్రబెల్లి
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ స్పందించడం లేదు : ఎర్రబెల్లి
సాక్షి
విద్యార్థినుల మరణాలకు నైతిక బాధ్యతగా మంత్రి గంటా రాజీనామా చేయాలి
Andhrabhoomi
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థినుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయాలని వైసిపి నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మంత్రి రాజీనామా చేయనిపక్షంలో ముఖ్యమంత్రి బర్త్ఫ్ చేయాలన్నారు. విజయవాడ మేరిస్ స్టెల్లా ...
'వాళ్లు రాజీనామా చేయకపోతే సీఎం బర్తరఫ్ చేయాలి'సాక్షి
మహిళలకు రక్షణ లేదు : రోజాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థినుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయాలని వైసిపి నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మంత్రి రాజీనామా చేయనిపక్షంలో ముఖ్యమంత్రి బర్త్ఫ్ చేయాలన్నారు. విజయవాడ మేరిస్ స్టెల్లా ...
'వాళ్లు రాజీనామా చేయకపోతే సీఎం బర్తరఫ్ చేయాలి'
మహిళలకు రక్షణ లేదు : రోజా
ఆంధ్రజ్యోతి
కేసీఆర్ కనుసన్నల్లోనే ఎన్కౌంటర్
ఆంధ్రజ్యోతి
బర్కత్పుర/హైదరాబాద్/వరంగల్/చిక్కడపల్లి/ హైదరాబాద్, సెప్టెంబర్ 23: సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే వరంగల్ ఎన్కౌంటర్ జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. నిజాం కళాశాల ఆడిటోరియంలో నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ (ఎన్టీవీపీ) ఆధ్వర్యంలో యూనివర్సిటీలు-పాలకుల తీరు అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బూటకపు ...
ఇద్దరు ముద్దుబిడ్డల్ని అన్యాయంగా చంపేశారు: మధుయాష్కీవెబ్ దునియా
సిఎం కెసిఆర్ కనుసన్నల్లోనే వరంగల్ ఎన్కౌంటర్Andhrabhoomi
కెసిఆర్ కనుసన్నలలోనే బూటకపు ఎన్ కౌంటర్News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బర్కత్పుర/హైదరాబాద్/వరంగల్/చిక్కడపల్లి/ హైదరాబాద్, సెప్టెంబర్ 23: సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే వరంగల్ ఎన్కౌంటర్ జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. నిజాం కళాశాల ఆడిటోరియంలో నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ (ఎన్టీవీపీ) ఆధ్వర్యంలో యూనివర్సిటీలు-పాలకుల తీరు అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బూటకపు ...
ఇద్దరు ముద్దుబిడ్డల్ని అన్యాయంగా చంపేశారు: మధుయాష్కీ
సిఎం కెసిఆర్ కనుసన్నల్లోనే వరంగల్ ఎన్కౌంటర్
కెసిఆర్ కనుసన్నలలోనే బూటకపు ఎన్ కౌంటర్
Oneindia Telugu
ఎస్పీజీ భద్రత వద్దు: కేంద్రానికి మన్మోహన్ కుమార్తె లేఖ
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను తిరస్కరించారు. ప్రధాని పదవి నుంచి మన్మోహాన్ దిగిపోయి ఏడాదిన్నర అవుతుంది. నిబంధనల మేరకు ఆయనతో పాటు ఆయన కుమార్తెలకు కేంద్రం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను కల్పిస్తోంది. ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన ...
ఎస్పీజీ భద్రతను వద్దన్న మాజీ ప్రధాని మన్మోహన్ కుమార్తె!వెబ్ దునియా
ఎస్పీజీ భద్రత వద్దు : మాజీ ప్రధానమంత్రి కుమార్తెలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను తిరస్కరించారు. ప్రధాని పదవి నుంచి మన్మోహాన్ దిగిపోయి ఏడాదిన్నర అవుతుంది. నిబంధనల మేరకు ఆయనతో పాటు ఆయన కుమార్తెలకు కేంద్రం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను కల్పిస్తోంది. ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన ...
ఎస్పీజీ భద్రతను వద్దన్న మాజీ ప్రధాని మన్మోహన్ కుమార్తె!
ఎస్పీజీ భద్రత వద్దు : మాజీ ప్రధానమంత్రి కుమార్తెలు
Oneindia Telugu
ప్రాణం తీసిన సెల్ఫోన్: రైలు ఢీకొనడంతో పాలిటెక్నిక్ విద్యార్థిని మృతి
Oneindia Telugu
ప్రకాశం: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ఫోన్లో మాట్లాడుతూ చుట్టుపక్కలా గమనించకపోవడంతో.. రైలు ఢీకొని ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని మృతిచెందింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పేరాలకు చెందిన నారాయణమూర్తి, తులసీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె పి అపర్ణ(19) బాపట్ల ఇంజినీరింగ్ ...
ప్రాణం తీసిన సెల్ఫోన్ సంభాషణసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ప్రకాశం: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ఫోన్లో మాట్లాడుతూ చుట్టుపక్కలా గమనించకపోవడంతో.. రైలు ఢీకొని ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని మృతిచెందింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పేరాలకు చెందిన నారాయణమూర్తి, తులసీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె పి అపర్ణ(19) బాపట్ల ఇంజినీరింగ్ ...
ప్రాణం తీసిన సెల్ఫోన్ సంభాషణ
沒有留言:
張貼留言