2015年9月25日 星期五

2015-09-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు: చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి, బెజవాడలో మరో ...   
Oneindia Telugu
కర్నూలు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్‌ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ తరగతి గది నుంచి ...

నారాయ‌ణ‌లో మృత్యు కేక‌లు   ప్రజాశక్తి
'నారాయణ'లో మరో ఇద్దరు బలి   సాక్షి
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు చిరంజీవి టెంప్ట్ అవుతారా?   
తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ నేత.. సినీ నటుడు చిరంజీవి కాషాయ కండువా కప్పుకోబోతున్నారా.. ఆయన బీజేపీ పార్టీలోకి చేరే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి మారుతున్నట్టు ఇప్పటికే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకూ చిరంజీవి కాని.. ఆయన వర్గాలు కానీ ...

చిరంజీవి బీజేపీలో చేరనున్నారా? కిషన్ రెడ్డి ఏమన్నారు? మరి 150 వ సినిమా?   Telugupopular
చిరంజీవికి బీజేపీ గాలం: వస్తామంటే... వద్దంటామా? కిషన్ రెడ్డి   వెబ్ దునియా
చిరంజీవి వస్తానంటే.. ఆనందంగా స్వాగతిస్తాం: కిషన్ రెడ్డి   Oneindia Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
త్వరలో కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు : చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, సెప్టెంబర్‌ 25 : కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గెయిల్‌, షెల్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లో గెయిల్‌, ఏపీ ప్రభుత్వానికి 48 శాతం వాటా లభిస్తుంది. ఎంవోయూ కుదుర్చుకున్న ...

గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నేనే మార్కెటింగ్ మేనేజర్‌గా ఉంటా: చంద్రబాబు   Oneindia Telugu
కాకినాడలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్   Andhrabhoomi
అన్ని జిల్లాలకు గ్యాస్‌ కనెక్షన్లు   ప్రజాశక్తి
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
దేశంలో కమ్యూనిజానికి స్థానం లేదు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆలోచనకు కమ్యూనిజం సరిపోదని.. ఆ సిద్ధాంతాలకు ఇక్కడ స్థానం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కమ్యూనిజానికి ఒకప్పుడు ఆకర్షణ ఉండేదని, ప్రస్తుతం నేషనలిజాన్నే యువత ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ...

కమ్యూనిజానికి కాలం చెల్లింది   Andhrabhoomi
అసెంబ్లీలోనే ఉండరు.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు   తెలుగువన్
ప్రత్యేక హోదా అడగాలంటే ఏదైనా హోదా ఉండాలా   News Articles by KSR
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంద్రబాబుతో భేటీ: లగడపాటి టిడిపిలో చేరుతారా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గురువారంనాడు కలుసుకున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది. తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో భాగంగానే లగడపాటి చంద్రబాబుతో భేటీ అయినట్లు భావిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీలో ...

చంద్రబాబుతో లగడపాటి సమావేశం… సైకిల్ ఎక్కడం ఖాయమే !!   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
రెండ్రోజులపాటు ఇంటర్నెట్ బంద్   తెలుగువన్
చంద్రబాబును లగడపాటి ఎందుకు కలిశారో   News Articles by KSR
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
జగన్... ఇక దొంగ జపాలు కట్టిపెట్టు-రావెల   
తెలుగువన్
జగన్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని మంత్రి రావెల కిశోర్‌బాబు మండిపడ్డారు. కేసీఆర్‌తో కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలకు ఆటంకం కలిగిస్తున్నాడని మండిపడ్డారు. దీక్షల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని జగన్ చూస్తున్నారన్న రావెల, దొంగ జపాలు చేయడం మానాలంటూ సూచించారు, అంతగా దీక్షలు ...

ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి రావెల   ఆంధ్రజ్యోతి
జగన్ వి నాటకాలు అన్న మంత్రి   News Articles by KSR
దీక్షల పేరుతో జ‌గ‌న్ నాటకాలాడుతున్నా‌రు : మంత్రి రావెల   ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సింగరేణి కార్మికులకు కెసిఆర్‌ వరాలు: సంస్థ లాభాల్లో 21శాతం, పన్ను రద్దు   
Oneindia Telugu
హైదరాబాద్: సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. సంస్థ 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 21 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. సంస్థ కార్మికుల నుంచి వృత్తిపన్ను (ప్రొఫెషనల్ టాక్స్) రద్దు చేయాలని నిర్ణయించినట్లు గురువారం సీఎం క్యాంపు ...

సింగరేణి కార్మికులకు 21 శాతం వాటా   Vaartha
సింగరేణి లాభాల్లో 21 శాతం కార్మికులకే   ప్రజాశక్తి
సింగరేణి కార్మికులకు సర్కారు వరాలు   సాక్షి
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నవ్యాంధ్రకు కేంద్రం దసరా వరం!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు ప్రత్యేక హోదానా? ప్రత్యేక ప్యాకేజీయా? అన్న దానిపై రెండు వారాల్లో స్పష్టత రానుంది. అమరావతి శంకుస్థాపనకు అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడానికి కొద్ది రోజుల ముందుగానే.. రాష్ట్ర ప్రజలకు దసరా కానుకగా ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం ప్రకటన ...

అదనంగా వెయ్యి కోట్లు   Andhrabhoomi
ప్రత్యేక హోదాపై 15 రోజుల్లో స్పష్టత : కేంద్రమంత్రి సుజనా చౌదరి   వెబ్ దునియా
'15వ తేదీలోపు హోదాపై స్పష్టత'   సాక్షి
Telugu Times (పత్రికా ప్రకటన)   
Vaartha   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పట్టి'సీమ'దాహార్తి తీర్చదు!   
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి - చిత్తూరు): పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమ దాహార్తిని ఏ విధంగా తీరుస్తుందని బీజేపీ జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...

చంద్రబాబు అలా చేసి ఉంటే రాయలసీమకు నీరు వచ్చేది: పురంధేశ్వరి   Oneindia Telugu
పట్టిసీమ పై పురందేశ్వరి సందేహం   News Articles by KSR
'రాయలసీమకు పట్టిసీమ నీళ్లు సందేహమే'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కేసీఆర్‌తో పోరాటానికి జగన్‌ సిద్ధమా?   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంపై నిజంగా ప్రేమ ఉంటే ఆనాడు పార్లమెంట్‌లోనే దీక్ష చేసేవారని, ఇప్పుడు చంద్రబాబును ఆడిపోసుకుంటే లాభం లేదని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో ఆయన విలేకర్ల తో మాట్లాడారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే దీక్షా వేదికను ...

రామోజీని కలవడంలో తప్పేంటీ?: పెద్దిరెడ్డి, లక్ష కోట్లు ఎక్కడని బాబుపై మండిపాటు   Oneindia Telugu
ఒక్కరోజైనా జైల్లో చూడాలనుకున్నాడు జగన్..!   తెలుగువన్
రామోజీరావుతో జగన్‌ భేటీ   Vaartha
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 26 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言