ఆంధ్రజ్యోతి
రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి హఠాన్మరణం
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...
రేవంత్ రెడ్డి సోదరుడు కన్నుమూత: చంద్రబాబు-లోకేష్ దిగ్భ్రాంతిOneindia Telugu
రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతితెలుగువన్
రేవంత్ సోదరుడు మృతిడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
వెబ్ దునియా
Teluguwishesh
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...
రేవంత్ రెడ్డి సోదరుడు కన్నుమూత: చంద్రబాబు-లోకేష్ దిగ్భ్రాంతి
రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతి
రేవంత్ సోదరుడు మృతి
Oneindia Telugu
స్టెల్లా కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య, బోరుమన్న పేరెంట్స్: ఆ ఫోన్ నెంబర్లు ...
Oneindia Telugu
విజయవాడ: ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఒకరు సోమవారం హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన దొమన్మేటి భానుప్రీతి విజయవాడలోని స్టెల్లా కళాశాలలో చదువుతోంది. ఆమె ఇంటర్మీడియేట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ...
ఆత్మహత్యపై అనుమానాలెన్నోసాక్షి
బెజవాడలో విద్యార్థిని మృతిఆంధ్రజ్యోతి
బెజవాడ కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఒకరు సోమవారం హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన దొమన్మేటి భానుప్రీతి విజయవాడలోని స్టెల్లా కళాశాలలో చదువుతోంది. ఆమె ఇంటర్మీడియేట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ...
ఆత్మహత్యపై అనుమానాలెన్నో
బెజవాడలో విద్యార్థిని మృతి
బెజవాడ కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Oneindia Telugu
ఎమ్మెల్యే సండ్రకు ఊరట
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సండ్రకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా.. నియోజకవర్గం దాటిపోరాదని, దర్యాప్తు అధికారులు కోరినపుడు వారి ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇంతకుముందు షరతులు విధించింది.
ఓటుకు నోటు: సండ్రకు హైకోర్టులో ఊరట, మోడీవి నీచ రాజకీయాలన్న వీహెచ్Oneindia Telugu
సండ్రకు బెయిల్ షరతుల సడలింపుAndhrabhoomi
కోర్టులో సండ్రకు ఊరటNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సండ్రకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా.. నియోజకవర్గం దాటిపోరాదని, దర్యాప్తు అధికారులు కోరినపుడు వారి ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇంతకుముందు షరతులు విధించింది.
ఓటుకు నోటు: సండ్రకు హైకోర్టులో ఊరట, మోడీవి నీచ రాజకీయాలన్న వీహెచ్
సండ్రకు బెయిల్ షరతుల సడలింపు
కోర్టులో సండ్రకు ఊరట
వెబ్ దునియా
పరవళ్ళు తొక్కుతున్న కృష్ణానది... గోదావరికి వరద ఉద్ధృతి
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవక పోయినప్పటికీ.. జలాశయాలకు మాత్రం నీటకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... సోమవారం ఉదయానికి 841.50 అడుగులకు చేరింది. బ్యారేజీ ...
గోదావరికి వరదపోటుప్రజాశక్తి
కృష్ణా నదిలో జలకళ: ఉగ్రరూపంలో గోదావరిTelugupopular
గోదావరి, కృష్ణకు వరదఆంధ్రజ్యోతి
Andhrabhoomi
సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవక పోయినప్పటికీ.. జలాశయాలకు మాత్రం నీటకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... సోమవారం ఉదయానికి 841.50 అడుగులకు చేరింది. బ్యారేజీ ...
గోదావరికి వరదపోటు
కృష్ణా నదిలో జలకళ: ఉగ్రరూపంలో గోదావరి
గోదావరి, కృష్ణకు వరద
ఆంధ్రజ్యోతి
సుప్రీంలో తెలంగాణ సర్కారుకు చుక్కెదురు: కులాల తొలగింపుపై నోటీసులు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీసీ జాబితా నుంచి కళింగ, శెట్టి బలిజల కులాలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ కళింగ, శెట్టి బలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్ను ...
ఏపీని చూసి నేర్చుకోండి.. చంద్రబాబుకి మరో ఘనతతెలుగువన్
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులుఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీసీ జాబితా నుంచి కళింగ, శెట్టి బలిజల కులాలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ కళింగ, శెట్టి బలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్ను ...
ఏపీని చూసి నేర్చుకోండి.. చంద్రబాబుకి మరో ఘనత
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి
మన్మోహన్కు సమన్లు జారీ చేయాల్సిందే
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కామ్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. స్కామ్కు సంబంధించిన ఓ కేసులో మన్మోహన్కు సమన్లు జారీ చేయాలని అదే కేసులో నిందితుడైన కేంద్ర బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ...
మన్మోహన్ను విచారిస్తే...: మధుకోడా వాదనలను సమర్థించిన దాసరిOneindia Telugu
మన్మోహన్ సింగ్ పై దాసరి సంచలన వ్యాఖ్యలుతెలుగువన్
కోల్ స్కామ్పై దాసరి నోరు విప్పారు: అంతా మన్మోహన్ పుణ్యమేనట!!వెబ్ దునియా
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కామ్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. స్కామ్కు సంబంధించిన ఓ కేసులో మన్మోహన్కు సమన్లు జారీ చేయాలని అదే కేసులో నిందితుడైన కేంద్ర బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ...
మన్మోహన్ను విచారిస్తే...: మధుకోడా వాదనలను సమర్థించిన దాసరి
మన్మోహన్ సింగ్ పై దాసరి సంచలన వ్యాఖ్యలు
కోల్ స్కామ్పై దాసరి నోరు విప్పారు: అంతా మన్మోహన్ పుణ్యమేనట!!
సాక్షి
హత్యకు గురైన జాతీయ షూటర్
Namasthe Telangana
చండీగఢ్: పంజాబ్కు చెందిన జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్ధూ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇక్కడి ఓ పార్కులో అతణ్ని గుర్తుతెలియని దుండగులు ఎవరో కాల్చిచంపినట్టు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు.
చండీగఢ్లో షూటర్ హత్యAndhrabhoomi
జాతీయ షూటర్ సిప్పీ సిద్దూ హత్యఆంధ్రజ్యోతి
జాతీయ షూటర్ దారుణ హత్యసాక్షి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
చండీగఢ్: పంజాబ్కు చెందిన జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్ధూ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇక్కడి ఓ పార్కులో అతణ్ని గుర్తుతెలియని దుండగులు ఎవరో కాల్చిచంపినట్టు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు.
చండీగఢ్లో షూటర్ హత్య
జాతీయ షూటర్ సిప్పీ సిద్దూ హత్య
జాతీయ షూటర్ దారుణ హత్య
Oneindia Telugu
బతికుండగానే పూడ్చేసిన కార్మికులు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం...
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన గుంతలో పడివున్న వ్యక్తిని సజీవంగా పూడ్చిపెట్టారు. ఈ పని చేసింది రోడ్డు నిర్మాణ కార్మికులు. ఆ తర్వాత తేరుకుని చూడగా ఆ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాట్ని జిల్లా ఉడ్లానా - హతా రహదారిలో ఈ దారుణం మూడు రోజుల క్రితం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు ...
అతను బతికేఉన్నాడు.. రోడ్డు వేసేశారుతెలుగువన్
బతికున్న మనిషిని పూడ్చిపెట్టి రోడ్డు వేశారు (వీడియో)Oneindia Telugu
బతికుండగానే పాతిపెట్టారు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన గుంతలో పడివున్న వ్యక్తిని సజీవంగా పూడ్చిపెట్టారు. ఈ పని చేసింది రోడ్డు నిర్మాణ కార్మికులు. ఆ తర్వాత తేరుకుని చూడగా ఆ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాట్ని జిల్లా ఉడ్లానా - హతా రహదారిలో ఈ దారుణం మూడు రోజుల క్రితం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు ...
అతను బతికేఉన్నాడు.. రోడ్డు వేసేశారు
బతికున్న మనిషిని పూడ్చిపెట్టి రోడ్డు వేశారు (వీడియో)
బతికుండగానే పాతిపెట్టారు!
Oneindia Telugu
నేతాజీ అదృశ్యంపై ముగింపు పలకాలి, మోడీ అడగాలి
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి తమ వద్ద ఉన్న రహస్య దస్త్రాల వివరాలను వెల్లడి చేయాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోడీ కోరాలని చంద్రబోస్ కుటుంబసభ్యులు అభ్యర్థించారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన చిక్కుముడిని విడదీయగలిగిన కీలక పత్రాలను ఇదివరకటి ...
నేతాజీ కుటుంబ సభ్యుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా : నరేంద్ర మోడీవెబ్ దునియా
ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులుసాక్షి
ఖాదీ వస్త్రాలనే కొనండి 'మన్కీ బాత్'లో మోడీప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి తమ వద్ద ఉన్న రహస్య దస్త్రాల వివరాలను వెల్లడి చేయాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోడీ కోరాలని చంద్రబోస్ కుటుంబసభ్యులు అభ్యర్థించారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన చిక్కుముడిని విడదీయగలిగిన కీలక పత్రాలను ఇదివరకటి ...
నేతాజీ కుటుంబ సభ్యుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా : నరేంద్ర మోడీ
ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులు
ఖాదీ వస్త్రాలనే కొనండి 'మన్కీ బాత్'లో మోడీ
Teluguwishesh
రైతుల పాలిట నిజమైన హీరో అక్షయ్ కుమార్
Teluguwishesh
రైతుల ఆత్మహత్యల మీద అందరూ చలించిపోతున్నారు. మనకు తిండి పెట్టే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనం ఏమీ చెయ్యలేమా..? దేవుడు మనకు ఎంతో కొంత ఇచ్చాడు.. మన వల్ల రైతులకు ఎంత వరకు చెయ్యగలుగుతామో అంత చేద్దాం అంటూ కొంత మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. మహారాష్ట్రలోని రైతులను నటుడు నానా పాటేకర్ తనవంతు ఆర్థిక సహాయం ...
ఎన్నాళ్లీ రిజర్వేషన్లు...? ఇంకెన్నేళ్ళు సాగుతాయ్.. ! : కాంగ్రెస్ నేత మనీశ్ తివారీవెబ్ దునియా
గణపతి లడ్డు మిస్సింగ్NTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
Teluguwishesh
రైతుల ఆత్మహత్యల మీద అందరూ చలించిపోతున్నారు. మనకు తిండి పెట్టే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనం ఏమీ చెయ్యలేమా..? దేవుడు మనకు ఎంతో కొంత ఇచ్చాడు.. మన వల్ల రైతులకు ఎంత వరకు చెయ్యగలుగుతామో అంత చేద్దాం అంటూ కొంత మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. మహారాష్ట్రలోని రైతులను నటుడు నానా పాటేకర్ తనవంతు ఆర్థిక సహాయం ...
ఎన్నాళ్లీ రిజర్వేషన్లు...? ఇంకెన్నేళ్ళు సాగుతాయ్.. ! : కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ
గణపతి లడ్డు మిస్సింగ్
沒有留言:
張貼留言