2015年9月18日 星期五

2015-09-19 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
పాక్ వైమానిక స్థావరంపై 'ఉగ్ర'దాడి   
సాక్షి
పెషావర్: పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరారు. ఖైబర్ పంక్తూన్‌క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్‌కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరంలో, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ ...

పెషావర్ ఎయిర్‌బేస్‌పై తాలిబన్ల దాడి   Andhrabhoomi
పాక్‌ వైమానిక స్థావరంపై తాలిబన్ల దాడి: 30 మంది మృతి   ప్రజాశక్తి
పాక్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి: 30కి చేరిన మృతులు   Oneindia Telugu
NTVPOST   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బరాక్ ఒబామా అనర్హుడు.. ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చాను!   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నోబెల్ ఇనిస్టిట్యూట్ మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2009 సంవత్సరంలో ఓ అనర్హుడికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతిని అందజేయడం జరిగిందని వాపోయారు. గత 2009వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను నోబెల్ కమిటీ శాంతి బహుమతితో సత్కరించిన ...

ఒబామాకు నోబెల్: పెద్ద తప్పిదమన్న మాజీ డైరెక్టర్   Oneindia Telugu
'ఒబామాకు నోబెల్ ఇవ్వడం ఓ పెద్ద తప్పిదం'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


NTVPOST
   
చిలీ భూకంపంలో 10 మంది మృతి   
సాక్షి
శాండియాగో: చిలీలో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో నమోదైన చిలీ భూకంప ప్రభావం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలని కూడా తాకింది. గురువారం న్యూజిలాండ్ లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే..అయితే జపాన్ కూడా సునామీ దాడి చేసే అవకాశం ఉందని ...

చీలీలో బలమైన భూకంపం   ప్రజాశక్తి
చిలీలో భూకంపం: 5గురు మృతి, పక్కదేశాలు అప్రమత్తం   Oneindia Telugu
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం   వెబ్ దునియా
NTVPOST   
Namasthe Telangana   
Telugupopular   
అన్ని 12 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
పేగుబంధామా.. ఇదేనా చిరునామా.. కోమాలోకి జారుకున్న తల్లిలో చలనం కల్పించిన శిశువు..   
Teluguwishesh
బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, సెంటిమెంట్లు ఇవి ఫుష్కలంగా వున్నవి మనుషుల మధ్య, అయితే పాశ్చ్యాత ధోరణితో కొన్ని దేశాల్లో ఇవి మచ్చకు కూడా కనిపించకపోయినా.. వాటి మహత్తు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇలాంటి పెంటిమెంట్లకు పుట్టనిల్లు భారత్. అచ్చంగా పాత సినిమాల్లో చూపించినట్లుగా భారత్ లో ముఖ్యంగా దక్షిణాధిలో ఈ ...

శిశువు ఏడుపే! తల్లి ప్రాణాలు కాపాడింది(వీడియో)   Oneindia Telugu
ఆ ఏడుపు విని తల్లి స్పందించింది..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేపాలీ స్త్రీలపై గ్యాంగ్ రేప్‌లో ట్విస్ట్: నీతూ ఇలా..   
Oneindia Telugu
హైదరాబాద్: సౌదీ అరేబియా దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళల నిర్బంధం, అత్యాచారం విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. సౌదీ అరేబీయా దౌత్యవేత్త ఇంట్లో జీవితం అత్యంత దుర్భంగా ఉండేదని ఆ ఇంట్లో పనిచేసిన వంటమనిషి పశ్చిమ బెంగాల్‌లోని డార్జీలింగ్‌కు చెందిన నీతూ వెల్లడించింది. ఇద్దరూ నేపాలీ మహిళలతో పాటు తననూ నిర్భంధించారని ...

అది దౌత్యవేత్త ఇల్లుకాదు.. రేప్ శాడిస్ట్ నివాసం : డార్జిలింగ్ మహిళ కన్నీటిరోదన   వెబ్ దునియా
స్వదేశానికి సౌదీ అరేబియా దౌత్యవేత్త   సాక్షి
సౌదీ దౌత్య ఉద్యోగి అరాచకం   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భార్యను వదిలిపెట్టేదిలేదన్న ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఎక్కడ?   
వెబ్ దునియా
వివాహేతర సంబంధాలు ఎలాంటి ఘోరాన్నైనా చేయిస్తాయి. తాజాగా ప్రియుడు తాను చెప్పిన మాట వినడం లేదని ఆగ్రహించిన ఓ ప్రియురాలు.. పడక గదిలో ప్రియుడు నిద్రకు ఉపక్రమించిన సమయంలో మర్మాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన చైనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చైనాలోని హాంగ్‌జౌ అనే ప్రాంతానికి చెందిన లియు (50) అనే ...

చెప్పిన‌ట్టు విన‌లేద‌ని : మ‌ర్మాంగం క‌ట్   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
భార్యను వదిలేయలేదని..: ప్రియుడి అంగాన్ని కట్ చేసింది!(వీడియో)   Oneindia Telugu
ప్రియుడు మాట వినలేదని.. కోసిపారేసింది!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తాజ్‌మహల్ మెట్లు జపాన్ టూరిస్ట్ ప్రాణం తీశాయి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: 66 ఏళ్ల జపాన్‌ టూరిస్ట్ తాజ్ మహల్ మెట్ల మీద నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. తాజ్ గంజ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జపాన్ దేశానికి చెందిన హెచ్. ఉయద అనే వ్యక్తి ముగ్గురు స్నేహితులతో కలిసి భారత్ సందర్శనకు వచ్చాడు. గురువారం ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ సందర్శించిన అనంతరం యమునా నది తీరాన ఉన్న తాజ్ ...

తాజ్ మహల్ చూద్దామని వెళ్లి..   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కొడ్తుంటే భర్త ఆపలేదు: స్త్రీల కోసం ఓ గ్రామం ఏర్పాటు   
Oneindia Telugu
కెన్యా: కెన్యాలోని ఓ గ్రామంలోకి మగవారికి అనుమతి లేదు. కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెకా అనే మహిళ 25 ఏళ్ల క్రితం మహిళల కోసమే ఉమోజా అనే గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మహిళల రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమోజా గ్రామ ప్రస్తుత అధ్యక్షురాలు ఆమె. రెబెకా అక్కడి సంబూరు తెగకు చెందిన మహిళ. గతంలో తమ ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు ...

ఆ గ్రామంలో మగవాళ్ళకు నో ఎంట్రీ..   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం : సమరశంఖం పూరించిన ఆస్ట్రేలియా   
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కిరాతకాలకు పాల్పడుతూ.. ప్రపంచ శాంతికి తూట్లు పొడుస్తూ.. దారుణాలకు ఒడిగడుతున్న ఐఎస్ఐఎస్ఐ ఉగ్రవాదులపై ఆస్ట్రేలియా తొలిసారిగా సమరశంఖం పూరించింది. ఐఎస్ ఉగ్రవాదులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా.. ఇంతవరకు ఓపిగ్గా ఉండిన ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే (ఫోటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కులో పట్టపగలే మహిళపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. మహిళకు కత్తి చూపించి బెదిరించిన దొంగను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం 9:30 ప్రాంతంలో ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉండే నవీన కేబీఆర్ పార్కులో వాకింగ్ ముగించుకొని వెళుతుండగా ...

గొలుసు ఇస్తావా... చస్తావా! మహిళను కత్తితో బెదిరించిన స్నాచర్‌   ఆంధ్రజ్యోతి
పట్టపగలు.. కేబీఆర్ పార్క్ దగ్గర..   సాక్షి
కేబీఆర్ పార్క్ వద్ద భద్రత డొల్ల: పట్టపగలు రెచ్చిపోయిన చైన్ స్నాచర్   Telugupopular
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言