2015年9月19日 星期六

2015-09-20 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు   
వెబ్ దునియా
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి మలయప్ప స్వామి సర్వ భూపాల వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగుతున్నారు. శ్రీదేవి భూదేవిల సమేతుడైన స్వామి చిన్ని కృష్ణుడి అవతారంలో జనానికి దర్శనం ఇస్తున్నారు. ఆయనను దర్శించుకున్న జనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. రాత్రి 9 గంటలకు స్వామి వాహనమండపం నుంచి ...

సర్వభూపాల వాహనంపై శ్రీవారు   ఆంధ్రజ్యోతి
కల్పవృక్ష వాహనంపై తిరుమలేశుడు   సాక్షి
కల్పవృక్ష వాహనంపై దేవదేవుని దర్శనం   Vaartha
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
యువ భారత్‌ ఓటమి   
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: భారత్‌-ఎతో మూడు వన్డేల అనధికారిక సిరీస్‌లో పర్యాటక బంగ్లాదేశ్‌-ఎ పుంజుకుంది. బ్యాటింగ్‌ వైఫల్యంతో ఆతిథ్య భారత్‌ రెం డో వన్డేలో ఘోర పరాజయం చవి చూసింది. నాసిర్‌ హుస్సేన్‌ ఆల్‌రౌండ్‌ (102 నాటౌట్‌, 5/36) ప్రదర్శనతో బంగ్లా-ఎ 65 పరుగుల తేడాతో భారత్‌-ఎపై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. శుక్రవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ ...

సిరీస్ గెలుస్తారా?   సాక్షి
నాసిర్ విజృంభణ   Andhrabhoomi
రెండో వన్డేలో బంగ్లా గెలుపు   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్?... దాల్మియా శకం ముగిసినట్టేనా?   
వెబ్ దునియా
భారత క్రికెట్‌ ఆధిపత్యాన్ని నలుమూలలకు విస్తరించిన అధ్యక్షుల్లో జగ్మోహన్ దాల్మియా ఒకరు. ఈయన మూడు దశాబ్దాల పాటు తన చక్రాన్ని తిప్పారు. ఆ తర్వాత ఓ దశాబ్దకాలం పాటు బీసీసీఐ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఈయన హయాంలోనే బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ఓ వెలుగు వెలిగాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత బీసీసీఐ పగ్గాలు చేపట్టిన ...

దాల్మియాకు గుండెపోటు   ఆంధ్రజ్యోతి
దాల్మియాకు బైపాస్ సర్జరీ!   Andhrabhoomi
బీసీసీఐ కొత్త అధ్యక్షుడుగా ఠాకూర్‌?   NTVPOST
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కొరియా ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్‌కు జయరామ్   
Andhrabhoomi
సియోల్, సెప్టెంబర్ 19: భారత ఆటగాడు అజయ్ జయరామ్ ఇక్కడ జరుగుతున్న కొరియా ఓపెన్ బాడ్మింటన్ పురుషుల సెమీ ఫైనల్స్‌లో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ ఏడో ర్యాంక్ క్రీడాకారుడు చౌ తియాన్ చెన్‌ను21-19, 21-15 తేడాతో వరుస సెట్లలో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 23 ఏళ్ల ఈ బెంగళూరు ఆటగాడు 43 నిమిషాలు జరిగిన సెమీ ఫైనల్‌లో ఆరంభం నుంచి చివరి వరకూ ...

కొరియా ఓపెన్ సెమీస్ లోకి దూసుకెళ్లిన అజయ్ జయరామ్   Teluguwishesh
జయరామ్ సంచలనం   సాక్షి
సెమీస్‌లో జయరామ్   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సోమ్‌దేవ్‌ సంచలనం..వెసెలీపై అద్భుత విజయం   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: యువ ఆటగాడు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ సంచలన విజయంతో చెలరేగడంతో డేవిస్‌ కప్‌లో భారత్‌ తొలుత తడబడినప్పటికీ పుంజుకుంది. వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్స్‌లో భాగం గా పటిష్ట చెక్‌ రిపబ్లిక్‌తో పోరులో సోమ్‌దేవ్‌ అదరగొట్టాడు. శుక్రవారమిక్కడ జరిగిన సింగిల్స్‌ మ్యా చ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్‌ జిరి వెసెలీతో తలపడిన సోమ్‌దేవ్‌ 7-6 (3), 6-4, 6-3తో అద్భుత విజయం ...

సూపర్ సోమ్‌దేవ్   Namasthe Telangana
సోమ్‌దేవ్ సంచలనం   సాక్షి
వెవ్లేకు సోమ్‌దేవ్ షాక్   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పేస్‌-బోపన్న జోడీకి షాక్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌లో భారత్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెక్‌ రిపబ్లిక్‌తో జరుగుతున్న పోరులో ఏస్‌ జోడీ లియాండర్‌ పేస్‌, రోహన్‌ బోపన్న ఓటమిపాలవడంతో భారత్‌ 1-2తో వెనకబడింది. శనివారమిక్కడ జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పేస్‌-బోపన్న ద్వయం 5-7, 2-6, 2-6తో చెక్‌ జోడీ ఆడమ్‌ పావ్లసెక్‌-రాడెక్‌ స్టెపానెక్‌ ...

'డబుల్' ట్రబుల్   సాక్షి
పేస్‌- బోపన్న ఓటమి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టీ20ల్లో పయనం వరల్డ్‌కప్ దాకా..వన్డేల్లో?   
Namasthe Telangana
టెస్ట్ పగ్గాలు కోహ్లీ చేతికొచ్చేశాయ్? మరి.. వన్డే పగ్గాలు ఇంకెన్నాళ్లు ధోనీ చేతుల్లో ఉండనున్నాయ్!! ధోనీని కెప్టెన్‌గా సెలెక్టర్లు కొనసాగిస్తారా? లేదంటే ధోనీయే టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన తరహాలో వన్డేల నుంచి కూడా నిష్క్రమించి సెలక్టర్ల పని సులువు చేస్తాడా? మున్ముందు ఏం జరగనుంది? సౌతాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి మూడు టీ20లు, ...

మహిమెంత పనిచేస్తుందో!   ఆంధ్రజ్యోతి
నేడు టీమిండియా ఎంపిక   ప్రజాశక్తి

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రహానేకు అరుదైన గౌరవం: సీసీఐలో జీవితకాల సభ్యత్వం   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు స్టార్ అజింక్య రహానేకు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో రహానేకు జీవితకాల సభ్యత్వం దక్కింది. ఈ క్లబ్‌లో శాశ్వత సభ్యత్వం కోసం వందలాది మంది క్రీడా ప్రముఖులు, వీఐపీలు ఎదురుచూస్తున్ననేపథ్యంలో రహానేతో పాటు ఆయన సతీమణికి సీసీఐ గౌరవ సభ్యత్వం లభించడం గమనార్హం. దీంతో దక్షిణ ముంబైలోని ఈ ...

సీసీఐలో రహానేకు గౌరవసభ్యత్వం   Namasthe Telangana
రహానెకు సీసీఐ గౌరవ సభ్యత్వం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


మక్కాబాధిత కుటుంబాలకు పరిహారం   
సాక్షి
విజయవాడ : మక్కా ప్రమాదంలో మరణించిన ఫాతిమా, ఖాదర్ కుటుంబ సభ్యులకు సీఎం పరిహారం అందజేశారు. ఇవాళ విజయవాడలో మృతుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి మూడులక్షల రూపాయల చెక్కులు అందించారు. ఇటీవల బందరు పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మక్కా భాదితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ ...

మక్కాలో మృతుల కుటుంబసభ్యులకు సీఎం ఆర్థికసాయం   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నెరవేరిన సైనా కల: షారుఖ్‌ని కలిసింది (ట్వీట్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను శుక్రవారం కలిసి తన ముచ్చట తీర్చుకుంది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు తెలియజేసింది. షారుఖ్‌ చాలా సృజనాత్మకత కలిగిన వ్యక్తి అని, ఆయన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా 'దిల్‌వాలే' షూటింగ్‌ చూపించినందుకు చిత్ర దర్శకుడు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言