Oneindia Telugu
హైద్రాబాద్లో నిమజ్జనంకు ఏపీ పోలీస్: ఖైరతాబాద్ గణపతి వద్ద సాయిధరమ్తేజచే ఉచిత వైఫై..
Oneindia Telugu
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హైదరాబాద్ నగరం ఆ కళను సంతరించుకుంది. భాగ్యనగరంలో ప్రతి వీధిలో పత్రి అమ్మకాలు బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరసిద్ధి వినాయకుడు దేశప్రజలకు ఆయురారోగ్య, అష్ట్టెశ్వర్యాలు ...
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలిపూజఆంధ్రజ్యోతి
వినాయకుడికి గవర్నర్ తొలి పూజలుసాక్షి
గణేషుని సేవలో ప్రముఖులుNTVPOST
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హైదరాబాద్ నగరం ఆ కళను సంతరించుకుంది. భాగ్యనగరంలో ప్రతి వీధిలో పత్రి అమ్మకాలు బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరసిద్ధి వినాయకుడు దేశప్రజలకు ఆయురారోగ్య, అష్ట్టెశ్వర్యాలు ...
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలిపూజ
వినాయకుడికి గవర్నర్ తొలి పూజలు
గణేషుని సేవలో ప్రముఖులు
సాక్షి
వాటర్గ్రిడ్పై బాబు కుట్ర
సాక్షి
జడ్చర్ల: గొంతెండిన పాలమూరు జిల్లాకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి ఉత్తరాలు రాస్తూ అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎల్లూరు వద్ద కృష్ణా నది నుంచి వాటర్గ్రిడ్కు 19 టీఎంసీల నీటిని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ అడ్డుపుల్లలు వేస్తున్నారని ...
టిఆర్ఎస్ హామీతోనే కెసిఆర్ని ఇరుకున పెట్టాలని బాబు చూస్తున్నారా?Oneindia Telugu
'వాటర్గ్రిడ్ను అడ్డుకునేందుకు బాబు కుట్ర'ఆంధ్రజ్యోతి
1200 టిఎంసిలు మన హక్కుAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
జడ్చర్ల: గొంతెండిన పాలమూరు జిల్లాకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి ఉత్తరాలు రాస్తూ అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎల్లూరు వద్ద కృష్ణా నది నుంచి వాటర్గ్రిడ్కు 19 టీఎంసీల నీటిని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ అడ్డుపుల్లలు వేస్తున్నారని ...
టిఆర్ఎస్ హామీతోనే కెసిఆర్ని ఇరుకున పెట్టాలని బాబు చూస్తున్నారా?
'వాటర్గ్రిడ్ను అడ్డుకునేందుకు బాబు కుట్ర'
1200 టిఎంసిలు మన హక్కు
Vaartha
కాణిపాకంలో టీడీపీ నేతల అత్యుత్సాహం
సాక్షి
చిత్తూరు: కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గణేశుడికి మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో బోర్డు సభ్యులను కూడా దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ...
కాణిపాకం వినాయకుడి ఆలయంలో భక్తుల సందడిఆంధ్రజ్యోతి
ఇదంతా నా బ్రాండ్ ఇమేజ్తోనే: చంద్రబాబుVaartha
కిటకిటలాడుతున్న కాణిపాకం... వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలువెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గణేశుడికి మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో బోర్డు సభ్యులను కూడా దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ...
కాణిపాకం వినాయకుడి ఆలయంలో భక్తుల సందడి
ఇదంతా నా బ్రాండ్ ఇమేజ్తోనే: చంద్రబాబు
కిటకిటలాడుతున్న కాణిపాకం... వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు
సాక్షి
'ఎస్సై మృతిపై సీఐడీతో విచారణ'
సాక్షి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీతో విచారణ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై క్రమినల్ కేసులు నమోదు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీతో విచారణ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై క్రమినల్ కేసులు నమోదు ...
NTVPOST
చిలీ భూకంపంలో 10 మంది మృతి
సాక్షి
శాండియాగో: చిలీలో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో నమోదైన చిలీ భూకంప ప్రభావం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలని కూడా తాకింది. గురువారం న్యూజిలాండ్ లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే..అయితే జపాన్ కూడా సునామీ దాడి చేసే అవకాశం ఉందని ...
చిలీలో భూకంపం: 5గురు మృతి, పక్కదేశాలు అప్రమత్తంOneindia Telugu
చిలీలో భారీ భూకంపంNTVPOST
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనంవెబ్ దునియా
Namasthe Telangana
Telugupopular
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
శాండియాగో: చిలీలో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో నమోదైన చిలీ భూకంప ప్రభావం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలని కూడా తాకింది. గురువారం న్యూజిలాండ్ లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే..అయితే జపాన్ కూడా సునామీ దాడి చేసే అవకాశం ఉందని ...
చిలీలో భూకంపం: 5గురు మృతి, పక్కదేశాలు అప్రమత్తం
చిలీలో భారీ భూకంపం
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం
సాక్షి
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
సాక్షి
హైదరాబాద్: దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పోస్టల్ స్టాంపులను రద్దు చేయడం సరికాదని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆరోపించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం సంకుచితంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. విదేశాలు ...
ఇన్లాండ్ పోస్టల్ కవర్లపై ఇందిరమ్మ ఇక కనుమరుగు: యోగా ముద్రవెబ్ దునియా
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్ఆంధ్రజ్యోతి
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసనNews Articles by KSR
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పోస్టల్ స్టాంపులను రద్దు చేయడం సరికాదని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆరోపించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం సంకుచితంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. విదేశాలు ...
ఇన్లాండ్ పోస్టల్ కవర్లపై ఇందిరమ్మ ఇక కనుమరుగు: యోగా ముద్ర
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసన
Oneindia Telugu
సింగపూర్లా ఏపీలో సింగిల్ పార్టీ: రావెల జోస్యం, జగన్ పిచ్చోడిలా: పత్తిపాటి
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ స్థితిగతుల పైన ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో సింగిల్ పార్టీనే ఉండనుందన్నారు. సింగపూర్ లో ప్రస్తుతం ఒకే పార్టీ విజయం సాధిస్తూ వస్తోందన్నారు. సింగపూర్ తరహాలోనే ఏపీలోను ఇక సింగిల్ పార్టీ ...
రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ కనిపించకుండా పోతాయి - మంత్రి రావెలఆంధ్రజ్యోతి
రావెల జోస్యం నిజమవుతుందా? ఏపీలో సింగిల్ పార్టీ సాధ్యమేనా?Telugupopular
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ స్థితిగతుల పైన ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో సింగిల్ పార్టీనే ఉండనుందన్నారు. సింగపూర్ లో ప్రస్తుతం ఒకే పార్టీ విజయం సాధిస్తూ వస్తోందన్నారు. సింగపూర్ తరహాలోనే ఏపీలోను ఇక సింగిల్ పార్టీ ...
రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ కనిపించకుండా పోతాయి - మంత్రి రావెల
రావెల జోస్యం నిజమవుతుందా? ఏపీలో సింగిల్ పార్టీ సాధ్యమేనా?
Namasthe Telangana
ఈ నెల 19న మంత్రి మండలి సమావేశం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి శనివారం సమావేశం కానుంది. రాష్ట్రంలో రైతన్నల అకాల మరణాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించే అవకాశముంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చేసిన చైనా పర్యటనలో సాధించిన విజయాలను కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చైనా ...
19న రాష్ట్ర కేబినెట్ సమావేశంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి శనివారం సమావేశం కానుంది. రాష్ట్రంలో రైతన్నల అకాల మరణాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించే అవకాశముంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చేసిన చైనా పర్యటనలో సాధించిన విజయాలను కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చైనా ...
19న రాష్ట్ర కేబినెట్ సమావేశం
Oneindia Telugu
టీసీ వస్తున్నాడని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు, యువతుల అశ్లీల డ్యాన్స్
Oneindia Telugu
వరంగల్/హైదరాబాద్: టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. టిక్కెట్ కలెక్టర్ రావడంతో రన్నింగ్ రైలు నుంచి దూకి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద చోటు చేసుకుంది. రమేష్ అనే యువకుడు టిక్కెట్ కొనకుండా రైలు ఎక్కాడు. టికెట్ కలెక్టర్ చెకింగ్ చేసేందుకు వస్తుండటంతో గమనించిన అతను ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
వరంగల్/హైదరాబాద్: టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. టిక్కెట్ కలెక్టర్ రావడంతో రన్నింగ్ రైలు నుంచి దూకి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద చోటు చేసుకుంది. రమేష్ అనే యువకుడు టిక్కెట్ కొనకుండా రైలు ఎక్కాడు. టికెట్ కలెక్టర్ చెకింగ్ చేసేందుకు వస్తుండటంతో గమనించిన అతను ...
సాక్షి
అఖిల్ ఆటా పాటా..
సాక్షి
అక్కినేని నట వారసుడు అఖిల్ తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అఖిల్' విడుదల కు ముందే ప్రేక్షకుల్లో బోలెడంత హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఓ పాటను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసినట్లు అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినిమాకి సంబంధించి మరో పోస్టర్ ని కూడా అఖిల్ పోస్ట్ చేశారు. 'హే గయ్స్.. స్మాల్ సర్ ప్రైజ్' అంటూ ముందే ...
వినాయక చవితి పండుగ సందర్భంగా 'అఖిల్ ' చిత్రంలోని పాట రిలీజ్(వీడియో)వెబ్ దునియా
వినాయక చవితి సందర్భంగా 'అఖిల్ ' చిత్రం లోని ఒక పాట రిలీజ్Telugupopular
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
అక్కినేని నట వారసుడు అఖిల్ తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అఖిల్' విడుదల కు ముందే ప్రేక్షకుల్లో బోలెడంత హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఓ పాటను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసినట్లు అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినిమాకి సంబంధించి మరో పోస్టర్ ని కూడా అఖిల్ పోస్ట్ చేశారు. 'హే గయ్స్.. స్మాల్ సర్ ప్రైజ్' అంటూ ముందే ...
వినాయక చవితి పండుగ సందర్భంగా 'అఖిల్ ' చిత్రంలోని పాట రిలీజ్(వీడియో)
వినాయక చవితి సందర్భంగా 'అఖిల్ ' చిత్రం లోని ఒక పాట రిలీజ్
沒有留言:
張貼留言