ఆంధ్రజ్యోతి
ప్రపంచబ్యాంకు ర్యాంకులపై విస్మయం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకులపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పలు దేశాల్లో చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బృందం ఒకవైపు చైనాలో పర్యటిస్తున్న తరుణంలో వెలువడ్డ ఈ ర్యాంకులు ...
ర్యాంకింగ్ పద్ధతిని విశ్వసించలేంఆంధ్రజ్యోతి
ఆ ర్యాంకులు పట్టించుకోంAndhrabhoomi
వరల్డ్ బ్యాంకు ర్యాంకుపై కేటీఆర్News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకులపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పలు దేశాల్లో చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బృందం ఒకవైపు చైనాలో పర్యటిస్తున్న తరుణంలో వెలువడ్డ ఈ ర్యాంకులు ...
ర్యాంకింగ్ పద్ధతిని విశ్వసించలేం
ఆ ర్యాంకులు పట్టించుకోం
వరల్డ్ బ్యాంకు ర్యాంకుపై కేటీఆర్
వెబ్ దునియా
నేడు కృష్ణా గోదావరి పవిత్ర సంగమం... భారీ బహిరంగ సభ
వెబ్ దునియా
గోదావరి వరద నీటిని నేడు కృష్ణమ్మలో కలిపనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు ప్రణాళిక పట్టిసీమ ఎత్తిపోతల పథకం. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పంపు ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
కృష్ణా, గోదావరిని కలిపే చారిత్రక ఘట్టం నేడేఆంధ్రజ్యోతి
నేడే నదుల అనుసంధానంAndhrabhoomi
పట్టాలెక్కుతున్న పట్టిసీమNTVPOST
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోదావరి వరద నీటిని నేడు కృష్ణమ్మలో కలిపనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు ప్రణాళిక పట్టిసీమ ఎత్తిపోతల పథకం. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పంపు ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
కృష్ణా, గోదావరిని కలిపే చారిత్రక ఘట్టం నేడే
నేడే నదుల అనుసంధానం
పట్టాలెక్కుతున్న పట్టిసీమ
NTVPOST
బ్రహ్మోత్సవాల అంతరార్ధమేంటి? ధార్మిక రహస్యమేంటి?
NTVPOST
తిరుమలేశుని రంగ రంగ వైభవం ఆద్యంతం స్వర్ణ శోభాయమానం. ఒక్కసారి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కాగానే ఎంతటి వారికైనా మరోసారి దర్శనానికి రావాలన్న తలంపు క్షణాల్లో కలుగుతుంది. అంతటి వైశిష్ట్యమున్న పుణ్యక్షేత్రం తిరుమల. ఆ కోనేటి రాయుని ఆలయం అనుదినం నిత్యకళ్యాణం పచ్చతోరణమే. ఇక ఆ స్వామి దివ్య వైభోగాన్ని భక్తులకు ...
ఇంకా మరిన్ని »
NTVPOST
తిరుమలేశుని రంగ రంగ వైభవం ఆద్యంతం స్వర్ణ శోభాయమానం. ఒక్కసారి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కాగానే ఎంతటి వారికైనా మరోసారి దర్శనానికి రావాలన్న తలంపు క్షణాల్లో కలుగుతుంది. అంతటి వైశిష్ట్యమున్న పుణ్యక్షేత్రం తిరుమల. ఆ కోనేటి రాయుని ఆలయం అనుదినం నిత్యకళ్యాణం పచ్చతోరణమే. ఇక ఆ స్వామి దివ్య వైభోగాన్ని భక్తులకు ...
Oneindia Telugu
వైఎస్ జగన్ ఆస్తుల కేసులో శ్రీనివాసన్కు ఊరట
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షు వైయస్ జగన్ ఆక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఎండీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు కొంత ఊరట లభించింది. దిగువ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మంగళవారం హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఆక్రమాస్తుల కేసులో తనను నిందితుడిగా సిబిఐ పేర్కొనడాన్ని కొట్టివేయాలని, ...
జగన్ కేసులో శ్రీనివాసన్కు ఊరటఆంధ్రజ్యోతి
శ్రీనివాసన్కు ఊరటAndhrabhoomi
ఇడి కోర్టులో జగన్ కేసు విచారణVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షు వైయస్ జగన్ ఆక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఎండీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు కొంత ఊరట లభించింది. దిగువ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మంగళవారం హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఆక్రమాస్తుల కేసులో తనను నిందితుడిగా సిబిఐ పేర్కొనడాన్ని కొట్టివేయాలని, ...
జగన్ కేసులో శ్రీనివాసన్కు ఊరట
శ్రీనివాసన్కు ఊరట
ఇడి కోర్టులో జగన్ కేసు విచారణ
Oneindia Telugu
టిఆర్ఎస్ దాడిలో నేతకు గాయాలు: రేవంత్ కోసం కలవరింత, చలించిన యువనేత
Oneindia Telugu
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల దాడిలో నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత చందూలాల్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చంద్రంపేట మండలంలో జరిగింది. రెండు రోజుల క్రితం ఇది జరిగింది. చందూలాల్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భూవివాదాల వల్ల ఈ దాడి జరిగినట్లుగా ...
చంద్రబాబుతో రేవంత్ భేటీసాక్షి
వెంటనే విజయవాడ నుంచి వస్తున్నా : రేవంత్ఆంధ్రజ్యోతి
రేవంత్ రెడ్డిని చూడాలని ఉందితెలుగువన్
ప్రజాశక్తి
Telugupopular
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల దాడిలో నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత చందూలాల్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చంద్రంపేట మండలంలో జరిగింది. రెండు రోజుల క్రితం ఇది జరిగింది. చందూలాల్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భూవివాదాల వల్ల ఈ దాడి జరిగినట్లుగా ...
చంద్రబాబుతో రేవంత్ భేటీ
వెంటనే విజయవాడ నుంచి వస్తున్నా : రేవంత్
రేవంత్ రెడ్డిని చూడాలని ఉంది
Oneindia Telugu
వైఎస్ హయాంలో కొల్లగొట్టారు: జగన్ను ఏకేసిన సోమిరెడ్డి
Oneindia Telugu
హైదరాబాద్/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని వైయస్ జగన్ రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో ...
వైఎస్ దోచుకున్న డబ్బును ప్రజలకిస్తే ఏపీ అదిరిపోద్ది: సోమిరెడ్డివెబ్ దునియా
వైఎస్ హయాంలో రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారు : సోమిరెడ్డిఆంధ్రజ్యోతి
చంద్రబాబు కృషితోనే పెట్టుబడులకు రెండో స్థానం : సోమిరెడ్డిప్రజాశక్తి
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని వైయస్ జగన్ రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో ...
వైఎస్ దోచుకున్న డబ్బును ప్రజలకిస్తే ఏపీ అదిరిపోద్ది: సోమిరెడ్డి
వైఎస్ హయాంలో రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారు : సోమిరెడ్డి
చంద్రబాబు కృషితోనే పెట్టుబడులకు రెండో స్థానం : సోమిరెడ్డి
సాక్షి
తెలంగాణలో తొలి ఎన్కౌంటర్
సాక్షి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగింది.. వరంగల్ జిల్లా తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మంగళవారం ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
టీ-లో తొలి ఎన్కౌంటర్ఆంధ్రజ్యోతి
వరంగల్లో ఎన్కౌంటర్Andhrabhoomi
వరంగల్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ మావోలుNTVPOST
Vaartha
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగింది.. వరంగల్ జిల్లా తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మంగళవారం ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
టీ-లో తొలి ఎన్కౌంటర్
వరంగల్లో ఎన్కౌంటర్
వరంగల్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ మావోలు
యాలాల ఎస్సై రమేష్ ఆత్మహత్య
ఆంధ్రజ్యోతి
రంగారెడ్డి, సెప్టెంబర్16: ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వవలసిన పోలీసులే ప్రాణాలు తీసుకుంటున్నారు. యాలాల ఎస్సై రమేష్ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దేముల్ మండలం కందనెల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఎస్సై రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ...
ఎస్సై ఆత్మహత్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రంగారెడ్డి, సెప్టెంబర్16: ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వవలసిన పోలీసులే ప్రాణాలు తీసుకుంటున్నారు. యాలాల ఎస్సై రమేష్ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దేముల్ మండలం కందనెల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఎస్సై రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ...
ఎస్సై ఆత్మహత్య
వెబ్ దునియా
కేరళలో ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు అరెస్టు!
Oneindia Telugu
తిరువనంతపురం: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు మద్దతుదారులుగా అనుమానిస్తున్న నలుగురిని కేరళ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఇద్దరిని, కోజికొడ్ ఎయిర్ పోర్టులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. గతంలో వీరు ...
నలుగురు ఐఎస్ మద్దతుదారుల అరెస్టు!సాక్షి
భారత దేశంలో ఐఎస్ఐఎస్ ఆనవాళ్ళువెబ్ దునియా
ఐఎస్ఎస్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరువనంతపురం: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు మద్దతుదారులుగా అనుమానిస్తున్న నలుగురిని కేరళ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఇద్దరిని, కోజికొడ్ ఎయిర్ పోర్టులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. గతంలో వీరు ...
నలుగురు ఐఎస్ మద్దతుదారుల అరెస్టు!
భారత దేశంలో ఐఎస్ఐఎస్ ఆనవాళ్ళు
ఐఎస్ఎస్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులు
సాక్షి
ముంబైలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
ప్రజాశక్తి
ముంబై: ముంబయిలో మంగళవారం లోకల్ ట్రైన్ ఒకటి పట్టాలు తప్పింది. ఈ ప్రమా దంలో సబర్బన్ ట్రైన్కు చెందిన 7 కోచ్లు పట్టాలు తప్పడంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. అంధేరి నుంచి చర్చిగే ట్కు వెళ్తున్న ఈ ట్రైన్ విల్లే పార్లీ, అంధేరి స్టేషన్స్ మధ్య ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంంలో ఎవరికి ఎలాం టి గాయాలు కాలేదని వెస్ట్రన్ రైల్వే ...
ముంబై నగరంలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ (వీడియో)Oneindia Telugu
ముంబయిలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ముంబై: ముంబయిలో మంగళవారం లోకల్ ట్రైన్ ఒకటి పట్టాలు తప్పింది. ఈ ప్రమా దంలో సబర్బన్ ట్రైన్కు చెందిన 7 కోచ్లు పట్టాలు తప్పడంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. అంధేరి నుంచి చర్చిగే ట్కు వెళ్తున్న ఈ ట్రైన్ విల్లే పార్లీ, అంధేరి స్టేషన్స్ మధ్య ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంంలో ఎవరికి ఎలాం టి గాయాలు కాలేదని వెస్ట్రన్ రైల్వే ...
ముంబై నగరంలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ (వీడియో)
ముంబయిలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
沒有留言:
張貼留言