2015年9月12日 星期六

2015-09-13 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'మక్కా' మృతుల్లో ఇద్దరు భారతీయులు   
సాక్షి
మక్కా: సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్రస్థలం మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 107కు, క్షతగాత్రుల సంఖ్య 238కి చేరింది. మృతుల్లో ఇద్దరు భారత మహిళలు, క్షతగాత్రుల్లో ఐదుగురు హైదరాబాదీలు సహా 19 మందిభారతీయులు ఉన్నారు. చనిపోయిన భారత మహిళలను కేరళకు చెందిన మామీనా ఇస్మాయిల్, ...

క్రేన్ కూలిన వార్తతో షాక్.. గుండెపోటుతో బోధన్ వాసి మృతి   Andhrabhoomi
మక్కాకు వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ గల్లంతు   ఆంధ్రజ్యోతి
ఘోర ప్రమాదాలు... 194కు చెరిన మృతుల సంఖ్య‌   ప్రజాశక్తి
Oneindia Telugu   
Vaartha   
వెబ్ దునియా   
అన్ని 26 వార్తల కథనాలు »   


సాక్షి
   
టోక్యో నగరంలో భూకంపం   
సాక్షి
టోక్యో : జపాన్ రాజధాని టోక్యోలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదు అయింది. ఈ భూకంపం దాటికి పలు నివాసాలు, భవనాలు కదిలాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. టోక్యో తీరంలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప ...

టోక్యోలో భూకంపం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమెరికాలో రోడ్డు ప్రమాదం..బాపట్ల ఫార్మసిస్టు మాధవి మృతి   
ఆంధ్రజ్యోతి
బాపట్లటౌన్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్న బాపట్లకు చెందిన ఫార్మసిస్టు బాలినేని మాధవీ చౌదరి కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె బాపట్లలోని వివేకానందకాలనీలో నివాసముంటున్న రిటైర్డ్‌ సబ్‌రిజిస్ర్టార్‌ బాలినేని సాంబశివరావు, సీతాదేవిల కుమార్తె. బీ-ఫార్మసీ వరకు బాపట్లలోనే విద్యనభ్యసించిన మాధవి... స్థానిక ...

అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం   సాక్షి
అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల ఫార్మాసిస్ట్ మాధవి మృతి   Oneindia Telugu
అమెరికాలో రోడ్డుప్రమాదం బాపట్ల మహిళ మృతి   Vaartha
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫర్ బిడెన్ సిటీని సందర్శించిన కేసీఆర్   
సాక్షి
బీజింగ్: చైనాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీజింగ్ లో చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. బీజింగ్ లోని ఫర్ బిడెన్ సిటీని కేసీఆర్ బృందం సందర్శించింది. చైనా పర్యటనలో భాగంగా శనివారం కేసీఆర్ తీరికలేకుండా గడిపారు. బీజింగ్‌లో పలు కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్‌ బృందం భేటీ అయింది. చైనా ఫార్చూన్‌ ల్యాండ్‌ ...

చైనాలో సీఎం కేసీఆర్ బిజీబిజీ   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎంతకీ ఫోన్ లిఫ్ట్ తీయలేదని భార్య ముక్కు కొరికి మింగేసిన భర్త.. ఎక్కడ?   
వెబ్ దునియా
కొంతమంది పురుషులకు కోపం ముక్కుమీదనే ఉంటుందని అంటారు. చైనాలో ఓ పురుషుడు ఈ తరహా కోపాన్ని ప్రదర్శించి చిక్కులపాలయ్యాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. చైనాలోని డెజ్‌హ్యూ నగరంలో ఓ జంట నివశిస్తోంది. ఈనెల ఆరో తేదీన పనికెళ్లిన తన భార్య ఇంటికి రాలేదు. దీంతో ఆమెకు పలుమార్లు ఫోన్ చేశాడు. అయినప్పటికీ ఆమె లేట్ వర్క్‌లో నిమగ్నం కావడంతో ఫోన్ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ తీసుకున్నాడు   
Oneindia Telugu
నన్నింగ్: చైనాలోని నన్నింగ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసి ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. అంతేగాక, ఆ సెల్ఫీని తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసి పైశాచికాన్ని చాటుకున్నాడు. అతడు చేసిన పోస్ట్ పై నలువైపుల నుంచి విమర్శలు రావడంతోపాటు అతడ్ని కటకటాల వెనక్కి నెట్టింది. వివరాల్లోకి ...

ప్రియురాలి శవంతో సెల్ఫీ!   సాక్షి
సెల్ఫీతో పైశాచికత్వం ప్రియురాలి హత్య, డెడ్‌బాడీతో సెల్ఫీ...   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
సెన్సార్‌లో ఆమె ఎవరు?   
Andhrabhoomi
శ్రీ సాయి దుర్గా చిత్రాలయ పతాకంపై అనిల్ కల్యాణ్, మిత్ర జంటగా రమేష్ ముగడ దర్శకత్వంలో వీర గణేష్ కర్రి, లక్ష్మీసరోజ రూపొందించిన 'ఆమె ఎవరు?' చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నయి. ఆర్తీ ఆగర్వాల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు వివరించారు. ఆర్తీఅగర్వాల్ నటించిన ఆఖరి చిత్రం ఇదేనని, ఆ పాత్రే సినిమాకు ...

సెన్సార్‌ పనుల్లో 'ఆమె ఎవరు'?   Vaartha
ఆమె ఎవరు?   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అవును.. అత్యాచారం జరిగింది!   
సాక్షి
న్యూఢిల్లీ : సౌదీ అరేబియా రాయబారి ఇంట్లో ఇద్దరు నేపాలీ యువతులపై రాయబారి జరిపిన లైంగిక వేధింపులు, అత్యాచారం నిరూపితం అయ్యాయి. బాధిత యువతులపై లైంగిక దాడి జరిగిందని రెండు వైద్య మండళ్లు ఇచ్చిన నివేదికలు వెల్లడించాయి. బాధితులను ఓ గైనకాలజిస్ట్, నలుగురు సభ్యుల వైద్య బోర్డు పరిశీలించింది. పరీక్షల అనంతరం బాధితులపై లైంగిక ...

భారత్‌ వీడి వెళ్లిన సౌదీ దౌత్యాధికారి   ప్రజాశక్తి
'దౌత్య' పిశాచం..!   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   


Vaartha
   
డిజి స్థాయి ఇండో, పాక్‌ చర్చలు   
Vaartha
న్యూఢిల్లీ : భారత్‌ పాకిస్తాన్‌లమధ్య జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం స్తంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇరుదేశాల సరిహద్దు భద్రత దళాల డిజిస్థాయి అధికారుల సమావేశం ఆరంభం అయింది. 16 మంది సభ్యులున్న పాకిస్తానీ బృందం సరిహద్దు భద్రతాదళం కేంద్ర కార్యాలయానికి వచ్చింది. పాకిస్తాన్‌ రేంజర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ ...

భారత్‌ పాక్‌ డిజి స్థాయి చర్చలు ప్రారంభం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
"ఇంటిలో కుక్కలు పెంచితే కాల్చి పారేస్తాం"   
Oneindia Telugu
బీజింగ్: పెంపుడు కుక్కలు ఇంట్లో ఉంటే కాల్చి చంపేస్తామని తూర్పు చైనాలోని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. సెప్టెంబర్ 10 లోపు పెంపుడు కుక్కలను ఇక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. షాన్ డాండ్ ప్రావిన్స్ లోని డయాంగ్ జిల్లా అధికారులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే ఇంటికి వచ్చి ఆ కుక్కలను ...

కుక్కల పెంపకంపై నిషేధం.. పెంచితే కాల్చివేత   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言