వెబ్ దునియా
వారసులొచ్చేస్తున్నారు... బీహార్ బరిలో లాలూ తనయులు
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...
లాలూ వారసులు వస్తున్నారుNews Articles by KSR
ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ సుపుత్రులుOneindia Telugu
అసెంబ్లీ బరిలో అన్నదమ్ములుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...
లాలూ వారసులు వస్తున్నారు
ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ సుపుత్రులు
అసెంబ్లీ బరిలో అన్నదమ్ములు
వెబ్ దునియా
ఇంట్లోని కోడిని దొంగిలించిందని మహిళ తల నరికేసిన వ్యక్తి
వెబ్ దునియా
కొంతమంది వ్యక్తులు క్షణికావేశానికి లోనవుతున్నారు. ఫలితంగా కటకటాల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అస్సోం రాష్ట్రంలోని గువాహతిలో ఓ దారుణ ఘటన జరిగింది. పక్కింటి మహిళ తన ఇంట్లోని కోడిని దొంగిలించిందని ఆగ్రహించి ఆ మహిళ తన నరికేశాడు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. గువాహటికి సమీపంలోని సోనిత్పూర్ జిల్లాలోని ...
రేప్! రైల్లోనుంచి దూకింది, బట్టలు చించి లవర్స్పై దాడిOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొంతమంది వ్యక్తులు క్షణికావేశానికి లోనవుతున్నారు. ఫలితంగా కటకటాల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అస్సోం రాష్ట్రంలోని గువాహతిలో ఓ దారుణ ఘటన జరిగింది. పక్కింటి మహిళ తన ఇంట్లోని కోడిని దొంగిలించిందని ఆగ్రహించి ఆ మహిళ తన నరికేశాడు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. గువాహటికి సమీపంలోని సోనిత్పూర్ జిల్లాలోని ...
రేప్! రైల్లోనుంచి దూకింది, బట్టలు చించి లవర్స్పై దాడి
వెబ్ దునియా
ఒక బైక్ కొంటే.. రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందే : మద్రాసు హైకోర్టు ఆదేశాలు
వెబ్ దునియా
శిరస్త్రాణంపై మద్రాసు హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. కొత్త బైక్లు కొనుగోలుచేసే వారికి విధిగా రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందేనంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుడా, గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరి హెల్మెట్ ధారణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు ...
'బైకుతో పాటు రెండు హెల్మెట్లు ఇవ్వండి'సాక్షి
బైక్ కొంటే తప్పనిసరిగా రెండు హెల్మెట్లు ఇవ్వాలి : మద్రాస్ హైకోర్టుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శిరస్త్రాణంపై మద్రాసు హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. కొత్త బైక్లు కొనుగోలుచేసే వారికి విధిగా రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందేనంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుడా, గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరి హెల్మెట్ ధారణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు ...
'బైకుతో పాటు రెండు హెల్మెట్లు ఇవ్వండి'
బైక్ కొంటే తప్పనిసరిగా రెండు హెల్మెట్లు ఇవ్వాలి : మద్రాస్ హైకోర్టు
వెబ్ దునియా
సోమ్నాథ్ భారతి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది : సీఎం కేజ్రీవాల్
వెబ్ దునియా
ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్భారతి వ్యవహారం పార్టీకి పెను ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమనాథ్భారతిపై ఆయన భార్య లిపికా గృహహింస, హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ పెట్టుకోగా.
సోమనాథ్ ఇబ్బందిగా మారాడు, ఎంత దూరం పరుగెడతాడు: కేజ్రీOneindia Telugu
సోమ్నాథ్.. లొంగిపోAndhrabhoomi
మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందేసాక్షి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్భారతి వ్యవహారం పార్టీకి పెను ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమనాథ్భారతిపై ఆయన భార్య లిపికా గృహహింస, హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ పెట్టుకోగా.
సోమనాథ్ ఇబ్బందిగా మారాడు, ఎంత దూరం పరుగెడతాడు: కేజ్రీ
సోమ్నాథ్.. లొంగిపో
మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే
ఆంధ్రజ్యోతి
స్వచ్ఛభారత్పై మరో పదిరోజుల్లో ప్రధానికి నివేదిక: చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ సెప్టెంబర్ 23 : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం జరిగింది. పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ను సమర్ధవంతంగా అమలు చేయాలని చంద్రబాబుకు పలు రాష్ట్రాల సీఎంలు సూచించారు. స్వచ్ఛభారత్పై మరో పదిరోజుల్లో ప్రధానికి నివేదికను అందజేస్తామని చంద్రబాబు ...
స్వచ్ఛభారత్: ఐదేళ్లలో సాకారం, 10 రోజుల్లో ప్రధానికి నివేదిక: చంద్రబాబుOneindia Telugu
ఐదేళ్ళలో స్వచ్ఛ భారత్ కల సాకారం చేస్తాం : ఢిల్లీలో చంద్రబాబువెబ్ దునియా
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛభారత్ : చంద్రబాబుTelugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ సెప్టెంబర్ 23 : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం జరిగింది. పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ను సమర్ధవంతంగా అమలు చేయాలని చంద్రబాబుకు పలు రాష్ట్రాల సీఎంలు సూచించారు. స్వచ్ఛభారత్పై మరో పదిరోజుల్లో ప్రధానికి నివేదికను అందజేస్తామని చంద్రబాబు ...
స్వచ్ఛభారత్: ఐదేళ్లలో సాకారం, 10 రోజుల్లో ప్రధానికి నివేదిక: చంద్రబాబు
ఐదేళ్ళలో స్వచ్ఛ భారత్ కల సాకారం చేస్తాం : ఢిల్లీలో చంద్రబాబు
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛభారత్ : చంద్రబాబు
సాక్షి
హార్దిక్ పటేల్ అరెస్టు.. పోలీసుల హైడ్రామా!
సాక్షి
అహ్మదాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో పటేళ్లను చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న గుజరాత్ యువకుడు హార్దిక్ పటేల్ అరెస్టు విషయంలో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. ఓ గ్రామంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు ఆయనను, అతడి అనుచరులను అరెస్టు చేశారని హార్దిక్ పటేల్ తరుపు ...
దేశద్రోహం: హార్దిక్ పటేల్ సన్నిహితుడు నీలేశ్ అరెస్ట్Oneindia Telugu
హార్దిక్ పటేల్ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టువెబ్ దునియా
హార్దిక్ పటేల్ని పట్టుకొవాలని ఆదేశించిన గుజరాత్ హైకోర్టుప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
అహ్మదాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో పటేళ్లను చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న గుజరాత్ యువకుడు హార్దిక్ పటేల్ అరెస్టు విషయంలో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. ఓ గ్రామంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు ఆయనను, అతడి అనుచరులను అరెస్టు చేశారని హార్దిక్ పటేల్ తరుపు ...
దేశద్రోహం: హార్దిక్ పటేల్ సన్నిహితుడు నీలేశ్ అరెస్ట్
హార్దిక్ పటేల్ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టు
హార్దిక్ పటేల్ని పట్టుకొవాలని ఆదేశించిన గుజరాత్ హైకోర్టు
Oneindia Telugu
ఢిల్లీలో బిజీగా బాబు: పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, వివరాలివే
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పులువురు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ...
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చంద్రబాబు భేటీఆంధ్రజ్యోతి
కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీసాక్షి
సమస్యలపై కేంద్ర మంత్రులకు బాబు విజ్ఞప్తిప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పులువురు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ...
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చంద్రబాబు భేటీ
కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ
సమస్యలపై కేంద్ర మంత్రులకు బాబు విజ్ఞప్తి
Oneindia Telugu
మోడీ గురువు స్వామి దయానంద గిరి కన్నుమూత
Oneindia Telugu
రిషికేశ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద్ గిరి(87) శివైక్యం పొందారు. రిషికేశ్లోని దయానంద్ ఆశ్రమంలో బుధవారం రాత్రి 10.20గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత పదిరోజులుగా జాలీగ్రాంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి దయానంద్ గిరి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి బుధవారమే తరలించారు. బుధవారం ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
రిషికేశ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద్ గిరి(87) శివైక్యం పొందారు. రిషికేశ్లోని దయానంద్ ఆశ్రమంలో బుధవారం రాత్రి 10.20గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత పదిరోజులుగా జాలీగ్రాంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి దయానంద్ గిరి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి బుధవారమే తరలించారు. బుధవారం ...
Oneindia Telugu
ఎస్పీజీ భద్రత వద్దు: కేంద్రానికి మన్మోహన్ కుమార్తె లేఖ
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను తిరస్కరించారు. ప్రధాని పదవి నుంచి మన్మోహాన్ దిగిపోయి ఏడాదిన్నర అవుతుంది. నిబంధనల మేరకు ఆయనతో పాటు ఆయన కుమార్తెలకు కేంద్రం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను కల్పిస్తోంది. ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన ...
ఎస్పీజీ భద్రతను వద్దన్న మాజీ ప్రధాని మన్మోహన్ కుమార్తె!వెబ్ దునియా
ఎస్పీజీ భద్రత వద్దు : మాజీ ప్రధానమంత్రి కుమార్తెలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను తిరస్కరించారు. ప్రధాని పదవి నుంచి మన్మోహాన్ దిగిపోయి ఏడాదిన్నర అవుతుంది. నిబంధనల మేరకు ఆయనతో పాటు ఆయన కుమార్తెలకు కేంద్రం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రతను కల్పిస్తోంది. ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన ...
ఎస్పీజీ భద్రతను వద్దన్న మాజీ ప్రధాని మన్మోహన్ కుమార్తె!
ఎస్పీజీ భద్రత వద్దు : మాజీ ప్రధానమంత్రి కుమార్తెలు
7/11 పేలుళ్ల కేసు- 30న శిక్షల ఖరారు
Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 23: పదేళ్ల క్రితం ముంబయి రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో దోషులకు ఈ నెల 30న కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. 2006 జూలై 11న జరిగిన వరుస పేలుళ్ల కేసులో 188 మంది మృతి చెందగా, 800 మంది గాయపడ్డారు. ఈ కేసులో 12 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులకు 30న శిక్షలు ఖారారు చేయనున్నారు. దోషుల్లో 8 మందికి మరణశిక్ష ...
రైలు పేలుళ్ళ కేసులో 30న శిక్షల ఖరారుప్రజాశక్తి
'ఆ 8 మందికి ఉరిశిక్ష వేయండి'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 23: పదేళ్ల క్రితం ముంబయి రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో దోషులకు ఈ నెల 30న కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. 2006 జూలై 11న జరిగిన వరుస పేలుళ్ల కేసులో 188 మంది మృతి చెందగా, 800 మంది గాయపడ్డారు. ఈ కేసులో 12 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులకు 30న శిక్షలు ఖారారు చేయనున్నారు. దోషుల్లో 8 మందికి మరణశిక్ష ...
రైలు పేలుళ్ళ కేసులో 30న శిక్షల ఖరారు
'ఆ 8 మందికి ఉరిశిక్ష వేయండి'
沒有留言:
張貼留言