Oneindia Telugu
హైద్రాబాద్లో నిమజ్జనంకు ఏపీ పోలీస్: ఖైరతాబాద్ గణపతి వద్ద సాయిధరమ్తేజచే ఉచిత వైఫై..
Oneindia Telugu
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హైదరాబాద్ నగరం ఆ కళను సంతరించుకుంది. భాగ్యనగరంలో ప్రతి వీధిలో పత్రి అమ్మకాలు బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరసిద్ధి వినాయకుడు దేశప్రజలకు ఆయురారోగ్య, అష్ట్టెశ్వర్యాలు ...
ఖైరతాబాద్ గణేశునికి గవర్నర్ తొలిపూజలు: విఘ్నాలు తొలగిపోవాలని..వెబ్ దునియా
గణేషుని సేవలో ప్రముఖులుNTVPOST
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలిపూజఆంధ్రజ్యోతి
సాక్షి
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హైదరాబాద్ నగరం ఆ కళను సంతరించుకుంది. భాగ్యనగరంలో ప్రతి వీధిలో పత్రి అమ్మకాలు బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరసిద్ధి వినాయకుడు దేశప్రజలకు ఆయురారోగ్య, అష్ట్టెశ్వర్యాలు ...
ఖైరతాబాద్ గణేశునికి గవర్నర్ తొలిపూజలు: విఘ్నాలు తొలగిపోవాలని..
గణేషుని సేవలో ప్రముఖులు
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలిపూజ
Oneindia Telugu
టిఆర్ఎస్ హామీతోనే కెసిఆర్ని ఇరుకున పెట్టాలని బాబు చూస్తున్నారా?
Oneindia Telugu
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన హామీతో... ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయననే ఇరుకున పెట్టాలని చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఆయన బుధవారం తెలంగాణలోని పాలమూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకాన్ని ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన హామీతో... ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయననే ఇరుకున పెట్టాలని చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఆయన బుధవారం తెలంగాణలోని పాలమూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకాన్ని ...
వెబ్ దునియా
కిటకిటలాడుతున్న కాణిపాకం... వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు
వెబ్ దునియా
వినాయక చవితి సందర్భంగా వరసిద్ధి వినాయకుడు కొలువున్న కాణిపాకం కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి క్యూ కట్టారు. ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పుష్పఫలాలతో అలంకరణ చేశారు. వినాయక చతుర్ధశి వచ్చిందంటే చిత్తూరు జిల్లా వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ...
కాణిపాకంలో టీడీపీ నేతల అత్యుత్సాహంసాక్షి
కాణిపాకం వినాయకుడి ఆలయంలో భక్తుల సందడిఆంధ్రజ్యోతి
ఇదంతా నా బ్రాండ్ ఇమేజ్తోనే: చంద్రబాబుVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వినాయక చవితి సందర్భంగా వరసిద్ధి వినాయకుడు కొలువున్న కాణిపాకం కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి క్యూ కట్టారు. ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పుష్పఫలాలతో అలంకరణ చేశారు. వినాయక చతుర్ధశి వచ్చిందంటే చిత్తూరు జిల్లా వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ...
కాణిపాకంలో టీడీపీ నేతల అత్యుత్సాహం
కాణిపాకం వినాయకుడి ఆలయంలో భక్తుల సందడి
ఇదంతా నా బ్రాండ్ ఇమేజ్తోనే: చంద్రబాబు
వెబ్ దునియా
ఇన్లాండ్ పోస్టల్ కవర్లపై ఇందిరమ్మ ఇక కనుమరుగు: యోగా ముద్ర
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'సాక్షి
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్ఆంధ్రజ్యోతి
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసనNews Articles by KSR
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసన
Telugupopular
రావెల జోస్యం నిజమవుతుందా? ఏపీలో సింగిల్ పార్టీ సాధ్యమేనా?
Telugupopular
టీడీపీలో జ్యోతిష్యులు ఎక్కువైపోతున్నారు. గుంటూరుకి చెందిన మంత్రి రావెల సరికొత్త అవతారం ఎత్తారు. సింగపూర్ లో అధికార పార్టీ మళ్ళీ తన విజయఢంకా మోగించింది. సింగపూర్ తరహాలోనే త్వరలో ఏపీలోనూ అవే పరిస్థితులు వస్తాయంటున్నారు ఏపీ మంత్రి రావెల. ఏపీలో భవిష్యత్తు రాజకీయ స్థితిగతులపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ...
సింగపూర్లా ఏపీలో సింగిల్ పార్టీ: రావెల జోస్యం, జగన్ పిచ్చోడిలా: పత్తిపాటిOneindia Telugu
రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ కనిపించకుండా పోతాయి - మంత్రి రావెలఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Telugupopular
టీడీపీలో జ్యోతిష్యులు ఎక్కువైపోతున్నారు. గుంటూరుకి చెందిన మంత్రి రావెల సరికొత్త అవతారం ఎత్తారు. సింగపూర్ లో అధికార పార్టీ మళ్ళీ తన విజయఢంకా మోగించింది. సింగపూర్ తరహాలోనే త్వరలో ఏపీలోనూ అవే పరిస్థితులు వస్తాయంటున్నారు ఏపీ మంత్రి రావెల. ఏపీలో భవిష్యత్తు రాజకీయ స్థితిగతులపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ...
సింగపూర్లా ఏపీలో సింగిల్ పార్టీ: రావెల జోస్యం, జగన్ పిచ్చోడిలా: పత్తిపాటి
రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ కనిపించకుండా పోతాయి - మంత్రి రావెల
సాక్షి
'ఎస్సై మృతిపై సీఐడీతో విచారణ'
సాక్షి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీతో విచారణ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై క్రమినల్ కేసులు నమోదు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీతో విచారణ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై క్రమినల్ కేసులు నమోదు ...
Namasthe Telangana
ఈ నెల 19న మంత్రి మండలి సమావేశం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి శనివారం సమావేశం కానుంది. రాష్ట్రంలో రైతన్నల అకాల మరణాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించే అవకాశముంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చేసిన చైనా పర్యటనలో సాధించిన విజయాలను కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చైనా ...
19న రాష్ట్ర కేబినెట్ సమావేశంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి శనివారం సమావేశం కానుంది. రాష్ట్రంలో రైతన్నల అకాల మరణాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించే అవకాశముంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చేసిన చైనా పర్యటనలో సాధించిన విజయాలను కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చైనా ...
19న రాష్ట్ర కేబినెట్ సమావేశం
వెబ్ దునియా
ఆర్డీవోలను బదిలీ చేసిన డిప్యూటీ సీఎం కేఈ.. అర్థరాత్రి నిలిపివేసిన సీఎం చంద్రబాబు
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిల మధ్య అంతరం బాగా పెరిగినట్టు తాజాగా సంఘటన రుజువు చేస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్న కేఈ... రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన రెవెన్యూ మంత్రి హోదాలో రాష్ట్రంలో 22 మంది ఆర్డీఓలను బదిలీ చేసేందుకు ఆదేశించారు.
ఆర్డీఓల బదిలీలు నిలుపుదల: చంద్రబాబు, కేఈ మధ్య దూరం పెరిగిందా?Oneindia Telugu
అర్ధరాత్రి బదిలీలు.. ఆపేసిన సీఎంఆంధ్రజ్యోతి
బదిలీలు మా ఇష్టప్రకారమే జరగాలిసాక్షి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిల మధ్య అంతరం బాగా పెరిగినట్టు తాజాగా సంఘటన రుజువు చేస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్న కేఈ... రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన రెవెన్యూ మంత్రి హోదాలో రాష్ట్రంలో 22 మంది ఆర్డీఓలను బదిలీ చేసేందుకు ఆదేశించారు.
ఆర్డీఓల బదిలీలు నిలుపుదల: చంద్రబాబు, కేఈ మధ్య దూరం పెరిగిందా?
అర్ధరాత్రి బదిలీలు.. ఆపేసిన సీఎం
బదిలీలు మా ఇష్టప్రకారమే జరగాలి
Oneindia Telugu
గాంధీలో రేవంత్: బెయిల్ రద్దు చేయలంటూ హైకోర్టులో పిటిషన్ (ఫోటోలు)
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులు జైలు జీవితం గడిపిన రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడం, ...
రేవంత్ బెయిల్ రద్దు చేయండిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులు జైలు జీవితం గడిపిన రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడం, ...
రేవంత్ బెయిల్ రద్దు చేయండి
Oneindia Telugu
నా బ్రాండ్ ఇమేజ్ వల్లే ఏపీకి 2 ర్యాంక్, సింగపూర్ వెళ్తున్నా: బాబు, రేవంత్ సహా భేటీ
Oneindia Telugu
హైదరాబాద్: నా బ్రాండ్ ఇమేజ్తోనే పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. బుధవారం పట్టిసీమ వద్ద కృష్ణా - గోదావరి నదుల సంగమం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి ...
హైదరాబాద్: వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నా బ్రాండ్ ఇమేజ్తోనే పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. బుధవారం పట్టిసీమ వద్ద కృష్ణా - గోదావరి నదుల సంగమం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి ...
హైదరాబాద్: వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
沒有留言:
張貼留言