సాక్షి
పట్టిసీమలో పంపుల పూజ
సాక్షి
... * తాడిపూడి నీరు.. వర్షాలవల్ల కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణానదికి చేరిన వైనం.. * దాంతోనే కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినట్టు ఘనంగా ప్రకటన సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం అపహాస్యంగా మారింది. పనులు పూర్తి చేయకుండానే గత నెలలో ప్రాజెక్టును ...
విజయవాడకు జాతీయ-అంతర్జాతీయ మీడియాఆంధ్రజ్యోతి
సంగమం.. సువర్ణ్ధ్యాయంAndhrabhoomi
చారిత్రక ఘట్టానికి చంద్రబాబు శ్రీకారం..NTVPOST
ప్రజాశక్తి
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
... * తాడిపూడి నీరు.. వర్షాలవల్ల కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణానదికి చేరిన వైనం.. * దాంతోనే కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినట్టు ఘనంగా ప్రకటన సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం అపహాస్యంగా మారింది. పనులు పూర్తి చేయకుండానే గత నెలలో ప్రాజెక్టును ...
విజయవాడకు జాతీయ-అంతర్జాతీయ మీడియా
సంగమం.. సువర్ణ్ధ్యాయం
చారిత్రక ఘట్టానికి చంద్రబాబు శ్రీకారం..
వెబ్ దునియా
ఎన్కౌంటర్లో బలైన తె. ఉద్యమనేత, బీటెక్ విద్యార్థిని: విజయశాంతి ఫైర్
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్పై మెదక్ మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా ప్రయోజనం లేదని, పరిస్థితిలో మార్పు ఏ మాత్రం లేదన్నారు. కేవలం రాజ్యం మారిందే తప్ప రాజ్య హింస ఆగలేదని దుయ్యబట్టారు. మావో అజెండా తమ అజెండా అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అధికారం చేతికొచ్చాక బూటకపు ఎన్ కౌంటర్లకు ...
వరంగల్ ఎన్కౌంటర్ బూటకం : రాజారాం యాదవ్ఆంధ్రజ్యోతి
తెలంగాణ ఉద్యమంలో శృతి, కార్పోరేట్ల రాష్ట్రం వచ్చిందని 'మావో'వైపు, ఎర్రబెల్లి ...Oneindia Telugu
కేసీఆర్ మాట తప్పారుసాక్షి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్పై మెదక్ మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా ప్రయోజనం లేదని, పరిస్థితిలో మార్పు ఏ మాత్రం లేదన్నారు. కేవలం రాజ్యం మారిందే తప్ప రాజ్య హింస ఆగలేదని దుయ్యబట్టారు. మావో అజెండా తమ అజెండా అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అధికారం చేతికొచ్చాక బూటకపు ఎన్ కౌంటర్లకు ...
వరంగల్ ఎన్కౌంటర్ బూటకం : రాజారాం యాదవ్
తెలంగాణ ఉద్యమంలో శృతి, కార్పోరేట్ల రాష్ట్రం వచ్చిందని 'మావో'వైపు, ఎర్రబెల్లి ...
కేసీఆర్ మాట తప్పారు
Namasthe Telangana
పాలమూరు దాహార్తిని తీరుస్తాం : మంత్రి కేటీఆర్
Namasthe Telangana
Water Grid scheme inaugurates by Minister KTR at Nagasala మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం నాగసాల వద్ద వాటర్గ్రిడ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్గ్రిడ్కు శంకుస్థాపన చేశామని తెలిపారు. పాలమూరు వేదికగా వాటర్గ్రిడ్ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
Water Grid scheme inaugurates by Minister KTR at Nagasala మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం నాగసాల వద్ద వాటర్గ్రిడ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్గ్రిడ్కు శంకుస్థాపన చేశామని తెలిపారు. పాలమూరు వేదికగా వాటర్గ్రిడ్ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రజ్యోతి
కేశవరెడ్డి పాఠశాలల్లో సీఐడీ తనిఖీలు
ఆంధ్రజ్యోతి
శ్రీకాకుళం/తిరుపతి/గుంటూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కేశవరెడ్డి పాఠశాలలపై సీఐడీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించికీలక డాక్యుమెంట్లు, హార్డు డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేశవరెడ్డి పాఠశాలలపై విశాఖపట్నం రీజియన్ డీఎస్పీ ఏటీవీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు ...
కేశవరెడ్డి స్కూళ్లపై సీఐడీ దాడులుసాక్షి
కేశవరెడ్డి స్కూళ్ళపై సీఐడీ అధికారుల ఆకస్మిక దాడి... రికార్డుల స్వాధీనంవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
శ్రీకాకుళం/తిరుపతి/గుంటూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కేశవరెడ్డి పాఠశాలలపై సీఐడీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించికీలక డాక్యుమెంట్లు, హార్డు డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేశవరెడ్డి పాఠశాలలపై విశాఖపట్నం రీజియన్ డీఎస్పీ ఏటీవీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు ...
కేశవరెడ్డి స్కూళ్లపై సీఐడీ దాడులు
కేశవరెడ్డి స్కూళ్ళపై సీఐడీ అధికారుల ఆకస్మిక దాడి... రికార్డుల స్వాధీనం
ఆంధ్రజ్యోతి
యాలాల ఎస్ఐ అనుమానాస్పద మృతి
ఆంధ్రజ్యోతి
తాండూరు: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేశ్ (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి చెరువును పరిశీలించాలన్న ఇద్దరు సీఐల ఆదేశాలతో వెళ్లిన ఆయన తర్వాత ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లితండాకు చెందిన రమేశ్ రెండు నెలల క్రితం యాలాల పోలీసు స్టేషన్కు బదిలీపై వచ్చారు. నాలుగు నెలల ...
ఆత్మహత్య కాదు..హత్యేAndhrabhoomi
ఎస్సై మృతి వెనక కొత్త కోణం: భార్యకు సారీ అంటూ మెసేజ్ పెట్టి...Oneindia Telugu
నా భర్తది హత్యే...ఆత్మహత్య కాదు: గీతసాక్షి
NTVPOST
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తాండూరు: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేశ్ (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి చెరువును పరిశీలించాలన్న ఇద్దరు సీఐల ఆదేశాలతో వెళ్లిన ఆయన తర్వాత ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లితండాకు చెందిన రమేశ్ రెండు నెలల క్రితం యాలాల పోలీసు స్టేషన్కు బదిలీపై వచ్చారు. నాలుగు నెలల ...
ఆత్మహత్య కాదు..హత్యే
ఎస్సై మృతి వెనక కొత్త కోణం: భార్యకు సారీ అంటూ మెసేజ్ పెట్టి...
నా భర్తది హత్యే...ఆత్మహత్య కాదు: గీత
Oneindia Telugu
అనంతలో లారీ డ్రైవర్పై తుపాకీ కాల్పుల కలకలం, పరిస్థితి విషమం
Oneindia Telugu
హైదరాబాద్: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీతారాంపల్లిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున బీజాపూర్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ రమేష్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దగ్గర నుంచి గురి చూసి కాల్చడంతో లారీ డ్రైవర్పై శరీరంలోకి మాడు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
లారీ డ్రైవర్పై కాల్పులుసాక్షి
అనంతపురం జిల్లాలో కాల్పుల కలకలంఆంధ్రజ్యోతి
లారీ డ్రైవర్పై దుండగుల కాల్పులుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీతారాంపల్లిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున బీజాపూర్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ రమేష్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దగ్గర నుంచి గురి చూసి కాల్చడంతో లారీ డ్రైవర్పై శరీరంలోకి మాడు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
లారీ డ్రైవర్పై కాల్పులు
అనంతపురం జిల్లాలో కాల్పుల కలకలం
లారీ డ్రైవర్పై దుండగుల కాల్పులు
Oneindia Telugu
అనూష ఆత్మహత్యపై గొంతు పెగలలేదేం?
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి మరణంపై ఊరూ వాడా ఉద ్యమాలు చేసిన వైసీపీ నేతలు.. తమ పార్టీకి చెందిన వారి కళాశాలలో అనూష ఆత్మహత్య చేసుకొంటే ఎందుకు కిక్కురుమనడం లేదని టీడీపీ ప్రశ్నించింది. 'రిషితేశ్వరి ఆత్మహత్య ఎంత బాధాకరమో అనూష ఆత్మహత్య కూడా అంతే బాధాకరం. రిషితేశ్వరి అంశంపై వైసీపీ ...
'రిషికేశ్వరి కేసులో బాబుకేం సంబంధం, అనూషపై రోజా రాజీ కుదిర్చింది!'Oneindia Telugu
అనూష ఆత్మహత్యపై రోజా స్పందించ లేదేం : జూపూడిప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి మరణంపై ఊరూ వాడా ఉద ్యమాలు చేసిన వైసీపీ నేతలు.. తమ పార్టీకి చెందిన వారి కళాశాలలో అనూష ఆత్మహత్య చేసుకొంటే ఎందుకు కిక్కురుమనడం లేదని టీడీపీ ప్రశ్నించింది. 'రిషితేశ్వరి ఆత్మహత్య ఎంత బాధాకరమో అనూష ఆత్మహత్య కూడా అంతే బాధాకరం. రిషితేశ్వరి అంశంపై వైసీపీ ...
'రిషికేశ్వరి కేసులో బాబుకేం సంబంధం, అనూషపై రోజా రాజీ కుదిర్చింది!'
అనూష ఆత్మహత్యపై రోజా స్పందించ లేదేం : జూపూడి
గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్య
ఆంధ్రజ్యోతి
దర్శి, సెప్టెంబరు 16: ప్రకాశం జిల్లా దర్శి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పూనూరి వినయ్ (15) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల పక్కనే ఉన్న ఎన్ఎ్సపీ కార్యాలయంలో కండువాతో ఉరి వేసుకోగా,. బుధవారం ఉదయం శవాన్ని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కనుగొన్నారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు తమ కుమారుడిని కొట్టి చంపి ...
భర్త బెంగళూర్ వెళ్లాడు: కిడ్నాప్ చేసి, నిర్బంధించి రెండు నెలలు భార్యపై రేప్Oneindia Telugu
గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దర్శి, సెప్టెంబరు 16: ప్రకాశం జిల్లా దర్శి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పూనూరి వినయ్ (15) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల పక్కనే ఉన్న ఎన్ఎ్సపీ కార్యాలయంలో కండువాతో ఉరి వేసుకోగా,. బుధవారం ఉదయం శవాన్ని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కనుగొన్నారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు తమ కుమారుడిని కొట్టి చంపి ...
భర్త బెంగళూర్ వెళ్లాడు: కిడ్నాప్ చేసి, నిర్బంధించి రెండు నెలలు భార్యపై రేప్
గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
స్వైన్ఫ్లూతో భయం లేదు : మంత్రి లక్ష్మారెడ్డి
ఆంధ్రజ్యోతి
అడ్డగుట్ట : స్వైన్ఫ్లూ వైరస్తో ప్రజలు ఎవరు బయపడవద్దని ప్రభుత్వం అన్ని వైద్య సదుపాయాలు కల్పించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వైన్ప్లూ వార్డుతో పాటు ఇతర వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల స్వైన్ప్లూ ...
గాంధీని సందర్శించిన మంత్రిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అడ్డగుట్ట : స్వైన్ఫ్లూ వైరస్తో ప్రజలు ఎవరు బయపడవద్దని ప్రభుత్వం అన్ని వైద్య సదుపాయాలు కల్పించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వైన్ప్లూ వార్డుతో పాటు ఇతర వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల స్వైన్ప్లూ ...
గాంధీని సందర్శించిన మంత్రి
NTVPOST
వైభవంగా గణేష్ ఉత్సవాలు
NTVPOST
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి పూజలందుకునేందుకు గణేషుడు వచ్చేశాడు. సంబరాలు తెచ్చేశాడు. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ, గల్లీల్లోనూ ఎటు చూసినా పండగ వాతావరణమే... వినాయక చవితి మంటపాలే.మట్టి వినాయక విగ్రహాలు, పత్రి అమ్మకాలు జోరుగా సాగాయి. వినాయక చవితి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది.
అడుగు తగ్గే..ఆంధ్రజ్యోతి
కొలువుదీరిన ఖైరతాబాద్ గణపతి: వివిధ ఆకృతుల్లో వినాయకులు(పిక్చర్స్)Oneindia Telugu
వక్రతుండ.. మహాకాయసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
NTVPOST
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి పూజలందుకునేందుకు గణేషుడు వచ్చేశాడు. సంబరాలు తెచ్చేశాడు. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ, గల్లీల్లోనూ ఎటు చూసినా పండగ వాతావరణమే... వినాయక చవితి మంటపాలే.మట్టి వినాయక విగ్రహాలు, పత్రి అమ్మకాలు జోరుగా సాగాయి. వినాయక చవితి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది.
అడుగు తగ్గే..
కొలువుదీరిన ఖైరతాబాద్ గణపతి: వివిధ ఆకృతుల్లో వినాయకులు(పిక్చర్స్)
వక్రతుండ.. మహాకాయ
沒有留言:
張貼留言