వెబ్ దునియా
అది దౌత్యవేత్త ఇల్లుకాదు.. అత్యాచార శాడిస్ట్ నివాసం : డార్జిలింగ్ మహిళ కన్నీటిరోదన
వెబ్ దునియా
సౌదీ అరేబియా దౌత్యవేత్త ఇంట్లో పనిమనుషులను నిర్బంధించిన కేసులో సరికొత్త కోణం వెలుగు చూసింది. ఇంట్లో నిర్బంధించిన ముగ్గురు మహిళల్లో ఒకరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్కు చెందిన మహిళ కాగా, మరో ఇద్దరు నేపాలీ మహిళలు. ఇందులో డార్జిలింగ్ మహిళ నీతూ తాము అనుభవించిన చిత్ర హింసలను పూసగుచ్చినట్టు వివరిస్తోంది.
స్వదేశానికి సౌదీ అరేబియా దౌత్యవేత్తసాక్షి
సౌదీ దౌత్య ఉద్యోగి అరాచకంNTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌదీ అరేబియా దౌత్యవేత్త ఇంట్లో పనిమనుషులను నిర్బంధించిన కేసులో సరికొత్త కోణం వెలుగు చూసింది. ఇంట్లో నిర్బంధించిన ముగ్గురు మహిళల్లో ఒకరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్కు చెందిన మహిళ కాగా, మరో ఇద్దరు నేపాలీ మహిళలు. ఇందులో డార్జిలింగ్ మహిళ నీతూ తాము అనుభవించిన చిత్ర హింసలను పూసగుచ్చినట్టు వివరిస్తోంది.
స్వదేశానికి సౌదీ అరేబియా దౌత్యవేత్త
సౌదీ దౌత్య ఉద్యోగి అరాచకం
వెబ్ దునియా
ఇన్లాండ్ పోస్టల్ కవర్లపై ఇందిరమ్మ ఇక కనుమరుగు: యోగా ముద్ర
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'సాక్షి
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్ఆంధ్రజ్యోతి
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసనNews Articles by KSR
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసన
సాక్షి
కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్
సాక్షి
భోపాల్: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గురువారం ఉదయం 'నిర్భయ' తరహా దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంపీ నగర్ ప్రాంతంలో ఈ దారుణోదంతం జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆగస్టు 5న వీఐపీ రోడ్డులో కదులుతున్న ...
ఇంకా మరిన్ని »
సాక్షి
భోపాల్: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గురువారం ఉదయం 'నిర్భయ' తరహా దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంపీ నగర్ ప్రాంతంలో ఈ దారుణోదంతం జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆగస్టు 5న వీఐపీ రోడ్డులో కదులుతున్న ...
Oneindia Telugu
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎన్డీయే కూటమిలో లుకలుకలు
వెబ్ దునియా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటైన ఎన్డీయే కూటమిలో అపుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ దక్కని బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వైఖరినచ్చని ఎల్జేపీ ఎంపీలు, బీజేపీ ఏకపక్ష వైఖరిని అవలంభిస్తున్న ఆర్ఎల్ఎస్పీలు అలకపాన్పునెక్కాయి. ఇది ఎన్డీయే కూటమి నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. బీహార్ అసెంబ్లీ ...
నితీష్ రాకుండా ఏమైనా చేస్తా!: పప్పూ, బిజెపికి షాక్Oneindia Telugu
సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తిసాక్షి
సీట్ల పంపకంపై 'ఎల్జేపి' అసంతృప్తిప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటైన ఎన్డీయే కూటమిలో అపుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ దక్కని బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వైఖరినచ్చని ఎల్జేపీ ఎంపీలు, బీజేపీ ఏకపక్ష వైఖరిని అవలంభిస్తున్న ఆర్ఎల్ఎస్పీలు అలకపాన్పునెక్కాయి. ఇది ఎన్డీయే కూటమి నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. బీహార్ అసెంబ్లీ ...
నితీష్ రాకుండా ఏమైనా చేస్తా!: పప్పూ, బిజెపికి షాక్
సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తి
సీట్ల పంపకంపై 'ఎల్జేపి' అసంతృప్తి
సాక్షి
ప్రధాని నరేంద్ర మోదీ@ 65
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ 65 సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాలనుంచి దిగ్గజాలు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలని పేర్కొంటూ రష్యా ప్రధాని మెద్వదేవ్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్, జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ 65 సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాలనుంచి దిగ్గజాలు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలని పేర్కొంటూ రష్యా ప్రధాని మెద్వదేవ్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్, జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన ...
వెబ్ దునియా
నేడు ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే.. 'ఒకే ఒక్కరికి' మాత్రమే అనుమతి.. ఆయనెవరో..?
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన 66వ పడిలోకి అడుగుపెట్టారు. గతేడాది ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి జన్మదినాన్ని అహ్మదాబాద్లోని తన తల్లి హీరాబెన్తో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా తన జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని బీజేపీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
నేడు మోడీ బర్త్డే: అనుమతి ఒక్కరికే, ఎవరతడు?Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన 66వ పడిలోకి అడుగుపెట్టారు. గతేడాది ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి జన్మదినాన్ని అహ్మదాబాద్లోని తన తల్లి హీరాబెన్తో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా తన జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని బీజేపీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
నేడు మోడీ బర్త్డే: అనుమతి ఒక్కరికే, ఎవరతడు?
తెలుగువన్
పవన్ సాహసం.. తమిళనాడులో దీక్ష?
తెలుగువన్
కారణమేదైనా కావచ్చు ప్రతిపక్షనేతలకు వ్యతిరేకంగానే.. తమ డిమాండ్లు తీర్చాలనో ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు.. ఎన్నో రకాల దీక్షలు చేసుంటారు. అయితే అవి మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య చేసుంటారేమో కాని పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న మన ప్రజల కోసం చేసి ఉండరు. ఇప్పుడు ఎవరు పక్క రాష్ట్రంలో దీక్ష చేస్తున్నారు అనుకుంటున్నారా.
జయమ్మ ఇలాకాలో పవన్ కల్యాణ్ ధర్నా.. ఎందుకో తెలుసా?వెబ్ దునియా
జయలలిత ప్రభుత్వ వైఖరిపై పవన్పై పోరాటంNTVPOST
తమిళనాడులో తెలుగు కోసం పవన్ కళ్యాణ్ ఫైట్Oneindia Telugu
Telugupopular
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
కారణమేదైనా కావచ్చు ప్రతిపక్షనేతలకు వ్యతిరేకంగానే.. తమ డిమాండ్లు తీర్చాలనో ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు.. ఎన్నో రకాల దీక్షలు చేసుంటారు. అయితే అవి మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య చేసుంటారేమో కాని పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న మన ప్రజల కోసం చేసి ఉండరు. ఇప్పుడు ఎవరు పక్క రాష్ట్రంలో దీక్ష చేస్తున్నారు అనుకుంటున్నారా.
జయమ్మ ఇలాకాలో పవన్ కల్యాణ్ ధర్నా.. ఎందుకో తెలుసా?
జయలలిత ప్రభుత్వ వైఖరిపై పవన్పై పోరాటం
తమిళనాడులో తెలుగు కోసం పవన్ కళ్యాణ్ ఫైట్
సాక్షి
పెంటగాన్లో భారత్ కు ప్రత్యేక సెల్
సాక్షి
న్యూఢిల్లీ : అమెరికా రక్షణ శాఖ.. భారత్ కు ఒక అరుదైన గుర్తింపు నిచ్చింది. ఆదేశ రక్షణ కార్యాలయం పెంటగాన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒక దేశం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయడం.. పెంటగాన్ చరిత్రలోనే తొలిసారి. భారత్ తో తన రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ సంబంధాలను విసృత పరుచుకునే దిశగా.. ఈ సెల్ ఒక ముందడుగని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ ...
భారత్కు అరుదైన గౌరవం: పెంటగాన్లో ప్రత్యేక సెల్Oneindia Telugu
అమెరికాలో భారత్కు రెడ్కార్పెట్..NTVPOST
పెంటగాన్లో భారత్కోసం ప్రత్యేక విభాగంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : అమెరికా రక్షణ శాఖ.. భారత్ కు ఒక అరుదైన గుర్తింపు నిచ్చింది. ఆదేశ రక్షణ కార్యాలయం పెంటగాన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒక దేశం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయడం.. పెంటగాన్ చరిత్రలోనే తొలిసారి. భారత్ తో తన రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ సంబంధాలను విసృత పరుచుకునే దిశగా.. ఈ సెల్ ఒక ముందడుగని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ ...
భారత్కు అరుదైన గౌరవం: పెంటగాన్లో ప్రత్యేక సెల్
అమెరికాలో భారత్కు రెడ్కార్పెట్..
పెంటగాన్లో భారత్కోసం ప్రత్యేక విభాగం
Vaartha
నదులు అనుసంధానం అభినందనీయం: వెంకయ్యనాయుడు
Vaartha
హైదరాబాద్: దేశంలో నదుల అనుసంధానం అభినందనీయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం కృష్ణాజిల్లాలో కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం ప్రక్రియ నుద్దేశించి ఆయన స్పందించారు. ఎపి ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని. ఇది శుభపరిణామని వ్యాఖ్యానించారు. దేశంలోని గంగా-కావేరి నదుల అనుసంధానం కావలనే చిరకాల కోరిక ఉందని, లోగడ వాజపే§్ు ...
నదుల అనుసంధానం శుభపరిణామం: వెంకయ్యనాయుడువెబ్ దునియా
నదుల అనుసంధానం ఏపీ ప్రజల చిరకాల కోరిక : వెంకయ్యనాయుడుTelugu Times (పత్రికా ప్రకటన)
వాజుపేయి కల.. చంద్రబాబు ద్వారా తీరిందితెలుగువన్
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్: దేశంలో నదుల అనుసంధానం అభినందనీయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం కృష్ణాజిల్లాలో కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం ప్రక్రియ నుద్దేశించి ఆయన స్పందించారు. ఎపి ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని. ఇది శుభపరిణామని వ్యాఖ్యానించారు. దేశంలోని గంగా-కావేరి నదుల అనుసంధానం కావలనే చిరకాల కోరిక ఉందని, లోగడ వాజపే§్ు ...
నదుల అనుసంధానం శుభపరిణామం: వెంకయ్యనాయుడు
నదుల అనుసంధానం ఏపీ ప్రజల చిరకాల కోరిక : వెంకయ్యనాయుడు
వాజుపేయి కల.. చంద్రబాబు ద్వారా తీరింది
వెబ్ దునియా
'మన్కీ బాత్'పై నిషేధం విధించాలి... మహాకూటమి :: సాధ్యం కాకపోవచ్చు.. ఈసీ
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలనెలా నిర్వహిస్తున్న మనస్సులో మాట (మన్కీ బాత్) కార్యక్రమంపై నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ కార్యక్రమంపై సంపూర్ణ నిషేధం విధించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. మన్కీ బాత్ ...
'మన్కీ బాత్'ను నిలిపివేయండిAndhrabhoomi
ప్రధాని మనసులో మాట ఆపండిNamasthe Telangana
ప్రధాని 'మన్ కీ బాత్'ని నిషేధించలేం, కానీ: ఈసీOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలనెలా నిర్వహిస్తున్న మనస్సులో మాట (మన్కీ బాత్) కార్యక్రమంపై నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ కార్యక్రమంపై సంపూర్ణ నిషేధం విధించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. మన్కీ బాత్ ...
'మన్కీ బాత్'ను నిలిపివేయండి
ప్రధాని మనసులో మాట ఆపండి
ప్రధాని 'మన్ కీ బాత్'ని నిషేధించలేం, కానీ: ఈసీ
沒有留言:
張貼留言