ఆంధ్రజ్యోతి
రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి హఠాన్మరణం
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...
రేవంత్ సోదరుడు మృతిడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతితెలుగువన్
రేవంత్ రెడ్డి సోదరుడు మృతిTeluguwishesh
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...
రేవంత్ సోదరుడు మృతి
రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతి
రేవంత్ రెడ్డి సోదరుడు మృతి
Oneindia Telugu
ఎమ్మెల్యే సండ్రకు ఊరట
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సండ్రకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా.. నియోజకవర్గం దాటిపోరాదని, దర్యాప్తు అధికారులు కోరినపుడు వారి ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇంతకుముందు షరతులు విధించింది.
సండ్రకు బెయిల్ షరతుల సడలింపుAndhrabhoomi
ఓటుకు నోటు: సండ్రకు హైకోర్టులో ఊరట, మోడీవి నీచ రాజకీయాలన్న వీహెచ్Oneindia Telugu
కోర్టులో సండ్రకు ఊరటNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సండ్రకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా.. నియోజకవర్గం దాటిపోరాదని, దర్యాప్తు అధికారులు కోరినపుడు వారి ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇంతకుముందు షరతులు విధించింది.
సండ్రకు బెయిల్ షరతుల సడలింపు
ఓటుకు నోటు: సండ్రకు హైకోర్టులో ఊరట, మోడీవి నీచ రాజకీయాలన్న వీహెచ్
కోర్టులో సండ్రకు ఊరట
ఆంధ్రజ్యోతి
సుప్రీంలో తెలంగాణ సర్కారుకు చుక్కెదురు: కులాల తొలగింపుపై నోటీసులు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీసీ జాబితా నుంచి కళింగ, శెట్టి బలిజల కులాలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ కళింగ, శెట్టి బలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్ను ...
ఏపీని చూసి నేర్చుకోండి.. చంద్రబాబుకి మరో ఘనతతెలుగువన్
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులుఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీసీ జాబితా నుంచి కళింగ, శెట్టి బలిజల కులాలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ కళింగ, శెట్టి బలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్ను ...
ఏపీని చూసి నేర్చుకోండి.. చంద్రబాబుకి మరో ఘనత
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
Oneindia Telugu
స్టెల్లా కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య, బోరుమన్న పేరెంట్స్: ఆ ఫోన్ నెంబర్లు ...
Oneindia Telugu
విజయవాడ: ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఒకరు సోమవారం హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన దొమన్మేటి భానుప్రీతి విజయవాడలోని స్టెల్లా కళాశాలలో చదువుతోంది. ఆమె ఇంటర్మీడియేట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ...
ఆత్మహత్యపై అనుమానాలెన్నోసాక్షి
బెజవాడలో విద్యార్థిని మృతిఆంధ్రజ్యోతి
బెజవాడ కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఒకరు సోమవారం హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన దొమన్మేటి భానుప్రీతి విజయవాడలోని స్టెల్లా కళాశాలలో చదువుతోంది. ఆమె ఇంటర్మీడియేట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ...
ఆత్మహత్యపై అనుమానాలెన్నో
బెజవాడలో విద్యార్థిని మృతి
బెజవాడ కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
వెబ్ దునియా
పరవళ్ళు తొక్కుతున్న కృష్ణానది... గోదావరికి వరద ఉద్ధృతి
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవక పోయినప్పటికీ.. జలాశయాలకు మాత్రం నీటకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... సోమవారం ఉదయానికి 841.50 అడుగులకు చేరింది. బ్యారేజీ ...
కృష్ణా నదిలో జలకళ: ఉగ్రరూపంలో గోదావరిTelugupopular
గోదావరికి వరదపోటుప్రజాశక్తి
శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహంAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవక పోయినప్పటికీ.. జలాశయాలకు మాత్రం నీటకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... సోమవారం ఉదయానికి 841.50 అడుగులకు చేరింది. బ్యారేజీ ...
కృష్ణా నదిలో జలకళ: ఉగ్రరూపంలో గోదావరి
గోదావరికి వరదపోటు
శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం
సాక్షి
కేంద్ర హోంశాఖకు 'డీజీపీ'ల జాబితా
సాక్షి
సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపించింది. ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న అనురాగ్శర్మతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఆర్పీఎఫ్ డీజీ కె.దుర్గాప్రసాద్, ఎస్పీఎఫ్ డీజీ ...
త్వరలో పూర్తిస్థాయి డీజీపీ నియామకం!Namasthe Telangana
డీజీపీ నియామకానికి టీ సర్కారు కసరత్తుఆంధ్రజ్యోతి
తెలంగాణ కొత్త డీజీపీ బరిలో 5గురు ఐపీఎస్లుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపించింది. ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న అనురాగ్శర్మతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఆర్పీఎఫ్ డీజీ కె.దుర్గాప్రసాద్, ఎస్పీఎఫ్ డీజీ ...
త్వరలో పూర్తిస్థాయి డీజీపీ నియామకం!
డీజీపీ నియామకానికి టీ సర్కారు కసరత్తు
తెలంగాణ కొత్త డీజీపీ బరిలో 5గురు ఐపీఎస్లు
Namasthe Telangana
ఇందిరమ్మ ఇళ్లలో కుంభకోణం.. కాంగ్రెస్ పెద్దలకు సంకెళ్లు తథ్యం
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్కుమార్రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ...
ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..సాక్షి
ప్రతిపక్షాలవి చౌకబారు రాజకీయాలు: తలసానిNamasthe Telangana
ఓట్లు తొలగించడం అబద్ధం: తలసానిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్కుమార్రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ...
ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..
ప్రతిపక్షాలవి చౌకబారు రాజకీయాలు: తలసాని
ఓట్లు తొలగించడం అబద్ధం: తలసాని
ఆంధ్రజ్యోతి
ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ''మా రాష్ట్రం 15 నెలల శిశువు. ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలి. అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, మీ అందరి సహకారం కావాలి'' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ (ఐఎస్ఏఎస్) సమావేశంలో ...
రాష్ట్రంలో కార్మిక అశాంతిలేదుసాక్షి
ఈశ్వరన్కు శ్రీవారి ప్రసాదం, సింగపూర్లో దిగగానే బాబు బిజినెస్, అమరావతిపై మలేసియా ...Oneindia Telugu
సింగపూర్ లో సీఎం బిజీబిజీతెలుగువన్
Vaartha
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ''మా రాష్ట్రం 15 నెలల శిశువు. ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలి. అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, మీ అందరి సహకారం కావాలి'' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ (ఐఎస్ఏఎస్) సమావేశంలో ...
రాష్ట్రంలో కార్మిక అశాంతిలేదు
ఈశ్వరన్కు శ్రీవారి ప్రసాదం, సింగపూర్లో దిగగానే బాబు బిజినెస్, అమరావతిపై మలేసియా ...
సింగపూర్ లో సీఎం బిజీబిజీ
తెలుగువన్
వరంగల్ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తప్పదు... కేసీఆర్ కు మావోయిస్టు పార్టీ వార్నింగ్
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తీవ్రంగా స్పందించిన మావోయిస్టు పార్టీ... టీఆర్ఎస్ నేతల హెచ్చరిస్తూ ఓ లేఖను మీడియాకి పంపింది. ఖమ్మం-కరీంనగర్, వరంగల్ జిల్లాల మావోయిస్టు కార్యదర్శి దామోదర్ పేరుతో ...
టీఆర్ఎస్ నాయకులకు మావోల హెచ్చరికడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
కేసీఆర్ కు మావోయిస్టు నేత దామోదర్ హెచ్చరిక: మావోయిస్టులు పెట్రేగనున్నారా?Telugupopular
టీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టం..ఆంధ్రజ్యోతి
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తీవ్రంగా స్పందించిన మావోయిస్టు పార్టీ... టీఆర్ఎస్ నేతల హెచ్చరిస్తూ ఓ లేఖను మీడియాకి పంపింది. ఖమ్మం-కరీంనగర్, వరంగల్ జిల్లాల మావోయిస్టు కార్యదర్శి దామోదర్ పేరుతో ...
టీఆర్ఎస్ నాయకులకు మావోల హెచ్చరిక
కేసీఆర్ కు మావోయిస్టు నేత దామోదర్ హెచ్చరిక: మావోయిస్టులు పెట్రేగనున్నారా?
టీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టం..
తెలుగువన్
టీ టీడీపీ పీఠం.. రేసులోకి దిగిన మోత్కుపల్లి
తెలుగువన్
తెలంగాణ టీడీపీ ఆధిపత్యపోరుపై రోజుకో సమస్య తెలత్తుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏంచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఆయనకు అగ్నిపరీక్షలా తయారైంది. పార్టీ అధికార పగ్గాలు ఎవరిచేతికి ఇవ్వాలా అన్న దానిపై ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగుతున్నా వాటివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అసలు ఇప్పటివరకూ పార్టీ పరిపాలనా ...
అధ్యక్ష పదవి మాకివ్వాల్సిందే.. లేదంటే పార్టీ మారుతాం : టీ టీడీపీ నేతల వార్నింగ్లు!వెబ్ దునియా
తెలంగాణ టీడిపి పీఠం: రేవంత్ రెడ్డికి చుక్కెదురు, మోత్కుపల్లి దళిత కార్డుOneindia Telugu
టీటీడీపీలో అధ్యక్ష పదవి చిచ్చు..Namasthe Telangana
ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ టీడీపీ ఆధిపత్యపోరుపై రోజుకో సమస్య తెలత్తుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏంచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఆయనకు అగ్నిపరీక్షలా తయారైంది. పార్టీ అధికార పగ్గాలు ఎవరిచేతికి ఇవ్వాలా అన్న దానిపై ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగుతున్నా వాటివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అసలు ఇప్పటివరకూ పార్టీ పరిపాలనా ...
అధ్యక్ష పదవి మాకివ్వాల్సిందే.. లేదంటే పార్టీ మారుతాం : టీ టీడీపీ నేతల వార్నింగ్లు!
తెలంగాణ టీడిపి పీఠం: రేవంత్ రెడ్డికి చుక్కెదురు, మోత్కుపల్లి దళిత కార్డు
టీటీడీపీలో అధ్యక్ష పదవి చిచ్చు..
沒有留言:
張貼留言