2015年9月24日 星期四

2015-09-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా: జగన్ దీక్షపై చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు గురువారం సాయంత్రం మీడియా ...

నవ్యాంధ్రకు మూడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు : సీఎం చంద్రబాబు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రామోజీని జగన్ కలిశారా.. తెరవెనుక ఏం జరుగుతోంది..?   
వెబ్ దునియా
రాజకీయాలలో ఏదైనా సాధ్యమేననేందుకు మరో సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలసినట్లు తెలుస్తోంది. దాదాపు గంటకుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు అర్థం ఏమిటనే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చ సాగుతోంది. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది.
రామోజీని ఫిలిం సిటీ వెళ్లి కలిసిన జగన్: రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం   Telugupopular

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాకంటే ముందే.. చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఉమాభారతి, మక్కా ప్రమాదంపై బాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఏపీ సీఎం పైన ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉన్నామని, కానీ చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర ...

నదుల అనుసంధానంలో చంద్రబాబు అదుర్స్: ఉమాభారతి   వెబ్ దునియా
శభాష్ బాబూ!   Andhrabhoomi
ఉమాభారతితో ముగిసిన చంద్రబాబు భేటీ   ఆంధ్రజ్యోతి
సాక్షి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
సింగరేణి కార్మికులకు సర్కారు వరాలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించింది. సింగరేణి కాలరీస్ ఈ ఏడాది సాధించిన లాభాల్లో కార్మికులకు 21% వాటా చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కార్మికుల నుంచి వృత్తి పన్ను కూడా వసూలు చేయవద్దని చెప్పారు. సింగరేణిపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో గురువారం ...

లాభాల్లో వాటా   Andhrabhoomi
సింగరేణి లాభాల్లో కార్మికులకు 21%   ఆంధ్రజ్యోతి
సింగరేణి కార్మికులకు శుభవార్త   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
తహశీల్దారు వనజాక్షిపై దాడి కేసులో కమిషన్ విచారణ   
Andhrabhoomi
విజయవాడ, సెప్టెంబర్ 24: గత జూలై 8న కృష్ణాజిల్లా సరిహద్దులో ఇసుక రీచ్‌లో ముసునూరు తహశీల్దారు వనజాక్షిపై జరిగిన దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఎఎస్ అధికారి జెసి శర్మ కమిషన్ విచారణ చేపట్టింది. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం కమిషనర్ అయిన ల్యాండ్ రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జెసి శర్మ, సెర్ఫ్ సాల్మన్ ఆరోగ్యరాజు ...

ముసునూరులో ఉద్రిక్తత   సాక్షి
వనజాక్షిపై చింతమనేని దాడి ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ   ప్రజాశక్తి
వనజాక్షి మీద దాడిపై విచారణ: ఉద్రిక్తత, గుమ్మడికాయంతలో ఆవగింజ లోపం: నన్నపనేని   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు   
ప్రజాశక్తి
నీటి సంఘాల కమిటీలను రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి సి. రామచంద్రరావు, తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసంహన్‌ను గురువారం కలిశారు. రాష్ట్రంలో 6138 నీటి ...

'చెరువు పూడికతో కోట్లు దండుకుంటున్నారు'   సాక్షి
గవర్నర్ తో భేటీ అయిన రఘువీరారెడ్డి   Andhrabhoomi
గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఏపీ ప్రత్యేక హోదా.. వారంలో ఏదో ఒకటి తేల్చేస్తాం.. జైట్లీ   
తెలుగువన్
ఏపీ ప్రత్యేక హోదా పై ఇప్పటికీ వస్తుందా రాదా అనే సందేహాలే ఉన్నాయి అందరిలో. దీనిలో భాగంగానే ఇప్పటికే అధికార పక్షం కానీ.. ప్రతి పక్షాలు కానీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. గతంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ మధ్య ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగినా అప్పుడు కూడా దానిపై స్పష్టత రాలేదు. అయితే దీనికి సంబంధించి వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం ...

ప్రత్యేక హోదాపై వారం రోజుల్లో అటోఇటో తేల్చేస్తాం : బాబుతో జైట్లీ   వెబ్ దునియా
ఏపీకి హోదా, ప్యాకేజీపైవారం తర్వాత నిర్ణయం..! జైట్లీ హామీ   ఆంధ్రజ్యోతి
ఏపీ కి ప్రత్యేక హోదాపై వారంలో జైట్లీ ప్రకటన: అనుకూలమా? వ్యతిరేకమా?   Telugupopular
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
చంద్రబాబును లగడపాటి ఎందుకు కలిశారో   
News Articles by KSR
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మర్యాద పూర్వకంగానే కలిశారని కొందరు చెబుతుంటే, తెలుగుదేశం పార్టీలో చేరడానికి లగడపాటి భేటీ అయ్యారని మరికొందరు అంటున్నారు. రాష్ట్రం విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని లగడపాటి ...

చంద్రబాబుతో భేటీ: లగడపాటి టిడిపిలో చేరుతారా?   Oneindia Telugu
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టీడీపీకి మంచి బుద్ధి ప్రసాదించండి: మహాత్ముడికి వైసీపీ వినతిపత్రం   
Oneindia Telugu
అమరావతి: రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఏపీ ప్రభుత్వానికి మంచి బుద్ది ప్రసాదించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార ...

'ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించండి'   సాక్షి
గాంధీ విగ్రహానికి విన‌తి ప‌త్రం ఇచ్చి‌న వైకాపా   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నిర్మలా సీతారామన్‌తో బాబు భేటీ   
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి), ఎఫ్‌టిడిఐ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ వంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించవలసిన సంస్థల ఏర్పాటుపై ...

నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన చంద్రబాబు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言