2015年9月14日 星期一

2015-09-15 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
ఫెదరర్ ఓటమి: యుఎస్ ఓపెన్ విజేతగా జకోవిచ్   
Oneindia Telugu
న్యూయార్క్: 'ఫెడెక్స్' గా అభిమానులు ముద్దుగా పిచుకునే రోజర్ ఫెదరర్‌కు మరో ఓటమి. యుఎస్ ఓపెన్ - 2015 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై 6-4, 5-7, 6-4, 6-4 తేడాతో జకోవిచ్‌ విజయం సాధించాడు. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్‌కు ఇది పదో గ్రాండ్ ...

జ‌కో జ‌య‌భేరి   ప్రజాశక్తి
జోకర్ జోరు!   సాక్షి
యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేత జకోవిచ్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సుప్రీం కోర్టులో ధోనీకి ఊరట   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్‌ ధోనీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహీపై నమోదైన క్రిమినల్‌ కేసుపై సుప్రీం స్టే విధించింది. ఓ మేగజైన్‌ కవర్‌ పేజీపై ఽధోనీని విష్ణువుగా చిత్రీకరిస్తూ ఫొటో రావడంపై మహీపై కేసు నమోదైంది. బెంగళూరు ట్రయల్‌ కోర్టులో తనపై నమోదైన క్రిమినల్‌ కేసుపై స్టే విధించాలన్న విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు ...

ధోనీపై క్రిమినల్ కేసుల్లో విచారణ నిలిపివేయాలి: సుప్రీంకోర్టు   వెబ్ దునియా
సుప్రీింకోర్టులో ధోనికి ఊరట   ప్రజాశక్తి
సుప్రీంకోర్టులో ధోనీకి వూరట   Andhrabhoomi
thatsCricket Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆర్చరీలో భారత్‌కు కాంస్యం   
ఆంధ్రజ్యోతి
మెడెలిన్‌ (కొలంబియా): ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-4లో భారత్‌కు కాంస్యం దక్కింది. పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ పోడియం ఫినిష్‌ చేసింది. ఆదివారం జరిగిన ప్లేఆఫ్‌లో సర్వేష్‌, సందీప్‌ కుమార్‌, రాజేందర్‌తో కూడిన భారత బృందం 231-222తో వెనుజులాపై నెగ్గింది. అయితే మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ కాంస్య పోరులో దీపక్‌-త్రిషా జోడీ 150-156తో విల్డె-కెల్లెర్‌ ...

కాంస్యంతో సరి   సాక్షి
ఆర్చరీ టీమ్‌కు కాంస్యం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హిందీ సీరియల్‌లో నటించనున్న సైనా నెహ్వాల్: అందుకోసమేనా?   
వెబ్ దునియా
భారత స్టార్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వెండితెరపై కనిపించబోతోంది. ఓ హిందీ సీరియల్‌లో సైనా నెహ్వాల్ నటిస్తున్నట్లు సైనానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ''హర్ ఘర్ కుచ్ కథా హై'' అనే సీరియల్‌లో సైనా నటిస్తోంది. సీరియల్‌లో ఆమెతో పాటు బాలీవుడ్ కమెడియన్ వినయ్ పాఠక్ కూడా నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా తీసిన కొన్ని ...

ఓ టీవీ సీరియల్‌లో నటిస్తున్న సైనా నెహ్వాల్‌   ఆంధ్రజ్యోతి
టీవీ సీరియల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Telangana99
   
ఎంజీబీఎస్‌లో 5జీ వైఫై సేవలు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన బస్‌స్టేషన్‌లలో వైఫైలను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జె.ఎం.డి జి.వి.రమణారావు అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, క్వాడ్‌జెన్‌ సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన 5జీ వేగంతో ఉండే వైఫై సేవలను సోమవారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ...

ఎంజీబీఎస్ లో ఉచిత వైఫై సేవల ప్రారంభం   Telangana99
ఎంజీబీఎస్ లో ప్రారంభ‌మైన 5జీ వైఫై సేవలు   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
గాంధీలో మరో స్వైన్‌ఫ్లూ మృతి   
సాక్షి
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్) : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది. దీంతో ఈ సీజన్‌లో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. గాంధీ నోడల్ అధికారి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా ఖాన్ చౌరస్తాకు చెందిన స్వరూప(55) ఈ నెల 11వ తేదీన స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ...

గాంధీలో స్వైన్‌ప్లూతో మహిళ మృతి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్ పెద్ద సూదిగాడు, ఎక్కడ గుచ్చుతాడో: దేవినేని ఉమా   
Oneindia Telugu
రాజమండ్రి: రాష్ట్రంలో సూదిగాళ్లతో ప్రజలు భయబ్రాంతులు చెందుతున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఓ పెద్ద సూదిగాడిగా తయారయ్యాడని, ఎక్కడ ఎప్పుడు గుచ్చుతాడోనని అతని మానసిక పరిస్థితి అర్థం కావడంలేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ...

జగన్‌ పెద్ద సూదిగాడు: దేవినేని ఉమా   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


గ్రూప్‌-2,3,4లకు ఇంటర్వ్యూలు వద్దు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ లెవల్‌ పోస్టులకు (గ్రూప్‌-2,3,4) ఇంటర్వ్యూలు నిర్వహించొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు.. డీవోపీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌) లేఖ రాసింది. ''జూనియర్‌ లెవల్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించొద్దు. ఇంటర్వ్యూల కారణంగా పోస్టుల భర్తీలో అవినీతి జరిగే ...

గ్రూప్-2 ఇంటర్వ్యూలు రద్దు!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
టీ20 వరల్డ్ కప్ దాకా శాస్త్రినే: వివాదంలో కోహ్లీ-రవిశాస్త్రి   
thatsCricket Telugu
ముంబై: వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న టీ -20 ప్రపంచ కప్ వరకు భారత క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా రవిశాస్త్రి కొనసాగనున్నాడు. సలహా కమిటీ సిఫార్సు మేరకు బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2014లో భారత జట్టు డైరెక్టర్‌గా రవిశాస్త్రి నియమితులయ్యారు. ఆ తర్వాత మరో ఏడు నెలలు దీనిని పొడిగించారు. రవిశాస్త్రి హయాంలో భారత జట్టు ప్రపంచ కప్ సెమీస్‌కు చేరడంతో ...

మాటకారి రవిశాస్త్రి   NTVPOST
టీమిండియాకు కొత్త కోచ్ లేనట్టే   సాక్షి
భారత క్రికెట్ జట్టు డైరక్టర్‌ రవిశాస్త్రి పదవీ కాలం పొడగింపు : బీసీసీఐ   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Telangana99   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


పాక్‌ ఆటగాళ్లను తీసుకోం: నరేంద్ర బాత్రా   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) భవిష్యత్‌ టోర్నీల్లోనూ పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఆడనివ్వబోమని హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరేంద్ర బాత్రా స్పష్టం చేశాడు. గతేడాది చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా పాక్‌ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పే వరకూ వారిని ఈ లీగ్‌కు పరిగణనలోకి తీసుకునేది లేదని అన్నాడు. గతేడాది డిసెంబర్‌లో భువనేశ్వర్‌ ...

ఒక్క గోల్‌కు రెండు పాయింట్లు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言