2015年9月13日 星期日

2015-09-14 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
గ్రేట్‌ వాల్‌పై కేసీఆర్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): చైనా పర్యటన లో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ బృందం ఆదివారం గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనాను సందర్శించింది. ఈ సందర్భంగా చైనా గోడ ప్రాధాన్యాన్ని స్థానిక అధికారులు వివరించారు. గ్రేట్‌ వాల్‌ సందర్శనకు ముందు సీఎం బృందం తియానన్మెన్‌ స్క్వేర్‌ను సందర్శించింది. ఇక్కడ ఉన్న నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ చైనా, మావో జెడాంగ్‌ ...

వాహ్... చైనా!   సాక్షి
ఏడు వింతల్లో ఒకటి: 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' వద్ద కెసిఆర్, బృందం   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హిల్లరీ ఇ-మెయిల్స్‌ వెలికితీయొచ్చు   
ప్రజాశక్తి
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ తరపున పోటీ చేయడానికి నామినేషన్‌ పొందే క్రమంలో అగ్రస్థానంలో వున్న హిల్లరీ క్లింటన్‌ వ్యక్తిగత ఇ-మెయిల్‌ సర్వర్‌ తొలగించబడిందా లేదా అన్న విషయం తమకు తెలియదని ఆ సర్వర్‌ను నిర్వహించిన కంపెనీ తెలిపింది. దీని వల్ల డిలీట్‌ చేసేశానని హిల్లరీ చెబుతున్న వేలాది ఇ-మెయిల్స్‌ను రికవరీ చేసే ...

హిల్లరీ క్లింటన్‌ను వెంటాడుతున్న చేసిన పాపాలు... రేసులో మిగిలేనా?   వెబ్ దునియా
హిల్లరీ పని అయిపోయినట్లేనా!   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రెండున్నరేళ్లకే బాయ్ ఫ్రెండ్ లొల్లి'   
సాక్షి
లండన్: పిల్లల పెంపకం విషయంలో రోజుకో కొత్త సమస్య ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు మున్ముందు రోజుల్లో తమ పిల్లలతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇప్పటికే రోజంతా బిజీగా గడుపుతూ సాయంత్రంలోగా తలపట్టుకునే వారికి మరింత తలపోటు తప్పదేమో. ఎందుకంటే సాయంత్రం ఇంటికొచ్చేసరికి నాన్నా నాకు ఇది తెచ్చావా.. అది తెచ్చావా అనే తమ పిల్లలు.
తండ్రికి షాక్: బాయ్‌ఫ్రెండ్ కోసం రెండేళ్ల పాప ఏడ్చింది(వీడియో)   Oneindia Telugu
బాయ్‌ఫ్రెండ్ కోసం ఏడ్చింది!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మక్కా ప్రమాదం మృతుల్లో నలుగురు ఆంధ్రులు   
Oneindia Telugu
హైదరాబాద్: మక్కా మసీదులో క్రేన్ కూలి జరిగిన ఘోర ప్రమాదంలో మరణంచిన భారతీయుల సంఖ్య 11కు పెరిగింది. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇద్దరు కడపకు చెందిన షమీన్‌ బాను, ఖాదర్‌ బీ కాగా, మరో ఇద్దరు అబ్దుల్‌ ఖాదర్‌ (38), ఫాతిమా ఉన్నీసా (32) దంపతులు. మక్కాలో వీరితోపాటు ఒకే హోటల్లో బస చేసిన విజయవాడ యువకుడి సహాయంతో వీరు ...

మక్కా మృతుల్లో నలుగురు ఏపీ వాసులు   ఆంధ్రజ్యోతి
మక్కా ప్రమాదంలో బందరు జంట దుర్మరణం   Andhrabhoomi
మక్కాయాత్రకు వెళ్లిన దంపతులు మృతి   ప్రజాశక్తి
Vaartha   
సాక్షి   
అన్ని 37 వార్తల కథనాలు »   


ఫర్ బిడెన్ సిటీని సందర్శించిన కేసీఆర్   
సాక్షి
బీజింగ్: చైనాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీజింగ్ లో చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. బీజింగ్ లోని ఫర్ బిడెన్ సిటీని కేసీఆర్ బృందం సందర్శించింది. చైనా పర్యటనలో భాగంగా శనివారం కేసీఆర్ తీరికలేకుండా గడిపారు. బీజింగ్‌లో పలు కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్‌ బృందం భేటీ అయింది. చైనా ఫార్చూన్‌ ల్యాండ్‌ ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
సెల్ఫీతో పైశాచికత్వం ప్రియురాలి హత్య, డెడ్‌బాడీతో సెల్ఫీ...   
Vaartha
బీజింగ్‌: యువతలో సెల్ఫీల వ్యసనం ముదురుపాకాన పడింది. చైనాలో ఏకంగా ఒక యువకుడు తన పైశాకికత్వాన్ని ప్రదర్శించేందుకు సెల్ఫీని కూడవాడుకున్నాడు. తన ప్రియురాలిని కడతేర్చి బాడీఓ సెల్ఫీకూడ తీశాడు. పైగా దీన్ని నెటలో ఉంచాడు. వివరాలిలా ఉన్నాయి. గుంగ్జి రాష్ట్రంలోని వుజూ పట్టణానికి చెందిన లిన్‌, క్విన్‌ ప్రేమికులు.ఇటీవల వీరి మధ్య వచ్చిన తగువు ...


ఇంకా మరిన్ని »   


NTVPOST
   
కెసీఆర్ చైనాలో ఏం చేశారు...ఏం చేయబోతున్నారు.   
NTVPOST
చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ షెంజన్ ఇండస్ట్రియల్ హైటెక్ పార్క్‌ను సందర్శించనున్నారు. పరిశ్రమలను పరిశీలించి పారిశ్రామికవేత్తలతో మాట్లాడతారు. కేసీఆర్ బృందం సాయంత్రం హాంకాంగ్ చేరుకుంటుంది.. ఓ వైపు పారిశ్రామిక సంస్థల పరిశీలన, మరోవైపు చారిత్రక, సాంస్కృతిక ప్రాంతాలను సందర్శిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ...

చైనాలో కొనసాగుతున్న కెసిఆర్‌ బృందం పర్యటన   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   


Telugupopular
   
ఫేస్ బుక్ నుంచి మోడీకి ఆహ్వానం: ఈనెల 27న ఫేస్ టు ఫేస్   
Telugupopular
సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేనివిధంగా కనెక్ట్ అవుతున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం అందింది. ఈనెల 27 న ఫేస్ బుక్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళనున్నారు మోడీ. ఈమేరకు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ నుంచి ఆహ్వానం అందుకున్నారు మోడీ. By teluguedition -. September 13, 2015.
ఫేస్ బుక్ ఆఫీస్ కు వెళ్ల‌నున్న మోడీ   ప్రజాశక్తి
అమెరికాలో ఫేస్ బుక్ ఆఫీస్ కు వెళ్లనున్న మోడీ   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ ఫౌండేషన్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో ఫిలడెల్ఫియా ప్రాంతంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాదాపు 500 మంది ప్రవాస భారతీయులు అక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 130 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ...

అమెరికాలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ రక్తదాన శిబిరం   Vaartha

అన్ని 2 వార్తల కథనాలు »   


Telangana99
   
టోక్యో నగరంలో భూకంపం   
Telangana99
జపాన్ రాజధాని టోక్యోలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదు అయింది. ఈ భూకంపం దాటికి పలు నివాసాలు, భవనాలు కదిలాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. టోక్యో తీరంలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప ...

టోక్యోలో భూకంపం   Andhrabhoomi
మెక్సికోలో భూకంపం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言