2015年9月11日 星期五

2015-09-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
శంషాబాద్‌లో యువతి అరెస్ట్: మొయిన్ ప్రియురాలు, ఐసిస్‌తో సంబంధాలు!   
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద కదలికలు ఉన్నట్లుగా అనుమానం కలిగిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నిక్కీ అనే యువతిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు. నిక్కీ ఇస్లామిక్ ఉగ్రవాదంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నిక్కీకి మోయినుద్దీన్‌తో సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం.
హైదరాబాద్ లో కలకలం... లేడీ టెర్రరిస్ట్ అరెస్ట్   తెలుగువన్
ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అరెస్ట్   సాక్షి
శంషాబాద్ లో మహిళా ఉగ్రవాది అరెస్టు   Telangana99
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కీలక నేతకు దీర్షకాలిక వ్యాధి, ఆయనెందుకు ఆత్మహత్య చేసుకోలేదు: రేవంత్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటంబాలకు ఆర్ధిక సాయం అందివ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మను తెలంగాణ టిడిపి ప్రతినిధి బృందం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కలిసి వినతిపత్రం ...

కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు: రేవంత్ రెడ్డి   వెబ్ దునియా
మంత్రులకూ వ్యాధులే.. వాళ్లెందుకు ఆత్మహత్య చేసుకోరు?   సాక్షి
తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారింది : రేవంత్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భార్యను చంపిన పోలీస్ కేసు: ప్రదీప్ దొరికినట్లు సమాచారం లేదన్న డీసీపీ, 14 రోజుల ...   
Oneindia Telugu
హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీసీపీ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి అంటూ ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ...

ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు   సాక్షి
పోలీసోడే ఆ పాపాత్ముడు..! భార్య ఎవరితోనో మాట్లాడుతోందని పెట్రోల్ పోసి తగలబెట్టాడు ...   వెబ్ దునియా
సుప్రియ హత్య కేసులో లొంగిపోయిన ప్రదీప్   Andhrabhoomi
News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)   
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
12 మంది దోషులుగా నిర్ధారణ   
సాక్షి
శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ముంబై: ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే ...

ముంబై బాంబు పేలుళ్లు: 12 మందికి శిక్ష ఖరారు   Oneindia Telugu
ముంబై రైళ్ల బాంబు పేలుళ్లలో 12 మంది దోషులుగా నిర్ధారణ   ఆంధ్రజ్యోతి
ముంబై పేలుళ్ల కేసులో 12 మంది దోషులు   ప్రజాశక్తి
Andhrabhoomi   
Telangana99   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
సత్యం రాజు కుటుంబీకులను ట్రేడింగ్‌కు అనుమతించొద్దు   
సాక్షి
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానాలు విధించిన దరిమిలా స్టాక్ ఎక్స్చేంజీలు తదుపరి చర్య లు మొదలుపెట్టాయి. స్కామ్ లో నిందితులైన సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజుతో పాటు ఆయన సంబంధీకులు, సంస్థలు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో ఏడేళ్ల పాటు పాల్గొనకుండా చూడాలని ట్రేడింగ్ సభ్యులకు ...

రామలింగరాజుతో పాటు మొత్తం 10 మందికి సెబీ నుంచి నోటీసులు   వెబ్ దునియా
సత్యం రాజు కుటుంబానికి సెబి ఝలక్‌   ఆంధ్రజ్యోతి
1800 కోట్లు చెల్లించాలంటూ సత్యం రామలింగరాజుకు సెబీ నోటీసులు   Oneindia Telugu
NTVPOST   
ప్రజాశక్తి   
Telangana99   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈనెల 14న దుకాణాలకు నోటిఫికేషన్, 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, 23న డ్రా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2015-16, 2016- 17 సంవత్సరాలకు ఉద్దేశించిన ఈ విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు సంబంధించి లెసైన్సుల జారీ విధి విధానాలు, చేసిన మార్పులు, ఫీజుల నిర్ణయం తదితర అంశాలపై శుక్రవారం ...

'మద్యం' ఫీజు పెంపు   ఆంధ్రజ్యోతి
ఇక మత్తు దిగుద్ది!   Andhrabhoomi
తెలంగాణలో కొత్త మద్యం విధానం   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెట్టుబడులపై చైనా ఆసక్తి: గం.కు 300కి.మీ వేగంగా వెళ్లే రైల్లో సిఎం కెసిఆర్(పిక్చర్స్)   
Oneindia Telugu
షాంగై/హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ...

తెలంగాణలో చైనా టీవీల పరిశ్రమ   Vaartha
'మౌలిక' సాయం చేయండి   సాక్షి
హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ టీవీల తయారీ   ఆంధ్రజ్యోతి
Telangana99   
Andhrabhoomi   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన మోడీ: 40 మంది ఎంపీల కుట్ర   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఘాటైన విమర్శలు చేశారు. దేశాభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే దీనికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారంటూ పార్లమెంట్ వర్షాకాల అనిశ్చితిపై కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ...

'40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారు'   సాక్షి
ఆ 40మంది ఎంపీలూ...కుట్ర చేస్తున్నారు   తెలుగువన్
దేశాభివృద్ధిని అడ్డు‌కుంటుంది ఆ 40మందే : నరేందమ్రోడీ   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోర్న్ సైట్లో పెడ్తానని బెదిరింపు, పేరెంట్స్ జాగ్రత్త: కమిషనర్, ధైర్యంగా ఓ ...   
Oneindia Telugu
హైదరాబాద్: దాదాపు రెండు వందల మంది అమ్మాయిలతో చాటింగ్ చేసి, పలువురిని బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు అబ్దుల్ మాజిద్‌ను పోలీసులు శుక్రవారం నాడు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ సివి ఆనంద్ విలేకరులతో మాట్లాడారు. ఇది ప్రతి ఇంటి సమస్య అని భావించి వివరాలు తెలియజేయడం జరుగుతోందన్నారు. దాదాపు ప్రతి ఇంట్లో ...

ఆమె ముసుగులో.. అతడు!   ఆంధ్రజ్యోతి
ఫేస్‌బుక్ కీచకుడు   సాక్షి
ఫేస్‌బుక్ చీటింగ్ నిందితుడు మాజిద్ అరెస్ట్: 200 మంది అమ్మాయిల్ని ఏం చేశాడో ...   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బలవంతపు భూసేకరణ చేస్తే ఖబడ్దార్!   
Andhrabhoomi
విజయనగరం, సెప్టెంబర్ 11: భోగాపురంలో ఎయిర్‌ఫోర్టు నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ అమర్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం నిర్మాణానికి బలవంతం భూసేకరణకు స్వస్తి చెప్పాలని ...

ఎయిర్‌పోర్టు భూసేకరణకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల నియామకం   ఆంధ్రజ్యోతి
రేపటి నుంచి నోటీసులు: భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు రంగం సిద్ధం   Oneindia Telugu
ఎయిర్ పోర్టు భూసేకరణకు రెడీ   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言