2015年9月26日 星期六

2015-09-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
44 కోట్లు! చంద్రబాబు కుటుంబ ఆస్తులివి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను వరుసగా ఐదోఏడాదీ ప్రకటించారు. వారందరి మొత్తం ఆస్తుల విలువను రూ.44 కోట్లుగా లెక్కగట్టారు. నాలుగేళ్లుగా ఆస్తుల వివరాలను చంద్రబాబు విడుదల చేయగా.. ఈసారి ఆయన కుమారుడు లోకేశ్‌ వెల్లడించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం ...

పాలు, కూరగాయలమ్ముకుని బతుకుతున్నాం   సాక్షి
నాన్న ఆస్తి 42 లక్షలు   ప్రజాశక్తి
మా ఆస్తుల విలువ ఇదీ: ప్రకటించిన నారా లోకేష్, తెలంగాణకు రూ. 30 కోట్లు.   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 15 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తలసానిపై గోపీనాథ్‌ ఫిర్యాదు.. చర్యలు తీసుకోండి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తలసాని శ్రీనివాస యాదవ్‌ పార్టీ ఫిరాయింపు, మంత్రివర్గం నుంచి ఆయన తొలగింపు డిమాండ్లపై గవర్నర్‌ నరసింహన్‌ ఎట్టకేలకు స్పందించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తలసాని శ్రీనివాస యాదవ్‌ హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ అసెంబ్లీ ...

తలసాని సంగతేంటి.. టీ టీడీపీ నేతల ఫిర్యాదులపై టీ సర్కారుకు గవర్నర్ లేఖ   వెబ్ దునియా
కెసిఆర్‌కు చిక్కులు: తలసాని కొనసాగింపుపై రాజభవన్ లేఖ   Oneindia Telugu
తలసాని రాజీనామాపై రాజ్ భవన్ లేఖ.. కేసీఆర్ ఏం చేస్తారు?   తెలుగువన్
సాక్షి   
News Articles by KSR   
Telugupopular   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పుట్టెడు దుఃఖంలోనూ భర్త అవయవాలను దానం చేసిన మహిళ   
Oneindia Telugu
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో మానవత్వం మరి కొంత మందికి ప్రాణదానం చేసింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తన భర్త అవయవాలను దానం చేసేందుకు ఆ మహిళ ముందుకు వచ్చింది. తద్వారా మరి కొంతమందికి జీవదానం చేసేందుకు ఆ బాధితురాలు సహాయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... నెల్లూరు జిల్లా వెంకటాచలం ...

పుట్టెడు దుఃఖంలోనూ భర్త అవయవాలను దానం చేసిన భార్య?.. ఎక్కడ?   వెబ్ దునియా
అవ‌య‌వ‌దానంతో ఐదుగురికి ప్రాణదానం చేస్తు‌న్న మస్తానయ్య   ప్రజాశక్తి
ఇది ఓ భార్య శాంతి కథ: అతను చనిపోయాడు... ఆమె ఎందరినో బతికిస్తోంది   Telugupopular
Vaartha   
NTVPOST   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీఎం ఇంటిపై సీబీఐ దాడులు   
సాక్షి
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది. తన రెండో కుమార్తె వివాహం కోసం వీరభద్రసింగ్ సిమ్లాలోని ఓ గుడికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటితోపాటు బంధువులు, స్నేహితులకు చెందిన 12 ...

సిబిఐని బిజెపి ఉసికొల్పింది   News Articles by KSR
హిమాచల్‌ సిఎంపై సిబిఐ అవినీతి కేసు   ప్రజాశక్తి
సీఎం ఇంటిపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
7 నుంచి వైఎస్ జగన్ నిరవధిక దీక్ష   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని ...

ఆమరణం కాదు.. నిరవధికం..జగన్‌ దీక్ష 7నుంచి   ఆంధ్రజ్యోతి
చంద్రబాబుకు తలబిరుసు, 7న గుంటూరులోనే జగన్ దీక్ష: బొత్స   Oneindia Telugu
అక్టోబర్‌ 7 నుంచి జగన్‌ దీక్ష   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 32 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సింగరేణి కార్మికులకు కెసిఆర్‌ వరాలు: సంస్థ లాభాల్లో 21శాతం, పన్ను రద్దు   
Oneindia Telugu
హైదరాబాద్: సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. సంస్థ 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 21 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. సంస్థ కార్మికుల నుంచి వృత్తిపన్ను (ప్రొఫెషనల్ టాక్స్) రద్దు చేయాలని నిర్ణయించినట్లు గురువారం సీఎం క్యాంపు ...

సింగరేణి కార్మికులకు 21 శాతం వాటా   Vaartha
సింగరేణి కార్మికులకు సర్కారు వరాలు   సాక్షి
లాభాల్లో వాటా   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నా తండ్రి మరణంపై సందేహం ఉంది... విచారణ జరిపించాలి : శాస్త్రి తనయుడు   
వెబ్ దునియా
భారతదేశ మాజీ ప్రధాని, దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి మరణంపై ఆయన తనయుడు అనిల్ శాస్త్రి కొన్ని దశాబ్దాల తర్వాత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి మరణంలో సందేహం ఉందని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ప్రస్తుత ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ నగరంలో 1966 జనవరి 11వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన విషయంతెల్సిందే. దీనిపై ఆయన ...

శాస్త్రిఫైళ్లనూ బయటపెట్టండి   ప్రజాశక్తి
లాల్ బహదూర్ శాస్త్రిది సహజ మరణం కాదు   Namasthe Telangana
'మా నాన్నది సహజ మరణం కాదు'   సాక్షి
Telugupopular   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేరగాళ్లకు టిక్కెట్లు అమ్మేశారు   
Namasthe Telangana
పాట్నా/లక్నో/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు నేరగాళ్లకు అమ్ముకుంటున్నారని బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఆర్కే సింగ్ ఆరోపించారు. నేరగాళ్లకు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత ఆర్జేడీ హయాంలో జంగిల్ రాజ్ నడిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూకు, బీజేపీకి తేడా ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకత్వం మాత్రం ఈ ఆరోపణలను ...

మా ఎంపీ వ్యాఖ్యలు అసత్యాలు: హోంమంత్రి   సాక్షి
నేరస్తులకు బీజేపీ అధిష్టానం టికెట్లిస్తోంది : ఆర్కేసింగ్   ఆంధ్రజ్యోతి
డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇస్తున్నారు: ఆర్కే సింగ్‌   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
'బ్లడ్ మూన్ '.. ఓ అద్భుత ఆవిష్కారం   
సాక్షి
సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రి ఖగోళంలో ఓ అరుదైన, అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏళ్లలో ఇలాంటి ఘటన సంభవించడం ఇదే మొదటిసారి కాగా, మరో 18 ఏళ్ల దాకా ఈ దృశ్యాన్ని మనం చూడలేము. అదే సూపర్ మూన్. చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి సాక్షాత్కరిస్తాయి. ఈ అరుదైన బ్లడ్ మూన్ ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, ...

ఆదివారం ఆవిష్కృతం కాబోతున్న అపురూప ఘట్టం   Namasthe Telangana
ఇండియాకు షాకిచ్చిన రుధిర చంద్రుడు   Oneindia Telugu
సూపర్ మూన్‌-బ్లడ్ మూన్‌ అంటే ఏమిటి? ఆ చంద్రుడిని మనం చూడలేమా?   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారీ వర్షాలు: నిలిచిన రైళ్లు   
సాక్షి
గుంతకల్: అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో గుంతకల్ రైల్వే స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాల్లో ట్రాక్‌లు నీట మునిగాయి. ఈ పరిస్థితితో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇక్కడ శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కండపోత వర్షం కురిసింది. దీంతో రైల్వేస్టేషన్‌లోని నాలుగు, ఐదు, ఆరో నంబర్ ప్లాట్‌ఫారాల్లోని ...

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు   ఆంధ్రజ్యోతి
గుంతకల్ రైల్వే ట్రాక్ పై రెండు అడుగుల నీరు   News Articles by KSR
గుంతకల్ లో భారీ వ‌ర్షం...నీట మునిగిన రైల్వే ట్రాక్   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言