సాక్షి
పార్టీ మారే ప్రసక్తే లేదు
సాక్షి
హైదరాబాద్ : తాను వైఎస్ఆర్ సీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరామ్ ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో విలేకర్లతో కరణం బలరామ్ మాట్లాడుతూ... జీవితకాలం టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కొంతమంది కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం ...
జగన్ పార్టీలో చేరుతారని పుకార్లు: కొట్టేసిన కరణం బలరాంOneindia Telugu
వైసీపీలో చేరాల్సిన అవసరం..అగత్యం లేదు : కరణం బలరాంఆంధ్రజ్యోతి
ఒకప్పుడు టీడీపీలో పెద్దనాయకుడు....మరి ఇప్పుడు?NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : తాను వైఎస్ఆర్ సీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరామ్ ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో విలేకర్లతో కరణం బలరామ్ మాట్లాడుతూ... జీవితకాలం టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కొంతమంది కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం ...
జగన్ పార్టీలో చేరుతారని పుకార్లు: కొట్టేసిన కరణం బలరాం
వైసీపీలో చేరాల్సిన అవసరం..అగత్యం లేదు : కరణం బలరాం
ఒకప్పుడు టీడీపీలో పెద్దనాయకుడు....మరి ఇప్పుడు?
వెబ్ దునియా
నేను రెడ్డి, రావు, శర్మ కాదనేగా.. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు..! మండిపడ్డ బాల్క ...
వెబ్ దునియా
ఆయన ఓ ఎంపీ... అట్లాంటి ఇట్లాంటి ఎంపీ కాదు. చాలా కాలంగా తిష్ట వేసిన నేత వివేక్ను ఓడించిన నేత.. ఇంతే కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.. సొంత పార్టీ ప్రభుత్వంలో ఆయన ప్రస్తుతం నిందించుకుంటూ బతుకుతున్నారు. తన వెనక రెడ్డి, రావు, శర్మ అనే తోకలు లేవని అధికారులు లెక్క చేయడం లేదని తెగ ఫీలయిపోతున్నారు. ఎవరాయన..? ఎందుకు ...
రావో, రెడ్డో, శర్మనో కాకపోవడమేనా.: అవమానించారంటూ శివమెత్తిన బాల్క సుమన్Oneindia Telugu
ఎంపీ బాల్కసుమన్ ఆవేదనకు కారణం అదేనా!NTVPOST
బాల్క సుమన్ కి కులం అడ్డు వచ్చిందా?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆయన ఓ ఎంపీ... అట్లాంటి ఇట్లాంటి ఎంపీ కాదు. చాలా కాలంగా తిష్ట వేసిన నేత వివేక్ను ఓడించిన నేత.. ఇంతే కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.. సొంత పార్టీ ప్రభుత్వంలో ఆయన ప్రస్తుతం నిందించుకుంటూ బతుకుతున్నారు. తన వెనక రెడ్డి, రావు, శర్మ అనే తోకలు లేవని అధికారులు లెక్క చేయడం లేదని తెగ ఫీలయిపోతున్నారు. ఎవరాయన..? ఎందుకు ...
రావో, రెడ్డో, శర్మనో కాకపోవడమేనా.: అవమానించారంటూ శివమెత్తిన బాల్క సుమన్
ఎంపీ బాల్కసుమన్ ఆవేదనకు కారణం అదేనా!
బాల్క సుమన్ కి కులం అడ్డు వచ్చిందా?
వెబ్ దునియా
చంద్రబాబు సింగపూర్ పర్యటన.. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పుల కోసమట...
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగే ఆయన పర్యటనలో సీఆర్డీఏ అధికారులు కూడా ఉంటారు. ఇందుకోసం సీఆర్డీఏ అధికారులు శుక్రవారమే సమాచారాన్నంతా క్రోఢీకరించారు. ఈ పర్యటనలో అమరావతికి సంబంధించిన వివిధ అంశాలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ...
రేపటి నుంచి 23 వరకు సింగపూర్లోనే బాబుఆంధ్రజ్యోతి
ఈ నెల 23 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటన: అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు ...Telugupopular
బాబు సింగపూర్ పర్యటనసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగే ఆయన పర్యటనలో సీఆర్డీఏ అధికారులు కూడా ఉంటారు. ఇందుకోసం సీఆర్డీఏ అధికారులు శుక్రవారమే సమాచారాన్నంతా క్రోఢీకరించారు. ఈ పర్యటనలో అమరావతికి సంబంధించిన వివిధ అంశాలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ...
రేపటి నుంచి 23 వరకు సింగపూర్లోనే బాబు
ఈ నెల 23 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటన: అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు ...
బాబు సింగపూర్ పర్యటన
Oneindia Telugu
మాకు చెప్పనే లేదు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై నిర్మలా (పిక్చర్స్)
Oneindia Telugu
విజయవాడ: ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనమె చెప్పారు. రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు ...
వ్యాపారులు కొనకపోతే ఏం చేయాలి?ఆంధ్రజ్యోతి
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాంసాక్షి
పొగాకు రైతుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వంNTVPOST
ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనమె చెప్పారు. రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు ...
వ్యాపారులు కొనకపోతే ఏం చేయాలి?
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
పొగాకు రైతుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వం
సాక్షి
ఓట్ల తొలగింపులో కూకట్పల్లి టాప్ !
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ...
గ్రేటర్లో 17 లక్షల ఓట్లు గల్లంతుఆంధ్రజ్యోతి
సెటిలర్ల ఓట్లు పీకేశాక తలసాని రాజీనామా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
కెటిఆర్ సహా మంత్రుల్ని దానం, ఆ తర్వాత టిఆర్ఎస్ ఏజెంట్ అని సోమేష్పై ఫైర్Oneindia Telugu
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ...
గ్రేటర్లో 17 లక్షల ఓట్లు గల్లంతు
సెటిలర్ల ఓట్లు పీకేశాక తలసాని రాజీనామా ?
కెటిఆర్ సహా మంత్రుల్ని దానం, ఆ తర్వాత టిఆర్ఎస్ ఏజెంట్ అని సోమేష్పై ఫైర్
NTVPOST
చంద్రబాబు అందుకే సింగపూర్ టూర్
NTVPOST
అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలను చర్చించడంతో పాటుగా అక్టోబరు 22న జరిగే రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి సింగపూర్ ప్రధాని లీ శాన్ లూంగ్ ను ఆహ్వానించేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సెప్టెంబరు 21, 22 తేదీలలో సింగపూర్ పర్యటనకు బయల్దేరనుంది. మొదటి రోజున సింగపూర్ కన్సార్టియంతో సైన్స్ పార్క్ లో జరిగే ...
నేడు సింగపూర్ కు సీఎంసాక్షి
21న సిఎం సింగపూర్ పర్యటనప్రజాశక్తి
21న ఎపి సిఎం చంద్రబాబు సింగపూర్ పయనంVaartha
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
NTVPOST
అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలను చర్చించడంతో పాటుగా అక్టోబరు 22న జరిగే రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి సింగపూర్ ప్రధాని లీ శాన్ లూంగ్ ను ఆహ్వానించేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సెప్టెంబరు 21, 22 తేదీలలో సింగపూర్ పర్యటనకు బయల్దేరనుంది. మొదటి రోజున సింగపూర్ కన్సార్టియంతో సైన్స్ పార్క్ లో జరిగే ...
నేడు సింగపూర్ కు సీఎం
21న సిఎం సింగపూర్ పర్యటన
21న ఎపి సిఎం చంద్రబాబు సింగపూర్ పయనం
Oneindia Telugu
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, లేదంటే...: బొత్స హెచ్చరిక
Oneindia Telugu
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ నెల 25వ తేదీ లోపు ప్రకటన చేయకపోతే 26వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతారని ఆయన చెప్పారు. ప్రత్యేక ...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేసాక్షి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. బొత్స :: హోదా కోసం ఎస్ఎంఎం ఉద్యమం.. రఘువీరావెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ నెల 25వ తేదీ లోపు ప్రకటన చేయకపోతే 26వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతారని ఆయన చెప్పారు. ప్రత్యేక ...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. బొత్స :: హోదా కోసం ఎస్ఎంఎం ఉద్యమం.. రఘువీరా
ఆంధ్రజ్యోతి
విజయవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక తయారీతోపాటు ఇతర పనులు ప్రారంభించడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. రక్షణ, భద్రత, సేవలు, ప్రామాణికతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, ఆమేరకు ...
మెట్రోకు పచ్చ జెండాప్రజాశక్తి
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: తొలివిడతలో 25 కి.మీOneindia Telugu
విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం పచ్చజెండాసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక తయారీతోపాటు ఇతర పనులు ప్రారంభించడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. రక్షణ, భద్రత, సేవలు, ప్రామాణికతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, ఆమేరకు ...
మెట్రోకు పచ్చ జెండా
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: తొలివిడతలో 25 కి.మీ
విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం పచ్చజెండా
వెబ్ దునియా
కేసీఆర్కు వ్యతిరేకంగా టీడీపీ - కాంగ్రెస్ సంయుక్త పోరు : రేవంత్ రెడ్డి
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సర్కారుకు వ్యతిరేకంగా టీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉమ్మడి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడిందని టీ టీడీపీ ఫైర్బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం టీ టీడీపీకి చెందిన ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై టీ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం ...
భేతాళ మాంత్రికుడు కెవిపి సలహా మేరకే మార్పులు: రేవంత్ రెడ్డిOneindia Telugu
రంగారెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నమంత్రి మహేందర్ రెడ్డి : రేవంత్ఆంధ్రజ్యోతి
బేతాళ మాంత్రికుడు సలహాతో రీడిజైనింగ్ : రేవంత్Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సర్కారుకు వ్యతిరేకంగా టీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉమ్మడి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడిందని టీ టీడీపీ ఫైర్బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం టీ టీడీపీకి చెందిన ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై టీ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం ...
భేతాళ మాంత్రికుడు కెవిపి సలహా మేరకే మార్పులు: రేవంత్ రెడ్డి
రంగారెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నమంత్రి మహేందర్ రెడ్డి : రేవంత్
బేతాళ మాంత్రికుడు సలహాతో రీడిజైనింగ్ : రేవంత్
Oneindia Telugu
మన్మోహన్ను మౌని ముని అన్నారు, ఇప్పుడేమైంది: వెంకయ్యపై విహెచ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీ ఇచ్చిన బిజెపి నేతలు ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఆ హామీ నెరవేర్చేంతవరకూ తమ ప్రాంతంలో అడుగుపెట్టనీయవద్దని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలోముఖ్యమంత్రి ...
అక్కడో కథ.. ఇక్కడో కథ... హోదాపై వెంకయ్యను అడ్డుకోండి.. బాబు కూడా అంతే.. విహెచ్వెబ్ దునియా
హోదా వచ్చేదాకా.. వెంకయ్యను రానివ్వొద్దుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీ ఇచ్చిన బిజెపి నేతలు ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఆ హామీ నెరవేర్చేంతవరకూ తమ ప్రాంతంలో అడుగుపెట్టనీయవద్దని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలోముఖ్యమంత్రి ...
అక్కడో కథ.. ఇక్కడో కథ... హోదాపై వెంకయ్యను అడ్డుకోండి.. బాబు కూడా అంతే.. విహెచ్
హోదా వచ్చేదాకా.. వెంకయ్యను రానివ్వొద్దు
沒有留言:
張貼留言