2015年9月26日 星期六

2015-09-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
44 కోట్లు! చంద్రబాబు కుటుంబ ఆస్తులివి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను వరుసగా ఐదోఏడాదీ ప్రకటించారు. వారందరి మొత్తం ఆస్తుల విలువను రూ.44 కోట్లుగా లెక్కగట్టారు. నాలుగేళ్లుగా ఆస్తుల వివరాలను చంద్రబాబు విడుదల చేయగా.. ఈసారి ఆయన కుమారుడు లోకేశ్‌ వెల్లడించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం ...

పాలు, కూరగాయలమ్ముకుని బతుకుతున్నాం   సాక్షి
నాన్న ఆస్తి 42 లక్షలు   ప్రజాశక్తి
మా ఆస్తుల విలువ ఇదీ: ప్రకటించిన నారా లోకేష్, తెలంగాణకు రూ. 30 కోట్లు.   Oneindia Telugu
వెబ్ దునియా   
NTVPOST   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 15 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తలసానిపై గోపీనాథ్‌ ఫిర్యాదు.. చర్యలు తీసుకోండి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తలసాని శ్రీనివాస యాదవ్‌ పార్టీ ఫిరాయింపు, మంత్రివర్గం నుంచి ఆయన తొలగింపు డిమాండ్లపై గవర్నర్‌ నరసింహన్‌ ఎట్టకేలకు స్పందించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తలసాని శ్రీనివాస యాదవ్‌ హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ అసెంబ్లీ ...

తలసాని సంగతేంటి.. టీ టీడీపీ నేతల ఫిర్యాదులపై టీ సర్కారుకు గవర్నర్ లేఖ   వెబ్ దునియా
తలసాని రాజీనామాపై రాజ్ భవన్ లేఖ.. కేసీఆర్ ఏం చేస్తారు?   తెలుగువన్
కెసిఆర్‌కు చిక్కులు: తలసాని కొనసాగింపుపై రాజభవన్ లేఖ   Oneindia Telugu
Telugupopular   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పుట్టెడు దుఃఖంలోనూ భర్త అవయవాలను దానం చేసిన మహిళ   
Oneindia Telugu
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో మానవత్వం మరి కొంత మందికి ప్రాణదానం చేసింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తన భర్త అవయవాలను దానం చేసేందుకు ఆ మహిళ ముందుకు వచ్చింది. తద్వారా మరి కొంతమందికి జీవదానం చేసేందుకు ఆ బాధితురాలు సహాయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... నెల్లూరు జిల్లా వెంకటాచలం ...

పుట్టెడు దుఃఖంలోనూ భర్త అవయవాలను దానం చేసిన భార్య?.. ఎక్కడ?   వెబ్ దునియా
ఇది ఓ భార్య శాంతి కథ: అతను చనిపోయాడు... ఆమె ఎందరినో బతికిస్తోంది   Telugupopular
నలుగురిలో జీవించాడు   NTVPOST
ప్రజాశక్తి   
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
7 నుంచి వైఎస్ జగన్ నిరవధిక దీక్ష   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని ...

ఆమరణం కాదు.. నిరవధికం..జగన్‌ దీక్ష 7నుంచి   ఆంధ్రజ్యోతి
అక్టోబర్‌ 7 నుంచి జగన్‌ దీక్ష   ప్రజాశక్తి
చంద్రబాబుకు తలబిరుసు, 7న గుంటూరులోనే జగన్ దీక్ష: బొత్స   Oneindia Telugu
వెబ్ దునియా   
Andhrabhoomi   
Telugupopular   
అన్ని 32 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జలమయమైన గుంతకల్లు రైల్వేస్టేషన్   
Andhrabhoomi
గుంతకల్లు, సెప్టెంబర్ 26: గుంతకల్లులో శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు కాలనీలతోపాటు గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో అఫ్రాన్ ప్లాట్‌ఫాంలపై వర్షం నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం తెల్లవారుజాము నుండి ఉదయం 10 గంటల వరకు గుంతకల్లు స్టేషన్ ...

భారీ వర్షాలు: నిలిచిన రైళ్లు   సాక్షి
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు   ఆంధ్రజ్యోతి
గుంతకల్ రైల్వే ట్రాక్ పై రెండు అడుగుల నీరు   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పట్టి'సీమ'దాహార్తి తీర్చదు!   
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి - చిత్తూరు): పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమ దాహార్తిని ఏ విధంగా తీరుస్తుందని బీజేపీ జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...

పట్టిసీమ ఒట్టిదండగ... సీమకు చుక్కనీరివ్వలేరు : పురంధేశ్వరి   వెబ్ దునియా
చంద్రబాబు అలా చేసి ఉంటే రాయలసీమకు నీరు వచ్చేది: పురంధేశ్వరి   Oneindia Telugu
'రాయలసీమకు పట్టిసీమ నీళ్లు సందేహమే'   సాక్షి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నదుల అనుసంధానంలో చంద్రబాబు అదుర్స్: ఉమాభారతి   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రశంసలతో ముంచెత్తారు. నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉంటే, చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించారని ఉమా భారతి కొనియాడారు. ఈ అంశంపై చంద్రబాబును కృష్ణా-గోదావరి నదుల్ని ...

శభాష్ బాబూ!   Andhrabhoomi
'గడువులోపే పోలవరం పూర్తి చేస్తాం'   సాక్షి
్ద్దఎపిలో నదుల అనుసంధానం చారిత్రాత్మకం చంద్రబాబుకు ఉమాభారతి ప్రశంస   Vaartha

అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సింగరేణి కార్మికులకు కెసిఆర్‌ వరాలు: సంస్థ లాభాల్లో 21శాతం, పన్ను రద్దు   
Oneindia Telugu
హైదరాబాద్: సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. సంస్థ 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 21 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. సంస్థ కార్మికుల నుంచి వృత్తిపన్ను (ప్రొఫెషనల్ టాక్స్) రద్దు చేయాలని నిర్ణయించినట్లు గురువారం సీఎం క్యాంపు ...

సింగరేణి కార్మికులకు 21 శాతం వాటా   Vaartha
సింగరేణి లాభాల్లో 21 శాతం కార్మికులకే   ప్రజాశక్తి
సింగరేణి కార్మికులకు సర్కారు వరాలు   సాక్షి
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్ మడమ తిప్పారు... రామోజీ భేటీపై సన్నిహితుల్లో అసహనం...?   
వెబ్ దునియా
రామోజీ రావు - జగన్ మోహన్ రెడ్డిలు ఎందుకు, దేని కోసం సమావేశమయ్యారో తెలియదు కానీ ఈ వ్యవహారం అటు రామోజీ సన్నిహితులకు, ఇటు జగన్ మోహన్ రెడ్డి వర్గీయులకు ఎంతమాత్రం రుచించడం లేదని సమాచారం. ముఖ్యంగా జగన్ సన్నిహితుల్లో కొంతమంది జగన్ మోహన్ రెడ్డి ఈ స్థితిలో రామోజీరావుతో సమావేశం కావడం లొంగిపోయినట్లు సంకేతాలను ఇస్తోందని వారు ...

జగన్‌తో భేటీ: రామోజీరావుపై చంద్రబాబు అసంతృప్తి?   Oneindia Telugu
రామోజీ-జగన్‌ భేటీపై ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి   ఆంధ్రజ్యోతి
రామోజీరావుని కలిసిన జగన్మోహన్ రెడ్డి!!!   తెలుగువన్

అన్ని 28 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
జగన్... ఇక దొంగ జపాలు కట్టిపెట్టు-రావెల   
తెలుగువన్
జగన్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని మంత్రి రావెల కిశోర్‌బాబు మండిపడ్డారు. కేసీఆర్‌తో కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలకు ఆటంకం కలిగిస్తున్నాడని మండిపడ్డారు. దీక్షల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని జగన్ చూస్తున్నారన్న రావెల, దొంగ జపాలు చేయడం మానాలంటూ సూచించారు, అంతగా దీక్షలు ...

ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి రావెల   ఆంధ్రజ్యోతి
జగన్ వి నాటకాలు అన్న మంత్రి   News Articles by KSR
దీక్షల పేరుతో జ‌గ‌న్ నాటకాలాడుతున్నా‌రు : మంత్రి రావెల   ప్రజాశక్తి
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言