ఆంధ్రజ్యోతి
సోమ్దేవ్ సంచలనం..వెసెలీపై అద్భుత విజయం
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: యువ ఆటగాడు సోమ్దేవ్ దేవ్వర్మన్ సంచలన విజయంతో చెలరేగడంతో డేవిస్ కప్లో భారత్ తొలుత తడబడినప్పటికీ పుంజుకుంది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్లో భాగం గా పటిష్ట చెక్ రిపబ్లిక్తో పోరులో సోమ్దేవ్ అదరగొట్టాడు. శుక్రవారమిక్కడ జరిగిన సింగిల్స్ మ్యా చ్లో ప్రపంచ 40వ ర్యాంకర్ జిరి వెసెలీతో తలపడిన సోమ్దేవ్ 7-6 (3), 6-4, 6-3తో అద్భుత విజయం ...
సూపర్ సోమ్దేవ్Namasthe Telangana
సోమ్దేవ్ సంచలనంసాక్షి
వెవ్లేకు సోమ్దేవ్ షాక్Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: యువ ఆటగాడు సోమ్దేవ్ దేవ్వర్మన్ సంచలన విజయంతో చెలరేగడంతో డేవిస్ కప్లో భారత్ తొలుత తడబడినప్పటికీ పుంజుకుంది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్లో భాగం గా పటిష్ట చెక్ రిపబ్లిక్తో పోరులో సోమ్దేవ్ అదరగొట్టాడు. శుక్రవారమిక్కడ జరిగిన సింగిల్స్ మ్యా చ్లో ప్రపంచ 40వ ర్యాంకర్ జిరి వెసెలీతో తలపడిన సోమ్దేవ్ 7-6 (3), 6-4, 6-3తో అద్భుత విజయం ...
సూపర్ సోమ్దేవ్
సోమ్దేవ్ సంచలనం
వెవ్లేకు సోమ్దేవ్ షాక్
సాక్షి
కొరియా ఓపెన్ బాడ్మింటన్ సెమీస్కు జయరాం
Andhrabhoomi
సియోల్, సెప్టెంబర్ 18: భారత బాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరాం ఇక్కడ జరుగుతున్న కొరియా ఓపెన్ పురుషుల సింగిల్స్లో సెమీ ఫైనల్స్ చేరాడు. ర్యాంకింగ్స్లో తన కంటే మెరుగ్గా ఉన్న జపాన్ ఆటగాడు షో ససాకీని అతను 21-19, 16-21, 21-16 ఆధిక్యంతో ఓడించిన అతను ఈ టోర్నీలో భారత్ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. పురుషులు, మహిళల విభాగాల్లో మిగతా భారతీయులంతా ...
సెమీస్లో జయరామ్Namasthe Telangana
సింధు ఇంటిదారిఆంధ్రజ్యోతి
సెమీస్లో జయరామ్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
సియోల్, సెప్టెంబర్ 18: భారత బాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరాం ఇక్కడ జరుగుతున్న కొరియా ఓపెన్ పురుషుల సింగిల్స్లో సెమీ ఫైనల్స్ చేరాడు. ర్యాంకింగ్స్లో తన కంటే మెరుగ్గా ఉన్న జపాన్ ఆటగాడు షో ససాకీని అతను 21-19, 16-21, 21-16 ఆధిక్యంతో ఓడించిన అతను ఈ టోర్నీలో భారత్ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. పురుషులు, మహిళల విభాగాల్లో మిగతా భారతీయులంతా ...
సెమీస్లో జయరామ్
సింధు ఇంటిదారి
సెమీస్లో జయరామ్
సాక్షి
బంగ్లాను గెలిపించిన నాసిర్
సాక్షి
బెంగళూరు : మిడిలార్డర్ బ్యాట్స్మన్ నాసిర్ హుస్సేన్ (96 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్; 5/36) ఆల్రౌండ్ ప్రదర్శనతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 'ఎ' జట్టు 65 పరుగుల తేడాతో భారత్ 'ఎ'పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ ఓడి ...
యువ భారత్ ఓటమిఆంధ్రజ్యోతి
నాసిర్ విజృంభణAndhrabhoomi
రెండో వన్డేలో బంగ్లా గెలుపుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు : మిడిలార్డర్ బ్యాట్స్మన్ నాసిర్ హుస్సేన్ (96 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్; 5/36) ఆల్రౌండ్ ప్రదర్శనతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 'ఎ' జట్టు 65 పరుగుల తేడాతో భారత్ 'ఎ'పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ ఓడి ...
యువ భారత్ ఓటమి
నాసిర్ విజృంభణ
రెండో వన్డేలో బంగ్లా గెలుపు
వెబ్ దునియా
మోడీ బర్త్ డే: బ్యాడ్మింటన్ రాకెట్ను గిఫ్ట్గా ఇచ్చిన సైనా నెహ్వాల్
వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రాకెట్ను అందించింది. మోడీ బర్త్ డేకి ఒకరోజు ముందుగా అంటే బుధవారం ప్రధానిని కలిసిన సైనా నెహ్వాల్.. ప్రపంచ ఛాంపియన్షిప్లో తనకు రజత పతకాన్ని సాధించిపెట్టిన బ్యాడ్మింటన్ రాకెట్ను మోడీకి అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ జన్మదినం సందర్భంగా తన రాకెట్ను ...
ప్రధాని మోడీ బర్త్డేకి సైనా బహుమతి ఇదే (ఫోటో)Oneindia Telugu
ప్రధానికి సైనా ఖరీదైన బర్త్ డే గిఫ్ట్Telugu Times (పత్రికా ప్రకటన)
మోదీకి సైనా బహుమతిAndhrabhoomi
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రాకెట్ను అందించింది. మోడీ బర్త్ డేకి ఒకరోజు ముందుగా అంటే బుధవారం ప్రధానిని కలిసిన సైనా నెహ్వాల్.. ప్రపంచ ఛాంపియన్షిప్లో తనకు రజత పతకాన్ని సాధించిపెట్టిన బ్యాడ్మింటన్ రాకెట్ను మోడీకి అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ జన్మదినం సందర్భంగా తన రాకెట్ను ...
ప్రధాని మోడీ బర్త్డేకి సైనా బహుమతి ఇదే (ఫోటో)
ప్రధానికి సైనా ఖరీదైన బర్త్ డే గిఫ్ట్
మోదీకి సైనా బహుమతి
సాక్షి
నిలకడగా దాల్మియా ఆరోగ్యం
సాక్షి
కోల్కతా : బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా గురువారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు కోల్కతాలోని బిర్లా ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 75 ఏళ్ల దాల్మియా ఈ ఏడాది మార్చిలో మూడో సారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచి ...
దాల్మియాకు గుండెపోటుఆంధ్రజ్యోతి
బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాకు గుండెపోటు.. సర్జరీ...వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా : బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా గురువారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు కోల్కతాలోని బిర్లా ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 75 ఏళ్ల దాల్మియా ఈ ఏడాది మార్చిలో మూడో సారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచి ...
దాల్మియాకు గుండెపోటు
బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాకు గుండెపోటు.. సర్జరీ...
ఆంధ్రజ్యోతి
సర్దార్ ఫట్.. ఆకాశ్ హిట్..
ఆంధ్రజ్యోతి
సర్దార్ సింగ్..! టీమిండియా కెప్టెన్..! భారత జట్టును ముందుండి నడిపిస్తున్న నాయకుడు..! అందుకే హెచ్ఐఎల్ వేలంలో అందరూ అతనివైపే చూశారు..! గతేడాదే అరకోటి దక్కించుకున్న అతను ఈ సారి కోటి కొల్లగొడతాడేమోనని భావించారు. కానీ, ఊహించినట్టు జరగలేదు. 20 వేల డాలర్లతో మొదలైన పాట 58 వేల డాలర్ల వద్ద ఆగిపోయింది..! ఫలితం... సర్దార్ రేటు ప్రారంభ అంచె కన్నా రూ.
ఆకాశ్దీప్కు రూ.55 లక్షలుసాక్షి
హెచ్ఐఎల్ వేలంAndhrabhoomi
నేడు హాకీ లీగ్కు ఆటగాళ్ల వేలం పాటలుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సర్దార్ సింగ్..! టీమిండియా కెప్టెన్..! భారత జట్టును ముందుండి నడిపిస్తున్న నాయకుడు..! అందుకే హెచ్ఐఎల్ వేలంలో అందరూ అతనివైపే చూశారు..! గతేడాదే అరకోటి దక్కించుకున్న అతను ఈ సారి కోటి కొల్లగొడతాడేమోనని భావించారు. కానీ, ఊహించినట్టు జరగలేదు. 20 వేల డాలర్లతో మొదలైన పాట 58 వేల డాలర్ల వద్ద ఆగిపోయింది..! ఫలితం... సర్దార్ రేటు ప్రారంభ అంచె కన్నా రూ.
ఆకాశ్దీప్కు రూ.55 లక్షలు
హెచ్ఐఎల్ వేలం
నేడు హాకీ లీగ్కు ఆటగాళ్ల వేలం పాటలు
Oneindia Telugu
నెరవేరిన సైనా కల: షారుఖ్ని కలిసింది (ట్వీట్స్)
Oneindia Telugu
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ను శుక్రవారం కలిసి తన ముచ్చట తీర్చుకుంది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. షారుఖ్ చాలా సృజనాత్మకత కలిగిన వ్యక్తి అని, ఆయన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా 'దిల్వాలే' షూటింగ్ చూపించినందుకు చిత్ర దర్శకుడు ...
మనసైనా కోరిక తీరనుంది!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ను శుక్రవారం కలిసి తన ముచ్చట తీర్చుకుంది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. షారుఖ్ చాలా సృజనాత్మకత కలిగిన వ్యక్తి అని, ఆయన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా 'దిల్వాలే' షూటింగ్ చూపించినందుకు చిత్ర దర్శకుడు ...
మనసైనా కోరిక తీరనుంది!
Andhrabhoomi
దాల్మియాకు బైపాస్ సర్జరీ!
Andhrabhoomi
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కష్టాలను ఎదుర్కొంటున్నది. కోర్టు కేసులు ఒక కొలిక్కిరాకముందే, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్సిఎ) అధ్యక్షుడి హోదాలో పాలక మండలి సమావేశాలకు హాజరు కావచ్చా? లేదా? అన్న అంశంపై స్పష్టత లభించడం లేదు. దీనిపై బోర్డు కోర్టును ఆశ్రయంచింది. కాగా, సుప్రీం కోర్టు నియమించిన ...
దాల్మియాకు శస్త్ర చికిత్సప్రజాశక్తి
దాల్మియాకు గుండెపోటు: ఆస్పత్రిలో చేరికthatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కష్టాలను ఎదుర్కొంటున్నది. కోర్టు కేసులు ఒక కొలిక్కిరాకముందే, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్సిఎ) అధ్యక్షుడి హోదాలో పాలక మండలి సమావేశాలకు హాజరు కావచ్చా? లేదా? అన్న అంశంపై స్పష్టత లభించడం లేదు. దీనిపై బోర్డు కోర్టును ఆశ్రయంచింది. కాగా, సుప్రీం కోర్టు నియమించిన ...
దాల్మియాకు శస్త్ర చికిత్స
దాల్మియాకు గుండెపోటు: ఆస్పత్రిలో చేరిక
సాక్షి
పెళ్లి పేరుతో ఎర
సాక్షి
నాంపల్లి : మ్యాట్రీమోని పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ ముఠా ఆటకట్టించారు నగర సీసీఎస్ పోలీసులు. శుక్రవారం సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ బి.అనురాధ, ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉండే మహిళ (54) రెండో వివాహం కోసం భారత్ మ్యాట్రీమోనీ. కామ్లో భాగస్వామి కోసం రిజిస్ట్రేషన్ ...
పెళ్లిపేరుతో మోసంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
నాంపల్లి : మ్యాట్రీమోని పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ ముఠా ఆటకట్టించారు నగర సీసీఎస్ పోలీసులు. శుక్రవారం సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ బి.అనురాధ, ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉండే మహిళ (54) రెండో వివాహం కోసం భారత్ మ్యాట్రీమోనీ. కామ్లో భాగస్వామి కోసం రిజిస్ట్రేషన్ ...
పెళ్లిపేరుతో మోసం
ఆంధ్రజ్యోతి
ద్యుతీ చంద్కు స్వర్ణం
సాక్షి
కోల్కతా : వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్తో సత్తా చాటుకుంది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా నిషేధం ఎదుర్కొన్న 19 ఏళ్ల ఈ ఒడిషా స్ప్రింటర్పై స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గత జూలైలో వేటును ఎత్తేసింది.
ద్యూతీ గోల్డెన్ రీ ఎంట్రీ..జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్లో స్వర్ణంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా : వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్తో సత్తా చాటుకుంది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా నిషేధం ఎదుర్కొన్న 19 ఏళ్ల ఈ ఒడిషా స్ప్రింటర్పై స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గత జూలైలో వేటును ఎత్తేసింది.
ద్యూతీ గోల్డెన్ రీ ఎంట్రీ..జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్లో స్వర్ణం
沒有留言:
張貼留言