2015年9月12日 星期六

2015-09-13 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
బీహార్ బరిలో ఎంఐఎం:40 స్థానాల్లో పోటీ   
సాక్షి
హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఆపార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల్లో కనీసం 40 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీహార్ లోని సీమాంచల్ ఏరియా నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇక్కడ ప్రధానంగా అరేరియా, పుర్నినియా, కిషన్ ...

బీహర్‌లో MIMతో ఎవరికి ప్లస్‌..ఎవరికి మైనస్‌   NTVPOST
బీహార్‌లో 40 సీట్లకు పోటీ: అసదుద్దీన్, ఎన్డీఎ సీట్ల సర్దుబాటు   Oneindia Telugu
బీహార్ పై కన్నేసిన అసదుద్దీన్ ఓవైసీ: నాలుగు జిల్లాల్లో రెడీ అంటున్న బాద్ షా   Telugupopular
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారీ పేలుడు.. 90 మంది బలి   
సాక్షి
ఝబువా (మధ్యప్రదేశ్): బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు పేలిపోవటంతో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో 90 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే. రాతి ప్రాంతాల్లో బావులు తవ్వేందుకు లెసైన్స్ కలిగివున్న ...

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు : 89 మంది మృతి   Andhrabhoomi
మధ్యప్రదేశ్ జబువా పేలుడు... మృతులు 89, గనులు పేల్చే పేలుడు పదార్థాల కారణంగానే...   వెబ్ దునియా
మధ్యప్రదేశ్‌లో పేలుడు: 82 మంది దుర్మరణం   Oneindia Telugu
Telugupopular   
NTVPOST   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
పట్టాలు తప్పిన దురంతో   
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 12: సికింద్రాబాద్ - ముంబయి ఎల్‌టిటి (12220) దురంతో ఎక్స్‌ప్రెస్ కర్ణాటకలోని షాహబాద్ - గుల్బర్గా మధ్య మార్టూర్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని షోలాపూర్ డివిజన్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.15 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దురంతో ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 11.05 గంటల ప్రాంతంలో ...

నగరంలో విషాదఛాయలు   సాక్షి
కర్ణాటకలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్: ఇద్దరు మృతి   Oneindia Telugu
హర్యానలో పట్టాలు తప్పిన రైలు.. ఇద్దరు మృతి   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
NTVPOST   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాహ్య ప్రపంచానికి నేతాజీకి సంబంధించిన ఫైళ్లు: 18న రిలీజ్.. మమత   
వెబ్ దునియా
స్వతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి సర్కారు వద్ద ఉన్న అన్ని ఫైళ్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపిన నేపథ్యంలో ఇప్పటివరకూ రహస్యంగా ఉన్న 64 ఫైళ్లు, వచ్చే శుక్రవారం నాడు తొలిసారిగా బాహ్య ప్రపంచానికి కనిపించనున్నాయి. ఈ ఫైళ్లలో జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశాలేవీ ...

ఇప్పుడే నేతాజీ ఎందుకు గుర్తుకొచ్చాడు?   NTVPOST
నేతాజీ సీక్రెట్ ఫైల్స్ బయటకొస్తున్నాయి…   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
నేతాజీ ఫైళ్లు వారంలోగా బహిర్గతం   Andhrabhoomi
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
12 మంది దోషులుగా నిర్ధారణ   
సాక్షి
శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ముంబై: ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే ...

ముంబై బాంబు పేలుళ్లు: 12 మందికి శిక్ష ఖరారు   Oneindia Telugu
ప్రెషర్ కుక్కర్ల బాంబుల కేసు!   News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)
ముంబై రైళ్ల బాంబు పేలుళ్లలో 12 మంది దోషులుగా నిర్ధారణ   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
ప్రజాశక్తి   
Telangana99   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాంసంపై నిషేధం ఉపసంహరణ   
ప్రజాశక్తి
ముంబయి: జైనుల పండుగ సందర్భంగా మాంస అమ్మకాలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసనతో గ్రేటర్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆ నిషేధాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నాలుగు రోజుల నిషేధంపై మాంసం అమ్మకందారులు కోర్టుకు వెళ్లిన దరిమిలా, తాను ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేసింది. దాంతో ...

'మరో రాష్ట్రంలో మాంసం బంద్'   సాక్షి
మహారాష్ట్ర, హర్యానాల్లోనే కాదు.. జమ్మూ కాశ్మీర్‌లోనూ గోమాంసంపై నిషేధం!   వెబ్ దునియా

అన్ని 21 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆరుగురు ఉగ్రవాదుల తలలపై రూ. 39 లక్షలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని ఉద్ధంపూర్ హైవే మీద జవాన్ల కాన్వాయ్ పై కాల్పులు జరిపి తప్పించుకుని పారిపోయిన ఉగ్రవాదుల తలలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ. లక్షల్లో వెలకట్టారు. ఉగ్రవాదుల ఆచూకి అందిస్తే లక్షలాధి రూపాయలు బహుమానం అందజేస్తామని వెల్లడించారు. గత నెల 5వ తేదిన ఉదంపూర్ జాతీయ రహదారిపై జవాన్ల మీద ఉగ్రవాదులు ...

ఆరుగురు ఉగ్రవాదుల తలలకు వెల   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్   
సాక్షి
జమ్మూ : పాకిస్థాన్ తరచు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ... తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. జమ్మూ ప్రాంతం సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో పూంచ్, రాజౌరీ జిల్లాలోని సైనికులే లక్ష్యంగా పాక్ సైన్యం శుక్రవారం రాత్రి కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి మనీష్ మెహతా వెల్లడించారు. ఈ కాల్పులు శనివారం ఉదయం వరకు కొనసాగాయని ...

కాశ్మీర్‌లో పాక్ కాల్పులు   Andhrabhoomi
తుపాకుల మ్రోతలో శాంతి చర్చలా?   తెలుగువన్
కశ్మీర్ లో కాల్పులు- ఇద్దరు సైనికులతో సహా 4గురు మృతి   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన మోడీ: 40 మంది ఎంపీల కుట్ర   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఘాటైన విమర్శలు చేశారు. దేశాభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే దీనికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారంటూ పార్లమెంట్ వర్షాకాల అనిశ్చితిపై కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ...

'40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారు'   సాక్షి
ఆ 40మంది ఎంపీలూ...కుట్ర చేస్తున్నారు   తెలుగువన్
దేశాభివృద్ధిని అడ్డు‌కుంటుంది ఆ 40మందే : నరేందమ్రోడీ   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ.. ఓ దగాబాజ్   
Namasthe Telangana
రాయ్‌బరేలీ/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రధాని మోదీ తనపై చేసిన కామెంట్లకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధరారాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల అంశంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...

కుంభకోణదారులు భయపడుతున్నారు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言