వెబ్ దునియా
రెహ్మాన్ తప్పేమి లేదు... హిందూమతంలోకి వస్తే రక్షించే బాధ్యత మాదే : వీహెచ్పీ
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్పై ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రజా అకాడమీ ఫత్వా జారీ చేయడంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యలు ఆటవిక నాగరికతను గుర్తు చేస్తున్నాయని వీహెచ్పి మండిపడింది. ఎన్ని ఫత్వాలు జారీ చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరని వీహచ్పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు.
'ఏఆర్ రెహమాన్ తిరిగి హిందూమతంలోకి రావాలి'Oneindia Telugu
రెహ్మాన్ ఫత్వాపై ట్విస్ట్లుNTVPOST
'రెహ్మాన్.. మళ్లీ ఇంటికి వచ్చేయ్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్పై ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రజా అకాడమీ ఫత్వా జారీ చేయడంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యలు ఆటవిక నాగరికతను గుర్తు చేస్తున్నాయని వీహెచ్పి మండిపడింది. ఎన్ని ఫత్వాలు జారీ చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరని వీహచ్పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు.
'ఏఆర్ రెహమాన్ తిరిగి హిందూమతంలోకి రావాలి'
రెహ్మాన్ ఫత్వాపై ట్విస్ట్లు
'రెహ్మాన్.. మళ్లీ ఇంటికి వచ్చేయ్'
వెబ్ దునియా
డెంగ్యూతో గిలగిలలాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...
వెబ్ దునియా
డెంగ్యూ వ్యాధి ఢిల్లీని వణికిస్తోంది. డెంగ్యూ వ్యాధిని అదుపుచేయలేక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గిలగిలలాడుతున్నారు. డెంగ్యూ వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయలేకపోవడంపై అరవింద్ కేజ్రీవాల్ పైన కాంగ్రెస్, భాజపాలు మండిపడుతున్నాయి. దీనితో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఓ ఉత్తరం రాశారు. అది కూడా కాంగ్రెస్ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
డెంగ్యూ వ్యాధి ఢిల్లీని వణికిస్తోంది. డెంగ్యూ వ్యాధిని అదుపుచేయలేక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గిలగిలలాడుతున్నారు. డెంగ్యూ వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయలేకపోవడంపై అరవింద్ కేజ్రీవాల్ పైన కాంగ్రెస్, భాజపాలు మండిపడుతున్నాయి. దీనితో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఓ ఉత్తరం రాశారు. అది కూడా కాంగ్రెస్ ...
వెబ్ దునియా
శునకంపై పెళ్లి కుమార్తె ఊరేగింపు.. అది ఆ గ్రామ సంప్రదాయం... అదెక్కడ?
వెబ్ దునియా
సాధారణంగా వధూవరుల ఊరేగింపు గుర్రాలు, గాడిదెలు లేదా వారివారి స్థాయిని బట్టి కార్లలో సాగుతుంది. కానీ, ఆ గ్రామ సంప్రదాయం మేరకు.. శునకంపై పెళ్లి కుమార్తె ఊరేగాలి. పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దిన తర్వాత ఇంటి నుంచి పెళ్లి జరిగే దేవాలయం వరకు శునక బండిపై వెళ్లితీరాల్సిందే. ఈ తరహా తంతు తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా ...
శునకంపై పెళ్లి ఊరేగింపు..NTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా వధూవరుల ఊరేగింపు గుర్రాలు, గాడిదెలు లేదా వారివారి స్థాయిని బట్టి కార్లలో సాగుతుంది. కానీ, ఆ గ్రామ సంప్రదాయం మేరకు.. శునకంపై పెళ్లి కుమార్తె ఊరేగాలి. పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దిన తర్వాత ఇంటి నుంచి పెళ్లి జరిగే దేవాలయం వరకు శునక బండిపై వెళ్లితీరాల్సిందే. ఈ తరహా తంతు తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా ...
శునకంపై పెళ్లి ఊరేగింపు..
సాక్షి
నేతాజీ 1945 తర్వాతా జీవించే ఉన్నాడు!
సాక్షి
... * వారిపై భారత ప్రభుత్వం నిఘా.. నేతాజీ రహస్య ఫైళ్ల బహిర్గతంతో వెలుగులోకి * ఫైళ్లను బయటపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. కోల్కతా: సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదా? ఆ ఏడాది తర్వాత కొన్నేళ్లు ఆయన జీవించే ...
నేతాజీ మరణం కీలక పత్రాలు..NTVPOST
నేతాజీ రహస్య ఫైళ్ళు బహిర్గతంప్రజాశక్తి
నేతాజీపై నిజాలు త్వరలో, ఆ ఫైళ్లూ బయటపెట్టండి: మమతా బెనర్జీOneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
... * వారిపై భారత ప్రభుత్వం నిఘా.. నేతాజీ రహస్య ఫైళ్ల బహిర్గతంతో వెలుగులోకి * ఫైళ్లను బయటపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. కోల్కతా: సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదా? ఆ ఏడాది తర్వాత కొన్నేళ్లు ఆయన జీవించే ...
నేతాజీ మరణం కీలక పత్రాలు..
నేతాజీ రహస్య ఫైళ్ళు బహిర్గతం
నేతాజీపై నిజాలు త్వరలో, ఆ ఫైళ్లూ బయటపెట్టండి: మమతా బెనర్జీ
ఆంధ్రజ్యోతి
పొగాకు రైతుకు అండగా ఉంటాం: నిర్మలా సీతారామన్
ఆంధ్రజ్యోతి
గుంటూరు/ఒంగోలు/విజయవాడ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు కిలోకు అదనంగా రూ.20 చెల్లిస్తామని, 2 వారాల్లో మొత్తం పొగాకు కొనుగోలు చేస్తామని సీఎ చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.15 కేంద్రం, రూ.5 రాష్ట్రం ఇస్తాయన్నారు. విజయవాడలోని సీఎం ...
నిర్మల పర్యటన నిష్ఫలంప్రజాశక్తి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు ప్రకాశం జిల్లాలో చేదు అనుభవంOneindia Telugu
'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన'సాక్షి
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు/ఒంగోలు/విజయవాడ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు కిలోకు అదనంగా రూ.20 చెల్లిస్తామని, 2 వారాల్లో మొత్తం పొగాకు కొనుగోలు చేస్తామని సీఎ చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.15 కేంద్రం, రూ.5 రాష్ట్రం ఇస్తాయన్నారు. విజయవాడలోని సీఎం ...
నిర్మల పర్యటన నిష్ఫలం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు ప్రకాశం జిల్లాలో చేదు అనుభవం
'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన'
వెబ్ దునియా
జయమ్మ ఇలాకాలో పవన్ కల్యాణ్ ధర్నా.. ఎందుకో తెలుసా?
వెబ్ దునియా
తమిళనాడు సీఎం జయలలితపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన అధినే పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు. రైతు సమస్యలపై ఏపీలో పోరాటాలు చేస్తున్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం చెన్నై వైపు చూస్తున్నారు. తమిళనాడులో జయ ప్రభుత్వం తెలుగు భాషకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా పవన్.. జయలలిత ఇలాకాలో ధర్నా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జయలలిత ప్రభుత్వ వైఖరిపై పవన్పై పోరాటంNTVPOST
తమిళనాడులో పవన్ కళ్యాణ్ ధర్నా?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడు సీఎం జయలలితపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన అధినే పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు. రైతు సమస్యలపై ఏపీలో పోరాటాలు చేస్తున్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం చెన్నై వైపు చూస్తున్నారు. తమిళనాడులో జయ ప్రభుత్వం తెలుగు భాషకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా పవన్.. జయలలిత ఇలాకాలో ధర్నా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జయలలిత ప్రభుత్వ వైఖరిపై పవన్పై పోరాటం
తమిళనాడులో పవన్ కళ్యాణ్ ధర్నా?
Oneindia Telugu
నేపాలీ స్త్రీలపై గ్యాంగ్ రేప్లో ట్విస్ట్: నీతూ ఇలా..
Oneindia Telugu
హైదరాబాద్: సౌదీ అరేబియా దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళల నిర్బంధం, అత్యాచారం విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. సౌదీ అరేబీయా దౌత్యవేత్త ఇంట్లో జీవితం అత్యంత దుర్భంగా ఉండేదని ఆ ఇంట్లో పనిచేసిన వంటమనిషి పశ్చిమ బెంగాల్లోని డార్జీలింగ్కు చెందిన నీతూ వెల్లడించింది. ఇద్దరూ నేపాలీ మహిళలతో పాటు తననూ నిర్భంధించారని ...
అది దౌత్యవేత్త ఇల్లుకాదు.. రేప్ శాడిస్ట్ నివాసం : డార్జిలింగ్ మహిళ కన్నీటిరోదనవెబ్ దునియా
స్వదేశానికి సౌదీ అరేబియా దౌత్యవేత్తసాక్షి
సౌదీ దౌత్య ఉద్యోగి అరాచకంNTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సౌదీ అరేబియా దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళల నిర్బంధం, అత్యాచారం విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. సౌదీ అరేబీయా దౌత్యవేత్త ఇంట్లో జీవితం అత్యంత దుర్భంగా ఉండేదని ఆ ఇంట్లో పనిచేసిన వంటమనిషి పశ్చిమ బెంగాల్లోని డార్జీలింగ్కు చెందిన నీతూ వెల్లడించింది. ఇద్దరూ నేపాలీ మహిళలతో పాటు తననూ నిర్భంధించారని ...
అది దౌత్యవేత్త ఇల్లుకాదు.. రేప్ శాడిస్ట్ నివాసం : డార్జిలింగ్ మహిళ కన్నీటిరోదన
స్వదేశానికి సౌదీ అరేబియా దౌత్యవేత్త
సౌదీ దౌత్య ఉద్యోగి అరాచకం
వెబ్ దునియా
ఇన్లాండ్ పోస్టల్ కవర్లపై ఇందిరమ్మ ఇక కనుమరుగు: యోగా ముద్ర
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'సాక్షి
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్ఆంధ్రజ్యోతి
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసనNews Articles by KSR
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
కేసీఆర్ చైనా పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదు: ఉత్తమ్
ఇందిర,రాజివ్ పోస్టల్ స్టాంపుల రద్దుపై నిరసన
సాక్షి
షీనా బోరా హత్యకేసు సీబీఐకి
సాక్షి
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి కేపీ భక్షి శుక్రవారం ప్రకటించారు. ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా ఆకస్మిక బదిలీపై మీడియాలో వచ్చిన వార్తలతో ప్రభుత్వం కలత ...
షీనా బోరా హత్య కేసులో కీలక మలుపుOneindia Telugu
షీనా బోరా హత్య కేసు సిబిఐకిప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి కేపీ భక్షి శుక్రవారం ప్రకటించారు. ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా ఆకస్మిక బదిలీపై మీడియాలో వచ్చిన వార్తలతో ప్రభుత్వం కలత ...
షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు
షీనా బోరా హత్య కేసు సిబిఐకి
వెబ్ దునియా
'మన్కీ బాత్'పై నిషేధం విధించాలి... మహాకూటమి :: సాధ్యం కాకపోవచ్చు.. ఈసీ
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలనెలా నిర్వహిస్తున్న మనస్సులో మాట (మన్కీ బాత్) కార్యక్రమంపై నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ కార్యక్రమంపై సంపూర్ణ నిషేధం విధించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. మన్కీ బాత్ ...
'మన్కీ బాత్'ను నిలిపివేయండిAndhrabhoomi
ప్రధాని మనసులో మాట ఆపండిNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలనెలా నిర్వహిస్తున్న మనస్సులో మాట (మన్కీ బాత్) కార్యక్రమంపై నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ కార్యక్రమంపై సంపూర్ణ నిషేధం విధించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. మన్కీ బాత్ ...
'మన్కీ బాత్'ను నిలిపివేయండి
ప్రధాని మనసులో మాట ఆపండి
沒有留言:
張貼留言