2015年9月24日 星期四

2015-09-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా: జగన్ దీక్షపై చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు గురువారం సాయంత్రం మీడియా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
రామోజీని జగన్ కలిశారా.. తెరవెనుక ఏం జరుగుతోంది..?   
వెబ్ దునియా
రాజకీయాలలో ఏదైనా సాధ్యమేననేందుకు మరో సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలసినట్లు తెలుస్తోంది. దాదాపు గంటకుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు అర్థం ఏమిటనే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చ సాగుతోంది. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది.
రామోజీని ఫిలిం సిటీ వెళ్లి కలిసిన జగన్: రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం   Telugupopular

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మక్కా మహా విషాదం .. క్షతగాత్రుల్లో ఇద్దరు భారతీయులు.. సోనియా దిగ్భ్రాంతి   
వెబ్ దునియా
మక్కా మసీదు వద్ద గురువారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇద్దరు భారతీయులు గాయపడినట్లు సౌదీ అరేబియా, జెడ్డాలోని భారత కాన్సులేట్‌ అధికారులు వెల్లడించారు. వీరిద్దరు అస్సోంకు చెందిన హజ్ యాత్రికులుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మృతులు, క్షతగాత్రుల్లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత కాన్సులేట్‌ ...

హజ్ యాత్రలో పెను విషాదం   సాక్షి
యాత్రలో విషాదం!   ఆంధ్రజ్యోతి
మక్కాలో తొక్కిసలాట   Andhrabhoomi
ప్రజాశక్తి   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 50 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాకంటే ముందే.. చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఉమాభారతి, మక్కా ప్రమాదంపై బాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఏపీ సీఎం పైన ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉన్నామని, కానీ చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర ...

నదుల అనుసంధానంలో చంద్రబాబు అదుర్స్: ఉమాభారతి   వెబ్ దునియా
'గడువులోపే పోలవరం పూర్తి చేస్తాం'   సాక్షి
శభాష్ బాబూ!   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
తహశీల్దారు వనజాక్షిపై దాడి కేసులో కమిషన్ విచారణ   
Andhrabhoomi
విజయవాడ, సెప్టెంబర్ 24: గత జూలై 8న కృష్ణాజిల్లా సరిహద్దులో ఇసుక రీచ్‌లో ముసునూరు తహశీల్దారు వనజాక్షిపై జరిగిన దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఎఎస్ అధికారి జెసి శర్మ కమిషన్ విచారణ చేపట్టింది. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం కమిషనర్ అయిన ల్యాండ్ రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జెసి శర్మ, సెర్ఫ్ సాల్మన్ ఆరోగ్యరాజు ...

ముసునూరులో ఉద్రిక్తత   సాక్షి
వనజాక్షిపై చింతమనేని దాడి ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ   ప్రజాశక్తి
వనజాక్షి మీద దాడిపై విచారణ: ఉద్రిక్తత, గుమ్మడికాయంతలో ఆవగింజ లోపం: నన్నపనేని   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
సింగరేణి కార్మికులకు సర్కారు వరాలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించింది. సింగరేణి కాలరీస్ ఈ ఏడాది సాధించిన లాభాల్లో కార్మికులకు 21% వాటా చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కార్మికుల నుంచి వృత్తి పన్ను కూడా వసూలు చేయవద్దని చెప్పారు. సింగరేణిపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో గురువారం ...

సింగరేణి లాభాల్లో కార్మికులకు 21%   ఆంధ్రజ్యోతి
లాభాల్లో వాటా   Andhrabhoomi
సింగరేణి కార్మికులకు శుభవార్త   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సంజయ్‌దత్‌కు క్షమాభిక్ష నిరాకరణ   
ప్రజాశక్తి
ముంబయి : 1993 ముంబయి వరుసపేలుళ్ల కేసులో దోషి సంజరు దత్‌ మిగిలిన శిక్షాకాలన్ని రద్దు చేసి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును మహారాష్ట్ర గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగర్‌రావు తోసిపుచ్చారు. సంజయ దత్‌ తరఫున మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఈ దరఖాస్తు దాఖలుచేశారు. అయితే, సుప్రీం కోర్టు సంజరు ...

సంజయ్ దత్ ను కణికరించని గవర్నర్   Teluguwishesh
సంజయ్ దత్ క్షమాభిక్ష అర్జీని తిరస్కరించిన మహారాష్ట్ర గవర్నర్!   వెబ్ దునియా
సంజయ్‌దత్ క్షమాభిక్షను పిటిషన్ తిరస్కరణ   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఏపీ ప్రత్యేక హోదా.. వారంలో ఏదో ఒకటి తేల్చేస్తాం.. జైట్లీ   
తెలుగువన్
ఏపీ ప్రత్యేక హోదా పై ఇప్పటికీ వస్తుందా రాదా అనే సందేహాలే ఉన్నాయి అందరిలో. దీనిలో భాగంగానే ఇప్పటికే అధికార పక్షం కానీ.. ప్రతి పక్షాలు కానీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. గతంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ మధ్య ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగినా అప్పుడు కూడా దానిపై స్పష్టత రాలేదు. అయితే దీనికి సంబంధించి వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం ...

ప్రత్యేక హోదాపై వారం రోజుల్లో అటోఇటో తేల్చేస్తాం : బాబుతో జైట్లీ   వెబ్ దునియా
ఏపీకి హోదా, ప్యాకేజీపైవారం తర్వాత నిర్ణయం..! జైట్లీ హామీ   ఆంధ్రజ్యోతి
'ప్రత్యేక హోదా ప్రకటించాలి'   Andhrabhoomi
Telugupopular   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఇద్దరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు   
ఆంధ్రజ్యోతి
విశాఖ‌, సెప్టెంబర్ 24: ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ముంచుంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన జరిగింది. వైస్‌ సర్పంచ్‌ ధనుంజయ, సాక్షర భారత్‌ కోఆర్డినేటర్‌ వంతల నీలకంఠ కిడ్నాప్‌కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తమవారిని ఎలాగైనా విడిపించాలని కుటుంబసభ్యులు పోలీసులను ...

ఇద్దరిని కిడ్నాప్ చేసిన మావోలు   Andhrabhoomi
విశాఖ ఇద్దరు వ్యక్తులను కిడ్నా‌ప్ చేసిన మావోయిస్టులు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు   
ప్రజాశక్తి
నీటి సంఘాల కమిటీలను రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి సి. రామచంద్రరావు, తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసంహన్‌ను గురువారం కలిశారు. రాష్ట్రంలో 6138 నీటి ...

గవర్నర్ తో భేటీ అయిన రఘువీరారెడ్డి   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言