Oneindia Telugu
సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో సూది
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 26: సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి సూది,మందులతో కలకలం సృష్టించాడు. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆ వ్యక్తిని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లావాసిగా గుర్తించిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ...
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో సూదిగాడు!Namasthe Telangana
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో సూదిగాడి కలకలం: పలువురికి సూదిగుచ్చి దొరికిపోయాడుOneindia Telugu
సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనంసాక్షి
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 26: సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి సూది,మందులతో కలకలం సృష్టించాడు. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆ వ్యక్తిని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లావాసిగా గుర్తించిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ...
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో సూదిగాడు!
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో సూదిగాడి కలకలం: పలువురికి సూదిగుచ్చి దొరికిపోయాడు
సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం
సాక్షి
సానియా-హింగిస్ 'సిక్సర్'
సాక్షి
గ్వాంగ్జూ (చైనా): 'సరిలేరు మాకెవ్వరూ' అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ జంట ఈ సీజన్లో తమ ఖాతాలో ఆరో టైటిల్ను జమ చేసుకుంది. శనివారం ముగిసిన గ్వాంగ్జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 6-1తో ...
సానియా, హింగిస్ జోడీకి గాంగ్జూ ఓపెన్ టైటిల్Andhrabhoomi
సానియా-హింగిస్ అదుర్స్..ఆంధ్రజ్యోతి
సానియా, మార్టినా మరో గెలుపు: గ్వాంగ్జూ సొంతంOneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
గ్వాంగ్జూ (చైనా): 'సరిలేరు మాకెవ్వరూ' అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ జంట ఈ సీజన్లో తమ ఖాతాలో ఆరో టైటిల్ను జమ చేసుకుంది. శనివారం ముగిసిన గ్వాంగ్జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 6-1తో ...
సానియా, హింగిస్ జోడీకి గాంగ్జూ ఓపెన్ టైటిల్
సానియా-హింగిస్ అదుర్స్..
సానియా, మార్టినా మరో గెలుపు: గ్వాంగ్జూ సొంతం
Namasthe Telangana
దాదా ఎంపికపై క్యాబ్లో అసంతృప్తి?
Namasthe Telangana
కోల్కతా: జగ్మోహన్ దాల్మియా వారసునిగా సౌరభ్ గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షునిగా ఎన్నుకోవడం ఏకగ్రీవం కాదా? దాదా ఎంపికపట్ల క్యాబ్లోని కొందరు పెద్దలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి క్యాబ్ వర్గాలు. దాల్మియా ఆకస్మిక మరణంతో అతనికి అత్యంత సన్నిహితుడైన గంగూలీకి క్యాబ్ పగ్గాలు ...
గంగూలీ నియామకం క్రికెట్కు గుర్తింపుఆంధ్రజ్యోతి
క్రికెట్ కు శుభసూచకంసాక్షి
బీసీసీఐలో”దాదా”టైమ్స్డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Teluguwishesh
Oneindia Telugu
అన్ని 36 వార్తల కథనాలు »
Namasthe Telangana
కోల్కతా: జగ్మోహన్ దాల్మియా వారసునిగా సౌరభ్ గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షునిగా ఎన్నుకోవడం ఏకగ్రీవం కాదా? దాదా ఎంపికపట్ల క్యాబ్లోని కొందరు పెద్దలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి క్యాబ్ వర్గాలు. దాల్మియా ఆకస్మిక మరణంతో అతనికి అత్యంత సన్నిహితుడైన గంగూలీకి క్యాబ్ పగ్గాలు ...
గంగూలీ నియామకం క్రికెట్కు గుర్తింపు
క్రికెట్ కు శుభసూచకం
బీసీసీఐలో”దాదా”టైమ్స్
ఆంధ్రజ్యోతి
బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితమయ్యే అవకాశం
ప్రజాశక్తి
వెబ్ డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో కొత్తగా ఎవరిని నియమించాలనే దానిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ...
అధ్యక్షుడిగా మనోహర్..!ఆంధ్రజ్యోతి
బిసిసిఐ చీఫ్ గా శశాంక్ మనోహర్ ?Telugu Times (పత్రికా ప్రకటన)
అధ్యక్షుడిగా మనోహర్!Namasthe Telangana
Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
వెబ్ డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో కొత్తగా ఎవరిని నియమించాలనే దానిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ...
అధ్యక్షుడిగా మనోహర్..!
బిసిసిఐ చీఫ్ గా శశాంక్ మనోహర్ ?
అధ్యక్షుడిగా మనోహర్!
Oneindia Telugu
ఛాంపియన్ ఐనా వివక్ష: మేరీకోమ్ కన్నీటి పర్యాంతం
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ గురువారం ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది. ఈశాన్య రాష్ట్ర అమ్మాయిని కావడం వల్లే తనపై భారత సెలక్టర్లు, రిఫరీలు వివక్ష చూపిస్తున్నారంటూ ఈ మణిపురి బాక్సర్ ఆవేదన వ్యక్తం చేసింది. 'కొన్నిసార్లు నేను తీవ్ర మనోవేదనకు ...
కన్నీరుమున్నీరైన మేరీకోమ్సాక్షి
మేరీ కంట కన్నీరు..ఆంధ్రజ్యోతి
బాక్సింగ్ను శాసిస్తున్న ప్రాంతీయతత్వంNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ గురువారం ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది. ఈశాన్య రాష్ట్ర అమ్మాయిని కావడం వల్లే తనపై భారత సెలక్టర్లు, రిఫరీలు వివక్ష చూపిస్తున్నారంటూ ఈ మణిపురి బాక్సర్ ఆవేదన వ్యక్తం చేసింది. 'కొన్నిసార్లు నేను తీవ్ర మనోవేదనకు ...
కన్నీరుమున్నీరైన మేరీకోమ్
మేరీ కంట కన్నీరు..
బాక్సింగ్ను శాసిస్తున్న ప్రాంతీయతత్వం
thatsCricket Telugu
అతనితో జాగ్రత్త: టీమిండియాకు సచిన్ హెచ్చరిక
thatsCricket Telugu
ముంబై: దక్షిణాఫ్రికాఫ్రికా పర్యటన నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు, జాగ్రత్తలు చెప్పాడు. దక్షిణాఫ్రికా జట్టు బలహీనంగా ఉండటం తానెప్పుడూ చూడలేదని సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అద్భుతమైన ఆటగాళ్లు సఫారీ జట్టులో ఉన్నారని చెప్పాడు. 'నేనెప్పుడు సఫారీ జట్టు బలహీనంగా ఉండటం చూడలేదు.
తాహిర్తో జాగ్రత్త!ఆంధ్రజ్యోతి
భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్తసాక్షి
ఇమ్రాన్ తహీర్తో జాగ్రత్త : సచిన్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
thatsCricket Telugu
ముంబై: దక్షిణాఫ్రికాఫ్రికా పర్యటన నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు, జాగ్రత్తలు చెప్పాడు. దక్షిణాఫ్రికా జట్టు బలహీనంగా ఉండటం తానెప్పుడూ చూడలేదని సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అద్భుతమైన ఆటగాళ్లు సఫారీ జట్టులో ఉన్నారని చెప్పాడు. 'నేనెప్పుడు సఫారీ జట్టు బలహీనంగా ఉండటం చూడలేదు.
తాహిర్తో జాగ్రత్త!
భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త
ఇమ్రాన్ తహీర్తో జాగ్రత్త : సచిన్
సాక్షి
ధోనీ ది గ్రేట్
ప్రజాశక్తి
బెంగళూరు : భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగా, నాయకుడిగా ధోనికి తిరుగులేదని రవిశ్రాస్తి అన్నాడు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేసాడు. మరికొద్ది రోజుల్లోనే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు నెలలుగా ...
ధోనికి సాటిరారెవ్వరు!సాక్షి
గ్రేట్ ప్లేయర్లలో ధోనీ ఒకడు.. ఆయన దరిదాపుల్లోకి ఎవ్వరూ రాలేరు: రవిశాస్త్రివెబ్ దునియా
'ప్రపంచ క్రికెట్లో ఆల్టైమ్ గ్రేట్లో ధోనీ ఒకడు'thatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
బెంగళూరు : భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగా, నాయకుడిగా ధోనికి తిరుగులేదని రవిశ్రాస్తి అన్నాడు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేసాడు. మరికొద్ది రోజుల్లోనే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు నెలలుగా ...
ధోనికి సాటిరారెవ్వరు!
గ్రేట్ ప్లేయర్లలో ధోనీ ఒకడు.. ఆయన దరిదాపుల్లోకి ఎవ్వరూ రాలేరు: రవిశాస్త్రి
'ప్రపంచ క్రికెట్లో ఆల్టైమ్ గ్రేట్లో ధోనీ ఒకడు'
కర్ణాటక నుంచి కరెంట్ కట్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలు ఇతర రాష్ట్రాలకు కరెంటు విక్రయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు విద్యుత్ చట్టలోని సెక్షన్ 11ను అమలు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పోటీ మార్కెట్లో ప్రైవేటు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉందంటూ కేంద్ర విద్యుత్ ట్రిబ్యునల్ ...
ఇక గ్యాస్ వెలుగులుAndhrabhoomi
రాష్ట్ర విద్యుత్ డిస్కంలతో ల్యాంకో ఒప్పందంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలు ఇతర రాష్ట్రాలకు కరెంటు విక్రయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు విద్యుత్ చట్టలోని సెక్షన్ 11ను అమలు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పోటీ మార్కెట్లో ప్రైవేటు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉందంటూ కేంద్ర విద్యుత్ ట్రిబ్యునల్ ...
ఇక గ్యాస్ వెలుగులు
రాష్ట్ర విద్యుత్ డిస్కంలతో ల్యాంకో ఒప్పందం
సాక్షి
గౌరవం కాపాడదాం
సాక్షి
ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు ఉన్న ద్వైపాక్షిక సిరీస్లన్నీ క్రికెటర్ల పేర్లతోనే ఉన్నాయి. తమ దేశానికి సంబంధించి అత్యుత్తమ ఆటగాడు లేదా ఇరు దేశాల మధ్య జరిగిన సిరీస్లలో అద్భుతంగా రాణించిన ఆటగాడి పేరును సిరీస్లకు పెట్టారు. వాటిని పరిశీలిస్తే... బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్, ఆస్ట్రేలియా మధ్య) పటౌడీ ట్రోఫీ (భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్లో)
ఇంకా మరిన్ని »
సాక్షి
ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు ఉన్న ద్వైపాక్షిక సిరీస్లన్నీ క్రికెటర్ల పేర్లతోనే ఉన్నాయి. తమ దేశానికి సంబంధించి అత్యుత్తమ ఆటగాడు లేదా ఇరు దేశాల మధ్య జరిగిన సిరీస్లలో అద్భుతంగా రాణించిన ఆటగాడి పేరును సిరీస్లకు పెట్టారు. వాటిని పరిశీలిస్తే... బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్, ఆస్ట్రేలియా మధ్య) పటౌడీ ట్రోఫీ (భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్లో)
ఆంధ్రజ్యోతి
కొలనుపాకను దత్తత తీసుకున్న దత్తాత్రేయ
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సన్సద్ ఆదర్శ గ్రామయోజన (ఎస్ఏఎస్జీవై)పథకం కింద నల్లగొండ జిల్లాలోని కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. గ్రామాన్ని శనివారం సందర్శించి, గ్రామ అవసరాలపై గ్రామస్థులతో చర్చించి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన వసతులను ...
'దత్త'న్న ఒడిలో మూడు గ్రామాలుఆంధ్రజ్యోతి
మరో గ్రామాన్ని దత్తత తీసుకున్న దత్తాత్రేయప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సన్సద్ ఆదర్శ గ్రామయోజన (ఎస్ఏఎస్జీవై)పథకం కింద నల్లగొండ జిల్లాలోని కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. గ్రామాన్ని శనివారం సందర్శించి, గ్రామ అవసరాలపై గ్రామస్థులతో చర్చించి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన వసతులను ...
'దత్త'న్న ఒడిలో మూడు గ్రామాలు
మరో గ్రామాన్ని దత్తత తీసుకున్న దత్తాత్రేయ
沒有留言:
張貼留言