2015年9月14日 星期一

2015-09-15 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ   
సాక్షి
ఘజ్ని: అఫ్ఘానిస్తాన్‌లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు. ఘజ్ని నగరంలో సోమవారం వేకువజామున 2.30కి సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు జైలు ముందు కారు బాంబు పేల్చడంతో గేట్లు బద్దలయ్యాయి. 350 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అఫ్ఘాన్ పోలీసు అధికారులు మృతిచెందగా, ...

జైలుపై దాడి   Andhrabhoomi
జైలు గొడలు బద్దలు: 350 మంది ఖైదీలు ఎస్కేప్   Oneindia Telugu
జైలుపై తాలిబన్ల దాడి 400 మంది ఖైదీల విడుదల   ప్రజాశక్తి
NTVPOST   
Telangana99   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాన్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి   
సాక్షి
బాన్: భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్(49) జర్మనీలోని బాన్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ నాయకత్వంలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ తరఫున ఆయన పోటీ చేసి, 50.06 శాతం ఓట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించారు. బాన్‌కు భారత సంతతి వ్యక్తి మేయర్ కావడం ఇదే ప్రథమం. బాన్‌లో 21 ఏళ్లుగా సాగుతున్న సోషల్ డెమోక్రటిక్ పాలనకు ...

జర్మనీలోని బోన్ నగర మేయర్‌గా అశోక్ శ్రీధరన్   Namasthe Telangana
జర్మనీలోని 'బాన్ న‌గ‌రం' మేయర్ గా ' భార‌త సంత‌తి ' వ్య‌క్తి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


పాక్ లో వైమానిక దాడులు: ఉగ్రవాదులు అంతం   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యం గుట్టుచప్పుడు కాకుండా వైమానిక దాడులలో జరిపి ఆ దేశంలో ఉగ్రవాదులను అంతం చేస్తున్నది. పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులలో 15 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. పాకిస్థాన్ లోని ఉత్తర వజిరిస్థాన్ లోని గిరిజన ప్రాంతాలలో ఉగ్రవాదులు మకాం వేశారు. ఈ గిరిజన ప్రాంతాలలో తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్, ...

వైమానిక దాడుల్లో 15 మంది ఉగ్రవాదుల హతం   సాక్షి
పాక్ ఆర్మి దాడుల్లో 17మంది ఉగ్ర‌వాదులు మృతి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అద్భుతం: చైనా వాల్‌పై కెసిఆర్, తియానన్మెన్ స్కేర్‌ సందర్శన(పిక్చర్స్)   
Oneindia Telugu
బీజింగ్/హైదరాబాద్: చైనాలోని చారిత్రక కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఆ దేశ విశిష్టతను, ఔన్నత్యాన్ని వెల్లడించడంతో పాటు సంస్కృతికి చిహ్నాలుగా అవి ఉన్నాయని తెలిపారు. పర్యాటకపరంగా వీటికి ఎనలేని గుర్తింపు ఉందని చెప్పారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు జూపల్లి ...

వాహ్... చైనా!   సాక్షి
గ్రేట్‌ వాల్‌పై కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మత సదస్సులో అర్థనగ్నంగా మహిళలు   
Oneindia Telugu
ప్యారిస్: ఇస్లాం అనే అంశంపై సదస్సు జరుగుతుండగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఇద్దరు మహిళలు అర్థనగ్నంగా వేదిక మీదికి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారిద్దరినీ బలవంతంగా కిందకు ఈడ్చేశారు. ఇద్దరు ఇమామ్‌లు వేదిక మీద ప్రసంగిస్తుండగా మహిళలు ఉన్నట్లుండి అర్థనగ్నంగా మారి వేదిక మీదికి దూసుకెళ్లారు. వీరిలో ఒకరు అల్జీరియా ...

మత సదస్సులో అర్ధనగ్న నిరసన   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేప్,హత్య: రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష   
Oneindia Telugu
బ్యాంకాక్: బాలికపై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన రైల్వే ఉద్యోగికి బ్యాంకాక్ న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. వాంచాయి సాయింఖావో (23) అనే కిరాతకుడికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. థాయిలాండ్ లో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంకాక్ లో నివాసం ఉంటున్న వాంచాయి సాయింఖావో ...

రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సూట్లు: జాన్సన్ నుంచి ఒబామా వరకూ అతడే   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులకు టైలర్‌గా పనిచేసిన ఫ్రెంచ్ వ్యక్తి జార్జెస్ డీ ప్యారీ ఆదివారం మరణించారు. మరణించే నాటికి ఆయన వయసు 81. అమెరికా మాజీ అధ్యక్షులు లిండన్ జాన్సన్‌తోపాటు రొనాల్డ్ రీగన్, జిమీ కార్టర్ హెచ్‌డబ్లూ బుష్, జార్జ్ డబ్లూ బుష్, బిల్ క్లింటన్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా వరకు సూట్లు కుట్టారు. సాధారణ జీవితం ...

అమెరికా అధ్యక్షుల ఆస్థాన టైలర్ మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విమానంలో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన   
Oneindia Telugu
వాషింగ్టన్: విమానంలో ఓ ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుల సీటు దగ్గర మూత్రవిసర్జన చేశాడు. దీంతో అతడిని పోలీసులు జైలుకు తరలించారు. అమెరికాకు చెందిన 27ఏండ్ల జెఫ్ రుబిన్ శుక్రవారం జెట్‌బ్లూ ఫ్లయిట్ 47లో ప్రయాణించాడు. విమానం గాలిలో ఉండగా అతడు తన సీట్లో కునుకుతీశాడు. విమానం దిగడానికి 30 నిమిషాల ముందు మేల్కొని ముందు సీట్లోకి ...

విమానంలో మూత్ర విసర్జనచేసి జైలుపాలైన ప్రయాణికుడు... ఎక్కడ?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆస్ట్రేలియా ప్రధాని అబోట్‌కు ఉద్వాసన   
ప్రజాశక్తి
కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్‌ (57)నాటకీయ పరిణామాల మధ్య సోమవారం గద్దె దిగారు. ఆయన నాయకత్వాన్ని సవాల్‌ చేసిన మాల్కమ్‌ టర్న్‌బుల్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల అబోట్‌ రెండు సంవత్సరాలు కూడా తిరక్కుండానే ప్రధాని పదవి నుంచి నిష్క్రమించారు. ఆదివారం నాడు పార్టీలో అంతర్గతంగా ...

అబాట్‌కు ఉద్వాసన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మానవ తల మార్పిడి సర్జరీకి రంగం సిద్ధం... 2017లో చైనా వేదికగా   
వెబ్ దునియా
ప్రపంచంలో తొలిసారి తల మార్పిడి చికిత్స జరుగనుంది. 2017లో చైనా వేదికగా ఈ అరుదైన చికిత్స చేసేందుకు ఇటలీ, చైనాలకు చెందిన వైద్య నిపుణుల బృందం సిద్ధమవుతోంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను చైనా చేస్తోంది. వాస్తవానికి ఇప్పటివరకు కేవలం గుండె, కాలేయం వంటి శరీర అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు మాత్రమే జరుగుతూ వచ్చాయి. అయితే, వైద్య ...

భ‌విష్య‌త్ లో తల మార్పిడి శస్త్రచికిత్స చేస్తాం : చైనా వైద్యు‌లు   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言