2015年9月15日 星期二

2015-09-16 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
రైనాపైనే అందరి దృష్టి   
సాక్షి
బెంగళూరు : కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోరుకుంటున్న సురేశ్ రైనాకు మంచి అవకాశం వచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా నేడు (బుధవారం) బంగ్లాదేశ్ 'ఎ'తో జరగనున్న తొలి వన్డేలో భారత్ 'ఎ' తలపడనుంది. దీంతో గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న రైనా... ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
అందరి కళ్లూ రైనా పైనే!   ఆంధ్రజ్యోతి
చూపులన్నీ రైనావైపే!   Andhrabhoomi
కళ్లన్నీ రైనాపైనే   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారత్, పాక్ సిరీస్ కోసం ప్రపంచమంతా ఎదురుచూపు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తున్నదని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగాలని కోరుకునే వారిలో నేను ఒకడినని అబ్బాస్ స్పష్టం చేశారు. ఇండియా సిమెంట్స్, ...

అందరూ కోరుకుంటున్నారు!   సాక్షి
క్రికెట్‌ సిరీస్‌పై ఇండో-పాక్‌లు చర్చించుకోవాలి : అబ్బాస్‌   ప్రజాశక్తి
పాక్‌తో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు: జహీర్ అబ్బాస్   వెబ్ దునియా
thatsCricket Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


బాక్సింగ్‌ ఇండియాపై వేటు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: బాక్సింగ్‌ ఇండియా (బీఐ) సం ఘంపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్టు అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య (ఏఐబీఏ) స్పష్టం చేసింది. బీఐని సస్పెండ్‌ చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదని ఏఐబీఏ అడ్‌-హక్‌ కమి టీ చైర్మన్‌ కిషన్‌ నార్సీ భారత సంఘానికి ఈ-మెయిల్‌ పంపాడు. అక్టోబర్‌ 3న ఏజీఎం నిర్వహిస్తున్నట్టు బీఐ షెడ్యూల్‌ ప్రకటన ...

భారత బాక్సింగ్ సంఘంపై వేటేసిన ఏఐబిఏ   Oneindia Telugu
భారత బాక్సింగ్ సంఘంపై వేటు   సాక్షి
భారత బాక్సింగ్‌ సంఘంపై వేటు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాగర్‌ కుడికాలువకు నీటి విడుదల   
ఆంధ్రజ్యోతి
విజయపురిసౌత్‌: తాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువకు 2036 క్యూసెక్కుల నీటిని మంగళవారం డ్యాం అధికారులు విడుదల చేశారు. నాగార్జున సాగర్‌ నీటి మట్టం మంగళవారం నాటికి 510.20 అడుగులుంది. ఇది 132.00 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ 1350 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 3386 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నీటిమట్టం 833.30 ...

సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల   సాక్షి
సాగర్‌ కుడి కాల్వకు నీరు విడుదల   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'టాప్'లో సుమీత్, మనూ   
సాక్షి
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో ...

'టాప్‌'లోకి జ్వాల జోడీ   ఆంధ్రజ్యోతి
ఎట్టకేలకు 'టాప్' పథకంలో జ్వాలా, అశ్వినికి చోటు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రులు హరీశ్ ...   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేసే విషయంలో బ్యాంకర్లు నిబంధనలను పాటించకుండా రైతులను మోసం చేస్తున్నాయని మంత్రులు హరీష్ రావు, పోచారం విమర్శించారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. నాలుగు విడుతలుగా 25శాతం చొప్పున మాఫీ మొత్తాన్ని బ్యాంకులకు అందిస్తామని, రైతుల నుంచి ఎలాంటి వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం ...

బ్యాంకర్లు, వ్యవసాయాధికారులతో మంత్రులు పోచారం, హరీశ్ సమావేశం   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యర్థి పంచ్‌లకు ఆసీస్ బాక్సర్ మృతి   
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ బాక్సర్ మృతి అక్కడ తీవ్ర దుమారాన్నే రేపుతోంది. మంగళవారం జరిగిన ఐబీఎఫ్ సూపర్ ఫెదర్‌వెయిట్ రీజనల్ టైటిల్‌లో పోటీ పడిన డేవీ బ్రౌనీ జూనియర్ అనే బాక్సర్ ప్రత్యర్థి పంచ్‌లకు రింగ్‌లోనే కుప్పకూలాడు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడుకు తగిలిన గాయంతో చనిపోయాడు. దీంతో ఈ ప్రమాదకర క్రీడను నిషేధించాల్సిందేనంటూ ...

బాక్సింగ్ చేస్తూ కుప్పకూలిన బాక్సర్   Andhrabhoomi
ప్రత్యర్థి పంచ్‌ తగిలి బాక్సర్ మృతి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
స్ట్రిప్‌క్లబ్: తనలా ఎంజాయ్ చేయాలంటున్న గేల్(వీడియో)   
Oneindia Telugu
జమైకా: క్రికెట్‌లో సిక్సర్లతో విరుచుకుపడుతూ అభిమానుల ఉర్రూతలూగించే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్.. జీవితంలో ఆనందాన్ని కూడా అదే స్థాయిలో చేయాలంటున్నాడు. విధ్వంసకరమైన ఆటతీరుతో కేవలం విండీస్ జట్టుకే కాకుండా ఐపీఎల్, బిగ్ బాష్, కౌంటీ వంటి ఇతర ఫార్మాట్లకు కూడా గేల్ విలువైన ఆటగాడిగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. chris gayle. క్రికెట్ ...

పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో క్రిస్ గేల్: యూఏఈ వేదికగా మెగా టోర్నీ   వెబ్ దునియా
పాకిస్తాన్ టి20 లీగ్‌లో క్రిస్ గేల్, భారీ ఆఫర్!   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


భారత్ కు పతకాల పంట   
సాక్షి
స్టోక్ మాండివిల్లె(ఇంగ్లండ్): పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈనెల 8 నుంచి 13 వరకు జరిగిన టోర్నిలో 11 పతకాలు సాధించారు. ఇందులో 4 స్వర్ణం, మూడు వెండి, నాలుగు కంచు పతకాలు ఉన్నాయి. వివిధ విభాగాల్లో 8 మంది భారత క్రీడాకారులు ఫైనల్ కు చేరి రికార్డు సృష్టించారు. ఆరు రోజుల పాటు జరిగిన ...

భారత్ షట్లర్ల పతకాల మోత   Namasthe Telangana
పారా బ్యాడ్మింటెన్‌లో భారత్‌కు11 పతకాలు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆన్‌లైన్‌లో విద్యార్థుల సమగ్ర వివరాలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల సమస్యను నిరోధించేందుకు ఉన్నత విద్యలో డిగ్రీలు, పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థుల సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేబోతోంది.
నకిలీ సర్టిఫికెట్లపై ఉక్కుపాదం   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言