ఆంధ్రజ్యోతి
గొలుసు ఇస్తావా... చస్తావా! మహిళను కత్తితో బెదిరించిన స్నాచర్
ఆంధ్రజ్యోతి
బంజారాహిల్స్: నగరంలో చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సూదిగాళ్ల భయంతో మహిళలు భయటకు వచ్చేందుకు బెంబేలెత్తుతున్నారు. ఈ సమయంలో చైన్స్నాచర్ను అడ్డుకొని బుద్ధిచెప్పింది ఓ మహిళ. నొప్పి భరిస్తూ... ఏడుస్తూనే ప్రతిఘటించింది. సమస్య ఎదురైనప్పుడు భయపడక ఎదురు తిరగాలని నగర మగువలకు తన సాహసంతో స్ఫూర్తినింపింది. బంజారాహిల్స్ రోడ్డు ...
పట్టపగలు.. కేబీఆర్ పార్క్ దగ్గర..సాక్షి
చైన్స్నాచర్ ఘాతుకంAndhrabhoomi
కేబీఆర్ పార్కులో పట్టపగలే మహిళపై కత్తితో దాడి: చైన్స్నాచర్కు దేహశుద్ధి, అరెస్ట్Oneindia Telugu
తెలుగువన్
Telugupopular
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బంజారాహిల్స్: నగరంలో చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సూదిగాళ్ల భయంతో మహిళలు భయటకు వచ్చేందుకు బెంబేలెత్తుతున్నారు. ఈ సమయంలో చైన్స్నాచర్ను అడ్డుకొని బుద్ధిచెప్పింది ఓ మహిళ. నొప్పి భరిస్తూ... ఏడుస్తూనే ప్రతిఘటించింది. సమస్య ఎదురైనప్పుడు భయపడక ఎదురు తిరగాలని నగర మగువలకు తన సాహసంతో స్ఫూర్తినింపింది. బంజారాహిల్స్ రోడ్డు ...
పట్టపగలు.. కేబీఆర్ పార్క్ దగ్గర..
చైన్స్నాచర్ ఘాతుకం
కేబీఆర్ పార్కులో పట్టపగలే మహిళపై కత్తితో దాడి: చైన్స్నాచర్కు దేహశుద్ధి, అరెస్ట్
వెబ్ దునియా
న్యూజిలాండ్ లోనూ సునామీ హెచ్చరికలు
సాక్షి
వెల్లింగ్టన్: చిలీలో భారీ భూకంపం సంభవించిన తర్వాత దాని చుట్టుపక్కల దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ దాని పక్కనే ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైంది. చిలీ భూకంపం వల్ల న్యూజిలాండ్ లో ఉన్న సముద్ర తీరంలో కూడా రాకాసి అలలు ఎగిసి పడుతుండటంతో ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత వాసులు తమ నివాసాలను ...
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనంవెబ్ దునియా
ఇండోనేషియాలో భూకంపంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వెల్లింగ్టన్: చిలీలో భారీ భూకంపం సంభవించిన తర్వాత దాని చుట్టుపక్కల దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ దాని పక్కనే ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైంది. చిలీ భూకంపం వల్ల న్యూజిలాండ్ లో ఉన్న సముద్ర తీరంలో కూడా రాకాసి అలలు ఎగిసి పడుతుండటంతో ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత వాసులు తమ నివాసాలను ...
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం
ఇండోనేషియాలో భూకంపం
Oneindia Telugu
ఇస్లామిక్ స్టేట్ పై యుద్ధం ప్రకటించిన ఆస్ట్రేలియా
Oneindia Telugu
సిరియా: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ఆస్ట్రేలియా సిద్ధం అయ్యింది. తొలిసారి సిరియాలోని ఉగ్రవాదులపై సమర శంఖం పూరించింది. మీ అంతు చూసేవరకు నిద్రపోమని ఆసిస్ హెచ్చరించింది. ఆసిస్ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో ఎంత ప్రాణనష్టం జరిగింది అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని అధికారులు ...
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం : సమరశంఖం పూరించిన ఆస్ట్రేలియావెబ్ దునియా
సిరియా ఉగ్రవాదులపై ఆసిస్ సమరశంఖంసాక్షి
ఉగ్రవాదం పై తొలిసారి పంజా విసిరిన ఆస్ట్రేలియాప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిరియా: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ఆస్ట్రేలియా సిద్ధం అయ్యింది. తొలిసారి సిరియాలోని ఉగ్రవాదులపై సమర శంఖం పూరించింది. మీ అంతు చూసేవరకు నిద్రపోమని ఆసిస్ హెచ్చరించింది. ఆసిస్ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో ఎంత ప్రాణనష్టం జరిగింది అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని అధికారులు ...
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం : సమరశంఖం పూరించిన ఆస్ట్రేలియా
సిరియా ఉగ్రవాదులపై ఆసిస్ సమరశంఖం
ఉగ్రవాదం పై తొలిసారి పంజా విసిరిన ఆస్ట్రేలియా
Teluguwishesh
పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినందు నటి అరెస్టు
ప్రజాశక్తి
వెబ్ డెస్క్ : పిల్లల ముందు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక నటిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.... 13 సంవత్సరాల వయసున్న పిల్లల ముందు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించిన అమెరికన్ నటి జెన్నిఫర్ లియెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల క్రితం జెన్నిఫర్, తన పక్కింట్లో ఉండే కారే స్మిత్ అనే ...
యాక్టర్ నాజర్ కు గుండెపోటు..!?Teluguwishesh
పిల్లల ముందు దుస్తులు విప్పిన నటి... అరెస్టుFIlmiBeat Telugu
పిల్లలతో అసభ్య ప్రవర్తన.. నటి అరెస్ట్సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
వెబ్ డెస్క్ : పిల్లల ముందు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక నటిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.... 13 సంవత్సరాల వయసున్న పిల్లల ముందు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించిన అమెరికన్ నటి జెన్నిఫర్ లియెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల క్రితం జెన్నిఫర్, తన పక్కింట్లో ఉండే కారే స్మిత్ అనే ...
యాక్టర్ నాజర్ కు గుండెపోటు..!?
పిల్లల ముందు దుస్తులు విప్పిన నటి... అరెస్టు
పిల్లలతో అసభ్య ప్రవర్తన.. నటి అరెస్ట్
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
కంబోడియా ప్రధానితో అన్సారి భేటీ
సాక్షి
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి కంబోడియాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అన్సారి చైనా పర్యటనను ముగించుకుని కంబోడియా వెళ్లారు. ఫోమ్ పెన్ విమానాశ్రయంలో అన్సారికి కంబోడియా సమాచార శాఖ మంత్రి కీయూ కన్హారిత, కంబోడియాలో భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. భారత్, కంబోడియాల మధ్య ...
కంబోడియా, లాస్ దేశాలకు ఎంపీ కవితNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
కంబోడియాలో పెట్టుబడులకు భారత్, చైనాలకు గొప్ప అవకాశాలుAndhrabhoomi
నేటినుంచి ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటనNamasthe Telangana
Telangana99
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి కంబోడియాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అన్సారి చైనా పర్యటనను ముగించుకుని కంబోడియా వెళ్లారు. ఫోమ్ పెన్ విమానాశ్రయంలో అన్సారికి కంబోడియా సమాచార శాఖ మంత్రి కీయూ కన్హారిత, కంబోడియాలో భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. భారత్, కంబోడియాల మధ్య ...
కంబోడియా, లాస్ దేశాలకు ఎంపీ కవిత
కంబోడియాలో పెట్టుబడులకు భారత్, చైనాలకు గొప్ప అవకాశాలు
నేటినుంచి ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటన
వెబ్ దునియా
కోటీ 40 లక్షల వజ్రాన్ని మింగేసిన దొంగది... ప్రేవుల్లో దాచుకున్నది... కానీ...
వెబ్ దునియా
ఈమధ్య దొంగతనాలు మామూలుగా జరుగడం లేదు. మన రాష్ట్రంలో ఇప్పుడు మనుబోలు చైన్ స్నాచర్లకు అడ్డాగా మారిపోయింది. నగల కోసం ప్రయాణీకులపై దొంగలు విచక్షణరహితంగా దాడి చేసి లాక్కెళ్లిపోతున్నారు. పోలీసులు మాత్రం ఎంచక్కా మొద్దునిద్ర పోతూనే ఉన్నారు. ఈ సంగతి ఇలావుంటే అంతర్జాతీయ దొంగలు కోట్లకొద్దీ కొల్లగొట్టేందుకు తమ ప్రాణాలను సైతం ...
కోట్లు విలువ చేసే వజ్రాన్ని మింగేసిందిప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈమధ్య దొంగతనాలు మామూలుగా జరుగడం లేదు. మన రాష్ట్రంలో ఇప్పుడు మనుబోలు చైన్ స్నాచర్లకు అడ్డాగా మారిపోయింది. నగల కోసం ప్రయాణీకులపై దొంగలు విచక్షణరహితంగా దాడి చేసి లాక్కెళ్లిపోతున్నారు. పోలీసులు మాత్రం ఎంచక్కా మొద్దునిద్ర పోతూనే ఉన్నారు. ఈ సంగతి ఇలావుంటే అంతర్జాతీయ దొంగలు కోట్లకొద్దీ కొల్లగొట్టేందుకు తమ ప్రాణాలను సైతం ...
కోట్లు విలువ చేసే వజ్రాన్ని మింగేసింది
సాక్షి
జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ
సాక్షి
ఘజ్ని: అఫ్ఘానిస్తాన్లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు. ఘజ్ని నగరంలో సోమవారం వేకువజామున 2.30కి సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు జైలు ముందు కారు బాంబు పేల్చడంతో గేట్లు బద్దలయ్యాయి. 350 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అఫ్ఘాన్ పోలీసు అధికారులు మృతిచెందగా, ...
అఫ్గనిస్థాన్ లో జైలుపై ఉగ్రవాదులు దాడిTelangana99
జైలుపై దాడిAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
ఘజ్ని: అఫ్ఘానిస్తాన్లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు. ఘజ్ని నగరంలో సోమవారం వేకువజామున 2.30కి సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు జైలు ముందు కారు బాంబు పేల్చడంతో గేట్లు బద్దలయ్యాయి. 350 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అఫ్ఘాన్ పోలీసు అధికారులు మృతిచెందగా, ...
అఫ్గనిస్థాన్ లో జైలుపై ఉగ్రవాదులు దాడి
జైలుపై దాడి
Oneindia Telugu
అమెరికాలో తనిఖీల్లేవ్: జాబితాలో సచిన్, అంబానీలు, షారుఖ్
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా వెళ్లిన వీవీఐపీలు అక్కడి విమానాశ్రయాల్లో తనిఖీలు పేరిట ఇక గంటలతరబడి నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన భారతీయ సెలబ్రిటీలు, వీఐపీలు అమెరికాలోని 42 విమానాశ్రయాల్లో తనిఖీలు లేకుండా, లగేజ్ చెకింగ్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఆ దేశంలోకి అడుగుపెట్టే వెసులుబాటుని కల్పించనుంది. గతేడాది ప్రధానమంత్రి ...
అమెరికాకు కొందరు తనిఖీలు లేకుండా వెళ్లొచ్చుసాక్షి
అమెరికా విమానాశ్రయాల్లో కొంతమంది భారతీయులకు తనిఖీలుండవుప్రజాశక్తి
తనిఖీలు లేకుండా మన వీఐపీలు అమెరికా వెళ్ళొచ్చుTelugupopular
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా వెళ్లిన వీవీఐపీలు అక్కడి విమానాశ్రయాల్లో తనిఖీలు పేరిట ఇక గంటలతరబడి నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన భారతీయ సెలబ్రిటీలు, వీఐపీలు అమెరికాలోని 42 విమానాశ్రయాల్లో తనిఖీలు లేకుండా, లగేజ్ చెకింగ్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఆ దేశంలోకి అడుగుపెట్టే వెసులుబాటుని కల్పించనుంది. గతేడాది ప్రధానమంత్రి ...
అమెరికాకు కొందరు తనిఖీలు లేకుండా వెళ్లొచ్చు
అమెరికా విమానాశ్రయాల్లో కొంతమంది భారతీయులకు తనిఖీలుండవు
తనిఖీలు లేకుండా మన వీఐపీలు అమెరికా వెళ్ళొచ్చు
Oneindia Telugu
9/11కు మించిన దాడులు: అమెరికాకు ఐఎస్ఐఎస్
Oneindia Telugu
సిరియా: అమెరికాను అల్లకల్లోలం చేసిన 9/11 దాడులను మించిన దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. దాడుల కోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్ఐఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. 2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ...
9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్ఐఎస్సాక్షి
9/11 తరహా దాడులకు సిద్ధం కండి: మార్చింగ్ సాంగ్ వీడియోలో టెర్రరిస్టుల పిలుపువెబ్ దునియా
9/11 తరహా దాడులను పునరావృతం చేస్తాం : ఐఎస్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిరియా: అమెరికాను అల్లకల్లోలం చేసిన 9/11 దాడులను మించిన దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. దాడుల కోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్ఐఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. 2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ...
9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్ఐఎస్
9/11 తరహా దాడులకు సిద్ధం కండి: మార్చింగ్ సాంగ్ వీడియోలో టెర్రరిస్టుల పిలుపు
9/11 తరహా దాడులను పునరావృతం చేస్తాం : ఐఎస్
సాక్షి
తమిళులకు అధికారాలు ఇవ్వాలి
సాక్షి
న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కోరారు. జాతి ఆధారిత మైనారిటీ వర్గంగా ఉన్న తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను సంక్రమింపజేయాలని ఆయన మంగళవారం అన్నారు. ఉగ్రవాదంపై ...
లంకతో మైత్రిఆంధ్రజ్యోతి
తమిళులకు అధికారాలపై ఆలోచిస్తున్నాంAndhrabhoomi
తమిళులకు మరిన్ని అధికారాలుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కోరారు. జాతి ఆధారిత మైనారిటీ వర్గంగా ఉన్న తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను సంక్రమింపజేయాలని ఆయన మంగళవారం అన్నారు. ఉగ్రవాదంపై ...
లంకతో మైత్రి
తమిళులకు అధికారాలపై ఆలోచిస్తున్నాం
తమిళులకు మరిన్ని అధికారాలు
沒有留言:
張貼留言