Oneindia Telugu
మన్మోహన్కు మసిపై ఆధారాల్లేవు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్కాంలో మన్మోహన్కు సమన్లు జారీ చేయా ల్సిందిగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా వేసిన పిటిషన్లో ఎలాంటి పస లేదని సిబిఐ కోర్టుకు వివరించింది. ఇదే సిబిఐ ఇంతకుముందు హిండాల్కోకు బొగ్గు గనుల ...
మన్మోహన్ కు క్లీన్ చిట్- దాసరి ఏమి చేస్తారోNews Articles by KSR
బొగ్గు కుంభకోణం కేసు: మన్మోహన్ సింగ్కు ఊరటOneindia Telugu
మన్మోహన్ కు క్లిన్ చిట్ ఇచ్చిన సీబీఐAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్కాంలో మన్మోహన్కు సమన్లు జారీ చేయా ల్సిందిగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా వేసిన పిటిషన్లో ఎలాంటి పస లేదని సిబిఐ కోర్టుకు వివరించింది. ఇదే సిబిఐ ఇంతకుముందు హిండాల్కోకు బొగ్గు గనుల ...
మన్మోహన్ కు క్లీన్ చిట్- దాసరి ఏమి చేస్తారో
బొగ్గు కుంభకోణం కేసు: మన్మోహన్ సింగ్కు ఊరట
మన్మోహన్ కు క్లిన్ చిట్ ఇచ్చిన సీబీఐ
Oneindia Telugu
షాపింగ్ మాల్లో 'కిలాడీ కీచకుడు'
Oneindia Telugu
కాలి బూటులో స్పై కెమెరాను ఫిట్ చేసుకుని దొంగచాటుగా అమ్మాయిలను అనుసరిస్తూ వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తోన్న 34 ఏళ్ల న్యాయవాదిని దక్షిణ ఢిల్లీలోని ప్రముఖ షాపింగ్ మాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హర్యానాకు చెందిన వినియోగదారుల ఫోరం మాజీ అధ్యక్షుడి కుమారుడని పోలీసులు వెల్లడించారు. Read More : దీపావళి ...
షూ కెమెరా... నగ్న వీడియోలుNTVPOST
షూలో కెమెరా పెట్టి...సాక్షి
షూలో రహస్య కెమెరాతో మహిళలను ఫోటో తీశాడు.. ఎలా? ఎక్కడ?వెబ్ దునియా
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాలి బూటులో స్పై కెమెరాను ఫిట్ చేసుకుని దొంగచాటుగా అమ్మాయిలను అనుసరిస్తూ వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తోన్న 34 ఏళ్ల న్యాయవాదిని దక్షిణ ఢిల్లీలోని ప్రముఖ షాపింగ్ మాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హర్యానాకు చెందిన వినియోగదారుల ఫోరం మాజీ అధ్యక్షుడి కుమారుడని పోలీసులు వెల్లడించారు. Read More : దీపావళి ...
షూ కెమెరా... నగ్న వీడియోలు
షూలో కెమెరా పెట్టి...
షూలో రహస్య కెమెరాతో మహిళలను ఫోటో తీశాడు.. ఎలా? ఎక్కడ?
వెబ్ దునియా
భారత్ అందరికి ఆశాదీపంగా కనిపిస్తోంది: వెంకయ్యనాయుడు
ప్రజాశక్తి
హైదరాబాద్: ప్రపంచం మోడీని సంస్కరణకర్తగా, కార్యశీలుడిగా, పరివర్తకుడిగా గుర్తిస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. మోడీ నాయకత్వంలో భారత్ అందరికీ ఆశాదీపంలో కనిపిస్తోందని... ప్రపంచం చూపంతా భారత్ వైపే ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఆమెరికా పర్యటనలో ఉన్న మోడీ ...
10 భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు: వెంకయ్యసాక్షి
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడుTelugu Times (పత్రికా ప్రకటన)
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడువెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్: ప్రపంచం మోడీని సంస్కరణకర్తగా, కార్యశీలుడిగా, పరివర్తకుడిగా గుర్తిస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. మోడీ నాయకత్వంలో భారత్ అందరికీ ఆశాదీపంలో కనిపిస్తోందని... ప్రపంచం చూపంతా భారత్ వైపే ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఆమెరికా పర్యటనలో ఉన్న మోడీ ...
10 భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు: వెంకయ్య
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడు
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడు
Teluguwishesh
'ఇస్రో' ఘనతకు జై కొట్టిన అగ్రదేశాలు
Teluguwishesh
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఎటువంటి లోట్లు లేకుండా విదేశీ శాటిలైట్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఈ సంస్థ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. ఈ సంస్థ తాజాగా రూపొందించిన 'అస్ట్రోశాట్' ఉపగ్రహాన్ని సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ ...
అంతరిక్షంలో అబ్జర్వేటరీAndhrabhoomi
ప్రతిష్టాత్మక ప్రయోగంప్రజాశక్తి
ఇస్రో సప్తపదిసాక్షి
Telugupopular
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 42 వార్తల కథనాలు »
Teluguwishesh
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఎటువంటి లోట్లు లేకుండా విదేశీ శాటిలైట్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఈ సంస్థ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. ఈ సంస్థ తాజాగా రూపొందించిన 'అస్ట్రోశాట్' ఉపగ్రహాన్ని సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ ...
అంతరిక్షంలో అబ్జర్వేటరీ
ప్రతిష్టాత్మక ప్రయోగం
ఇస్రో సప్తపది
సాక్షి
పోలీసుల వద్ద లొంగిపోయిన సోమ్ నాథ్ భారతి
సాక్షి
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్భారతికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో సోమవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. గృహహింస, హత్యాయత్నం ఆరోపణలతో ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాల్సిందిగా సోమ్నాథ్ భారతి దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేయటంతో ఆయన సుప్రీం ...
సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలి.. సోమ్నాథ్ భారతికి సుప్రీంకోర్టు అల్టిమేటంవెబ్ దునియా
సోమనాథ్ భారతికి సుప్రీం అల్టిమేటంప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్భారతికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో సోమవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. గృహహింస, హత్యాయత్నం ఆరోపణలతో ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాల్సిందిగా సోమ్నాథ్ భారతి దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేయటంతో ఆయన సుప్రీం ...
సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలి.. సోమ్నాథ్ భారతికి సుప్రీంకోర్టు అల్టిమేటం
సోమనాథ్ భారతికి సుప్రీం అల్టిమేటం
తెలుగువన్
అమరావతి శంకుస్థాపన.. ముంబై సంస్థకు టెండర్
తెలుగువన్
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం దసరా రోజు అంటే అక్టోబర్ 22న ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. సింగపూర్ ప్రధాని.. తదితర ఇంకా ముఖ్య అతిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఇంత అంగరంగ వైభవంగా చేపట్టదలచిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముంబైకు చెందిన విజ్ క్రాఫ్ట్ అనే సంస్థ ...
వేడుకకు రైతుల్ని పిలుస్తాం: మంత్రి నారాయణ, అమరావతి టెండర్పై ట్విస్ట్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
తెలుగువన్
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం దసరా రోజు అంటే అక్టోబర్ 22న ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. సింగపూర్ ప్రధాని.. తదితర ఇంకా ముఖ్య అతిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఇంత అంగరంగ వైభవంగా చేపట్టదలచిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముంబైకు చెందిన విజ్ క్రాఫ్ట్ అనే సంస్థ ...
వేడుకకు రైతుల్ని పిలుస్తాం: మంత్రి నారాయణ, అమరావతి టెండర్పై ట్విస్ట్
Oneindia Telugu
ప్లెబిసైట్పై షరీఫ్ వాదనను తోసిపుచ్చిన కేంద్రం
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : జమ్మూ, కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) నిర్వహించాలంటూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన సూచనను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జమ్మూ, కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని పేర్కొంది. అంతేకాక, పొరుగుదేశం తమ భూభాగాన్ని తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తోందని ఆరోపించింది. కాశ్మీర్ సమస్య ...
కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ: బాన్ కీతో షరీఫ్Oneindia Telugu
ఐరాసలో మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తెచ్చిన పాక్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : జమ్మూ, కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) నిర్వహించాలంటూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన సూచనను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జమ్మూ, కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని పేర్కొంది. అంతేకాక, పొరుగుదేశం తమ భూభాగాన్ని తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తోందని ఆరోపించింది. కాశ్మీర్ సమస్య ...
కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ: బాన్ కీతో షరీఫ్
ఐరాసలో మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తెచ్చిన పాక్
News Articles by KSR
మైసూర్ ఎమ్.పి అద్బుత సాహసం
News Articles by KSR
మైసూర్ ఎమ్.పి ప్రతాపసింహ అధ్బుతమైన ఫీట్ చేశారు.ఆయన పదమూడువేల అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించాడు. ముప్పై ఎనిమిది సంవత్సరాల ఈ ఎమ్.పి పర్యాటక రంగం అబివృద్దిలో బాగంగా ఈ సాహసం చేశారు. ఆయన నాలుగు సీట్ల సిస్నా విమానంలో నుంచి కిందకు దూకడం ద్వారా స్కై డైవింగ్ చేశారు. ఆయన సురక్షితంగా లాండ్ అయిన తర్వాత ...
13వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఎంపీసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
మైసూర్ ఎమ్.పి ప్రతాపసింహ అధ్బుతమైన ఫీట్ చేశారు.ఆయన పదమూడువేల అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించాడు. ముప్పై ఎనిమిది సంవత్సరాల ఈ ఎమ్.పి పర్యాటక రంగం అబివృద్దిలో బాగంగా ఈ సాహసం చేశారు. ఆయన నాలుగు సీట్ల సిస్నా విమానంలో నుంచి కిందకు దూకడం ద్వారా స్కై డైవింగ్ చేశారు. ఆయన సురక్షితంగా లాండ్ అయిన తర్వాత ...
13వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఎంపీ
తెలుగువన్
డిశంబర్ నుంచి డిల్లీ-శాన్ ఫ్రానిస్కో ల మధ్య డైరెక్ట్ ఫ్లయిట్స్
తెలుగువన్
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం కాలిఫోర్నియాలోని శాన్ హెసేస్ సాప్ సెంటర్లో ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ డిల్లీ నుంచి శాన్ ఫ్రానిస్కోకి నేరుగా విమానసేవలు (డైరెక్ట్ ఫ్లయిట్) ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నుంచి వారానికి మూడుసార్లు డిల్లీ- ...
'ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ ఫ్లైట్'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
తెలుగువన్
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం కాలిఫోర్నియాలోని శాన్ హెసేస్ సాప్ సెంటర్లో ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ డిల్లీ నుంచి శాన్ ఫ్రానిస్కోకి నేరుగా విమానసేవలు (డైరెక్ట్ ఫ్లయిట్) ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నుంచి వారానికి మూడుసార్లు డిల్లీ- ...
'ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ ఫ్లైట్'
సాక్షి
'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'
సాక్షి
ముంబయి: గణేశ్ శోభాయాత్ర కార్యక్రమం ఓ మహిళకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. ముంబయి పోలీసులు ఆమె చుట్టూ మూగి తమ చేతులకు పనిచెప్పారు. తీవ్రంగా కొడుతూ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటని అనుకుంటున్నారా.. గణపతి మందిరాన్ని దర్శించేందుకు వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించడమే. దేశ వ్యాప్తంగా గణేశ్ ...
పోలీసుల పైశాచికం: మహిళలను తీవ్రంగా కొట్టి ఈడ్చారు(వీడియో)Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ముంబయి: గణేశ్ శోభాయాత్ర కార్యక్రమం ఓ మహిళకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. ముంబయి పోలీసులు ఆమె చుట్టూ మూగి తమ చేతులకు పనిచెప్పారు. తీవ్రంగా కొడుతూ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటని అనుకుంటున్నారా.. గణపతి మందిరాన్ని దర్శించేందుకు వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించడమే. దేశ వ్యాప్తంగా గణేశ్ ...
పోలీసుల పైశాచికం: మహిళలను తీవ్రంగా కొట్టి ఈడ్చారు(వీడియో)
沒有留言:
張貼留言