సాక్షి
అమల్లోకి నేపాల్ రాజ్యాంగం
సాక్షి
కఠ్మాండు: ఏడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత సాకారమైన చరిత్రాత్మక రాజ్యాంగాన్ని నేపాల్ ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హిమాలయ దేశం హిందూ రాచరిక రాజ్యం నుంచి పూర్తి లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశాన్ని ఏడు సమాఖ్య రాష్ట్రాలుగా విభజిస్తూ రాజ్యాంగంలో చేసిన ప్రకటనపై మదేశీ తెగ ప్రజల నిరసన మధ్య ...
ఇక నేపాల్ లౌకిక రాజ్యంAndhrabhoomi
నేపాల్ ఇక లౌకిక రిపబ్లిక్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు: ఏడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత సాకారమైన చరిత్రాత్మక రాజ్యాంగాన్ని నేపాల్ ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హిమాలయ దేశం హిందూ రాచరిక రాజ్యం నుంచి పూర్తి లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశాన్ని ఏడు సమాఖ్య రాష్ట్రాలుగా విభజిస్తూ రాజ్యాంగంలో చేసిన ప్రకటనపై మదేశీ తెగ ప్రజల నిరసన మధ్య ...
ఇక నేపాల్ లౌకిక రాజ్యం
నేపాల్ ఇక లౌకిక రిపబ్లిక్
Oneindia Telugu
కాశ్మీర్ పాక్లో ఎప్పటికీ భాగం కాదు: ఫరూక్ అబ్దుల్లా
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్ల శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతం ఎన్నటికీ పాకిస్థాన్లో భాగం కాబోదన్నారు. ఇది అణుబాంబులతో పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. చర్చల ద్వారా మాత్రమే ముందడుగు వేయగలమని అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్పై చర్చ అనే ...
ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు: కాశ్మీర్ పాక్ లో ఎప్పటికీ అంతర్భాగం కాదుTelugupopular
కాశ్మీర్ ఎప్పటికీ పాక్లో భాగం కాబోదుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్ల శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతం ఎన్నటికీ పాకిస్థాన్లో భాగం కాబోదన్నారు. ఇది అణుబాంబులతో పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. చర్చల ద్వారా మాత్రమే ముందడుగు వేయగలమని అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్పై చర్చ అనే ...
ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు: కాశ్మీర్ పాక్ లో ఎప్పటికీ అంతర్భాగం కాదు
కాశ్మీర్ ఎప్పటికీ పాక్లో భాగం కాబోదు
సాక్షి
పాక్ వైమానిక స్థావరంపై 'ఉగ్ర'దాడి
సాక్షి
పెషావర్: పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరారు. ఖైబర్ పంక్తూన్క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరంలో, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ ...
పాక్ వైమానిక స్థావరంపై తాలిబన్ల దాడి: 30 మంది మృతిప్రజాశక్తి
పాక్లో ఉగ్రవాదులదాడి: 30కి చేరిన మృతుల సంఖ్యAndhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
పెషావర్: పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరారు. ఖైబర్ పంక్తూన్క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరంలో, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ ...
పాక్ వైమానిక స్థావరంపై తాలిబన్ల దాడి: 30 మంది మృతి
పాక్లో ఉగ్రవాదులదాడి: 30కి చేరిన మృతుల సంఖ్య
Andhrabhoomi
టర్కీలో 13మంది శరణార్థులు మృతి
Namasthe Telangana
అంకారా, సెప్టెంబర్ 20: టర్కీలోని కనక్కలె పోర్టునుంచి గ్రీస్లోని లెస్బోస్ దీవికి వెళ్తున్న ఓ బోటు టర్కీ సముద్రజలాల్లో ఫెర్రీని ఢీకొట్టడంతో మునిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు చిన్న పిల్లలు సహా 13మంది మృతిచెందినట్లు టర్కిష్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. బోటులో 46మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో 20 మందిని టర్కీ ...
750 మందిని కాపాడిన స్వచ్ఛంద సంస్థAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
అంకారా, సెప్టెంబర్ 20: టర్కీలోని కనక్కలె పోర్టునుంచి గ్రీస్లోని లెస్బోస్ దీవికి వెళ్తున్న ఓ బోటు టర్కీ సముద్రజలాల్లో ఫెర్రీని ఢీకొట్టడంతో మునిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు చిన్న పిల్లలు సహా 13మంది మృతిచెందినట్లు టర్కిష్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. బోటులో 46మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో 20 మందిని టర్కీ ...
750 మందిని కాపాడిన స్వచ్ఛంద సంస్థ
Oneindia Telugu
ఒబామా సంచలనం: 'గే' చేతికి ఆర్మీ పగ్గాలు?
Oneindia Telugu
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న 'గే' వ్యక్తికి అమెరికా ఆర్మీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా తదుపరి ఆర్మీ సెక్రటరీగా ఎరిక్ ఫాన్నింగ్ను బరాక్ ఒబామా నామినేట్ చేశారు. Obama nominates openly gay man to lead Army. గతంలో ఎరిక్ ఫాన్నింగ్ తనకు తాను 'గే'గా ...
అమెరికా ఆర్మీ కార్యదర్శిగా ''గే'': ఒబామా సంచలన నిర్ణయంవెబ్ దునియా
'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు?సాక్షి
అమెరికా ఆర్మీ పగ్గాలు 'గే' చేతికి ..డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న 'గే' వ్యక్తికి అమెరికా ఆర్మీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా తదుపరి ఆర్మీ సెక్రటరీగా ఎరిక్ ఫాన్నింగ్ను బరాక్ ఒబామా నామినేట్ చేశారు. Obama nominates openly gay man to lead Army. గతంలో ఎరిక్ ఫాన్నింగ్ తనకు తాను 'గే'గా ...
అమెరికా ఆర్మీ కార్యదర్శిగా ''గే'': ఒబామా సంచలన నిర్ణయం
'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు?
అమెరికా ఆర్మీ పగ్గాలు 'గే' చేతికి ..
వెబ్ దునియా
మృతి చెందిన దుబాయ్ రాజు కుమారుడు... 3 రోజులు సంతాప దినాలు
వెబ్ దునియా
దుబాయ్ రాజు కుమారుడు, అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ రషీద్ బిన్ మహమ్మద్(33) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంతో యూఏఈ ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. మూడు రోజుల పాటు సంతాపదినాలను పాటించింది. రషీద్ 2002లో పట్టభద్రుడయ్యాడు. అతని మరణంతో జెండాను అవనతం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలను ...
దుబాయ్ రాజకుమారుడి హఠాన్మరణంOneindia Telugu
దుబాయ్ రాజు కుమారుడు మృతిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దుబాయ్ రాజు కుమారుడు, అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ రషీద్ బిన్ మహమ్మద్(33) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంతో యూఏఈ ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. మూడు రోజుల పాటు సంతాపదినాలను పాటించింది. రషీద్ 2002లో పట్టభద్రుడయ్యాడు. అతని మరణంతో జెండాను అవనతం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలను ...
దుబాయ్ రాజకుమారుడి హఠాన్మరణం
దుబాయ్ రాజు కుమారుడు మృతి
వెబ్ దునియా
రాజధాని శంకుస్థాపనా ప్రైవేటుకే !
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరకు దాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ సైతం ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించనుంది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఈవెంట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచింది. ఈ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తే సాధారణంగా ఉంటుందని ...
అమరావతి శంకుస్థాపనకు మోడీతో సింగపూర్, జపాన్ ప్రధాన మంత్రులువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరకు దాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ సైతం ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించనుంది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఈవెంట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచింది. ఈ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తే సాధారణంగా ఉంటుందని ...
అమరావతి శంకుస్థాపనకు మోడీతో సింగపూర్, జపాన్ ప్రధాన మంత్రులు
సాక్షి
ఆడవాళ్ల గ్రామమండీ..!
సాక్షి
ఉమోజా(కెన్యా) : ఆడవాళ్ల కోసం స్పెషల్ బస్సులు చూశాం.. షీ క్యాబులు, లేడీస్ స్పెషల్ రైళ్లు, రెస్టారెంట్లు, కిట్టీ పార్టీల సంగతులూ విన్నాం. అయితే, ప్రత్యేకించి ఆడవాళ్ల కోసమే నిర్మించిన గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇటువంటి గ్రామం కెన్యాలో ఉంది. విధివంచిత మహిళలకు స్వర్గధామంగా.. మగవాసనకు దూరంగా ఉండే ఈ గ్రామం పేరు ఉమోజా.
ఇంకా మరిన్ని »
సాక్షి
ఉమోజా(కెన్యా) : ఆడవాళ్ల కోసం స్పెషల్ బస్సులు చూశాం.. షీ క్యాబులు, లేడీస్ స్పెషల్ రైళ్లు, రెస్టారెంట్లు, కిట్టీ పార్టీల సంగతులూ విన్నాం. అయితే, ప్రత్యేకించి ఆడవాళ్ల కోసమే నిర్మించిన గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇటువంటి గ్రామం కెన్యాలో ఉంది. విధివంచిత మహిళలకు స్వర్గధామంగా.. మగవాసనకు దూరంగా ఉండే ఈ గ్రామం పేరు ఉమోజా.
20 చిన్నతరహా ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా
Namasthe Telangana
బీజింగ్, సెప్టెంబర్ 20: ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. న్యూ జనరేషన్ క్యారియర్ రాకెట్తో ఆదివారం మరో 20 చిన్న తరహా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాలుష్య రహిత ఇంధనంతో పర్యావరణానికి ముప్పు కలిగించని విధంగా కొత్తగా లిక్విడ్ ప్రొపెల్లెంట్ను చైనా రూపొందించింది. లాంగ్ మార్చ్-6 ...
ఒకేసారి 20 ఉపగ్రహాలతో నింగిలోకిిప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
బీజింగ్, సెప్టెంబర్ 20: ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. న్యూ జనరేషన్ క్యారియర్ రాకెట్తో ఆదివారం మరో 20 చిన్న తరహా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాలుష్య రహిత ఇంధనంతో పర్యావరణానికి ముప్పు కలిగించని విధంగా కొత్తగా లిక్విడ్ ప్రొపెల్లెంట్ను చైనా రూపొందించింది. లాంగ్ మార్చ్-6 ...
ఒకేసారి 20 ఉపగ్రహాలతో నింగిలోకిి
బాధితురాలితో వివాహేతర సంబంధం
సాక్షి
చాంద్రాయణగుట్ట : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు నగర పోలీస్ కమిషనర్ ప్రయత్నిస్తుంటే... ఛత్రినాకలో ఓ హెడ్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చిన బాధితురాలితో వివాహేతర సంబంధంపెట్టుకొని రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... ఛత్రినాక ...
ఇంకా మరిన్ని »
సాక్షి
చాంద్రాయణగుట్ట : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు నగర పోలీస్ కమిషనర్ ప్రయత్నిస్తుంటే... ఛత్రినాకలో ఓ హెడ్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చిన బాధితురాలితో వివాహేతర సంబంధంపెట్టుకొని రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... ఛత్రినాక ...
沒有留言:
張貼留言