Namasthe Telangana
సెంచరీ ఫీట్ ఫిట్నెస్ హిట్
Namasthe Telangana
టీమ్ ఇండియా చింతించాల్సిన పనిలేదిక. సౌతాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్కు ముందు శిఖర్ ధవన్ సూపర్ ఫామ్లోకొచ్చేశాడు. మొన్న శ్రీలంకతో సిరీస్ నుంచి గాయంతో వైదొలిగిన ఈ ఢిల్లీ ఓపెనర్ బంగ్లా-ఏతో మూడ్రోజుల మ్యాచ్లో తనదైన ప్రదర్శనతో ఫిట్నెస్ పరీక్షలో డిస్టింక్షన్లో పాసయ్యాడు. ఇప్పటికే సఫారీలతో సిరీస్లో టీ20, వన్డే జట్లకు ఎంపికైన ధవన్ తాజా ...
శిఖర్ ధవన్ సెంచరీసాక్షి
ధవన్ అజేయ సెంచరీఆంధ్రజ్యోతి
ధావన్ అజేయ శతకంAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
టీమ్ ఇండియా చింతించాల్సిన పనిలేదిక. సౌతాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్కు ముందు శిఖర్ ధవన్ సూపర్ ఫామ్లోకొచ్చేశాడు. మొన్న శ్రీలంకతో సిరీస్ నుంచి గాయంతో వైదొలిగిన ఈ ఢిల్లీ ఓపెనర్ బంగ్లా-ఏతో మూడ్రోజుల మ్యాచ్లో తనదైన ప్రదర్శనతో ఫిట్నెస్ పరీక్షలో డిస్టింక్షన్లో పాసయ్యాడు. ఇప్పటికే సఫారీలతో సిరీస్లో టీ20, వన్డే జట్లకు ఎంపికైన ధవన్ తాజా ...
శిఖర్ ధవన్ సెంచరీ
ధవన్ అజేయ సెంచరీ
ధావన్ అజేయ శతకం
ఆంధ్రజ్యోతి
ఆసియా రోయింగ్లో భారత్కు 7 పతకాలు
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: బీజింగ్లో ముగిసిన ఆసియా రోయింగ్ చాంపియన్షిప్లో భారత్ ఏడు పతకాలు సాధించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం కపిల్ శర్మ, జస్వీందర్ సింగ్, రాజేష్ వర్మ, మహమ్మద్ ఆజాద్ సభ్యులుగా ఉన్న భారత జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకొని రజత పతకాన్ని అందుకుంది. లైట్ వెయిట్ డబుల్ స్కల్ ఈవెంట్లో విక్రం సింగ్, షొకేందర్ ...
భారత్కు ఏడు పతకాలుసాక్షి
రోయింగ్లో భారత్కు 7 పతకాలుఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: బీజింగ్లో ముగిసిన ఆసియా రోయింగ్ చాంపియన్షిప్లో భారత్ ఏడు పతకాలు సాధించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం కపిల్ శర్మ, జస్వీందర్ సింగ్, రాజేష్ వర్మ, మహమ్మద్ ఆజాద్ సభ్యులుగా ఉన్న భారత జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకొని రజత పతకాన్ని అందుకుంది. లైట్ వెయిట్ డబుల్ స్కల్ ఈవెంట్లో విక్రం సింగ్, షొకేందర్ ...
భారత్కు ఏడు పతకాలు
రోయింగ్లో భారత్కు 7 పతకాలు
Andhrabhoomi
భారత్ 'ఎ'కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 28: బంగ్లాదేశ్ 'ఎ'తో జరుగుతున్న మూడు రోజుల అనధికార టెస్టు మ్యాచ్లో భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ను ఐదు వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించి, ఆతర్వాత బంగ్లాదేశ్ 'ఎ'ను రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులకు పరిమితం చేసింది.
విజయానికి 8 వికెట్లుNamasthe Telangana
బంగ్లా ఎ టెస్ట్లో ఆధిక్యంలో యువ భారత్ఆంధ్రజ్యోతి
భారత్ 'ఎ'కు భారీ ఆధిక్యంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 28: బంగ్లాదేశ్ 'ఎ'తో జరుగుతున్న మూడు రోజుల అనధికార టెస్టు మ్యాచ్లో భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ను ఐదు వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించి, ఆతర్వాత బంగ్లాదేశ్ 'ఎ'ను రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులకు పరిమితం చేసింది.
విజయానికి 8 వికెట్లు
బంగ్లా ఎ టెస్ట్లో ఆధిక్యంలో యువ భారత్
భారత్ 'ఎ'కు భారీ ఆధిక్యం
ఆంధ్రజ్యోతి
స్వఛ్చ భారత్ కోసం సచిన్ పాట!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ గాయకుడి అవతారమెత్తాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'స్వచ్ఛ భారత్' కోసం సచిన్ తన గాత్రాన్ని అందించాడు. ఇప్పటికే కంపోజింగ్ పూర్తి చేసుకున్న ఈ గీతం గాంధీ జయంతి (అక్టోర్ 2) రోజున విడుదల చేయనున్నారు. సంగీత దర్శక త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ స్వరకల్పనలో ఈ పాట ...
పాట పాడిన సచిన్!సాక్షి
స్వచ్ఛ భారత్ కోసం పాట: గొంతు కలిపిన సచిన్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ గాయకుడి అవతారమెత్తాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'స్వచ్ఛ భారత్' కోసం సచిన్ తన గాత్రాన్ని అందించాడు. ఇప్పటికే కంపోజింగ్ పూర్తి చేసుకున్న ఈ గీతం గాంధీ జయంతి (అక్టోర్ 2) రోజున విడుదల చేయనున్నారు. సంగీత దర్శక త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ స్వరకల్పనలో ఈ పాట ...
పాట పాడిన సచిన్!
స్వచ్ఛ భారత్ కోసం పాట: గొంతు కలిపిన సచిన్
వెబ్ దునియా
ఐపీఎల్ మ్యాచ్లు ఎంతో నేర్పించాయన్న డుప్లెసిస్.. భారత్కు కష్టమేనా?
వెబ్ దునియా
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటం తనకు ఎంతగానో ఉపయోగపడనుందని దక్షిణాఫ్రికా టీ-ట్వంటీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు ఢిల్లీకి చేరుకుని ప్రాక్టీస్కు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి తామెంతో నేర్చుకున్నామన్నాడు. భారత్తో సిరీస్ సందర్భంగా ఐపీఎల్లో ట్వంటీ20లు ఆడిన అనుభవం ...
సమర సన్నాహం..ఆంధ్రజ్యోతి
'ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నాం'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటం తనకు ఎంతగానో ఉపయోగపడనుందని దక్షిణాఫ్రికా టీ-ట్వంటీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు ఢిల్లీకి చేరుకుని ప్రాక్టీస్కు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి తామెంతో నేర్చుకున్నామన్నాడు. భారత్తో సిరీస్ సందర్భంగా ఐపీఎల్లో ట్వంటీ20లు ఆడిన అనుభవం ...
సమర సన్నాహం..
'ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నాం'
టోక్యో ఒలింపిక్స్లో కొత్తగా ఐదు క్రీడలు..!
ఆంధ్రజ్యోతి
టోక్యో: 2020 ఒలింపిక్స్లో బేస్బాల్, కరాటె, స్కేట్ బోర్డ్, క్లైంబింగ్, సర్ఫింగ్ క్రీడలకు స్థానం కల్పించాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సిఫారసు చేశారు. ఇవి ఆమోద ముద్ర పొందితే అదనంగా మరో 18 పతకాల కోసం 474 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం పోటీపడేందుకు కొన్ని క్రీడలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే ...
టోక్యో ఒలింపిక్స్కు అదనంగా ఐదు క్రీడలుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
టోక్యో: 2020 ఒలింపిక్స్లో బేస్బాల్, కరాటె, స్కేట్ బోర్డ్, క్లైంబింగ్, సర్ఫింగ్ క్రీడలకు స్థానం కల్పించాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సిఫారసు చేశారు. ఇవి ఆమోద ముద్ర పొందితే అదనంగా మరో 18 పతకాల కోసం 474 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం పోటీపడేందుకు కొన్ని క్రీడలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే ...
టోక్యో ఒలింపిక్స్కు అదనంగా ఐదు క్రీడలు
సాక్షి
బూట్ క్యాంప్కు ధోని సేన!
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికాతో సుదీర్ఘమైన క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో 72 రోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని బూట్ క్యాంప్ (కఠోర శిక్షణ)ను నిర్వహించడానికి బీసీసీఐ సన్నద్ధమైంది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి సలహా మేరకు అతని నేతృత్వంలో రెండు ...
దక్షిణాఫ్రికాతో 72 రోజుల సుదీర్ఘ సిరీస్: 7వేల అడుగుల ఎత్తులో బూట్ క్యాంప్!!వెబ్ దునియా
దక్షిణాఫ్రికా సిరిస్: ధోని సేనకు ఆర్మీ తరహా శిక్షణthatsCricket Telugu
ధోనీ సేనకు ఆర్మీ తరహా శిక్షణ..!ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికాతో సుదీర్ఘమైన క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో 72 రోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని బూట్ క్యాంప్ (కఠోర శిక్షణ)ను నిర్వహించడానికి బీసీసీఐ సన్నద్ధమైంది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి సలహా మేరకు అతని నేతృత్వంలో రెండు ...
దక్షిణాఫ్రికాతో 72 రోజుల సుదీర్ఘ సిరీస్: 7వేల అడుగుల ఎత్తులో బూట్ క్యాంప్!!
దక్షిణాఫ్రికా సిరిస్: ధోని సేనకు ఆర్మీ తరహా శిక్షణ
ధోనీ సేనకు ఆర్మీ తరహా శిక్షణ..!
ఆంధ్రజ్యోతి
శశాంక్ను ప్రతిపాదించనున్న దాదా!
ఆంధ్రజ్యోతి
కోల్కతా: బీసీసీఐ అధ్యక్ష పీఠంపై కూర్చునేదెవరో దాదాపుగా ఖరారైంది. అంతా సవ్యంగా జరిగితే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశా (ఎస్జీఎమ్)నికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రెసిడెంట్ హోదాలో సౌరవ్ గంగూలీ తొలిసారి హాజరవడమే కాకుండా.. ఈస్ట్జోన్ తరఫున శశాంక్ మనోహర్ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించనున్నాడు. బోర్డు అధ్యక్ష పదవికి ...
మనోహర్కు గంగూలీ మద్దతు!సాక్షి
గంగూలీ సైతం: బీసీసీఐ అధ్యక్షుడిగా తెరపైకి కొత్త పేరుthatsCricket Telugu
అధ్యక్షుడిగా మనోహర్!Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కోల్కతా: బీసీసీఐ అధ్యక్ష పీఠంపై కూర్చునేదెవరో దాదాపుగా ఖరారైంది. అంతా సవ్యంగా జరిగితే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశా (ఎస్జీఎమ్)నికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రెసిడెంట్ హోదాలో సౌరవ్ గంగూలీ తొలిసారి హాజరవడమే కాకుండా.. ఈస్ట్జోన్ తరఫున శశాంక్ మనోహర్ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించనున్నాడు. బోర్డు అధ్యక్ష పదవికి ...
మనోహర్కు గంగూలీ మద్దతు!
గంగూలీ సైతం: బీసీసీఐ అధ్యక్షుడిగా తెరపైకి కొత్త పేరు
అధ్యక్షుడిగా మనోహర్!
సాక్షి
తొలి పోరుకు దక్షిణాఫ్రికా సిద్ధం
సాక్షి
న్యూఢిల్లీ: భారత పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు తొలి పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి పాలం మైదానంలో మంగళవారం జరిగే టి20 వార్మప్ మ్యాచ్లో సఫారీలు, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో తలపడనున్నారు. శుక్రవారం భారత్తో తొలి టి20 మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ గేమ్లో పూర్తి స్థాయి జట్టును బరిలోకి ...
తొలి పోరుకు సఫారీలు సిద్ధంప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు తొలి పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి పాలం మైదానంలో మంగళవారం జరిగే టి20 వార్మప్ మ్యాచ్లో సఫారీలు, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో తలపడనున్నారు. శుక్రవారం భారత్తో తొలి టి20 మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ గేమ్లో పూర్తి స్థాయి జట్టును బరిలోకి ...
తొలి పోరుకు సఫారీలు సిద్ధం
సాక్షి
మరో 'గ్రాండ్ స్లామ్' అనుమానమే
ప్రజాశక్తి
మల్లోర్క : తన కెరీర్లో మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవడంపై రఫెల్ నాదల్ అనుమానం వ్యక్తం చేశాడు. తాను ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదని, తనకు మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుందనే ఆశకలగడం లేదని తన కెరీర్లో 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన నాదల్ అన్నాడు. 'ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ ...
మరో టైటిల్ పై ఏమీ చెప్పలేను!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
మల్లోర్క : తన కెరీర్లో మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవడంపై రఫెల్ నాదల్ అనుమానం వ్యక్తం చేశాడు. తాను ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదని, తనకు మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుందనే ఆశకలగడం లేదని తన కెరీర్లో 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన నాదల్ అన్నాడు. 'ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ ...
మరో టైటిల్ పై ఏమీ చెప్పలేను!
沒有留言:
張貼留言