2015年9月11日 星期五

2015-09-12 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
సత్యం రాజు కుటుంబీకులను ట్రేడింగ్‌కు అనుమతించొద్దు   
సాక్షి
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానాలు విధించిన దరిమిలా స్టాక్ ఎక్స్చేంజీలు తదుపరి చర్య లు మొదలుపెట్టాయి. స్కామ్ లో నిందితులైన సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజుతో పాటు ఆయన సంబంధీకులు, సంస్థలు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో ఏడేళ్ల పాటు పాల్గొనకుండా చూడాలని ట్రేడింగ్ సభ్యులకు ...

సత్యం ఫ్యామిలీకి మరో ఝలక్‌   NTVPOST
రామలింగరాజుతో పాటు మొత్తం 10 మందికి సెబీ నుంచి నోటీసులు   వెబ్ దునియా
సత్యం రాజు కుటుంబానికి సెబి ఝలక్‌   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
ప్రజాశక్తి   
Telangana99   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
12 మంది దోషులుగా నిర్ధారణ   
సాక్షి
శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ముంబై: ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే ...

ముంబై రైళ్ల బాంబు పేలుళ్లలో 12 మంది దోషులుగా నిర్ధారణ   ఆంధ్రజ్యోతి
ముంబై బాంబు పేలుళ్లు: 12 మందికి శిక్ష ఖరారు   Oneindia Telugu
ముంబై పేలుళ్ల కేసులో 12 మంది దోషులు   ప్రజాశక్తి
Andhrabhoomi   
Telangana99   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన మోడీ: 40 మంది ఎంపీల కుట్ర   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఘాటైన విమర్శలు చేశారు. దేశాభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే దీనికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారంటూ పార్లమెంట్ వర్షాకాల అనిశ్చితిపై కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ...

ఆ 40మంది ఎంపీలూ...కుట్ర చేస్తున్నారు   తెలుగువన్
'40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారు'   సాక్షి
దేశాభివృద్ధిని అడ్డు‌కుంటుంది ఆ 40మందే : నరేందమ్రోడీ   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బీహార్ ఎన్నికల షెడ్యూల్   
Telangana99
తెలంగాణ99.కామ్: బుధవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీంజైదీ బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన వెల్లడించారు. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాకలు ఎన్నికలు జరుగునున్నాయి. నవంబర్ 29తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది.ఎన్నికల సందర్భంగా 29 జిల్లాలు నక్సల్ ...

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల   Telugu Times (పత్రికా ప్రకటన)
మోగిన బిహార్ ఎన్నికల నగారా   Andhrabhoomi
బిహార్ పోరు నగారా!   సాక్షి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 20 వార్తల కథనాలు »   


శరణార్ధులపై కెమెరావుమన్‌ పైశాచికత్వం   
ప్రజాశక్తి
బుడాపెస్ట్‌ : సెర్బియాతో గల సరిహద్దు దాటి హంగరీలోకి ప్రవేశించబోతున్న శరణార్ధులను కాలితో తన్నడం ద్వారా హంగరీకి చెందిన కెమెరావుమన్‌ పెట్రా లాస్‌జ్లో తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ఆమె పాల్పడిన ఆ చర్య హంగరీ మీడియాలో బాగా ప్రచారమైంది. దాంతో ఎన్‌వన్‌ టివి యాజమాన్యం ఆమెను వెంటనే డిస్మిస్‌ చేసింది. రోస్‌జెక్‌ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మోడీ ఆ కేసులో తలదూర్చారు.. పీపీ రోహిణి ఆరోపణ.. సుప్రీం నోటీసులు!   
వెబ్ దునియా
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో ఉదాసీనంగా ఉండాలని, జాతీయ దర్యాప్తు అధికారుల (ఎన్ఐఏ) నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని స్పెషల్ పీపీ రోహిణి ఆరోపించడం ద్వారా సుప్రీంకోర్టు మండిపడింది. మోడీ సర్కార్ ...

మోదీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు   సాక్షి
ప్రధాని మోడీకి సుప్రీం షాక్   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
మోడీ సర్కారుకు నోటీసులు ఇచ్చి‌న సుప్రీంకోర్టు   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'హవాలబాజ్': సోనియాకు కౌంటర్ ఇచ్చిన మోడీ   
Oneindia Telugu
భోపాల్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని గాలి మాటలు(హవాబాజ్) చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సోనియా విమర్శలకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కౌంటర్ ఇచ్చారు. నల్లధనాన్ని వెనక్కు ...

కుంభకోణదారులు భయపడుతున్నారు   సాక్షి
సోనియాకు నరేంద్ర మోడీ కౌంటర్... దొంగే.. దొంగాదొంగా అంటున్నారు...   వెబ్ దునియా
దేశాభివృద్ధికి కాంగ్రెస్ ఆటంకం :మోదీ   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముగ్గురిని చంపేశాం: నిన్నూ లేపేస్తామంటూ లేఖ   
Oneindia Telugu
మైసూరు: "నన్ను ఎవ్వరు ఏమి చెయ్యలేరని అనుకోవద్దు, 12 సంవత్సరాల నుంచి నిన్ను గమనిస్తున్నాం, నిన్నుఅంతం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము, ఇప్పటికే మా చేతిలో ముగ్గురు రచయితలు అంతం అయ్యారు, ఇక నువ్వు రోజులు దగ్గర పెట్టుకో, నీ పని అయిపోయింది" అంటూ ఒక రచయితకు బెదిరింపు లేఖ వచ్చింది. "నిన్ను పోలీసులు కాదు కదా ఆ దేవుడు కూడ ...

మరో కన్నడ రచయితకు బెదిరింపులు... ఇక రోజులు లెక్కపెట్టుకోమని హెచ్చరిక   వెబ్ దునియా
'ఇప్పుడు చావు నీ వంతు.. రోజులు లెక్కపెట్టుకో'   సాక్షి
ప్రముఖ రచయిత భగవాన్ కు బెదిరింపు లేఖ   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
జమ్ము కాశ్మీర్ లో గోమాంసం బ్యాన్   
Teluguwishesh
జమ్మూకాశ్మీర్ హైకోర్టు గోమాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ నిషేధం కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించింది. ముంబైలో గో మాంసంపై నిషేధం అమలుతో తలెత్తిన వివాదం పరిష్కారం కాకముందే జమ్మూ కాశ్మీర్ లో గో మాంసం అమ్మకాలపై హైకోర్టు నిషేధం విధించడం చర్చనీయాంశమైంది. గోమాంసం ...

మాంసం అమ్మకాలపై నిషేధం కొన‌సాగితే విపరీత పరిణామాలు : మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ   ప్రజాశక్తి
'దేశానికి హాని చేయాలనుకుంటోంది'   సాక్షి
మహారాష్ట్ర, హర్యానాల్లోనే కాదు.. జమ్మూ కాశ్మీర్‌లోనూ గోమాంసంపై నిషేధం!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మరో సర్వే నితీష్‌కి షాక్: బిజెపిదే గెలుపు, 125సీట్లు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాల పైన సర్వేల ఫలితాలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. నిన్న ఇండియా టుడే ఛానల్ తరఫున సీ ఓటర్ జరిపిన సర్వేలో మహాకూటమి గెలుస్తున్నట్లుగా తేలింది. తాజాగా, నితీష్ కుమార్ - లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూటమి షాక్ తగులుతోందని మరో సర్వే తేల్చింది. బీహార్ ఎన్నికల్లో బిజెపి కూటమికే ఎక్కువ విజయ ...

నితీష్‌కే మొగ్గు   ప్రజాశక్తి
ఆ ఎన్నికలు రాష్ట్రానికే పరిమితం కావు..   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言