2015年9月11日 星期五

2015-09-12 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
మక్కా మసీదులో ఘోర ప్రమాదం   
సాక్షి
ముస్లింలకు అత్యంత పవిత్రస్థలమైన మక్కా మసీదులో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం కుప్పకూలి మసీదు ప్రాంగణంలో పడింది. 107 మంది మృత్యువాతపడగా... మరో 184 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ అరేబియాలోని మక్కా మసీదును హజ్ యాత్రను పురస్కరించుకొని ఏటా ...

మక్కాలో కూలిన భారీ క్రేన్... 87 మంది మృతి.. 180 మందికి గాయాలు   వెబ్ దునియా
మక్కామసీద్ లో క్రేన్ కూలి 107 మంది మృతి   NTVPOST
మక్కాలో ఘోర ప్రమాదం..65 మంది మ‌ృతి   ఆంధ్రజ్యోతి
Vaartha   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమెరికాలో రోడ్డు ప్రమాదం..బాపట్ల ఫార్మసిస్టు మాధవి మృతి   
ఆంధ్రజ్యోతి
బాపట్లటౌన్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్న బాపట్లకు చెందిన ఫార్మసిస్టు బాలినేని మాధవీ చౌదరి కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె బాపట్లలోని వివేకానందకాలనీలో నివాసముంటున్న రిటైర్డ్‌ సబ్‌రిజిస్ర్టార్‌ బాలినేని సాంబశివరావు, సీతాదేవిల కుమార్తె. బీ-ఫార్మసీ వరకు బాపట్లలోనే విద్యనభ్యసించిన మాధవి... స్థానిక ...

అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం   సాక్షి
అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల ఫార్మాసిస్ట్ మాధవి మృతి   Oneindia Telugu
అమెరికాలో రోడ్డుప్రమాదం బాపట్ల మహిళ మృతి   Vaartha
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ తీసుకున్నాడు   
Oneindia Telugu
నన్నింగ్: చైనాలోని నన్నింగ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసి ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. అంతేగాక, ఆ సెల్ఫీని తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసి పైశాచికాన్ని చాటుకున్నాడు. అతడు చేసిన పోస్ట్ పై నలువైపుల నుంచి విమర్శలు రావడంతోపాటు అతడ్ని కటకటాల వెనక్కి నెట్టింది. వివరాల్లోకి ...

ప్రియురాలి శవంతో సెల్ఫీ!   సాక్షి
సెల్ఫీతో పైశాచికత్వం ప్రియురాలి హత్య, డెడ్‌బాడీతో సెల్ఫీ...   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
"ఇంటిలో కుక్కలు పెంచితే కాల్చి పారేస్తాం"   
Oneindia Telugu
బీజింగ్: పెంపుడు కుక్కలు ఇంట్లో ఉంటే కాల్చి చంపేస్తామని తూర్పు చైనాలోని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. సెప్టెంబర్ 10 లోపు పెంపుడు కుక్కలను ఇక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. షాన్ డాండ్ ప్రావిన్స్ లోని డయాంగ్ జిల్లా అధికారులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే ఇంటికి వచ్చి ఆ కుక్కలను ...

కుక్కల పెంపకంపై నిషేధం.. పెంచితే కాల్చివేత   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇస్లామిక్ స్టేట్ వార్నింగ్: జపాన్ హై అలర్ట్   
Oneindia Telugu
టోక్యో: ఉగ్రవాదులు దాడులు చేస్తామని బెదిరించడంతో జపాన్ అలర్ట్ అయ్యింది. ప్రపంచ దేశాల్లోని తమ విదేశాంగ శాఖ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని తమ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా, హెర్జిగోవినా, మలేషియా, బోస్నియా లో తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) ప్రకటించారు.
బెదిరింపులతో జపాన్ అలర్ట్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
డిజి స్థాయి ఇండో, పాక్‌ చర్చలు   
Vaartha
న్యూఢిల్లీ : భారత్‌ పాకిస్తాన్‌లమధ్య జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం స్తంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇరుదేశాల సరిహద్దు భద్రత దళాల డిజిస్థాయి అధికారుల సమావేశం ఆరంభం అయింది. 16 మంది సభ్యులున్న పాకిస్తానీ బృందం సరిహద్దు భద్రతాదళం కేంద్ర కార్యాలయానికి వచ్చింది. పాకిస్తాన్‌ రేంజర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ ...

భారత్‌ పాక్‌ డిజి స్థాయి చర్చలు ప్రారంభం   ప్రజాశక్తి
నేడు ఇండో-పాక్ డిజి స్థాయి భేటీ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చందమామ ఆ పక్క రహస్యం చైనా చేతిలో...   
Oneindia Telugu
భూమి నుంచి చందమామ తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది. అదే చంద్రుడికి అవతలి వైపు బూడిద రంగులో ఉంటుంది. చంద్రుని ఆవలివైపు భూమిపై నుంచి ఎప్పటికీ కనిపించదు. అయితే ఇటీవల నాసా ఉపగ్రహం ఒకటి చంద్రమండలం ఆవలివైపును చిత్రీకరించిన ఫొటోలు విడుదల చేసింది. చైనా ఇప్పుడు చంద్రమండలం అవతలి వైపును పరిశోధించేందుకు సిద్ధమైంది. భూమికి ...

చంద్రుడి వెనక ఏముంది..   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బిన్ లాడెన్ వెళ్లిపో: అమెరికాలో సిక్కు వ్యక్తిపై దాడి   
Oneindia Telugu
చికాగో: అమెరికాలో భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తి పైన జాత్యాహంకార దాడి జరిగింది. ఈ సంఘటన గత రాత్రి జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉగ్రవాది, బిన్‌లాడెన్‌ అంటూ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంద్రజిత్‌ సింగ్‌ ముక్కర్ అనే సిక్కు వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా గ్రాసరీ స్టోర్‌ పెట్టుకొని ...

బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి   సాక్షి
చికాగోలో జాతి అహంకార దాడి   ఆంధ్రజ్యోతి
అమెరికాలో భారతీయుడిపై దాడి   NTVPOST
News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)   
అన్ని 7 వార్తల కథనాలు »   


శరణార్ధులపై కెమెరావుమన్‌ పైశాచికత్వం   
ప్రజాశక్తి
బుడాపెస్ట్‌ : సెర్బియాతో గల సరిహద్దు దాటి హంగరీలోకి ప్రవేశించబోతున్న శరణార్ధులను కాలితో తన్నడం ద్వారా హంగరీకి చెందిన కెమెరావుమన్‌ పెట్రా లాస్‌జ్లో తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ఆమె పాల్పడిన ఆ చర్య హంగరీ మీడియాలో బాగా ప్రచారమైంది. దాంతో ఎన్‌వన్‌ టివి యాజమాన్యం ఆమెను వెంటనే డిస్మిస్‌ చేసింది. రోస్‌జెక్‌ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
అవును.. అత్యాచారం జరిగింది!   
సాక్షి
న్యూఢిల్లీ : సౌదీ అరేబియా రాయబారి ఇంట్లో ఇద్దరు నేపాలీ యువతులపై రాయబారి జరిపిన లైంగిక వేధింపులు, అత్యాచారం నిరూపితం అయ్యాయి. బాధిత యువతులపై లైంగిక దాడి జరిగిందని రెండు వైద్య మండళ్లు ఇచ్చిన నివేదికలు వెల్లడించాయి. బాధితులను ఓ గైనకాలజిస్ట్, నలుగురు సభ్యుల వైద్య బోర్డు పరిశీలించింది. పరీక్షల అనంతరం బాధితులపై లైంగిక ...

నేపాలీ మహిళలపై రేప్: భారత్ వదిలిపోయిన సౌదీ అంబాసిడర్   Oneindia Telugu
ఎట్టి పరిస్థితులలో నేపాల్ దాటి బయటకురాం..!! సౌదీ దౌత్య కార్యాలయ అత్యాచార ...   వెబ్ దునియా
భారత్‌ వీడి వెళ్లిన సౌదీ దౌత్యాధికారి   ప్రజాశక్తి
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言