2015年9月10日 星期四

2015-09-11 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఐపీటీఎల్‌లో విరాట్ కోహ్లి   
సాక్షి
దుబాయ్ : భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చూపు ఇప్పుడు టెన్నిస్‌పై పడింది. ఇప్పటికే తను ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజయానిగా కొనసాగుతుండగా... తాజాగా అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లోనూ అడుగుపెట్టాడు. స్విస్ దిగ్గజం ఫెడరర్‌ను అమితంగా అభిమానించే కోహ్లి ఈ లీగ్‌లో అతడు ఆడే జట్టు యూఏఈ ...

ఫెదరర్‌కు బాస్‌గా కోహ్లీ   Namasthe Telangana
ఐపీటీఎల్‌లోకి కోహ్లీ!   ఆంధ్రజ్యోతి
కోహ్లీ UAE రాయల్స్ జట్టులో ఆడనున్న రోజర్ ఫెదరర్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాణీ రాంపాల్ హ్యాట్రిక్: సెమీస్‌లో భారత్   
సాక్షి
చాంగ్‌జౌ : జూనియర్ మహిళల ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పూల్ 'ఎ' లీగ్ మ్యాచ్‌లో భారత్ 9-1తో మలేసియాను ఓడించింది. భారత్ తరఫున రాణీ రాంపాల్ హ్యాట్రిక్ గోల్స్ తో చెలరేగగా, జస్‌ప్రీత్ కౌర్ రెండు, ప్రీతి, పూనమ్ గోల్స్ చేశారు. సైటీ నార్ఫిజా మలేసియాకు ఏకైక గోల్ అందించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ...

ఆసియా హాకీ సెమీస్‌లో భారత్   Namasthe Telangana
సెమీస్‌లో భారత్‌   ఆంధ్రజ్యోతి
సెమీస్‌కు భారత్‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
తెలుగు భాషపై నిషేధం తగదు!   
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషను నిషేధించటాన్ని నిరసిస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిషేధానికి వ్యితిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాచౌక్ వద్ధ ధర్నాకు దిగాయి. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ...

తమిళనాట తెలుగోడి గోడు   NTVPOST
తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించాలి: మండలి చైర్మన్ చక్రపాణి   ఆంధ్రజ్యోతి
తమిళనాడులో తెలుగు భాష బోధించాలి : ఎ.చక్రపాణి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
క్రిమినల్‌ కేసులు ఎత్తేయాలని సుప్రీంను ఆశ్రయించిన ధోనీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: హిందూ మతాన్ని, దేవుళ్లను అవమానించారంటూ తనపై నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టివేయాలని కోరుతూ టీమిండియా వన్డే కెప్టెన్‌ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్ర యించాడు. ఈ కేసులును కొట్టివేయడానికి కర్ణా టక హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో అత్యున్న త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2013 ఏప్రిల్‌ లో బిజినెస్‌ టుడే మ్యాగజీన్‌ కవర్‌ ...

విష్ణువు రూపంలో ఫొటో: సుప్రీంకెక్కిన ధోనీ   Oneindia Telugu
సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం   
Andhrabhoomi
చింతకాని, సెప్టెంబర్ 10: విశాఖ- నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తెల్లవారుఝామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ - బోనకల్ రైల్వే స్టేషన్ మధ్యలో 510 మైలు రాయి వద్ద గురువారం తెల్లవారుఝామున 3గంటల సమయంలో చైను లాగి రైల్లోకి చొరబడి ఆరు బోగీల్లో దోపిడీ చేశారు. దుండగులు ఒక్కొక్క బోగీలో ఒకరు ...

నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం   ఆంధ్రజ్యోతి
విశాఖ - నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దొంగలు బీభత్సం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోనీ సిక్స్‌లో మేవెదర్‌ బౌట్‌   
ఆంధ్రజ్యోతి
లాస్‌వెగాస్‌: అమెరికా స్టార్‌ బాక్సర్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌ జూనియర్‌ తన కెరీర్‌లో తలపడబోయే ఆఖరి బౌట్‌ను సోనీ సిక్స్‌ స్పోర్ట్స్‌ చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత కాలమాన ప్రకారం ఈనెల 13వ తేదీ ఉదయం 5.30కు ఈ బౌట్‌ మొదలవుతుంది. అమెరికాకే చెందిన ఆండ్రీ బెర్టోతో జరిగే ఈ బౌట్‌లో విజయం సాధిస్తే కెరీర్‌లో మేవెదర్‌ విజయాల రికార్డు 49-0 అవుతుంది.
సోని6లో మేవెదర్‌ బౌట్‌   ప్రజాశక్తి
ఇదే 'ఆఖరిసారి' అంటున్న మేవెదర్!   సాక్షి
ఉత్కంఠకే ఉత్కంఠ!   NTVPOST

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇటు సానియా... అటు పేస్   
సాక్షి
న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్‌లు 'డబుల్ ధమాకా' సృష్టించే దిశగా మరో అడుగు ముందుకేశారు. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా... మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత జులైలో ...

మళ్లీ డబుల్‌ దిశగా   ఆంధ్రజ్యోతి
సానియా, పేస్ దూకుడు..   Andhrabhoomi
యూఎస్ ఓపెన్ డబుల్స్: ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా మీర్జా   వెబ్ దునియా
Teluguwishesh   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కేసీఆర్‌.. పర్యటన రద్దు చేసుకొని రా!: నాగం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ''సచివాలయానికి కూతవేటు దూరంలో ఒకరైతు.. సీఎం ఫాం హౌస్‌కు కూతవేటు దూరంలో మరొక రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం, కసాయితనం ఎందుకు? రైతు శాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది'' అని 'బచావో తెలంగాణ మిషన్‌' అధ్యక్షుడు, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ''సీఎం చైనా ...

సీఎం,మంత్రులు చైనాలో విహారయాత్రలా?   సాక్షి
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్‌కు ఆనందమా? : నాగం ప్రశ్న   వెబ్ దునియా
కాంగ్రెస్‌ను వీడడానికి బలమైన కారణం ఉంది: డిఎస్   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'స్విస్' షో...   
సాక్షి
తమ ప్రత్యర్థులకు ఆద్యంతం తేరుకునే అవకాశం ఇవ్వకుండా స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, స్టానిస్లాస్ వావ్రింకా అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టారు. యూఎస్ ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫెడరర్ ధాటికి 12వ సీడ్ రిచర్డ్ గాస్కే... వావ్రింకా దూకుడుకు 15వ సీడ్ ...

హైలెస్సో.. హలెప్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ   
సాక్షి
లాస్ వెగాస్ (అమెరికా) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. బబితా కుమారి, వినేశ్ ఫోగత్, నవ్‌జ్యోత్ కౌర్ టోర్నీ నుంచి నిష్ర్కమించారు. 2012లో కాంస్యం సాధించిన బబిత (53 కేజీలు) క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయింది. బబిత 2-6తో చైనాకు చెందిన గ్జూచున్ జోంగ్ చేతిలో ఓడింది. యువ రెజ్లర్ వినేశ్ (48 కేజీలు) ...

నిరాశపర్చిన భారత రెజ్లర్లు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言