2015年9月10日 星期四

2015-09-11 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
బిన్ లాడెన్ వెళ్లిపో: అమెరికాలో సిక్కు వ్యక్తిపై దాడి   
Oneindia Telugu
చికాగో: అమెరికాలో భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తి పైన జాత్యాహంకార దాడి జరిగింది. ఈ సంఘటన గత రాత్రి జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉగ్రవాది, బిన్‌లాడెన్‌ అంటూ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంద్రజిత్‌ సింగ్‌ ముక్కర్ అనే సిక్కు వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా గ్రాసరీ స్టోర్‌ పెట్టుకొని ...

బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి   సాక్షి
చికాగోలో జాతి అహంకార దాడి   ఆంధ్రజ్యోతి
నువ్వు బిన్‌లాడెన్...! మా దేశం విడిచిపో..!! అమెరికాలో ఓ సిక్కు జాతీయుడిపై దాడి   వెబ్ దునియా
NTVPOST   
ప్రజాశక్తి   
News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
అతను భార్య ముక్కు కొరికి తినేశాడు   
Oneindia Telugu
బీజింగ్: ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఫోన్ ఎత్తలేదనే కోపంతో అతను తన భార్య ముక్కు కొరికి తినేశాడు. ఈ ఘటన చైనాలోని డెజ్‌హోయు నగరంలో చోటు చేసుకుంది. ఈ నెల 6వ తేదీన కార్యాలయం నుంచి సమయానికి రాకపోవడంతో తన భార్యకు భర్త ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో అతనికి పట్టరాని కోపం వచ్చింది.
ముక్కు కొరికి మింగేశాడు!   సాక్షి
ఎంతకీ ఫోన్ లిఫ్ట్ తీయలేదని భార్య ముక్కు కొరికి మింగేసిన భర్త.. ఎక్కడ?   వెబ్ దునియా
భార్య ముక్కు కొరికి తీనేసిన భ‌ర్త‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెండు సెకన్లలో బ్రిడ్జిని కూల్చేశారు!   
సాక్షి
బీజింగ్ : చైనాలో నాలుగు దశాబ్దాల నాటి పాత వంతెన ఒకదాన్ని సరిగ్గా రెండంటే రెండే సెకండ్లలో కూల్చేశారు. మధ్య చైనాలోని షాంగ్జియాజీ నగరంలో గల లిషుల్ బ్రిడ్జిని కూల్చేయడానికి సరిగ్గా ఒక టన్ను పేలుడు పదార్థాలను ఉపయోగించారు. అక్కడ కొత్త బ్రిడ్జి కట్టడం కోసం ఈ పాత బ్రిడ్జిని కూల్చేశారు. ఈ మొత్తం కూల్చివేత ప్రక్రియను వీడియో తీసి, రెండు ...

చైనా వారు భలే బ్రిడ్జిని కుల్చారు   Telangana99
రెండే సెకెన్లలోనే బ్రిడ్జ్ ని కూల్చే‌శారు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేపాలీ మహిళలపై రేప్: భారత్ వదిలిపోయిన సౌదీ అంబాసిడర్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్‌లోని సౌదీ దౌత్య కార్యాలయం అధికారి గురువారం భార్యతో కలిసి భారత్ వదిలి సౌదీ అరేబియాకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇద్దరు నేపాలీ మహిళలను నిర్భందించి, వారిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సౌదీ అంబాసిడర్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు భారత్ వదిలి వెళ్లిపోయినట్లు మీడియాలో ...

'దౌత్య' పిశాచం..!   Andhrabhoomi
భారత్‌ వీడి వెళ్లిన సౌదీ దౌత్యాధికారి   ప్రజాశక్తి
ఎట్టి పరిస్థితులలో నేపాల్ దాటి బయటకురాం..!! సౌదీ దౌత్య కార్యాలయ అత్యాచార ...   వెబ్ దునియా
సాక్షి   
Namasthe Telangana   
NTVPOST   
అన్ని 12 వార్తల కథనాలు »   


Vaartha
   
జపాన్‌లో వరద ఉప్పెన   
Vaartha
టోక్యో: జపాన్‌లో వరదలు ఉప్పెన మొదలైంది. రెండు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో టోక్యోకి ఉత్తర ప్రాంతంలో ఉన్న కినుగానా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగి ప్రాంతాలన్నీ నీటమునిగాయి. కొన్ని ఇళ్లు, వాహనాలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. సహాయక సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ...

జపాన్ లో భారీ వర్షాలు.. వరదలు   సాక్షి
జపాన్‌లో భారీ వరదలు   ప్రజాశక్తి
జపాన్ లో వరదలు -మునిగిన ఇళ్లు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


NTVPOST
   
చైనాలో సీఎం కేసీఆర్ బిజిబిజి   
NTVPOST
తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామన్నారు టీ-సీఎం కేసీఆర్. చైనా పర్యటనలో ఉన్న ఆయన... వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో మాట్లాడారు. రెండు వారాల్లో దేశంలో తెలంగాణ అభివృద్ధిలో నూతన శిఖరాలను అధిరోహిస్తోందన్నారు టీ-సీఎం కేసీఆర్‌. చైన పర్యటనలో భాగంగా ఆయన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చైర్మన్‌ క్లాస్‌ ష్వాబ్‌తో సమావేశమయ్యారు.
పెట్టుబడులతో రండి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శరణార్థులపై మహిళా జర్నలిస్టు పైశాచికం(వీడియో)   
Oneindia Telugu
హంగేరీ: ఓ మహిళా జర్నలిస్టు తన (మృత సిరియా బాలుడి)ఫొటోతో శరణార్థుల పట్ల ప్రపంచాన్ని కదిలించేలా చేస్తే.. మరో మహిళా జర్నలిస్టు తన పైశాచికంతో ప్రపంచ ఆగ్రహానికి గురైంది. అంతేగాక, తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది. సముద్ర తీరంలో నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ...

మహిళా జర్నలిస్ట్ పైశాచికం   సాక్షి
శరణార్ధులపై కెమెరావుమన్‌ పైశాచికత్వం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
జన్మభూమి రుణం తీర్చుకోండి: చినరాజప్ప   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌/ గుం టూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): 'ఆంధ్రు లు అమెరికాలో ఉన్న త స్థానాల్లో ఉన్నందుకు గర్వంగా ఉంది... గాంధీ జీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్‌విలేజ్‌ రూపొందించింది. మీకు నచ్చిన గ్రామాలను దత్తత తీసుకోండి. జన్మభూమికి ప్రత్యుపకారం చేయండి' అని ప్రవాసాంధ్రులను ఏపీ ఉప ...

వాషింగ్టన్ లో ఎపి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
పిలిచాడు.. ఆటోగ్రాఫ్ ఇచ్చాడు..   
Andhrabhoomi
న్యూయార్క్, సెప్టెంబర్ 10: అంతర్జాతీయ టెన్నిస్‌లో విశేష అనుభవం ఉన్న ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ మంచి ఆటగాడిగానేగాక, ఉత్తమ వ్యక్తిగానూ ఎన్నోసార్లు తననుతాను నిరూపించుకున్నాడు. తాజా సంఘటన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. యుఎస్ ఓపెన్‌లో జాన్ ఇస్నర్‌ను ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడించాడు. మ్యాచ్ ముగిసిన ...

రియల్ హీరో అనిపించుకున్న టెన్సిస్ స్టార్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విక్టోరియా రికార్డును అధిగమించిన ఎలిజబెత్   
Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 9: బ్రిటన్‌ను అందరి కన్నా ఎక్కువ కాలం పాటు ఏలిన రాణిగా క్వీన్ ఎలిజబెత్-2 బుధవారం చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ను 63 ఏళ్ల పాటు ఏలడం ద్వారా క్వీన్ విక్టోరియా సుదీర్ఘ కాలం రాణిగా కొనసాగినట్లు నెలకొల్పిన రికార్డును ఇప్పుడు ఎలిజబెత్-2 అధిగమించారు. ఇప్పటి వరకు బ్రిటన్‌ను ఏలిన అత్యంత ఎక్కువ వయసు గల వ్యక్తిగా కూడా 89ఏళ్ల రాణి ...

బ్రిటన్: చరిత్ర సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ II (ఫోటోలు)   Oneindia Telugu
బ్రిటన్‌ రాణిగా 63 ఏళ్లు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言