Andhrabhoomi
న్యూ డెవలప్మెంట్ బ్యాంకుతో సిఎం భేటీ
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: వ్యర్ధ పదార్థాలతో విద్యుదుత్పత్తి, నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సిఎం కె చంద్రశేఖర్రావు చైనా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. చైనా పర్యటనలో ఉన్న సిఎం, గురువారం షాంఘై నగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వౌలిక సదుపాయాలకు ఆర్థిక సాయం అందించే న్యూ ...
చైనాలో కెసిఆర్ బిజీ: సెల్కాన్, మకేనాలతో ఒప్పందం, సిటీ వానపై ఆరాOneindia Telugu
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీసాక్షి
షాంఘైలో సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సుఆంధ్రజ్యోతి
Telangana99
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: వ్యర్ధ పదార్థాలతో విద్యుదుత్పత్తి, నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సిఎం కె చంద్రశేఖర్రావు చైనా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. చైనా పర్యటనలో ఉన్న సిఎం, గురువారం షాంఘై నగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వౌలిక సదుపాయాలకు ఆర్థిక సాయం అందించే న్యూ ...
చైనాలో కెసిఆర్ బిజీ: సెల్కాన్, మకేనాలతో ఒప్పందం, సిటీ వానపై ఆరా
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ
షాంఘైలో సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సు
మాది రైతు ప్రభుత్వం
సాక్షి
న్యూశాయంపేట : తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉన్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు అన్నారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు రైతుల ఆత్మహత్యలను గోరంతలను కొండంతలుగా చేస్తూ ...
రైతులకు అండగా ప్రభుత్వంఆంధ్రజ్యోతి
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూశాయంపేట : తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉన్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు అన్నారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు రైతుల ఆత్మహత్యలను గోరంతలను కొండంతలుగా చేస్తూ ...
రైతులకు అండగా ప్రభుత్వం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి
'రూ.500 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారు'
సాక్షి
హైదరాబాద్: తమ పాఠశాల విద్యార్థుల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం రూ.500 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ కూడా విద్యాసంస్థలు ఇలా డిపాజిట్లు సేకరించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమైన అనంతరం గంటా మీడియాతో ...
డిపాజిట్ల పేరిట కోట్లు హాంఫట్!Andhrabhoomi
కేశవ రెడ్డి అరెస్టుఆంధ్రజ్యోతి
'కేశవరెడ్డి' డిపాజిట్ల సేకరణ: ఎలా జరిగింది?, నివేదిక ఇవ్వండని మంత్రి అదేశంOneindia Telugu
NTVPOST
వెబ్ దునియా
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తమ పాఠశాల విద్యార్థుల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం రూ.500 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ కూడా విద్యాసంస్థలు ఇలా డిపాజిట్లు సేకరించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమైన అనంతరం గంటా మీడియాతో ...
డిపాజిట్ల పేరిట కోట్లు హాంఫట్!
కేశవ రెడ్డి అరెస్టు
'కేశవరెడ్డి' డిపాజిట్ల సేకరణ: ఎలా జరిగింది?, నివేదిక ఇవ్వండని మంత్రి అదేశం
సాక్షి
భార్యను చంపి మిత్రుడి సహాయంతో పూడ్చి..
సాక్షి
హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. భార్యపై పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసి మృతదేహాన్ని ఓ మిత్రుడు సహాయంతో రంగారెడ్డి జిల్లా అడవుల్లో పాతిపెట్టాడు. ఈ ఘటన గత నెల 6వ తేదీన చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్లు ప్రవర్తించిన ...
కట్టుకున్న వాడే కడతేర్చాడుఆంధ్రజ్యోతి
SPF Constable kills his wifeNTVPOST
భార్యను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. భార్యపై పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసి మృతదేహాన్ని ఓ మిత్రుడు సహాయంతో రంగారెడ్డి జిల్లా అడవుల్లో పాతిపెట్టాడు. ఈ ఘటన గత నెల 6వ తేదీన చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్లు ప్రవర్తించిన ...
కట్టుకున్న వాడే కడతేర్చాడు
SPF Constable kills his wife
భార్యను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్
వెబ్ దునియా
మహారాష్ట్ర, హర్యానాల్లోనే కాదు.. జమ్మూ కాశ్మీర్లోనూ గోమాంసంపై నిషేధం!
వెబ్ దునియా
మహారాష్ట్ర, హర్యానాల్లోనే కాకుండా.. జమ్మూ కాశ్మీర్లోనూ గోమాంసంపై నిషేధం విధించారు. ఇప్పటికే మహారాష్ట్రలో మాంసంపై నిషేధం విధించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జమ్మూలో గోమాంసం నిషేధించాలని.. వినియోగించాలనే ...
జమ్మూ కాశ్మీర్ లో గోవు మాంసం బ్యాన్ (వీడియో)Oneindia Telugu
మరో రాష్ట్రంలో గోమాంసం నిషేధం!సాక్షి
గొడ్డు మాంసం నిషేధాన్ని పాటించాల్సిందే: హైకోర్టుప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహారాష్ట్ర, హర్యానాల్లోనే కాకుండా.. జమ్మూ కాశ్మీర్లోనూ గోమాంసంపై నిషేధం విధించారు. ఇప్పటికే మహారాష్ట్రలో మాంసంపై నిషేధం విధించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జమ్మూలో గోమాంసం నిషేధించాలని.. వినియోగించాలనే ...
జమ్మూ కాశ్మీర్ లో గోవు మాంసం బ్యాన్ (వీడియో)
మరో రాష్ట్రంలో గోమాంసం నిషేధం!
గొడ్డు మాంసం నిషేధాన్ని పాటించాల్సిందే: హైకోర్టు
Oneindia Telugu
ప్రతిదానికీ: జగన్పై చంద్రబాబు ఆగ్రహం, కాపులకు చెప్పా.. చేస్తా
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రతిపక్షాల పైన దుమ్మెత్తి పోశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆయన విర్డ్స్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో 17వేల ఎకరాల అటవీ ...
'కాపులను బీసీల్లో చేర్చే హామీకి కట్టుబడి ఉన్నాం'సాక్షి
16న పట్టిసీమ మొదటిదశప్రజాశక్తి
ద్వారకా తిరుమలలో విర్డ్ ఆస్పత్రిని ప్రారంభించిన బాబుఆంధ్రజ్యోతి
Vaartha
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రతిపక్షాల పైన దుమ్మెత్తి పోశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆయన విర్డ్స్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో 17వేల ఎకరాల అటవీ ...
'కాపులను బీసీల్లో చేర్చే హామీకి కట్టుబడి ఉన్నాం'
16న పట్టిసీమ మొదటిదశ
ద్వారకా తిరుమలలో విర్డ్ ఆస్పత్రిని ప్రారంభించిన బాబు
Oneindia Telugu
లింబయ్య కుటుంబానికి కాంగ్రెస్ సాయం
ఆంధ్రజ్యోతి
నిజామాబాద్ అర్బన్/ కామారెడ్డి, సెప్టెంబరు 10: రాజధాని నడిబొడ్డున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు లింబాద్రి అలియాస్ లింబయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. పార్టీ తరఫున వారికి లక్ష రూపాయల నగదును సహాయంగా అందించారు. శాసన మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ...
రైతు లింబయ్యకు ఎయిడ్స్: ఆత్మహత్యపై జిల్లా కలెక్టర్ నివేదికOneindia Telugu
నిజామాబాద్ రైతు కుటుంబానికి కాంగ్రెస్ ఓదార్పుNTVPOST
రైతు లింబయ్య ఆత్మహత్యకు వ్యవసాయం కారణం కాదుAndhrabhoomi
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నిజామాబాద్ అర్బన్/ కామారెడ్డి, సెప్టెంబరు 10: రాజధాని నడిబొడ్డున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు లింబాద్రి అలియాస్ లింబయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. పార్టీ తరఫున వారికి లక్ష రూపాయల నగదును సహాయంగా అందించారు. శాసన మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ...
రైతు లింబయ్యకు ఎయిడ్స్: ఆత్మహత్యపై జిల్లా కలెక్టర్ నివేదిక
నిజామాబాద్ రైతు కుటుంబానికి కాంగ్రెస్ ఓదార్పు
రైతు లింబయ్య ఆత్మహత్యకు వ్యవసాయం కారణం కాదు
సాక్షి
తోటపల్లి మీరు కట్టారా బాబూ?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
తొలి విజయం తోటపల్లిఆంధ్రజ్యోతి
సెల్ఫ్ మార్కెటింగ్లో చంద్రబాబు దిట్ట: అంబటి, 'తోటపల్లి'ని జాతికి అంకితం చేయనున్న ...Oneindia Telugu
తోటపల్లికి రిజర్వాయర్కు నేనే శంకుస్థాపన చేశా.. నేనే ప్రారంభించా.. : చంద్రబాబువెబ్ దునియా
ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
తొలి విజయం తోటపల్లి
సెల్ఫ్ మార్కెటింగ్లో చంద్రబాబు దిట్ట: అంబటి, 'తోటపల్లి'ని జాతికి అంకితం చేయనున్న ...
తోటపల్లికి రిజర్వాయర్కు నేనే శంకుస్థాపన చేశా.. నేనే ప్రారంభించా.. : చంద్రబాబు
సాక్షి
మోదీ.. ఓ దగాబాజ్
Namasthe Telangana
రాయ్బరేలీ/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రధాని మోదీ తనపై చేసిన కామెంట్లకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధరారాజే, శివరాజ్సింగ్ చౌహాన్ల అంశంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
కుంభకోణదారులు భయపడుతున్నారుసాక్షి
'హవాలబాజ్': సోనియాకు కౌంటర్ ఇచ్చిన మోడీOneindia Telugu
సోనియాకు నరేంద్ర మోడీ కౌంటర్... దొంగే.. దొంగాదొంగా అంటున్నారు...వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
రాయ్బరేలీ/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రధాని మోదీ తనపై చేసిన కామెంట్లకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధరారాజే, శివరాజ్సింగ్ చౌహాన్ల అంశంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
కుంభకోణదారులు భయపడుతున్నారు
'హవాలబాజ్': సోనియాకు కౌంటర్ ఇచ్చిన మోడీ
సోనియాకు నరేంద్ర మోడీ కౌంటర్... దొంగే.. దొంగాదొంగా అంటున్నారు...
సాక్షి
నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన వీర వనిత ఐలమ్మ
Andhrabhoomi
శంకర్పల్లి, సెప్టెంబర్ 10: నిజాం నిరంకుశ పాలనను ఎదురిస్తూ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ ఎంపిపి వి.సత్యనారాయణ, రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి మల్లేశ్ అన్నారు. గురువారం బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ వర్దంతిని నిర్వహించారు. తెలంగాణ సాధన ఉద్యమానికి స్ఫూర్తి ఐలమ్మేనని అన్నారు. కార్యక్రమంలో ...
ఐలమ్మకు దండ వేస్తే కొండంత బలం వచ్చిందిNews Articles by KSR
నేటి మహిళలు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి : మంత్రి హరీష్ఆంధ్రజ్యోతి
వీరనారిపై పాలకుల వివక్షసాక్షి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంకర్పల్లి, సెప్టెంబర్ 10: నిజాం నిరంకుశ పాలనను ఎదురిస్తూ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ ఎంపిపి వి.సత్యనారాయణ, రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి మల్లేశ్ అన్నారు. గురువారం బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ వర్దంతిని నిర్వహించారు. తెలంగాణ సాధన ఉద్యమానికి స్ఫూర్తి ఐలమ్మేనని అన్నారు. కార్యక్రమంలో ...
ఐలమ్మకు దండ వేస్తే కొండంత బలం వచ్చింది
నేటి మహిళలు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి : మంత్రి హరీష్
వీరనారిపై పాలకుల వివక్ష
沒有留言:
張貼留言