2015年9月10日 星期四

2015-09-11 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మహారాష్ట్ర, హర్యానాల్లోనే కాదు.. జమ్మూ కాశ్మీర్‌లోనూ గోమాంసంపై నిషేధం!   
వెబ్ దునియా
మహారాష్ట్ర, హర్యానాల్లోనే కాకుండా.. జమ్మూ కాశ్మీర్‌లోనూ గోమాంసంపై నిషేధం విధించారు. ఇప్పటికే మహారాష్ట్రలో మాంసంపై నిషేధం విధించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జమ్మూలో గోమాంసం నిషేధించాలని.. వినియోగించాలనే ...

జమ్ము కాశ్మీర్ లో గోమాంసం బ్యాన్   Teluguwishesh
మరో రాష్ట్రంలో గోమాంసం నిషేధం!   సాక్షి
జమ్మూ కాశ్మీర్ లో గోవు మాంసం బ్యాన్ (వీడియో)   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ.. ఓ దగాబాజ్   
Namasthe Telangana
రాయ్‌బరేలీ/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రధాని మోదీ తనపై చేసిన కామెంట్లకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధరారాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల అంశంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...

వాళ్ల సంగతి మాట్లాడరేం?   Andhrabhoomi
కుంభకోణదారులు భయపడుతున్నారు   సాక్షి
'హవాలబాజ్': సోనియాకు కౌంటర్ ఇచ్చిన మోడీ   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముదిరిన 'మాంసం' గొడవ   
సాక్షి
జైపూర్/ముంబై: జైనుల పవిత్రదినాలను పురస్కరించుకుని గొడ్డుమాంసం, చేపల అమ్మకాలను మూడు రోజులపాటు నిలిపేయాలంటూ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వు కారణంగా మహారాష్ట్రసహా రాజస్తాన్, జమ్మూకశ్మీర్‌లో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. జమ్మూకశ్మీర్‌లో తాజాగా హైకోర్టు నిషేధం విధించడంతో, జమాతే ...

మాంసంపై నిషేధం మహారాష్ట్రలో ముసలం   ప్రజాశక్తి
వండకుండానే మంటపుట్టిస్తున్న మీట్‌   NTVPOST
ముంబైలో మాంసం విక్రయంపై లొల్లి :: మాంసాన్ని విక్రయిస్తాం.. ఎంఎన్ఎస్   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముగ్గురిని చంపేశాం: నిన్నూ లేపేస్తామంటూ లేఖ   
Oneindia Telugu
మైసూరు: "నన్ను ఎవ్వరు ఏమి చెయ్యలేరని అనుకోవద్దు, 12 సంవత్సరాల నుంచి నిన్ను గమనిస్తున్నాం, నిన్నుఅంతం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము, ఇప్పటికే మా చేతిలో ముగ్గురు రచయితలు అంతం అయ్యారు, ఇక నువ్వు రోజులు దగ్గర పెట్టుకో, నీ పని అయిపోయింది" అంటూ ఒక రచయితకు బెదిరింపు లేఖ వచ్చింది. "నిన్ను పోలీసులు కాదు కదా ఆ దేవుడు కూడ ...

మరో కన్నడ రచయితకు బెదిరింపులు... ఇక రోజులు లెక్కపెట్టుకోమని హెచ్చరిక   వెబ్ దునియా
'ఇప్పుడు చావు నీ వంతు.. రోజులు లెక్కపెట్టుకో'   సాక్షి
ప్రముఖ రచయిత భగవాన్ కు బెదిరింపు లేఖ   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గృహ హింస: ఎఫ్ఐఆర్‌లో ఆప్ మాజీ మంత్రి పేరు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి, ఢిల్లీ శాసన సభ్యుడు సోమ్ నాథ్ భారతీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన భార్య లిపికా పట్ల గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో బుధవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీ న్యాయ శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో సోమ్ నాథ్ భారతీ గృహ హింసకు ...

ఆప్ మాజీ మంత్రిపై కేసు నమోదు   సాక్షి
ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతిపై కేసు నమోదు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
థానేలో మైనర్ కుమార్తెలను వ్యభిచార రొంపిలోకి నెట్టిన తల్లి.. అరెస్టు...   
వెబ్ దునియా
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. తన ఇద్దరు మైనర్ పిల్లలను వ్యభిచార రొంపిలోకి నెట్టింది. ఆ కూపంలో ఉండలేని ఆ బాలికలు అక్కడ నుంచి బయటపడి... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... థానే, దాయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన 43 యేళ్ల మహిళ... తన ఇద్దరు కుమార్తెలతో పాటు.. మరికొంతమంది యువతులతో వ్యభిచారం చేస్తూ ...

ఘోరం: కూతుళ్లను వ్యభిచారంలో దింపిన తల్లి   Oneindia Telugu
ఇలాంటి త‌ల్లులు కూడా ఉంటారా?   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


రాష్ట్రంలో గిరిజనాభివృద్ధికి రూ.600 కోట్లు - మంత్రి రావెల   
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, సెప్టెంబరు 10 : రాష్ట్రంలో లక్షమంది గిరిజనుల అభివృద్ధికి రూ.600 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి గెహ్లాట్‌ను ఏపీ మంత్రి కలిసి మాట్లాడారు. ఏపీలో గిరిజనుల అభివృద్ధికి సహకరించాలని కిశోర్‌బాబు కోరారు. ఏపీలో గిరి గోరు ముద్దలు, గిరి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
షాంఘై చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం.. ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పారిశ్రామికవేత్తలు తరలి రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. చైనాలోని డాలియన్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో బుధవారం ఉదయం ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్‌రోడ్స్ అనే అంశంపై సీఎం ...

పెట్టుబడులతో తరలిరండి: డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్ ప్రసంగం(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


భార‌త్ అమ్ములపొదిలోకి స‌రికొత్త అస్త్రం '' ధ‌నుష్''   
ప్రజాశక్తి
ఢిల్లీ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హోవిట్జర్ గన్ 'ధనుష్' త్వరలో సైన్యం అమ్ములపొదిలోకి చేరనుంది. ఏ ప్రాంతానికైనా సులువుగా తీసుకెళ్లగలగడం, శత్రు స్థావరాలపై నిప్పులు కురిపించడం దీని ప్రత్యేకత. ఈ ధనుష్ కు దేశీయ బోఫోర్స్ అనే ముద్దు పేరు కూడా ఉంది. జబల్పూర్ లోని గన్ క్యారేజీ ఫ్యాక్టరీ (జీసీఎఫ్)లో తయారైన ధనుష్, 45 కాలిబర్ 155 ఎంఎం ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
కారు డోర్ లాకవడంతో ఇద్దరు చిన్నారుల మృతి   
Oneindia Telugu
గుర్గావ్: హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు డోర్ లాకవడంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. చిన్నారుల మరణంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు ...

కారు డోర్ లాక్: ఇద్దరు చిన్నారుల మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言