సాక్షి
'రూ.500 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారు'
సాక్షి
హైదరాబాద్: తమ పాఠశాల విద్యార్థుల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం రూ.500 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ కూడా విద్యాసంస్థలు ఇలా డిపాజిట్లు సేకరించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమైన అనంతరం గంటా మీడియాతో ...
డిపాజిట్ల పేరిట కోట్లు హాంఫట్!Andhrabhoomi
కేశవ రెడ్డి అరెస్టుఆంధ్రజ్యోతి
'కేశవరెడ్డి' డిపాజిట్ల సేకరణ: ఎలా జరిగింది?, నివేదిక ఇవ్వండని మంత్రి అదేశంOneindia Telugu
NTVPOST
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తమ పాఠశాల విద్యార్థుల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం రూ.500 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ కూడా విద్యాసంస్థలు ఇలా డిపాజిట్లు సేకరించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమైన అనంతరం గంటా మీడియాతో ...
డిపాజిట్ల పేరిట కోట్లు హాంఫట్!
కేశవ రెడ్డి అరెస్టు
'కేశవరెడ్డి' డిపాజిట్ల సేకరణ: ఎలా జరిగింది?, నివేదిక ఇవ్వండని మంత్రి అదేశం
Oneindia Telugu
ప్రతిదానికీ: జగన్పై చంద్రబాబు ఆగ్రహం, కాపులకు చెప్పా.. చేస్తా
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రతిపక్షాల పైన దుమ్మెత్తి పోశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆయన విర్డ్స్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో 17వేల ఎకరాల అటవీ ...
16న పట్టిసీమ మొదటిదశప్రజాశక్తి
'కాపులను బీసీల్లో చేర్చే హామీకి కట్టుబడి ఉన్నాం'సాక్షి
ద్వారకా తిరుమలలో విర్డ్ ఆస్పత్రిని ప్రారంభించిన బాబుఆంధ్రజ్యోతి
Vaartha
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రతిపక్షాల పైన దుమ్మెత్తి పోశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆయన విర్డ్స్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో 17వేల ఎకరాల అటవీ ...
16న పట్టిసీమ మొదటిదశ
'కాపులను బీసీల్లో చేర్చే హామీకి కట్టుబడి ఉన్నాం'
ద్వారకా తిరుమలలో విర్డ్ ఆస్పత్రిని ప్రారంభించిన బాబు
Andhrabhoomi
న్యూ డెవలప్మెంట్ బ్యాంకుతో సిఎం భేటీ
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: వ్యర్ధ పదార్థాలతో విద్యుదుత్పత్తి, నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సిఎం కె చంద్రశేఖర్రావు చైనా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. చైనా పర్యటనలో ఉన్న సిఎం, గురువారం షాంఘై నగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వౌలిక సదుపాయాలకు ఆర్థిక సాయం అందించే న్యూ ...
చైనాలో కెసిఆర్ బిజీ: సెల్కాన్, మకేనాలతో ఒప్పందం, సిటీ వానపై ఆరాOneindia Telugu
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీసాక్షి
షాంఘైలో సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సుఆంధ్రజ్యోతి
Telangana99
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: వ్యర్ధ పదార్థాలతో విద్యుదుత్పత్తి, నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సిఎం కె చంద్రశేఖర్రావు చైనా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. చైనా పర్యటనలో ఉన్న సిఎం, గురువారం షాంఘై నగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వౌలిక సదుపాయాలకు ఆర్థిక సాయం అందించే న్యూ ...
చైనాలో కెసిఆర్ బిజీ: సెల్కాన్, మకేనాలతో ఒప్పందం, సిటీ వానపై ఆరా
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ
షాంఘైలో సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సు
సాక్షి
తోటపల్లి మీరు కట్టారా బాబూ?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
తొలి విజయం తోటపల్లిఆంధ్రజ్యోతి
సెల్ఫ్ మార్కెటింగ్లో చంద్రబాబు దిట్ట: అంబటి, 'తోటపల్లి'ని జాతికి అంకితం చేయనున్న ...Oneindia Telugu
నిర్వాసితుల ఊసెత్తకుండానే.. తోటపల్లి జాతికి అంకితంప్రజాశక్తి
వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
తొలి విజయం తోటపల్లి
సెల్ఫ్ మార్కెటింగ్లో చంద్రబాబు దిట్ట: అంబటి, 'తోటపల్లి'ని జాతికి అంకితం చేయనున్న ...
నిర్వాసితుల ఊసెత్తకుండానే.. తోటపల్లి జాతికి అంకితం
సాక్షి
నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన వీర వనిత ఐలమ్మ
Andhrabhoomi
శంకర్పల్లి, సెప్టెంబర్ 10: నిజాం నిరంకుశ పాలనను ఎదురిస్తూ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ ఎంపిపి వి.సత్యనారాయణ, రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి మల్లేశ్ అన్నారు. గురువారం బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ వర్దంతిని నిర్వహించారు. తెలంగాణ సాధన ఉద్యమానికి స్ఫూర్తి ఐలమ్మేనని అన్నారు. కార్యక్రమంలో ...
ఐలమ్మ గుర్తొస్తే రక్తం ఉప్పొంగుతుంది: బృందాకారత్ఆంధ్రజ్యోతి
ఐలమ్మకు దండ వేస్తే కొండంత బలం వచ్చిందిNews Articles by KSR
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతిNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
సాక్షి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంకర్పల్లి, సెప్టెంబర్ 10: నిజాం నిరంకుశ పాలనను ఎదురిస్తూ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ ఎంపిపి వి.సత్యనారాయణ, రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి మల్లేశ్ అన్నారు. గురువారం బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ వర్దంతిని నిర్వహించారు. తెలంగాణ సాధన ఉద్యమానికి స్ఫూర్తి ఐలమ్మేనని అన్నారు. కార్యక్రమంలో ...
ఐలమ్మ గుర్తొస్తే రక్తం ఉప్పొంగుతుంది: బృందాకారత్
ఐలమ్మకు దండ వేస్తే కొండంత బలం వచ్చింది
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
సాక్షి
భార్యను చంపి మిత్రుడి సహాయంతో పూడ్చి..
సాక్షి
హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. భార్యపై పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసి మృతదేహాన్ని ఓ మిత్రుడు సహాయంతో రంగారెడ్డి జిల్లా అడవుల్లో పాతిపెట్టాడు. ఈ ఘటన గత నెల 6వ తేదీన చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్లు ప్రవర్తించిన ...
కట్టుకున్న వాడే కడతేర్చాడుఆంధ్రజ్యోతి
SPF Constable kills his wifeNTVPOST
భార్యను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. భార్యపై పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసి మృతదేహాన్ని ఓ మిత్రుడు సహాయంతో రంగారెడ్డి జిల్లా అడవుల్లో పాతిపెట్టాడు. ఈ ఘటన గత నెల 6వ తేదీన చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్లు ప్రవర్తించిన ...
కట్టుకున్న వాడే కడతేర్చాడు
SPF Constable kills his wife
భార్యను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్
Oneindia Telugu
లింబయ్య కుటుంబానికి కాంగ్రెస్ సాయం
ఆంధ్రజ్యోతి
నిజామాబాద్ అర్బన్/ కామారెడ్డి, సెప్టెంబరు 10: రాజధాని నడిబొడ్డున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు లింబాద్రి అలియాస్ లింబయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. పార్టీ తరఫున వారికి లక్ష రూపాయల నగదును సహాయంగా అందించారు. శాసన మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ...
రైతు లింబయ్యకు ఎయిడ్స్: ఆత్మహత్యపై జిల్లా కలెక్టర్ నివేదికOneindia Telugu
నిజామాబాద్ రైతు కుటుంబానికి కాంగ్రెస్ ఓదార్పుNTVPOST
రైతు లింబయ్య ఆత్మహత్యకు వ్యవసాయం కారణం కాదుAndhrabhoomi
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నిజామాబాద్ అర్బన్/ కామారెడ్డి, సెప్టెంబరు 10: రాజధాని నడిబొడ్డున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు లింబాద్రి అలియాస్ లింబయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. పార్టీ తరఫున వారికి లక్ష రూపాయల నగదును సహాయంగా అందించారు. శాసన మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ...
రైతు లింబయ్యకు ఎయిడ్స్: ఆత్మహత్యపై జిల్లా కలెక్టర్ నివేదిక
నిజామాబాద్ రైతు కుటుంబానికి కాంగ్రెస్ ఓదార్పు
రైతు లింబయ్య ఆత్మహత్యకు వ్యవసాయం కారణం కాదు
రైతు ఆత్మహత్య, చెల్లెల్లి ఆత్మహత్యాయత్నం: మామను కొట్టి చంపిన అల్లుడు
Oneindia Telugu
నల్గొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం సపావతుతండాలో మెగావత్ శీను అనే యువ రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని అతడి సోదరి లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి ...
నల్గొండలో రైతు ఆత్మహత్య...తట్టుకోలేక చెల్లెలి ఆత్మహత్యఆంధ్రజ్యోతి
అన్న ఆత్మహత్యను తట్టుకొలేక చెల్లెలు ఆత్మహత్యప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
నల్గొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం సపావతుతండాలో మెగావత్ శీను అనే యువ రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని అతడి సోదరి లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి ...
నల్గొండలో రైతు ఆత్మహత్య...తట్టుకోలేక చెల్లెలి ఆత్మహత్య
అన్న ఆత్మహత్యను తట్టుకొలేక చెల్లెలు ఆత్మహత్య
Oneindia Telugu
దుమ్మెత్తిపోస్తున్నారు, డిఫెన్స్లో కెసిఆర్!: 'ఆత్మహత్యాయత్నం ఆలోచనొస్తే ఫోన్ ...
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పైన విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. రాజధానిలో రైతు ఆత్మహత్య లింబయ్య ఆత్మహత్య నేపథ్యంలో విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు ఆత్మహత్య ...
రైతు శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కృషి: హరీష్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పైన విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. రాజధానిలో రైతు ఆత్మహత్య లింబయ్య ఆత్మహత్య నేపథ్యంలో విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు ఆత్మహత్య ...
రైతు శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కృషి: హరీష్
సాక్షి
గుంటూరులో సూదిగాడి కలకలం
సాక్షి
గుంటూరు రూరల్ : గుంటూరులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో సూది గాడి కలకలం రేగింది. ఏటీ అగ్రహారానికి చెందిన ఆటోడ్రైవర్ ఎన్.దుర్గారెడ్డి 15వ లైన్ మెయిన్రోడ్డుపై ఆటోను రోడ్డు పక్కగా నిలిపి స్కూల్ పిల్లలకోసం వేచియుండగా, ఎవరో భుజంమీద సూదితో గుచ్చివెళ్లినట్లుగా అనిపించింది. వెంటనే చిన్నారులను ఎక్కించుకుని వారి ఇళ్లవద్ద దించి ...
గుంటూరులో సూది ఉన్మాది కలకలంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు రూరల్ : గుంటూరులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో సూది గాడి కలకలం రేగింది. ఏటీ అగ్రహారానికి చెందిన ఆటోడ్రైవర్ ఎన్.దుర్గారెడ్డి 15వ లైన్ మెయిన్రోడ్డుపై ఆటోను రోడ్డు పక్కగా నిలిపి స్కూల్ పిల్లలకోసం వేచియుండగా, ఎవరో భుజంమీద సూదితో గుచ్చివెళ్లినట్లుగా అనిపించింది. వెంటనే చిన్నారులను ఎక్కించుకుని వారి ఇళ్లవద్ద దించి ...
గుంటూరులో సూది ఉన్మాది కలకలం
沒有留言:
張貼留言