2015年9月9日 星期三

2015-09-10 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
'హోదా' కోసం 26 నుంచి జగన్ దీక్ష   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరు వేదికగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ...

హోదా కోసం పోరాటానికి సిద్ధమవుతున్న వైసీపీ.. 26 నుంచి జగన్ నిరవధిక నిరాహార దీక్ష   వెబ్ దునియా
గుంటూరులో వైయస్ జగన్ దీక్ష తేదీ ఖరారు, టీడీపీ నేతలపై నెహ్రూ మండిపాటు   Oneindia Telugu
ప్రత్యేక హోదా కోసం జగన్‌ దీక్ష పెద్ద జోక్‌ : మంత్రి రావెల   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇదీ బీహార్ ఎన్నికల షెడ్యూల్, బిజెపినే నెం.వన్ అని ఏఏపీ మాజీ నేత   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) బుధవారం విడుదల చేసింది. బీహార్ రాష్ట్రంలో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 6.68 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉప ఎన్నికలను సీఈసీ ప్రకటించింది.
బిహార్ ఆట మొదలైంది   సాక్షి
బీహార్‌ అసెంబ్లీకి ఐదంచెల ఎన్నికలు   ప్రజాశక్తి
బీహార్లో మోగిన ఎన్నికల నగారా: రంగంలోకి పారామిలటరీ దళాలు   వెబ్ దునియా
NTVPOST   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి   
సాక్షి
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై ఉగ్రవాది అంటూ అగ్రదేశం అమెరికాలో దాడి జరిగింది. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ దాడికి పాల్పడ్డారని ఇందర్ జిత్ సింగ్ ముక్కెర్ అనే వ్యక్తి చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం తమ అదుపులోనే ...

నువ్వు బిన్‌లాడెన్...! మా దేశం విడిచిపో..!! అమెరికాలో ఓ సిక్కు జాతీయుడిపై దాడి   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీకి షాక్: బీహార్‌లో లాలు - నితీష్‌లదే విజయం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. 243 స్థానాలున్న బీహార్‌లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఐదు అంచెల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 8న జరగనుంది. బీహార్లో ఇండియా టుడే అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో ...

'మా పనితీరు నచ్చినవారు మాకే ఓటేస్తారు'   సాక్షి
బీహార్ లో బీజేపీకే విజయావకాశాలు?   తెలుగువన్
బీహార్ ఎన్నికల ప్రభావం దేశవ్యాప్తంగా వుంటుందన్న లాలూ   Teluguwishesh

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెసిఆర్, హరీష్‌లపై కేసు నమోదు చేయండి: రైతు ఫ్యామిలీకి 50వేలిచ్చిన రేవంత్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రైతు లింబయ్య అప్పుల బాధకు తోడు కుటుంబ సమస్యలు తట్టుకోలేక హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబాన్ని ...

'సింహం' వస్తుందనే కేసీఆర్ చైనాకు   ఆంధ్రజ్యోతి
అది జూలు లేని బోడి సింహం... తెరాస క్యాడర్ సెటైర్స్... రేవంత్ రెడ్డి నెక్ట్స్...   వెబ్ దునియా
రేవంత్ సింహం -కెసిఆర్ భయపడ్డారు!   News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నీరందించే వనరుల్లో పాకిస్థాన్ టెర్రరిస్టులు విషం కలిపే ఛాన్సుందా?   
వెబ్ దునియా
పాకిస్థాన్ మరో దుశ్చర్యకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. అదేంటంటే.. రాజస్థాన్ సమీపంలోని గ్రామాలకు నీరందించే వనరుల్లో పాక్ విషం కలిపే అవకాశం ఉన్నట్లు మిలటరీ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో జెసల్మేర్, బాద్మర్ జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతేగాకుండా ప్రజలను సైతం అప్రమత్తంగా ...

రాజస్థాన్ నీళ్ల‌లో విషం క‌లిపే ఆలోచ‌న‌లో పాక్ ?   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విద్యుత్‌ ఉద్యోగులపై హైకోర్టు కమిటీ   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున తామే ఒక కమిటీ వేస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఏ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో నలుగురు సభ్యుల పేర్లను ...

విద్యుత్ ఉద్యోగుల పంపకంపై కమిటీని ప్రకటించిన హైకోర్టు   Andhrabhoomi
విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ పై విచారణ వాయిదా   సాక్షి
తెలంగాణా విద్యుత్‌ రిలీవ్డ్‌ ఉద్యోగుల దీక్షలు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పట్టిసీమ కృష్ణాకే.. మాకు మిగిలేది చిప్పే   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాయలసీమను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి మోదీకి రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీమకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఆయన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద 'జలసాధన' పేరుతో దీక్ష చేపట్టారు. రాయలసీమలోని ...

దిల్లీలో బైరెడ్డి నిరాహారదీక్ష   Andhrabhoomi
జంతర్ మంతర్ వ‌ద్ద దీక్ష చేస్తు‌న్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శరణార్థులపై మహిళా జర్నలిస్టు పైశాచికం(వీడియో)   
Oneindia Telugu
హంగేరీ: ఓ మహిళా జర్నలిస్టు తన (మృత సిరియా బాలుడి)ఫొటోతో శరణార్థుల పట్ల ప్రపంచాన్ని కదిలించేలా చేస్తే.. మరో మహిళా జర్నలిస్టు తన పైశాచికంతో ప్రపంచ ఆగ్రహానికి గురైంది. అంతేగాక, తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది. సముద్ర తీరంలో నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ...

మహిళా జర్నలిస్ట్ పైశాచికం   సాక్షి
శరణార్ధులపై కెమెరావుమన్‌ పైశాచికత్వం   ప్రజాశక్తి
శరణార్థుల్ని పడేసి మరీ వీడియో..!   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు కోసం వెంకయ్య! అమరావతికి టాటా సహకారం: ప్రపంచం గుర్తిస్తుందని సీఎం   
Oneindia Telugu
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. ఆయన మంగళవారం నాడు సైరస్‌తో వెంకయ్య భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీ కార్యక్రమం, స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు పథకాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ నూతన ...

అమరావతి నిర్మాణానికి సహకరించండి : సైరస్ మిస్త్రీని కోరిన వెంకయ్య   వెబ్ దునియా
'అమరావతి'లో భాగస్వాములు కండి   సాక్షి
కాంగ్రెస్ వారిది రాజకీయ ఉన్మాదం- వెంకయ్య   News Articles by KSR
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言