2015年9月9日 星期三

2015-09-10 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ఇదీ బీహార్ ఎన్నికల షెడ్యూల్, బిజెపినే నెం.వన్ అని ఏఏపీ మాజీ నేత   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) బుధవారం విడుదల చేసింది. బీహార్ రాష్ట్రంలో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 6.68 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉప ఎన్నికలను సీఈసీ ప్రకటించింది.
బిహార్ ఆట మొదలైంది   సాక్షి
బీహార్‌ అసెంబ్లీకి ఐదంచెల ఎన్నికలు   ప్రజాశక్తి
బీహార్లో మోగిన ఎన్నికల నగారా: రంగంలోకి పారామిలటరీ దళాలు   వెబ్ దునియా
NTVPOST   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బిగ్ బాస్-9 నిర్వాహకులకు సన్యాసి రాధేమా లీగల్ నోటీసులు!   
వెబ్ దునియా
ఓ మహిళను ఆమె భర్త ద్వారా వరకట్న వేధింపులకు గురిచేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద సన్యాసి రాధేమా బిగ్‌బాస్ నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపించారు. కలర్స్ టీవీ చానెల్ నిర్వహించే రియాల్టీ షోలో తాను పాల్గొంటున్నట్టు దుష్ప్రచారం చేసి తన పరువుకు భగం కలిగించారని ఆమె ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా బిగ్‌బాస్ -9లో ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
పాకిస్తాన్ దుర్మార్గపు ఆలోచన!: రాజస్థాన్ నీళ్లలో విషం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: నిత్యం భారత దేశం పైన కయ్యానుకు కాలు దువ్వుతూ పాకిస్తాన్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ దారుణానికి ఒడిగట్టే అవకాశాలు లేకపోలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాజస్థాన్ సమీపంలోని గ్రామాలకు నీరు అందించే వనరుల్లో పాకిస్థాన్ విషం కలిపే అవకాశాలు ఉన్నట్టు ...

నీరందించే వనరుల్లో పాకిస్థాన్ టెర్రరిస్టులు విషం కలిపే ఛాన్సుందా?   వెబ్ దునియా
రాజస్థాన్ నీళ్ల‌లో విషం క‌లిపే ఆలోచ‌న‌లో పాక్ ?   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీకి షాక్: బీహార్‌లో లాలు - నితీష్‌లదే విజయం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. 243 స్థానాలున్న బీహార్‌లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఐదు అంచెల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 8న జరగనుంది. బీహార్లో ఇండియా టుడే అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో ...

'మా పనితీరు నచ్చినవారు మాకే ఓటేస్తారు'   సాక్షి
బీహార్ లో బీజేపీకే విజయావకాశాలు?   తెలుగువన్
బీహార్ ఎన్నికల ప్రభావం దేశవ్యాప్తంగా వుంటుందన్న లాలూ   Teluguwishesh

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి   
సాక్షి
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై ఉగ్రవాది అంటూ అగ్రదేశం అమెరికాలో దాడి జరిగింది. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ దాడికి పాల్పడ్డారని ఇందర్ జిత్ సింగ్ ముక్కెర్ అనే వ్యక్తి చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం తమ అదుపులోనే ...

నువ్వు బిన్‌లాడెన్...! మా దేశం విడిచిపో..!! అమెరికాలో ఓ సిక్కు జాతీయుడిపై దాడి   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శరణార్థులపై మహిళా జర్నలిస్టు పైశాచికం(వీడియో)   
Oneindia Telugu
హంగేరీ: ఓ మహిళా జర్నలిస్టు తన (మృత సిరియా బాలుడి)ఫొటోతో శరణార్థుల పట్ల ప్రపంచాన్ని కదిలించేలా చేస్తే.. మరో మహిళా జర్నలిస్టు తన పైశాచికంతో ప్రపంచ ఆగ్రహానికి గురైంది. అంతేగాక, తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది. సముద్ర తీరంలో నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ...

మహిళా జర్నలిస్ట్ పైశాచికం   సాక్షి
శరణార్ధులపై కెమెరావుమన్‌ పైశాచికత్వం   ప్రజాశక్తి
శరణార్థుల్ని పడేసి మరీ వీడియో..!   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పట్టిసీమ కృష్ణాకే.. మాకు మిగిలేది చిప్పే   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాయలసీమను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి మోదీకి రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీమకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఆయన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద 'జలసాధన' పేరుతో దీక్ష చేపట్టారు. రాయలసీమలోని ...

రాయలసీమను ఆదుకోండి   Andhrabhoomi
రాయలసీమను మోడీ తీసుకోవాలి: బైరెడ్డి, బాబుకు పట్టిసీమ ఝలక్   Oneindia Telugu
జంతర్ మంతర్ వ‌ద్ద దీక్ష చేస్తు‌న్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు కోసం వెంకయ్య! అమరావతికి టాటా సహకారం: ప్రపంచం గుర్తిస్తుందని సీఎం   
Oneindia Telugu
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. ఆయన మంగళవారం నాడు సైరస్‌తో వెంకయ్య భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీ కార్యక్రమం, స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు పథకాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ నూతన ...

అమరావతి నిర్మాణానికి సహకరించండి : సైరస్ మిస్త్రీని కోరిన వెంకయ్య   వెబ్ దునియా
'అమరావతి'లో భాగస్వాములు కండి   సాక్షి
కాంగ్రెస్ వారిది రాజకీయ ఉన్మాదం- వెంకయ్య   News Articles by KSR
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మరో ఘనత: యూఎస్ జిబిసి సిఈఓగా రామానుజం   
Oneindia Telugu
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తమ ప్రతిభ చాటుతున్నారు. అమెరికాలోని అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంద్రా నూయి, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారి సరసన తాజాగా మరో పేరు కూడా చేరింది. మనదేశానికి చెందిన ఆయనే మహేశ్ రామానుజం. ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థ ...

భారతీయుడికి యుఎస్‌ జిబిసి పగ్గాలు   ప్రజాశక్తి
యూఎస్ జీబీసీ సీఈవోగా రామానుజమ్   సాక్షి
జీబీసీ సీఈవోగా రామానుజమ్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చోరీ కేసులో ఎంఎల్ఏకి రెండు ఏళ్ల జైలు శిక్ష   
Oneindia Telugu
కోల్ కతా: రైల్వే ఆస్తులు చోరీ చేశాడని నేరం రుజువుకావడంతో శాసన సభ్యుడికి న్యాయస్థానం రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరొ ఇద్దరికి జైలు శిక్షపడింది. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న ఎంఎల్ఏ సోహ్రబ్ ఆలీకి జైలు శిక్షపడింది. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లాలోని రాణిగంజ్ శాసన సభ నియోజక వర్గానికి సోహ్రబ్ ఆలీ ...

ఇనుప తుక్కు చోరీ కేసులో ఎంఎల్ఏ కు జైలు శిక్ష   Andhrabhoomi
దొంగత‌నం కేసులో ఎంఎల్ఏ కు జైల్ శిక్ష   ప్రజాశక్తి
రైల్వే ఆస్తుల చోరీ: ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言