సాక్షి
'హోదా' కోసం 26 నుంచి జగన్ దీక్ష
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరు వేదికగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ...
హోదా కోసం పోరాటానికి సిద్ధమవుతున్న వైసీపీ.. 26 నుంచి జగన్ నిరవధిక నిరాహార దీక్షవెబ్ దునియా
గుంటూరులో వైయస్ జగన్ దీక్ష తేదీ ఖరారు, టీడీపీ నేతలపై నెహ్రూ మండిపాటుOneindia Telugu
ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష పెద్ద జోక్ : మంత్రి రావెలఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరు వేదికగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ...
హోదా కోసం పోరాటానికి సిద్ధమవుతున్న వైసీపీ.. 26 నుంచి జగన్ నిరవధిక నిరాహార దీక్ష
గుంటూరులో వైయస్ జగన్ దీక్ష తేదీ ఖరారు, టీడీపీ నేతలపై నెహ్రూ మండిపాటు
ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష పెద్ద జోక్ : మంత్రి రావెల
Oneindia Telugu
కెసిఆర్, హరీష్లపై కేసు నమోదు చేయండి: రైతు ఫ్యామిలీకి 50వేలిచ్చిన రేవంత్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రైతు లింబయ్య అప్పుల బాధకు తోడు కుటుంబ సమస్యలు తట్టుకోలేక హైదరాబాదులోని ట్యాంక్బండ్ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబాన్ని ...
'సింహం' వస్తుందనే కేసీఆర్ చైనాకుఆంధ్రజ్యోతి
అది జూలు లేని బోడి సింహం... తెరాస క్యాడర్ సెటైర్స్... రేవంత్ రెడ్డి నెక్ట్స్...వెబ్ దునియా
మొదలైంది ఆట కాదు వేట : రేవంత్Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రైతు లింబయ్య అప్పుల బాధకు తోడు కుటుంబ సమస్యలు తట్టుకోలేక హైదరాబాదులోని ట్యాంక్బండ్ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబాన్ని ...
'సింహం' వస్తుందనే కేసీఆర్ చైనాకు
అది జూలు లేని బోడి సింహం... తెరాస క్యాడర్ సెటైర్స్... రేవంత్ రెడ్డి నెక్ట్స్...
మొదలైంది ఆట కాదు వేట : రేవంత్
ఆంధ్రజ్యోతి
విద్యుత్ ఉద్యోగుల పంపకంపై కమిటీని ప్రకటించిన హైకోర్టు
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 9: విద్యుత్ ఉద్యోగుల విభజన, రిలీవ్ చేసిన వ్యవహారంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నలుగురు అధికారుల చొప్పున కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ కామన్ హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ కమిటీకి రెండు రాష్ట్రాలకు సంబంధం లేని ఒక రిటైర్డు న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమించాలని ...
విద్యుత్ ఉద్యోగులపై హైకోర్టు కమిటీఆంధ్రజ్యోతి
తెలంగాణా విద్యుత్ రిలీవ్డ్ ఉద్యోగుల దీక్షలుప్రజాశక్తి
విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 9: విద్యుత్ ఉద్యోగుల విభజన, రిలీవ్ చేసిన వ్యవహారంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నలుగురు అధికారుల చొప్పున కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ కామన్ హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ కమిటీకి రెండు రాష్ట్రాలకు సంబంధం లేని ఒక రిటైర్డు న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమించాలని ...
విద్యుత్ ఉద్యోగులపై హైకోర్టు కమిటీ
తెలంగాణా విద్యుత్ రిలీవ్డ్ ఉద్యోగుల దీక్షలు
విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
సాక్షి
ఎంపీ సమక్షంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
సాక్షి
చీరాల : వికలాంగులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పచ్చ తమ్ముళ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎంపీ మాల్యాద్రి సమక్షంలో రెండు వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు తున్నులాటకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రాండ్ లో బుధవారం జరిగింది. బాపట్ల ఎంపీ మాల్యాద్రి సమక్షంలోనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి ...
చీరాలలో ఆమంచి, పోతుల సునీత వర్గాల ఘర్షణఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
చీరాల : వికలాంగులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పచ్చ తమ్ముళ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎంపీ మాల్యాద్రి సమక్షంలో రెండు వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు తున్నులాటకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రాండ్ లో బుధవారం జరిగింది. బాపట్ల ఎంపీ మాల్యాద్రి సమక్షంలోనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి ...
చీరాలలో ఆమంచి, పోతుల సునీత వర్గాల ఘర్షణ
Oneindia Telugu
ఆలస్యం: ఇప్పట్లో వరంగల్ ఉపఎన్నిక లేనట్లే, గద్దర్పై రెండు రోజుల్లో స్పష్టత
Oneindia Telugu
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రధాన కమిషనర్ నసీం జైదీ బుధవారం ప్రకటించారు. పనిలో పనిగా ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్ధానానికి కూడా షెడ్యూల్ని ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే వరంగల్ ఉపఎన్నికపై ఎన్నికల కమిషన్ ఎలాంటి షెడ్యూల్ను ప్రకటించకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో ...
వరంగల్ ఉప ఎన్నిక ఎప్పుడంటే?NTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రధాన కమిషనర్ నసీం జైదీ బుధవారం ప్రకటించారు. పనిలో పనిగా ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్ధానానికి కూడా షెడ్యూల్ని ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే వరంగల్ ఉపఎన్నికపై ఎన్నికల కమిషన్ ఎలాంటి షెడ్యూల్ను ప్రకటించకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో ...
వరంగల్ ఉప ఎన్నిక ఎప్పుడంటే?
ఆంధ్రజ్యోతి
తెలంగాణలో 1000 ఆత్మహత్యలు!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ''రాష్ట్రం లో సుమారు 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారముంది. త్వరలో కేంద్ర బృందం పర్యటించి అధ్యయనం చేస్తుంది. అది ఇచ్చే నివేదికనుబట్టి తగిన ...
'నివేదిక ఇస్తే ఆలోచిస్తాం'సాక్షి
కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసిన దత్తాత్రేయప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ''రాష్ట్రం లో సుమారు 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారముంది. త్వరలో కేంద్ర బృందం పర్యటించి అధ్యయనం చేస్తుంది. అది ఇచ్చే నివేదికనుబట్టి తగిన ...
'నివేదిక ఇస్తే ఆలోచిస్తాం'
కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసిన దత్తాత్రేయ
సాక్షి
రాజధానిలో రైతు ఆత్మహత్య
సాక్షి
హైదరాబాద్: పంట నష్టం ఆవేదన.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలన్న ఆందోళన.. కన్న కొడుకు అనారోగ్యం.. వైద్యం చేయించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దైన్యం.. అన్నీ కలసి ఓ రైతన్న ప్రాణాలను బలితీసుకున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ రైతు ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఇంతకాలం గ్రామాల్లోనే జరుగుతు న్న రైతుల ఆత్మహత్యలు దీనితో రాజధానికి ...
పూజారికి పదివేలు ఇచ్చి, హుండీలో వేయాలని చెప్పి రైతు ఆత్మహత్యOneindia Telugu
ఓ వైపు అప్పులు.. మరోవైపు కుమారుడికి అనారోగ్యం... అన్నదాత ఆత్మహత్యవెబ్ దునియా
తెలంగాణ రాజధానిలో రైతు ఆత్మహత్యఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: పంట నష్టం ఆవేదన.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలన్న ఆందోళన.. కన్న కొడుకు అనారోగ్యం.. వైద్యం చేయించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దైన్యం.. అన్నీ కలసి ఓ రైతన్న ప్రాణాలను బలితీసుకున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ రైతు ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఇంతకాలం గ్రామాల్లోనే జరుగుతు న్న రైతుల ఆత్మహత్యలు దీనితో రాజధానికి ...
పూజారికి పదివేలు ఇచ్చి, హుండీలో వేయాలని చెప్పి రైతు ఆత్మహత్య
ఓ వైపు అప్పులు.. మరోవైపు కుమారుడికి అనారోగ్యం... అన్నదాత ఆత్మహత్య
తెలంగాణ రాజధానిలో రైతు ఆత్మహత్య
వెబ్ దునియా
కట్నం కాటేసింది... వరకట్న వేధింపులకు హైదరాబాద్లో వివాహిత ఆత్మహత్య
వెబ్ దునియా
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భర్త, అత్తమామలు కలిసి అదనపు వరకట్నం కోసం వేధించడంతో వాటిని భరించలేని ఆ వివాహిత మంగళవారం రాత్రి తన పడక గదిలో ఆత్మహత్యకు చేసుకుంది. హైదరాబాద్ నిజాంపేటలో జరిగిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్, నిజాంపేటకు చెందిన సుకన్య అనే యువతికి.. గుంటూరుకు చెందిన మహేష్ ...
కట్నం వేధింపులు!: హైదరాబాద్లో గుంటూరు మహిళ ఆత్మహత్యOneindia Telugu
కట్నపిశాచి నిర్వాకంNTVPOST
వరకట్నానికి మరో మహిళ బలిఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భర్త, అత్తమామలు కలిసి అదనపు వరకట్నం కోసం వేధించడంతో వాటిని భరించలేని ఆ వివాహిత మంగళవారం రాత్రి తన పడక గదిలో ఆత్మహత్యకు చేసుకుంది. హైదరాబాద్ నిజాంపేటలో జరిగిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్, నిజాంపేటకు చెందిన సుకన్య అనే యువతికి.. గుంటూరుకు చెందిన మహేష్ ...
కట్నం వేధింపులు!: హైదరాబాద్లో గుంటూరు మహిళ ఆత్మహత్య
కట్నపిశాచి నిర్వాకం
వరకట్నానికి మరో మహిళ బలి
సాక్షి
అపార్ట్మెంట్లో కాల్పుల కలకలం
సాక్షి
హైదరాబాద్: కాల్పుల ఘటనతో హైదరాబాద్లోని షాపూర్నగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గుర్తుతెలియని దుండగులు స్థానిక ఉషోదయ అపార్ట్మెంట్లో ఉండే రాఘవశర్మ (58) పై రాడ్డుతో దాడి చేసి గాలిలోకి కాల్పులు జరిపి పరారయ్యారు. మంగళవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాఘవ శర్మ అఫ్జల్గంజ్లోని శ్రీ వేంకటేశ్వర మెటల్ స్టోర్స్లో ...
హైదరాబాద్లో మళ్లీ కాల్పులుఆంధ్రజ్యోతి
హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం, లాక్కెళ్లిన బ్యాగ్లో టిఫిన్ బాక్స్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కాల్పుల ఘటనతో హైదరాబాద్లోని షాపూర్నగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గుర్తుతెలియని దుండగులు స్థానిక ఉషోదయ అపార్ట్మెంట్లో ఉండే రాఘవశర్మ (58) పై రాడ్డుతో దాడి చేసి గాలిలోకి కాల్పులు జరిపి పరారయ్యారు. మంగళవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాఘవ శర్మ అఫ్జల్గంజ్లోని శ్రీ వేంకటేశ్వర మెటల్ స్టోర్స్లో ...
హైదరాబాద్లో మళ్లీ కాల్పులు
హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం, లాక్కెళ్లిన బ్యాగ్లో టిఫిన్ బాక్స్
Oneindia Telugu
స్కూలు బస్సు ఢీకొని బాలుడు మృతి
సాక్షి
ఆదిలాబాద్: ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఓ బాలుడిని స్కూలు బస్సు చిదిమేసింది. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం జనకాంపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సంగ భూమేశ్, మౌనిక దంపతులు బతుకుదెరువు కోసం జనకాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు.
సెల్ఫోన్ తీశాడని నిందలు: భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఆదిలాబాద్: ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఓ బాలుడిని స్కూలు బస్సు చిదిమేసింది. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం జనకాంపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సంగ భూమేశ్, మౌనిక దంపతులు బతుకుదెరువు కోసం జనకాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు.
సెల్ఫోన్ తీశాడని నిందలు: భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
沒有留言:
張貼留言